సాక్షి
ఆ హత్యకు కారణాలు నాకు తెలుసు!
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...
వరుసకు సోదరుడితో సోదరి ఎఫైర్... షీనా అదే చేసింది... అందుకే ఇంద్రాణి చంపేసిందా...?వెబ్ దునియా
షీనా ఆమె కూతురా?Andhrabhoomi
షీనా బోరా హత్య: ఇంద్రాణి మాజీ భర్త అరెస్టుOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...
వరుసకు సోదరుడితో సోదరి ఎఫైర్... షీనా అదే చేసింది... అందుకే ఇంద్రాణి చంపేసిందా...?
షీనా ఆమె కూతురా?
షీనా బోరా హత్య: ఇంద్రాణి మాజీ భర్త అరెస్టు
వెబ్ దునియా
వన్ పెన్షన్పై మోడీ ఎందుకు స్పందించట్లేదు: రాహుల్ గాంధీ ప్రశ్న
వెబ్ దునియా
ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ప్రస్తుతం మౌనంగా ఉండటం ఎందుకని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వన్ పెన్షన్పై మోడీ ఎందుకు స్పందించడం లేదని రాహుల్ అడిగారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన జవాన్లు దేశ చరిత్రలోనే తొలిసారిగా ...
మౌనమేల మోదీజీ..: రాహుల్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ప్రస్తుతం మౌనంగా ఉండటం ఎందుకని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వన్ పెన్షన్పై మోడీ ఎందుకు స్పందించడం లేదని రాహుల్ అడిగారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన జవాన్లు దేశ చరిత్రలోనే తొలిసారిగా ...
మౌనమేల మోదీజీ..: రాహుల్
ఆంధ్రజ్యోతి
గుజరాత్ బంద్ హింసాత్మకం.. ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య
ఆంధ్రజ్యోతి
గుజరాత్, ఆగస్టు 26: పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ కోటా కల్పించాలని కోరుతూ ఆ సామాజిక వర్గం వారు రాష్ట్రంలో బుధవారం నిర్వహిచిన బంద్ హింసాత్మకంగా మారింది. సూరత్, అహ్మదాబ్ సహా అనే పట్టణాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. బస్సులకు నిప్పుపెట్టారు. ఆందోళన శ్రుతి మించడంతో పోలీసులు ...
గుజరాత్ అగ్నిగుండంసాక్షి
పటేళ్ల ఆందోళన: శాంతంగా ఉండాలని ప్రధాని విజ్ఞప్తిOneindia Telugu
హింసాత్మకంగా మారిన గుజరాత్ బంద్.. హర్దిక్ పటేల్ గృహనిర్బంధం.. ముగ్గురి మృతివెబ్ దునియా
NTVPOST
అన్ని 38 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుజరాత్, ఆగస్టు 26: పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ కోటా కల్పించాలని కోరుతూ ఆ సామాజిక వర్గం వారు రాష్ట్రంలో బుధవారం నిర్వహిచిన బంద్ హింసాత్మకంగా మారింది. సూరత్, అహ్మదాబ్ సహా అనే పట్టణాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. బస్సులకు నిప్పుపెట్టారు. ఆందోళన శ్రుతి మించడంతో పోలీసులు ...
గుజరాత్ అగ్నిగుండం
పటేళ్ల ఆందోళన: శాంతంగా ఉండాలని ప్రధాని విజ్ఞప్తి
హింసాత్మకంగా మారిన గుజరాత్ బంద్.. హర్దిక్ పటేల్ గృహనిర్బంధం.. ముగ్గురి మృతి
ఆంధ్రజ్యోతి
సేరిహద్దుల్లో రాహుల్ పర్యటన
ప్రజాశక్తి
జమ్మూ: జమ్మూ సరిహద్దు గ్రామాల్లో పాక్ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. జమ్మూకి చేరుకున్న వెంటనే ప్రత్యేక హెలీకాప్టర్లో నియంత్రణ రేఖ వద్దగల బాలాకోట్ ఏరియాకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనిక ...
