2015年8月31日 星期一

2015-09-01 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
ఇస్లామిక్ స్టేట్ సొంత బంగారు కరెన్సీ రెడి   
Oneindia Telugu
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) సొంతంగా కరెన్సీ నాణేలను ముద్రించి మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు. అగ్రరాజ్యాలు పెట్టుబడులతో ప్రపంచ దేశాలను బానిసలుగా మార్చేస్తున్నారని ఉగ్రవాదులు మండిపడుతున్నారు. బంగారు దినార్, వెండి దిర్హామ్, ఇత్తడి నాణేలను ముద్రిస్తోంది. 4.25 బంగారు దినార్ కు ఒక వైపు మొక్క జోన్న, మరో వైపు ...

సొంతకరెన్సీ ముద్రణ ప్రారంభించిన ఐఎస్‌   ప్రజాశక్తి
మార్కెట్ లోకి ఐఎస్ఐఎస్ ఉగ్ర నాణాలు!   సాక్షి
సొంతంగా బంగారు నాణేలు తయారుచేయనున్న ఐఎస్‌ఐఎస్   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
మరో పురాతన ఆలయం కూల్చేశారు   
సాక్షి
పామిరా: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సిరియాలోని ప్రముఖ పురాతన బాల్ ఆలయంపై మరోసారి విరుచుపడ్డారు. పురాతన క్షేత్రం వద్ద కొలువై ఉన్న సిరియన్ల ప్రముఖ దైవం బాల్ ఆలయాలను ఒక్కొక్కటీగా ధ్వంసం చేస్తున్నారు. గతవారం ఓ ఆలయాన్ని బాంబు దాడులో కూల్చివేయగా.. తాజాగా మరో ప్రముఖ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం ...

రెండు వేల సంవత్సరాల దేవాలయం పేల్చేశారు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేపాల్ లో భూప్రకంపనలు   
సాక్షి
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.
నేపాల్‌లో స్వల్ప ప్రకంపనలు   ప్రజాశక్తి
ఖాట్మండును వణికించిన భూకంపం   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


పాక్ ఎయిర్ పోర్ట్ పై ఉగ్ర దాడి   
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాష్టీకం రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు భారత్ వంటి పొరుగు దేశాలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ఆ దేశ ఉగ్రవాదులు తమ మాతృదేశాన్ని సైతం వదలడం లేదు. ఆదివారం భారీ మొత్తంలో ఆయుధాలు ధరించి బైక్ లపై వచ్చిన 12మంది ఉగ్రవాదులు గ్వాదర్ జిల్లాలోని జివానీ విమానాశ్రయంపై విరుచుకుపడ్డారు. కాల్పులు ...

పాకిస్థాన్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి   Namasthe Telangana
పాక్‌లో ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇసిస్‌పై నిషేధం విధించిన పాకిస్థాన్ .. పాక్‌కు అమెరికా హెలికాఫ్టర్లు   
వెబ్ దునియా
ఉన్మాద, అత్యంత పాశవిక చర్యలతో ప్రపంచానికి సవాలుగా మారిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థపై పాకిస్థాన్ నిషేధించింది. 'ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థపై పాకిస్థాన్‌లో నిషేధం విధిస్తున్నాం'' అని ఆ దేశ అంతర్గత భద్రతశాఖ ప్రకటించింది. తమ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌ ...

పాక్‌కు అమెరికా హెలికాప్టర్లు   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


అమెరికా జాతీయ భద్రతా సలహాదారుకు చెప్పిన పాక్   
Andhrabhoomi
ఇస్లామాబాద్, ఆగస్టు 30: భారత్‌తో అన్ని అపరిష్కృత సమస్యలపైన అర్థవంతమైన చర్చలను తాము కోరుకుంటున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదివారం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్‌కు చెప్పారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయిన దృష్ట్యా సుసాన్ అత్యవసరంగా పాక్ పర్యటనకు వచ్చారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నవాజ్ షరీప్ ...

నవాజ్ షరీఫ్ తో అమెరికా ఎన్ఎస్ఏ భేటీ   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
పీవీ మేధావి.. అంతర్ముఖుడు!   
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన కేబినెట్లో ఆర్థికమంత్రిగా చేసిన తాజా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్.. 1991లో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక రంగ నావను ఒడ్డెక్కించి, ప్రగతి పథం పట్టించిన మేధావులని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జైరాం రమేశ్ అభివర్ణించారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన కమ్యూనిస్ట్ నేత ...

బ్రూనై సాయంతో 1991 సంక్షోభ నివారణకు పీవీ ఓకే   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సీఎం వెంట చైనాకు పారిశ్రామికవేత్తలు   
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్ 8 నుంచి15 వరకు చైనాలో జరుపనున్న పర్యటనకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా వెళ్లనున్నారు. చైనాలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ...

సీఎం చైనా పర్యటనకు రూ.2.03 కోట్లు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
రెండు గంటల వ్యవధిలో 7 చైన్ స్నాచింగ్‌లు   
సాక్షి
గుంటూరు : గుంటూరులో చైన్‌స్నాచర్లు హల్‌చల్ చేస్తున్నారు. శనివారం రెండు గంటల వ్యవధిలో ఏడుగురు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోని పట్టాభిపురం, అరండల్‌పేట పరిధిలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ వరుస ...

గుంటూరు, విజయవాడలలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


స్నేక్‌తో సెల్ఫీలొద్దురో...!   
సాక్షి
'సింహం పడుకుంది కదాని చెప్పి జూలుతో జడేయకూడదురా! అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదురోయ్...'ఓ సినిమాలో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ ఇది. పాపం... అమెరికన్లు ఇది వినే చాన్స్ లేదుగా! అందుకే కాలిఫోర్నియా రాష్ట్రంలోని లేక్ ఎల్సినోర్‌కు చెందిన అలెక్స్ గోమెజ్ (36) తన వ్యవసాయక్షేత్రంలో ఓ తాచుపాము కనపడగానే ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言