2015年8月15日 星期六

2015-08-16 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
ఇరాక్‌లో 67 మంది మృతి   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని ...


ఇంకా మరిన్ని »   


NTVPOST
   
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మోడీ రెండు రోజుల పర్యటన   
ప్రజాశక్తి
అబూదాబి : రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అబూదాబీ చేరుకోనున్నారు. ఈ రెండు రోజులు ఆయన పలు కార్యక్రమాలతో బిజీగా వుంటారు. అరబ్‌ నాయకత్వంతో చర్చలు జరపడం, అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగాలు చేయనున్నారు. గత 34ఏళ్ళ కాలంలో భారత ప్రధాని జరుపుతున్న మొదటి పర్యటన ఇదే. ఇంధన, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని ...

నేడు UAE వెళ్లనున్న PM   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వ్యోమగాముల కోసం స్మార్ట్ వాచ్ యాప్   
Oneindia Telugu
అంతరిక్షంలో వ్యోమగాములకు ఇక టైం తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎప్పడూ టైం వారి వెంటే ఉండేలా నాసా సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని ప్రకటన కూడా విడుదల చేసింది. అది ఎలా ఉంటుంది.అసలు పని చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ న్యూస్ ...

వ్యోమగాములకు స్మార్ట్‌వాచ్ యాప్ !   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మళ్లీ అవే పిచ్చి కూతలు కూసిన 'పాక్' అబ్దుల్ బాసిత్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మనదేశంలో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించని ఆ వ్యక్తి.. ఎప్పుడూ చిచ్చుపెట్టే వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌తో సత్సంబంధాల కోసం తన దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ...

బాసిత్‌ పిచ్చివాగుడు.. రాయబారిగా ఉంటూ చిచ్చుపెడుతున్నాడా?   వెబ్ దునియా
మళ్ళీ అదే పిచ్చివాగుడు... కశ్మీర్‌పై పాక్ రాయబారి ప్రేలాపనలు   ఆంధ్రజ్యోతి
కాశ్మీర్‌ను వదిలిపెట్టం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
శిక్ష తప్పించుకునేందుకు 14సార్లు కడుపు   
సాక్షి
బీజింగ్: సాధారణంగా ఒకసారి జైలుశిక్ష పడిన తర్వాత ఎవరైనా పై కోర్టుకు వెళ్లడమో, అప్పీలు చేసుకోవడమో చేస్తారు. లేదంటే తిమ్మిని బమ్మిని చేసే సత్తా ఉన్న లాయర్లను పెట్టుకొని కేసును తారుమారు చేయించే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మానవత దృష్టితో విడిచిపెట్టాలని ప్రాధేయపడతారు. కానీ చైనాలో ఓ మహిళ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఎవరూ చేయని ...

జైలు శిక్ష తప్పించుకునేందుకు 13సార్లు గర్భం దాల్చింది   Oneindia Telugu
పదేళ్లలో 13 సార్లు ప్రెగ్నెంట్ !..   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికా, ఆస్ట్రేలియా సైట్స్ హ్యాక్ చేసిన ఐఎస్ఐఎస్   
Oneindia Telugu
మెల్ బోర్న్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు పెద్ద షాక్ ఇచ్చారు. రెండు దేశాలలోని రక్షణ, ప్రభుత్వ రంగాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు, ఎంపీల వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేశారు. మొత్తం 1,400 మంది వివరాలు తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని బుధవారం ఐఎస్ఐఎస్ ఒక ప్రకటన విడుదల ...

1400 మంది ఉన్నతాధికారుల లిస్ట్ రెడీ: చంపేస్తామని ఐఎస్ఐఎస్ వార్నింగ్   వెబ్ దునియా
అమెరికా, ఆస్ట్రేలియా సైట్‌లు హ్యాక్ చేసిన ఐఎస్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫేస్ బుక్ లోనే ఇక బ్రేకింగ్ న్యూస్...   
Oneindia Telugu
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్తలను చూసే వారు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. అందుకే వివిధ వార్తా సంస్థలు మొబైల్ యాప్ లు రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా మొబైల్ న్యూస్ యాప్ లను రూపొందించే పనిలో పడ్డాయి. ఇటీవలే ట్విట్టర్ మొబైల్ ...

బ్రేకింగ్ న్యూస్!   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫేక్ ల్యూకేమియా: జైల్లో అమెరికా 'అందాల' బొమ్మ   
Oneindia Telugu
వాషింగ్టన్: ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి, వైద్యం కోసం సహాయం చేయాలని నమ్మించి చాలామంది నుంచి, చాలా సంస్థల నుంచి డబ్బులు కాజేసింది ఓ అమెరికా యువతి. ఆమె గతంలో ఆందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది కూడా. మిస్ పెన్సిల్వినియా బ్రాండీ లీ వీవర్ గేట్స్.. తాను ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి ఎంతోమంది నుంచి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
అంగారక గ్రహం మీద కెమేరాకు చిక్కిన అమ్మాయి...? నిజంగానా...?(వీడియో)   
వెబ్ దునియా
మనుషులనే వారు భూమి మీద తప్ప ఇంకెక్కడా లేరని పూర్వం అనుకునేవారు. అంతేకాదు... భూమి శూన్యంలో సౌరకుటుంబంతో కలిసి గాల్లో తేలియాడుతోందంటే నమ్మేవారు లేకుండా పోయారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు భూమి స్థితిగతులు అన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ నేపధ్యంలో ఇప్పుడు మన భూమి మీద నుంచి పొరుగున ఉన్న గ్రహాల స్థితి ఏమిటని కనుగొనేందుకు ...


ఇంకా మరిన్ని »   


ఆంధ్రజ్యోతి
   
పెచ్చులూడితే.. కూల్చేస్తారా? టీ-సర్కారుకు ఇంటెక్ ప్రశ్న   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ (ఆగస్ట్ 15) : ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం నిర్మాణంలో గట్టిదనముంది.. గోడలు మూడడుగుల వెడల్పుతో బలం గా ఉన్నాయి.. పటిష్టమైన సీలింగ్‌ నిర్మాణం ఉంది.. ఎక్కడా చెక్కు చెదరలేదు.. కేవలం పెచ్చులు.. అక్కడక్కడా వర్ష ధాటికి సీలింగ్‌ పెచ్చులు ఊడాయి. అది కూడా నిర్వహన లోపం వల్లే.. ఉస్మానియా పాత భవాన్ని ఏమాత్రం కూల్చే పరిస్థితి లేదు. ఈ భవనం ...

You are here   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言