Oneindia Telugu
రూ. 20లక్షలు ఖర్చుచేసి పిల్లికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్
Oneindia Telugu
న్యూయార్క్: ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లిని కాపాడుకునేందుకు ఓ దంపతులు భారీ మొత్తం ఖర్చు చేశారు. కుటుంబంలో భాగంగా ఉన్న ఆ పిల్లి ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఆందోళన చెందిన వారు డబ్బుల గురించి ఆలోచించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్ అందించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన అండ్రే డోన్సియార్ ...
పిల్లికి మూత్రపిండాలు దానం... శస్త్ర చికిత్సకు రూ. 19 లక్షలు ఖర్చు..వెబ్ దునియా
పిల్లి ఆపరేషన్కు రూ. 19 లక్షలు!సాక్షి
పిల్లికి రూ.20 లక్షలతో కిడ్నీ మార్పిడిప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లిని కాపాడుకునేందుకు ఓ దంపతులు భారీ మొత్తం ఖర్చు చేశారు. కుటుంబంలో భాగంగా ఉన్న ఆ పిల్లి ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఆందోళన చెందిన వారు డబ్బుల గురించి ఆలోచించలేదు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్ అందించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన అండ్రే డోన్సియార్ ...
పిల్లికి మూత్రపిండాలు దానం... శస్త్ర చికిత్సకు రూ. 19 లక్షలు ఖర్చు..
పిల్లి ఆపరేషన్కు రూ. 19 లక్షలు!
పిల్లికి రూ.20 లక్షలతో కిడ్నీ మార్పిడి
సాక్షి
బ్యాంకాక్ పేలుళ్ల ఘటన: పురోగతి శూన్యం
సాక్షి
బ్యాంకాక్: ఇటీవల థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి ముందడుగు పడలేదు. బ్యాంకాక్ బాంబు పేలుళ్ల సూత్రధారి విదేశీ వ్యక్తి కావొచ్చని అంచనాకు వచ్చిన థాయ్ పోలీసులు.. ఎటువంటి పురోగతి సాధించలేదు. దీంతో పాటు ఆ బాంబు పెట్టి వ్యక్తికి కనీసం పదిమంది స్థానికులు ...
బాంబు పేలుడు: తిరిగి తెరచుకున్న బ్రహ్మ దేవాలయంOneindia Telugu
బ్యాంకాక్ పేలుడు వీడి పనేఆంధ్రజ్యోతి
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
బ్యాంకాక్: ఇటీవల థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి ముందడుగు పడలేదు. బ్యాంకాక్ బాంబు పేలుళ్ల సూత్రధారి విదేశీ వ్యక్తి కావొచ్చని అంచనాకు వచ్చిన థాయ్ పోలీసులు.. ఎటువంటి పురోగతి సాధించలేదు. దీంతో పాటు ఆ బాంబు పెట్టి వ్యక్తికి కనీసం పదిమంది స్థానికులు ...
బాంబు పేలుడు: తిరిగి తెరచుకున్న బ్రహ్మ దేవాలయం
బ్యాంకాక్ పేలుడు వీడి పనే
ఆంధ్రజ్యోతి
రాజపక్సకు మళ్లీ పరాభవం
ఆంధ్రజ్యోతి
కొలంబో, ఆగస్ట్ 18: శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్సకు మరోసారి పరాభవం ఎదురైంది. యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ పార్టీ యూపీఎఫ్ఏ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన రాజపక్సకు నిరాశే మిగిలింది. రాజపక్స ఎంపీగా గెలిచినా ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీఎఫ్ఏకు 83 స్థానాలు మాత్రమే దక్కాయి. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో 196 ...
లంకలో యుఎన్పిఎదే విజయంప్రజాశక్తి
ఆయన కల తుడిచి పెట్టుకుపోయిందిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొలంబో, ఆగస్ట్ 18: శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్సకు మరోసారి పరాభవం ఎదురైంది. యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ పార్టీ యూపీఎఫ్ఏ ప్రధాని అభ్యర్ధిగా బరిలోకి దిగిన రాజపక్సకు నిరాశే మిగిలింది. రాజపక్స ఎంపీగా గెలిచినా ఆయన ప్రాతినిధ్యం వహించిన యూపీఎఫ్ఏకు 83 స్థానాలు మాత్రమే దక్కాయి. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో 196 ...
