సాక్షి
ఆ హత్యకు కారణాలు నాకు తెలుసు!
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...
వరుసకు సోదరుడితో సోదరి ఎఫైర్... షీనా అదే చేసింది... అందుకే ఇంద్రాణి చంపేసిందా...?వెబ్ దునియా
షీనా ఆమె కూతురా?Andhrabhoomi
షీనా బోరా హత్య: ఇంద్రాణి మాజీ భర్త అరెస్టుOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
గౌహతి: గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు ఈ హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోంటుంది. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీకి ...
వరుసకు సోదరుడితో సోదరి ఎఫైర్... షీనా అదే చేసింది... అందుకే ఇంద్రాణి చంపేసిందా...?
షీనా ఆమె కూతురా?
షీనా బోరా హత్య: ఇంద్రాణి మాజీ భర్త అరెస్టు
సాక్షి
ప్రత్యేక హోదా' కోసం.. ఆత్మాహుతి యత్నం
సాక్షి
ఏలూరు: ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానం, ఆ తర్వాత జరిగిన చావలి సుబ్బారావు ఉదంతం మరువకముందే... బుధవారం మరో ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాదు.. ప్యాకేజేనన్న పాలకుల మాటలకు మనస్తాపానికిలోనై పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50) ఒంటిపై ...
తెలంగాణలో చదివిందని పరీక్ష నిరాకరణప్రజాశక్తి
కూతురుకి తెలంగాణ-ఏపీ ఇబ్బంది, హోదా: వ్యక్తి ఆత్మహత్యాయత్నంOneindia Telugu
కూతురు కొంప ముంచిన రాష్ట్ర విభజన.. పెట్రోలు పోసుకుని తండ్రి ఆత్మహత్యా యత్నంవెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
ఏలూరు: ప్రత్యేక హోదా కోరుతూ తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానం, ఆ తర్వాత జరిగిన చావలి సుబ్బారావు ఉదంతం మరువకముందే... బుధవారం మరో ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కాదు.. ప్యాకేజేనన్న పాలకుల మాటలకు మనస్తాపానికిలోనై పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన సుందరపు దుర్గాప్రసాద్ (50) ఒంటిపై ...
తెలంగాణలో చదివిందని పరీక్ష నిరాకరణ
కూతురుకి తెలంగాణ-ఏపీ ఇబ్బంది, హోదా: వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కూతురు కొంప ముంచిన రాష్ట్ర విభజన.. పెట్రోలు పోసుకుని తండ్రి ఆత్మహత్యా యత్నం
Oneindia Telugu
గుంటూరు జీజీహెచ్లో దారుణం: పసికందును పీక్కుతిన్న ఎలుకలు, మృతి
Oneindia Telugu
గుంటూరు: ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల ఎలాగున్నాయో తెలియదు కానీ, చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే తిరిగొస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటేనే భయం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం ఓ మహిళ ప్రసవ వేదనతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. పండంటి మగబిడ్డకు ...
నిర్లక్ష్యం ఖరీదు ఓ పసిప్రాణం..!సాక్షి
గుంటూరు జీజీహెచ్లో దారుణం..ఆంధ్రజ్యోతి
ఎలుక కొరికి పసికందు మృతిNTVPOST
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల ఎలాగున్నాయో తెలియదు కానీ, చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లే తిరిగొస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఘటన చూస్తే వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటేనే భయం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం ఓ మహిళ ప్రసవ వేదనతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. పండంటి మగబిడ్డకు ...
నిర్లక్ష్యం ఖరీదు ఓ పసిప్రాణం..!
గుంటూరు జీజీహెచ్లో దారుణం..
ఎలుక కొరికి పసికందు మృతి
ఆంధ్రజ్యోతి
జీశాట్-6 ప్రయోగానికి కౌంట్డౌన్..
ఆంధ్రజ్యోతి
నెల్లూరు, ఆగస్టు 26: జిల్లాలోని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే జీశాట్-6 ఉపగ్రహాన్ని ఇస్త్రో నింగిలోకి పంపనుంది. గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. కాగా ఇవాళ ఉదయం 11.52 నిమిషాలకు కౌంట్డౌన్ ...
