2015年8月29日 星期六

2015-08-30 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఐదుగురిని కనే హిందువులకు 2 లక్షలు:సేన   
సాక్షి
ఆగ్రా: హిందూ కుటుంబం అయిదుగురు పిల్లల్ని కంటే.. ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు బహుమతిగా ఇస్తామని శివసేన ఆగ్రా శాఖ శనివారం ప్రకటించింది. హిందూ జనాభా తగ్గిపోతోందన్న గణాంకాలను దృష్టిలో ఉంచుకుని హిందూ కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనటాన్ని ప్రోత్సహించటానికి ఈ రివార్డును ప్రకటిస్తున్నట్లు శివసేన ఆగ్రా యూనిట్ చీఫ్ వీణు లావణ్య ...

ఐదుగురు పిల్లలు కలిగిన హిందూ కుటుంబానికి రూ. 2 లక్షలు అవార్డు: శివసేన వెల్లడి   వెబ్ దునియా
5 గురు పిల్లల్ని కనండి.. రూ .2 లక్షల పారితోషికం పొందండి.. శివసేన   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది!   
సాక్షి
జైసల్మేర్ : రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని బిల్ తెగ వారి పరిస్థితి మరోలా ఉంది. రాఖీ వచ్చిందంటే చాలు వారి ఆనందం ఆవిరయిపోయి.. ఓ విషాధంగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ నుంచి భారత్ కు వలసలు ఎక్కువగా ఉన్నాయి.
ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్   Namasthe Telangana
రాఖీ పండుగ: రాజ్ భవన్‌లో గవర్నర్, ఫాంహౌస్‌లో కేసీఆర్ (ఫోటోలు)   Oneindia Telugu
ఆత్మీయతను పంచి.. అనురాగమును పెంచే పండగ   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
వెబ్ దునియా   
అన్ని 36 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గణేష్ ఉత్సవాలు ఎవరి కోసం: హైకోర్టు వ్యాఖ్యలు   
Oneindia Telugu
ముంబై: గణేష్ ఉత్సవాలు, నవరాత్రి వత్సవాలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారు, ప్రజలను వేధించటానికా అంటు బొంబాయి హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుండి డబ్బులు గుంజడానికి పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ముంబై నగరంలోని ప్రసిద్ధి చెందిన శివాజీ పార్కులో రథయాత్ర నిర్వహించేందుకు ...

గణేశ్ ఉత్సవాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు   సాక్షి
గణేశ్ ఉత్సవాలపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు   Telugu Times (పత్రికా ప్రకటన)
గణేశ్ ఉత్సవాలపై హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు   Teluguwishesh
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్ విస్తరణ కోసమే ప్రవేశించా : ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్   
వెబ్ దునియా
నేను పాకిస్థాన్‌కు చెందిన యువకుడినే... లష్కరే తోయిబా సంస్థ ఆదేశం మేరకు ఉత్తర కాశ్మీర్‌లో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారత్‌లో ప్రవేశించినట్టు భారత భద్రతా బలగాలకు సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది సజ్జాద్ అహ్మద్ వెల్లడించారు. పైగా, ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఇటీవల తనకంటే ముందు పట్టుబడిన ఉగ్రవాది నవేద్ అహ్మద్ తనకు ...

సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది!   సాక్షి
పాక్ ఉగ్రవాది మరోకడు.. సజీవంగా దోరికాడోచ్.. నెలలో రెండోవాడు   Teluguwishesh
మూడో కసబ్ దొరికాడు, భారత సైన్యం ఘనత   ఆంధ్రజ్యోతి

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వ్యభిచార గృహంనుంచి తెలుగమ్మాయికి విముక్తి   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వ్యభిచార గృహం నుంచి తెలుగు అమ్మాయికి విముక్తి లభించింన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా నరకం అనుభవిస్తున్న ఆమెను ఢిల్లీ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళ్తే..... ప్రకాశం జిల్లాకు చెందిన 26 ఏళ్ల వివాహితతో పక్కింట్లో మహిళకు స్నేహం కుదిరింది. ఢిల్లీలో రైల్వేలో ఉద్యోగం ...

