2015年8月24日 星期一

2015-08-25 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
సంగక్కర వీడ్కోలు: సచిన్, సన్నీ స్వాగతం పలికారు   
Oneindia Telugu
కొలంబో: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన కుమార సంగక్కరకు భారత్ మాజీ క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు స్వాగతం పలికారు. "ఓ మహోన్నత క్రీడాకారుడా, మాజీ క్రికెటర్ల క్లబ్‌లోకి స్వాగతం" అంటూ స్వాగతం ...

బై.. బై... సంగ   సాక్షి
యూకేకు లంక హైకమిషనర్‌గా సంగా!   Namasthe Telangana
సంగక్కరకు అత్యున్నత పదవి: రిటైర్మెంట్ అయిన కాసేపటికే ఆఫర్   వెబ్ దునియా
ప్రజాశక్తి   
thatsCricket Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మహబూబ్‌నగర్ ఇసుక అక్రమరవాణాపై హైకోర్టు ఆగ్రహం   
ఆంధ్రజ్యోతి
మహబూబ్‌నగర్, ఆగస్టు 24 : జిల్లాలో ఇసుక అక్రమరవాణాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా వెనుక ఉన్న రాజకీయ నేతలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ఇసుక అక్రమరవాణా పెద్దఎత్తున జరుగుతోంది. ఒక మాఫియాగా ఏర్పడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంట్లో అనేక మంది రాజకీయ నాయకుల పాత్ర కూడా ...

కౌన్సెలింగ్: నటుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ కంటతడి   Oneindia Telugu
ఇసుక మాఫియాపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం   Namasthe Telangana
ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
కొలంబో టెస్టు.. భారత్ భారీ విజయం   
సాక్షి
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత్ 278 పరుగుల భారీ తేడాతో లంకను చిత్తు చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీకిదే తొలి విజయం. లంకతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. వార్తలు · సినిమా · క్రీడలు · బిజినెస్; డైలీ ప్రోగ్రాములు ...

కొలంబో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం   ఆంధ్రజ్యోతి
కొలంబో టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం.. లెక్క సమం...   వెబ్ దునియా
భారత్‌ 325/8 డిక్లేర్‌   Vaartha
NTVPOST   
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 32 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
చరిత్ర సృష్టించిన ఫ్రేజర్   
Namasthe Telangana
బీజింగ్: ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో జమైకా ఆధిపత్యం కొనసాగుతున్నది. పురుషుల వంద మీటర్ల రేసులో జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ విజృంభిస్తే, అదే దేశానికి చెందిన షెల్లీ అన్ ఫ్రేజర్ మహిళల టైటిల్‌ను నిలబెట్టుకొని సత్తాచాటింది. డబుల్ ఒలింపిక్ చాంపియన్ అయిన షెల్లీ అన్ ఫ్రేజర్ వంద మీటర్ల రేసును 10.76 సెకన్లలో ముగించి వరుసగా మూడోసారి ...

షెల్లీ... మళ్లీ...   సాక్షి
షెల్లీ హ్యాట్రిక్‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఏడాది కరువు తీరింది   
సాక్షి
ఏడాది దాటింది భారత్ చివరిసారి టెస్టు మ్యాచ్ గెలిచి. ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడాం. బంగ్లాదేశ్‌పై కూడా వరుణుడి వల్ల గెలవలేకపోయాం. శ్రీలంకలో తొలి టెస్టులో విజయం ముంగిట బొక్కబోర్లా పడ్డాం. టెస్టు విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూసిన భారత జట్టు ఎట్టకేలకు శ్రీలంకలో ఆ కరువు తీర్చుకుంది. అద్భుతాలు, అనూహ్యాలకు తావివ్వకుండా రెండో ...

నిరీక్షణ ఫలించె   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


NTVPOST
   
మెరైన్ల కేసు విచారణ నిలిపేయండి   
Andhrabhoomi
హాంబర్గ్, ఆగస్టు 24: ఇటలీ నావికుల (మెరైన్ల) వ్యవహారం భారత్-ఇటలీ మధ్య సమస్యను మరింత జఠిలం చేసే అవకాశం ఉందని, కనుక వారిపై అన్ని కేసుల విచారణను తక్షణమే నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సముద్ర జల వివాదాల ట్రిబ్యునల్ (ఐటిఎల్‌ఓఎస్) సోమవారం ఇరు దేశాలకు సూచించింది. అంతేకాకుండా ఈ ఘటనపై భారత్, ఇటలీ వచ్చే ...

ఇటాలియన్‌ నావికా కేసులో యథాతథ స్థితి   ప్రజాశక్తి
భారత్‌కు శిక్షించే అధికారం లేదు : యుఎన్‌ కోర్ట్‌   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ముంబా విన్: అలియా, ధోనీ కత్రినా సందడి (పిక్చర్స్)   
Oneindia Telugu
ముంబై: ప్రో కబడ్డీ - 2015 ట్రోఫీని యు ముంబా గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బెంగళూరు బుల్స్‌ను 36-30 పాయంట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. లీగ్ దశలో 60 పాయంట్లు సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించిన యు ముంబాకు ఫైనల్‌లో బుల్స్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. చివరి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. గత ఏడాది చేజారిన ట్రోఫీని యు ముంబై ...

ప్రొ కబడ్డీ: విజేతగా నిలిచిన యూ ముంబా., మూడో స్థానంలో టైటాన్స్!   వెబ్ దునియా
చాంపియన్ యు ముంబా   సాక్షి
చాంప్‌ యు ముంబా   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
అన్ని 18 వార్తల కథనాలు »   


ఆనంద్ పరాజయం   
సాక్షి
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. హికారు నకముర (అమెరికా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో ఆనంద్ 43 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ముగిసిన క్లార్క్, సంగక్కర శకం: ప్రత్యేకం   
Oneindia Telugu
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇద్దరి లెజెండ్ క్రికెటర్ల శకం ముగిసింది. అత్యుత్తమ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అభిమానలచే కీర్తి ప్రతిష్టతలను అందుకున్న ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆదివారం ఆస్టేలియా కెప్టెన్ మైఖెల్ క్లార్క్, సోమవారం శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర. అయితే చివరి టెస్టులో కెప్టెన్ ...

చెప్పడానికి మాటలు చాలవు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కలకాలం నిలిచేలా తిరుమలలో వేయికాళ్ళ మండపం... ఛైర్మన్ చదలవాడ   
వెబ్ దునియా
కలకాలం నిలిచేలా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో వేయికాళ్ల మండపాన్ని పునఃనిర్మిస్తామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఇందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పునాది రాయి వేస్తారని అన్నారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా మండపం నిర్మాణ ...

వెయ్యేళ్లు నిలిచేలా వెయ్యికాళ్ల మండపం   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言