2015年8月18日 星期二

2015-08-19 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి
   
రాజపక్సకు మళ్లీ పరాభవం   
ఆంధ్రజ్యోతి
కొలంబో, ఆగస్ట్ 18: శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్సకు మరోసారి పరాభవం ఎదురైంది. యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ పార్టీ యూపీఎఫ్‌ఏ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన రాజపక్సకు నిరాశే మిగిలింది. రాజపక్స ఎంపీగా గెలిచినా ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీఎఫ్‌ఏ‌కు 83 స్థానాలు మాత్రమే దక్కాయి. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్‌లో 196 ...

ప్రధాని కల తుడిచిపెట్టుకుపోయింది: రాజపక్సకి చేదు   Oneindia Telugu
లంకలో యుఎన్‌పిఎదే విజయం   ప్రజాశక్తి
ఆయన కల తుడిచి పెట్టుకుపోయింది   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చంద్రునిపై నియాన్‌ వాయువు   
ప్రజాశక్తి
వాషింగ్టన్‌: చంద్రునిపై ఉన్న పలుచని వాతావరణంలో నియాన్‌ వాయువు ఉన్నట్లు నాసా వ్యోమనౌక మొదటిసారిగా గుర్తించింది. ఈ గ్యాస్‌నే ఎలక్ట్రిక్‌ సిగల్స్‌ పంపడానికి వినియోగిస్తారు. చంద్రుని వాతావరణం చివరి పొరల్లో నియాన్‌ వాయువు ఉన్నట్లు అపోలో వ్యోమనౌకలు ప్రయోగించినప్పటి నుంచి ఊహాగానాలు చెలరేగుతున్నాయి కాని, విశ్వసనీయంగా ...

చంద్రుడిపై మండుతున్ననియాన్ వాయవు గుర్తించారు   Oneindia Telugu
చంద్రుడిపై నియాన్ గ్యాస్.. 40శాతం పొటాషియం కూడా ఉందట!: నాసా లాడీ   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
H-1B వీసా: భారత ఐటీ ఉద్యోగులకు దుర్వార్త   
Oneindia Telugu
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలోకి దిగాలని కోరుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించే కొత్త విధానం భారత ఐటీ ఉద్యోగులకు చేదు వార్త కానుంది. అమెరికాలో ఉన్న నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డ ఆయన హెచ్-1బి వీసాలపై దేశంలోకి వస్తున్న వారి కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో భారత ఐటీ ఉద్యోగులకు ఓ చేదు వార్త.. అదేంటంటే..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బ్యాంకాక్‌లో మరో పేలుడు: బంగ్లాలో తీవ్రవాదుల అరెస్ట్   
Oneindia Telugu
బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మంగళవారం మరోసారి బాంబు పేలుడు సంభవించింది. సోమవారం జరిగిన బాంబు పేలుడు సంఘటనను మరవక ముందే మరోసారి బాంబు పేలడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బ్యాంకాక్‌లోని చావో నదిపై ఉన్న తాస్కిన్ వంతెనపై నుంచి గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాన్ని విసిరేశారు. దీంతో నది ...

బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడు ఇతడే..!   సాక్షి
బ్యాంకాక్ పేలుడు వీడి పనే   ఆంధ్రజ్యోతి
పేలుడు సమయంలో బ్యాంకాక్‌లోనే జెనీలియా   Namasthe Telangana
FIlmiBeat Telugu   
Teluguwishesh   
వెబ్ దునియా   
అన్ని 23 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత   
సాక్షి
జకర్తా : ఇండోనేసియా విమానం కుప్పకూలిన ప్రదేశంలో 38 మృతదేహాలను కనుగొన్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఓ చిన్నారి మృతదేహం కూడా ఉన్నట్లు వివరించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు సహకరించక పోవడం వల్ల మృతదేహాలను ఇప్పుడే తరలించలేక పోతున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి జేఏ బరాటా మీడియాకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పపువా ...

విమాన ప్రమాదంలో 38 మృతదేహాలు లభ్యం   Andhrabhoomi
కూలిన విమానంలో మిలియన్ డాలర్ల డబ్బు   Oneindia Telugu
సహాయ చర్యలకు ఆటంకాలు   Namasthe Telangana
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
అన్ని 21 వార్తల కథనాలు »   


సాక్షి
   
లాడెన్ నోట గాంధీ మాట   
సాక్షి
లండన్: 'భారత జాతిపిత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకొని అమెరికా వస్తువులను బహిష్కరిద్దాం' ఇలా పిలుపునిచ్చింది ఎవరో శాంతి కాముకుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదాకు ఒకప్పటి అధినేత ఒసామా బిన్ లాడెన్ స్వయంగా తన ...

ఒసామా బిన్ లాడెన్‌కు.. మహాత్మా గాంధీ ప్రేరణ!   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దుబాయ్ ఓ మినీ భారత్ : ప్రపంచం ఎటువైపు.. ఉగ్రవాదం వైపా.. మానవత్వం వైపా?: మోడీ   
వెబ్ దునియా
దుబాయ్ ఓ మినీ భారత్‌లో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన రెండు రోజుల దుబాయ్ పర్యటనల ముగింపులో భాగంగా సోమవారం రాత్రి దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొత్తం 32 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో ఏకంగా 50 వేల మంది భారతీయులు తరలివచ్చారు. దుబాయ్‌లోని నలుమూలల నుంచి ...

ఉగ్రవాదం వైపా? మానవత్వం వైపా?: పాక్‌కు మోడీ   Oneindia Telugu
యూఏఈతో అనుబంధం   సాక్షి
దుబాయ్ మినీ భారత్‌లా కనిపిస్తోంది ప్రవాసీలు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
అన్ని 22 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆగస్టు 23న ఆటా 'సమ్మర్ ఫెస్ట్'   
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వార్షిక సమ్మర్ ఫెస్ట్ వేడుకలు ఆగస్టు 23న(శనివారం) మన్రో, న్యూజెర్సీలో థాంప్సన్ పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆటా అధ్యక్షులు సుధాకర్ పెర్కారి ఒక ప్రకటనలో తెలిపారు. వినోద భరితంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రతి తెలుగు కుటుంబం ...

ఆమెరికా: ఆటా సమ్మర్ ఫెస్ట్ కి ఆహ్వానం   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గాలిలో రెండు విమానాలు ఢీ: సజీవదహనం   
Oneindia Telugu
శాన్ డీయాగో: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదానికి ఇప్పటి వరకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అమెరికా అధికారులు అంటున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో పౌర విమాన శాఖకు చెందిన రెండు విమానాలు బయలుదేరాయి. తరువాత శాన్ డియాగో కౌంటి సమీపంలోని ...

రెండు విమానాలు ఢీ: నలుగురు మృతి   సాక్షి
రెండు విమానాలు ఢీ   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాక్ లో ఆత్మాహుతి దాడి.. మంత్రి సహా 9 మంది మృతి   
సాక్షి
పాకిస్థాన్ : పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఆత్మాహుతి దాడిలో హోం మంత్రి షుజా ఖాన్జాదా మరణించారు. ఆదివారం అటోక్ జిల్లాలో మంత్రి నివాసం వద్ద జరిగిన ఈ దాడిలో మంత్రితో సహా 9 మంది మరణించారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు దాటికి కార్యాలయంలోని ...

ఆత్మాహుతి దాడిలో పాక్ పంజాబ్ హోం మంత్రి మృతి   వెబ్ దునియా
పాక్‌లో ఆత్మాహుతి దాడి   ఆంధ్రజ్యోతి
పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言