ఢిల్లీలో వ్యభిచార గృహం: ఆంధ్ర అమ్మాయికి విముక్తి   Oneindia Telugu
ఢిల్లీ వ్యభిచార గృహంనుంచి ఆంధ్ర యువతికి విముక్తి   Andhrabhoomi
ఢిల్లీలో ఆపరేషన్ ముక్తి... వేశ్యగృహం నుంచి పలువురికి విముక్తి.. ఆంధ్ర యువతికి ...   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జాతీయ జెండాకు నిప్పు: మాజీ సైనికుడి అరెస్టు   
Oneindia Telugu
లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి ...

పాక్ జాతీయ జెండాను తగలబెట్టిన మాజీ సైనికుడు   వెబ్ దునియా
జాతీయ జెండాకు పాక్ సైనికుడి నిప్పు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రజల వినతి మేరకు ఢిల్లీలోని ఔరంగ్‌జేబు రోడ్డు పేరును ఇకపై ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్డుగా వ్యవహరిస్తారు. న్యూఢిల్లీ నగరపాలక మండలి శుక్రవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిం ది. మరోపక్క, కలాం స్మృత్యర్థం ఆయన కడదాకా నివసించిన ఢిల్లీలోని 10,రాజాజీ మార్గ్‌ నివాసంలో 'నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ డిస్కవరీ'ని ...

ఢిల్లీలో కలాం మార్గ్‌గా మారిన ఔరంగజేబ్ రోడ్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అహ్మదాబాద్‌లో కర్ఫ్యూ ఎత్తివేత   
సాక్షి
అహ్మదాబాద్: నగరంలో విధించిన కర్ఫ్యూను శనివారం ఎత్తివేశారు. ఇతర వెనుకబడిన తరగతుల్లో (ఓబీసీ) తమను చేర్చాలన్న డిమాండ్‌తో పటేల్ సామాజిక వర్గీయులు చేపట్టిన ఆందోళనలను నియంత్రించేందుకు గత మంగళవారం(25న), ఆ ఉద్యమ నాయకుడు హార్దిక్‌పటేల్‌ను నిర్బంధించడంతో హింసాత్మక ఘటనలు తలెత్తాయి. వీటిని అణచి వేయడానికి పారామిలిటరీ దళాలు రంగంలోకి ...

గుజరాత్‌లో కర్ఫ్యూ ఎత్తివేత   ప్రజాశక్తి
రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు   Andhrabhoomi
ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
షీనా హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్వీస్ట్‌లు   
Oneindia Telugu
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. పోలీసులు షీనా బోరాను హత్య చేయడానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. షీనా బొరా అస్తిపంజరానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వస్తే కేసు దర్యాప్తు మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. ఇంద్రాణిని ఖర్ పోలీసులు మరోసారి విచారిస్తున్నారు.
నన్ను కూడా చంపేందుకు కుట్ర   ప్రజాశక్తి
షీనా ఎంతో నచ్చింది.. రాహుల్‌కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాం : పీటర్ తొలి భార్య   వెబ్ దునియా
ఇంద్రాణి ఇంద్రజాలం, కొడుకు పిచ్చోడని ప్రచారం   ఆంధ్రజ్యోతి
సాక్షి   
అన్ని 82 వార్తల కథనాలు »   


సైనిక శిబిరం వద్ద పేలుడు 18 మంది సైనికులకు గాయాలు   
ప్రజాశక్తి
శ్రీనగర్‌: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సైనిక శిబిరం వద్ద శనివారం ప్రమాదవశాత్తూ బాంబు పేలి 18 మంది సైనికులు గాయపడ్డారని సైన్యం అధికార ప్రతినిధి కల్నల్‌ ఎన్‌ఎన్‌ జోషి మీడియాకి తెలిపారు. పుల్వామాలోని అవంతిపురాలో ఖ్య్రూ వద్ద ఉన్న కోర్‌ బాటిల్‌ స్కూల్‌ (సిబిఎస్‌) దగ్గర ఈ పేలుడు సంభవించిందన్నారు. గాయపడినవారిని శ్రీనగర్‌లోని ...

కాశ్మీర్ లో పేలుడు: జవాన్లకు తీవ్రగాయాలు (వీడియో)   Oneindia Telugu
కశ్మీర్ లో పేలుడు: 12మంది జవాన్లకు గాయాలు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言