సైనిక కుటుంబాలకు రాహుల్ పరామర్శసాక్షి
జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో రాహుల్ పర్యటనఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
జమ్మూ: జమ్మూ సరిహద్దు గ్రామాల్లో పాక్ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం పరామర్శించారు. జమ్మూకి చేరుకున్న వెంటనే ప్రత్యేక హెలీకాప్టర్లో నియంత్రణ రేఖ వద్దగల బాలాకోట్ ఏరియాకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనిక ...
సైనిక కుటుంబాలకు రాహుల్ పరామర్శ
జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో రాహుల్ పర్యటన
ఆంధ్రజ్యోతి
జీశాట్-6 ప్రయోగానికి కౌంట్డౌన్..
ఆంధ్రజ్యోతి
నెల్లూరు, ఆగస్టు 26: జిల్లాలోని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే జీశాట్-6 ఉపగ్రహాన్ని ఇస్త్రో నింగిలోకి పంపనుంది. గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. కాగా ఇవాళ ఉదయం 11.52 నిమిషాలకు కౌంట్డౌన్ ...
ఇస్రోకు 'పరీక్ష'ప్రజాశక్తి
కౌంట్డౌన్ షురూసాక్షి
నేడు GSLV-D6 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభంవెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నెల్లూరు, ఆగస్టు 26: జిల్లాలోని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే జీశాట్-6 ఉపగ్రహాన్ని ఇస్త్రో నింగిలోకి పంపనుంది. గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. కాగా ఇవాళ ఉదయం 11.52 నిమిషాలకు కౌంట్డౌన్ ...
ఇస్రోకు 'పరీక్ష'
కౌంట్డౌన్ షురూ
నేడు GSLV-D6 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభం
Oneindia Telugu
ఘోరం: తల్లి గర్భంలోనే శిశువు తలనొదిలేశారు
Oneindia Telugu
లక్నో: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబంలో ఆనందాలు పంచాల్సిన శిశువు.. నిర్జీవంగా భూమిపై అడుగు పెట్టాల్సి వచ్చింది. అది కూడా తల లేకుండానే. వైద్యుల నిర్లక్ష్యంతో ఆ శిశువు తల తల్లి గర్భంలోనే ఉండిపోయింది. సౌకర్యాలు లేవనే సాకుతో ఆ శిశువు తల్లికి నరకం చూపించారు వైద్యులు. శిశువు మొండెన్నీ బయటికి తీసిన వైద్యులు.. తలను ...
తల్లి గర్భంలోనే తలనొదిలేశారు!సాక్షి
గర్భంలోనే శిశువు తలను వదిలేసిన వైద్యులు.. శిశువు, మహిళ మృతి..వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబంలో ఆనందాలు పంచాల్సిన శిశువు.. నిర్జీవంగా భూమిపై అడుగు పెట్టాల్సి వచ్చింది. అది కూడా తల లేకుండానే. వైద్యుల నిర్లక్ష్యంతో ఆ శిశువు తల తల్లి గర్భంలోనే ఉండిపోయింది. సౌకర్యాలు లేవనే సాకుతో ఆ శిశువు తల్లికి నరకం చూపించారు వైద్యులు. శిశువు మొండెన్నీ బయటికి తీసిన వైద్యులు.. తలను ...
తల్లి గర్భంలోనే తలనొదిలేశారు!
గర్భంలోనే శిశువు తలను వదిలేసిన వైద్యులు.. శిశువు, మహిళ మృతి..
వెబ్ దునియా
రాహుల్కు కాంగ్రెస్ పగ్గాలివ్వాలి : సచిన్ పైలట్
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత లను రాహుల్ గాంధీ స్వీకరించాలని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ అన్నారు. పార్టీకి మార్గనిర్దేశనం చేసేందుకు సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నేతగానే వుండాలని ఆయన కోరారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత తిరిగి పార్టీకి జవసత్వాలు కల్పించే సామర్ధ్యం రాహుల్కు వుందని ...
కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్గా బాధ్యతలు చేపట్టాలి: సచిన్ పైలట్వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యత లను రాహుల్ గాంధీ స్వీకరించాలని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ అన్నారు. పార్టీకి మార్గనిర్దేశనం చేసేందుకు సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నేతగానే వుండాలని ఆయన కోరారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత తిరిగి పార్టీకి జవసత్వాలు కల్పించే సామర్ధ్యం రాహుల్కు వుందని ...
కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాహుల్గా బాధ్యతలు చేపట్టాలి: సచిన్ పైలట్
ఆంధ్రజ్యోతి
కొచిలో ఘోర ప్రమాదం.. సముద్రంలో తిరగబడ్డ బోటు.. 8 మంది మృతి
ఆంధ్రజ్యోతి
కొచి, ఆగస్టు 26: కేరళలోని కొచిలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొచి సముద్ర తీరంలో ప్రయాణికుల బోటు తిరగబడి 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పలువురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బోటులో మొత్తం 45 ...
ఎరుపెక్కిన కెరటాలుసాక్షి
ఢీకొన్న బోట్లు... 8 మంది మృతివెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొచి, ఆగస్టు 26: కేరళలోని కొచిలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొచి సముద్ర తీరంలో ప్రయాణికుల బోటు తిరగబడి 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పలువురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బోటులో మొత్తం 45 ...
ఎరుపెక్కిన కెరటాలు
ఢీకొన్న బోట్లు... 8 మంది మృతి
సాక్షి
తగ్గిన ముస్లింలు.. పెరిగిన హిందువులు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో హిందువుల సంఖ్య రెండుశాతం పెరగగా, ముస్లింల సంఖ్య ఒక శాతానికి పైగా తగ్గింది. కేంద్ర జనగణన విభాగం చేపట్టిన 2011 జనాభా లెక్కలతో నిరుడు తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే మతాల వారీగా జనాభాలో హెచ్చుతగ్గులిలా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ...
పెరగడం తగ్గింది!ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, తెలంగాణ, ఏపీలలో హిందువులు, ముస్లీంల శాతం ఇదీ..Oneindia Telugu
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.వెబ్ దునియా
NTVPOST
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో హిందువుల సంఖ్య రెండుశాతం పెరగగా, ముస్లింల సంఖ్య ఒక శాతానికి పైగా తగ్గింది. కేంద్ర జనగణన విభాగం చేపట్టిన 2011 జనాభా లెక్కలతో నిరుడు తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే మతాల వారీగా జనాభాలో హెచ్చుతగ్గులిలా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ...
పెరగడం తగ్గింది!
హైదరాబాద్, తెలంగాణ, ఏపీలలో హిందువులు, ముస్లీంల శాతం ఇదీ..
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.
Oneindia Telugu
ఆస్ట్రేలియాలో ఇండియన్ రెస్టారెంట్పై వ్యక్తి కాల్పులు
Oneindia Telugu
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ ఇండియన్ రెస్టారెంటు పైన కాల్పులు జరిపారు. సిడ్నీ సమీపంలో ఉన్న ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ పైన దుండగుడు ఈ కాల్పులకు తెకబడ్డాడు. రెస్టారెంట్ రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపాడు. ఇటీవలి కాలంలో భారతీయులే లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి. నీలి రంగు దుస్తులు ధరించి వచ్చిన ఓ ...
ఇండియన్ రెస్టారెంట్ పై కాల్పులుసాక్షి
సిడ్నీలో భారతీయ రెస్టారెంట్పై కాల్పులుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ ఇండియన్ రెస్టారెంటు పైన కాల్పులు జరిపారు. సిడ్నీ సమీపంలో ఉన్న ఇండియన్ ఈటర్ యాన్ అనే రెస్టారెంట్ పైన దుండగుడు ఈ కాల్పులకు తెకబడ్డాడు. రెస్టారెంట్ రద్దీగా ఉన్న సమయంలో కిటికీలో నుంచి కాల్పులు జరిపాడు. ఇటీవలి కాలంలో భారతీయులే లక్ష్యంగా దాడి జరగడం ఇది రెండోసారి. నీలి రంగు దుస్తులు ధరించి వచ్చిన ఓ ...
ఇండియన్ రెస్టారెంట్ పై కాల్పులు
సిడ్నీలో భారతీయ రెస్టారెంట్పై కాల్పులు
沒有留言:
張貼留言