ఇస్రోకు 'పరీక్ష'ప్రజాశక్తి
కౌంట్డౌన్ షురూసాక్షి
జీఎస్ఎల్వీ డీ6 కౌంట్డౌన్ ప్రారంభంAndhrabhoomi
వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 18 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నెల్లూరు, ఆగస్టు 26: జిల్లాలోని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే జీశాట్-6 ఉపగ్రహాన్ని ఇస్త్రో నింగిలోకి పంపనుంది. గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. కాగా ఇవాళ ఉదయం 11.52 నిమిషాలకు కౌంట్డౌన్ ...
ఇస్రోకు 'పరీక్ష'
కౌంట్డౌన్ షురూ
జీఎస్ఎల్వీ డీ6 కౌంట్డౌన్ ప్రారంభం
సాక్షి
కొత్త ట్రిబ్యునల్ సాధ్యం కాదు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు' ...
ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి ఏపీ కేటాయింపులే.. కృష్ణా జలాలపై సుప్రీం వ్యాఖ్యఆంధ్రజ్యోతి
మీ వాటా మీకేAndhrabhoomi
కృష్ణా జలాలపై కేంద్రం తన వైఖరి చెప్పాలి: సుప్రీం, ఏపీలో ఈనెల 30న పెట్రోల్ బంక్ల బంద్Oneindia Telugu
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జల వివాదాల పరిష్కారానికి కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అడగండి.. అంతేగానీ కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సరికాదు' ...
ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి ఏపీ కేటాయింపులే.. కృష్ణా జలాలపై సుప్రీం వ్యాఖ్య
మీ వాటా మీకే
కృష్ణా జలాలపై కేంద్రం తన వైఖరి చెప్పాలి: సుప్రీం, ఏపీలో ఈనెల 30న పెట్రోల్ బంక్ల బంద్
Oneindia Telugu
కాంగ్రెస్, జగన్ వల్లే రాష్ట్ర విభజన: అయ్యన్న, మంత్రి అచ్చెన్నాయుడు, శివాజీ మధ్య ...
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణమని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని అడ్డుకోవడానికే వైయస్ జగన్ ఈ నెల 29న బంద్కు పిలుపునిచ్చారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటే జగన్ తన బంద్ను ఉపసంహరించుకోవాలన్నారు. మంత్రి ...
మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే శివాజీ మధ్య వాగ్వాదంఆంధ్రజ్యోతి
బయటపడిన విభేదాలుప్రజాశక్తి
టిడిపి ఎమ్మెల్యేల తీవ్రవాగ్వాదంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జగన్, కాంగ్రెస్సే కారణమని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని అడ్డుకోవడానికే వైయస్ జగన్ ఈ నెల 29న బంద్కు పిలుపునిచ్చారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటే జగన్ తన బంద్ను ఉపసంహరించుకోవాలన్నారు. మంత్రి ...
మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమ్మెల్యే శివాజీ మధ్య వాగ్వాదం
బయటపడిన విభేదాలు
టిడిపి ఎమ్మెల్యేల తీవ్రవాగ్వాదం
ఆంధ్రజ్యోతి
విశాఖ జిల్లాలో మావోల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి
ఆంధ్రజ్యోతి
విశాఖ, ఆగస్టు 26: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మరోసారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జిల్లాలోని ఏవోబీలో మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. అటుగా వస్తున్న బీఎస్ఎఫ్ బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
చెలరేగిన మావోలుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విశాఖ, ఆగస్టు 26: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మరోసారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. జిల్లాలోని ఏవోబీలో మావోయిస్టుల మెరుపు దాడి చేశారు. అటుగా వస్తున్న బీఎస్ఎఫ్ బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
చెలరేగిన మావోలు
Oneindia Telugu
జగన్ రెచ్చగొడుతున్నారు, జైలు తప్పదు: విరుచుకుపడిన గాలి
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. ధర్నాలతో జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిని నిర్మించొద్దని జగన్ కోరుకుంటున్నారా అని గాలి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే జగన్ చరిత్ర ...