లంకలో యుఎన్పిఎదే విజయం
ఆయన కల తుడిచి పెట్టుకుపోయింది
Telugu Times (పత్రికా ప్రకటన)
జాబిల్లిపై నియాన్
Telugu Times (పత్రికా ప్రకటన)
చంద్రుడి ఉపరితలంపై నియోన్ గ్యాస్తో పలుచటి వాతావరణ పొర ఉందని నాసా అంతరిక్ష నౌక లునార్ ఆట్మాస్ఫియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లోరర్ తొలిసారి ధ్రువీకరించింది. అపోలో మిషన్ ప్రయోగం కాలం నాటి నుంచి చంద్రుడిపై నియోన్ గ్యాస్ ఉందని చెప్తున్నా శాస్త్రవేత్తలు ఎవరూ కూడా సృష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. కానీ అలాంటి గ్యాస్ ...
ఇంకా మరిన్ని »
Telugu Times (పత్రికా ప్రకటన)
చంద్రుడి ఉపరితలంపై నియోన్ గ్యాస్తో పలుచటి వాతావరణ పొర ఉందని నాసా అంతరిక్ష నౌక లునార్ ఆట్మాస్ఫియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లోరర్ తొలిసారి ధ్రువీకరించింది. అపోలో మిషన్ ప్రయోగం కాలం నాటి నుంచి చంద్రుడిపై నియోన్ గ్యాస్ ఉందని చెప్తున్నా శాస్త్రవేత్తలు ఎవరూ కూడా సృష్టమైన నిర్ధారణకు రాలేకపోయారు. కానీ అలాంటి గ్యాస్ ...
సాక్షి
చాదర్ఘాట్లో చైన్ స్నాచింగ్
సాక్షి
హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్పేటలోని 'బి' క్వార్టర్కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం ...
తెగబడ్డ చైన్స్నాచర్లుAndhrabhoomi
దొంగలు దొరికేనా?: నిలకడగా చైన్స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ ఆరోగ్యంOneindia Telugu
కాచిగూడలో చైన్ స్నాచింగ్కు విఫలయత్నంఆంధ్రజ్యోతి
Namasthe Telangana
NTVPOST
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నల్లగొండ చౌరస్తా ఫ్లై ఓవర్ మీదుగా భార్యభర్తలు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గొలుసు తెంపుకొని పరారైన ఘటన హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం మలక్పేటలోని 'బి' క్వార్టర్కు చెందిన వర్ధనమ్మ (52), భర్త శ్రీనివాస్ మంగళవారం ...
తెగబడ్డ చైన్స్నాచర్లు
దొంగలు దొరికేనా?: నిలకడగా చైన్స్నాచర్ల దాడిలో గాయపడ్డ మహిళ ఆరోగ్యం
కాచిగూడలో చైన్ స్నాచింగ్కు విఫలయత్నం
వెబ్ దునియా
అక్కడికక్కడే...! అప్పటికప్పుడు మబ్బులు..!! చైనాలో క్లౌడ్ మిషన్
వెబ్ దునియా
మేఘాలలో తేలిపోవాలనీ... మబ్బుల్లో కలిసిపోవాలని.. ఇలా ఎన్నో సినీ పాటలు మనం వినే ఉన్నాం. అలాగే మబ్బులు తేలిగ్గా ఉంటాయా.. బరువుగా ఉంటాయా.. వాటి మీద నిలబడవచ్చా.. అనే సందేహాలు తరచూ పిల్లలకు కలుగుతుంటాయి. వాటిని తీర్చాలంటే ఆకాశంలో ఉన్న మేఘాలను మబ్బులను తీసుకురాలేం కదా...! అయితే చైనాలో ఓ వ్యక్తి తయారు చేసిన యంత్రం ద్వారా రకరకాల ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
మేఘాలలో తేలిపోవాలనీ... మబ్బుల్లో కలిసిపోవాలని.. ఇలా ఎన్నో సినీ పాటలు మనం వినే ఉన్నాం. అలాగే మబ్బులు తేలిగ్గా ఉంటాయా.. బరువుగా ఉంటాయా.. వాటి మీద నిలబడవచ్చా.. అనే సందేహాలు తరచూ పిల్లలకు కలుగుతుంటాయి. వాటిని తీర్చాలంటే ఆకాశంలో ఉన్న మేఘాలను మబ్బులను తీసుకురాలేం కదా...! అయితే చైనాలో ఓ వ్యక్తి తయారు చేసిన యంత్రం ద్వారా రకరకాల ...
వెబ్ దునియా
సిరియా : ఉగ్రవాదుల చేతిలో హతమైన ఆర్కియాలజిస్ట్
ఆంధ్రజ్యోతి
సిరియా, ఆగస్టు 19 : సిరియాలో ఉగ్రవాదులు అతి దారుణానికి ఒడిగట్టారు. పామైరాలో ప్రముఖ ఆర్కియాలజిస్టు, పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ ఖాలెద్ అసద్(82)ను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిరాతకంగా తల నరికి చంపేశారు. అనంతరం అతడి శరీరాన్ని పామైరాలోని చారిత్రక ప్రదేశంలో వేలాడదీసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అసద్ను గతంలోనే అపహరించిన ఉగ్రవాదులు ...
ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ అసాద్ను పొట్టనబెట్టుకున్న ఐఎస్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సిరియా, ఆగస్టు 19 : సిరియాలో ఉగ్రవాదులు అతి దారుణానికి ఒడిగట్టారు. పామైరాలో ప్రముఖ ఆర్కియాలజిస్టు, పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ ఖాలెద్ అసద్(82)ను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిరాతకంగా తల నరికి చంపేశారు. అనంతరం అతడి శరీరాన్ని పామైరాలోని చారిత్రక ప్రదేశంలో వేలాడదీసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అసద్ను గతంలోనే అపహరించిన ఉగ్రవాదులు ...
ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ అసాద్ను పొట్టనబెట్టుకున్న ఐఎస్
Oneindia Telugu
మహిళలకూ 'వయాగ్రా': అనుమతిచ్చిన యుఎస్ ఎఫ్డీఏ
Oneindia Telugu
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళల్లో లైంగిక వాంఛలను పెంపొందించే డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. స్ప్రౌట్ ఫార్మాస్యుటికల్స్ తయారు చేసిన 'యాడ్ ఈ'(addyi) ఔషధాన్ని మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చింది. స్త్రీల లైంగిక అవసరాలను పట్టించుకోవడం లేదని, స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను ...
స్త్రీలకూ వయాగ్రా!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళల్లో లైంగిక వాంఛలను పెంపొందించే డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. స్ప్రౌట్ ఫార్మాస్యుటికల్స్ తయారు చేసిన 'యాడ్ ఈ'(addyi) ఔషధాన్ని మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చింది. స్త్రీల లైంగిక అవసరాలను పట్టించుకోవడం లేదని, స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను ...
స్త్రీలకూ వయాగ్రా!
వెబ్ దునియా
అమెరికా మహిళను చూశాడు... హస్త ప్రయోగం చేశాడు... అడ్డంగా బుక్కయ్యాడు.. ఎక్కడ?
వెబ్ దునియా
ఒంటరిగా కనిపించే మహిళలను చూస్తే కామాంధుల్లోని కామ క్రూరత్వం ఏ విధంగా బుసలు కొడుతుందో ఎవరికీ అంతుచిక్కదు. తాజాగా ముంబైలో ఓ యువకుడు... అమెరికా మహిళ ముందు అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. సౌత్ ముంబైలోని కొలాబాకు చెందిన గోపాల్ వాల్మీకి అనే యువకుడు వారం రోజుల క్రితం ఓ పార్కులో మార్నింగ్ వాక్కు వెళ్లాడు.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఒంటరిగా కనిపించే మహిళలను చూస్తే కామాంధుల్లోని కామ క్రూరత్వం ఏ విధంగా బుసలు కొడుతుందో ఎవరికీ అంతుచిక్కదు. తాజాగా ముంబైలో ఓ యువకుడు... అమెరికా మహిళ ముందు అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యాడు. సౌత్ ముంబైలోని కొలాబాకు చెందిన గోపాల్ వాల్మీకి అనే యువకుడు వారం రోజుల క్రితం ఓ పార్కులో మార్నింగ్ వాక్కు వెళ్లాడు.
మళ్లీ ఓడిన మహీంద్ర..
Andhrabhoomi
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షకు మరోసారి ఎన్నికల పరాజయం ప్రాప్తించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. 2005 నుండి గత జనవరిలో ఓడిపోయేవరకు, రాజపక్ష అధ్యక్షుడిగా ఉండిన సమయంలో భారత శ్రీలంక సంబంధాలు క్రమంగా క్షీణించడం చరిత్ర. రాజపక్ష హయాంలో శ్రీలంక చైనాకు దగ్గర కావడం వల్ల మన దక్షిణ సముద్రపు సరిహద్దులకు సైతం ...
మళ్ళీ ఓడిన రాజపక్షేఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్షకు మరోసారి ఎన్నికల పరాజయం ప్రాప్తించడం మన దేశానికి లభించిన వ్యూహాత్మక విజయం. 2005 నుండి గత జనవరిలో ఓడిపోయేవరకు, రాజపక్ష అధ్యక్షుడిగా ఉండిన సమయంలో భారత శ్రీలంక సంబంధాలు క్రమంగా క్షీణించడం చరిత్ర. రాజపక్ష హయాంలో శ్రీలంక చైనాకు దగ్గర కావడం వల్ల మన దక్షిణ సముద్రపు సరిహద్దులకు సైతం ...
మళ్ళీ ఓడిన రాజపక్షే
沒有留言:
張貼留言