త్వరలో జగన్ జైలుకి : గాలిప్రజాశక్తి
రాజధానిని అడ్డుకుంటే జగన్ చరిత్ర హీనులవుతారు: గాలిఆంధ్రజ్యోతి
జగన్ ధర్నా ద్వారా రెచ్చగొడుతున్నాడుNews Articles by KSR
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. ధర్నాలతో జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిని నిర్మించొద్దని జగన్ కోరుకుంటున్నారా అని గాలి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటే జగన్ చరిత్ర ...
త్వరలో జగన్ జైలుకి : గాలి
రాజధానిని అడ్డుకుంటే జగన్ చరిత్ర హీనులవుతారు: గాలి
జగన్ ధర్నా ద్వారా రెచ్చగొడుతున్నాడు
ఆంధ్రజ్యోతి
గుజరాత్ బంద్ హింసాత్మకం.. ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య
ఆంధ్రజ్యోతి
గుజరాత్, ఆగస్టు 26: పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ కోటా కల్పించాలని కోరుతూ ఆ సామాజిక వర్గం వారు రాష్ట్రంలో బుధవారం నిర్వహిచిన బంద్ హింసాత్మకంగా మారింది. సూరత్, అహ్మదాబ్ సహా అనే పట్టణాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. బస్సులకు నిప్పుపెట్టారు. ఆందోళన శ్రుతి మించడంతో పోలీసులు ...
గుజరాత్ అగ్నిగుండంసాక్షి
పటేళ్ల ఆందోళన: శాంతంగా ఉండాలని ప్రధాని విజ్ఞప్తిOneindia Telugu
హింసాత్మకంగా మారిన గుజరాత్ బంద్.. హర్దిక్ పటేల్ గృహనిర్బంధం.. ముగ్గురి మృతివెబ్ దునియా
NTVPOST
అన్ని 38 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుజరాత్, ఆగస్టు 26: పటేల్ సామాజిక వర్గానికి ఓబీసీ కోటా కల్పించాలని కోరుతూ ఆ సామాజిక వర్గం వారు రాష్ట్రంలో బుధవారం నిర్వహిచిన బంద్ హింసాత్మకంగా మారింది. సూరత్, అహ్మదాబ్ సహా అనే పట్టణాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. బస్సులకు నిప్పుపెట్టారు. ఆందోళన శ్రుతి మించడంతో పోలీసులు ...
గుజరాత్ అగ్నిగుండం
పటేళ్ల ఆందోళన: శాంతంగా ఉండాలని ప్రధాని విజ్ఞప్తి
హింసాత్మకంగా మారిన గుజరాత్ బంద్.. హర్దిక్ పటేల్ గృహనిర్బంధం.. ముగ్గురి మృతి
NTVPOST
భూ సేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్డీఏ ఆఫీస్ ఎదుట జగన్ ధర్నా
NTVPOST
విజయవాడలో భూ సేకరణకు వ్యతిరేకంగా సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు. అభివృద్ధి పేరుతో మూడు పంటలు పండే భూముల్ని లాక్కుని రైతుల్ని రోడ్డున పడేస్తే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారు. సీఆర్డీఏ పరిధిలో భూ సమీకరణకు ఒప్పుకోని రైతులకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగింది వైసీపీ. రాజధాని ప్రాంతంలో రైతుల ఇష్టం ...
జగన్ కల నెరవేరదుతెలుగువన్
ఆయన చెప్పిందే పవన్ చెప్పారు..సాక్షి
విజయవాడలో వైఎస్ జగన్ ధర్నాAndhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
NTVPOST
విజయవాడలో భూ సేకరణకు వ్యతిరేకంగా సీఆర్డీఏ కార్యాలయం ఎదుట వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు. అభివృద్ధి పేరుతో మూడు పంటలు పండే భూముల్ని లాక్కుని రైతుల్ని రోడ్డున పడేస్తే చూస్తూ ఊరుకోబోమని జగన్ హెచ్చరించారు. సీఆర్డీఏ పరిధిలో భూ సమీకరణకు ఒప్పుకోని రైతులకు మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనకు దిగింది వైసీపీ. రాజధాని ప్రాంతంలో రైతుల ఇష్టం ...
జగన్ కల నెరవేరదు
ఆయన చెప్పిందే పవన్ చెప్పారు..
విజయవాడలో వైఎస్ జగన్ ధర్నా
沒有留言:
張貼留言