వెబ్ దునియా
టీమిండియా కెప్టన్ తొలి పారాచూట్ జంప్ సక్సెస్..
వెబ్ దునియా
టీమిండియా కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని తన తొలి పారాచూట్ పయణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. భారత క్రికెటర్ పలు రికార్డులు సృష్టించారు ధోని. ముఖ్యంగా 2007లో జరిగిన టీ-20 వరల్డ్ కప్ కైవసం, 2011లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ వంటివి ధోనిని ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందేలా చేశాయి. ఈ విధంగా పలు అవార్డులు, రికార్డులో పొందిన ధోనిని ఇండియన్ ...
10వేల అడుగుల ఎత్తు నుంచి ధోనీ పారాచూట్ జంప్సాక్షి
ధోనీ తొలి పారాచూట్ జంప్ సక్సెస్Telugu Times (పత్రికా ప్రకటన)
ధోనీ ఫీట్: 10వేల ఫీట్ల ఎత్తు నుంచి పారాచూట్ జంప్thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని తన తొలి పారాచూట్ పయణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. భారత క్రికెటర్ పలు రికార్డులు సృష్టించారు ధోని. ముఖ్యంగా 2007లో జరిగిన టీ-20 వరల్డ్ కప్ కైవసం, 2011లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ వంటివి ధోనిని ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధి చెందేలా చేశాయి. ఈ విధంగా పలు అవార్డులు, రికార్డులో పొందిన ధోనిని ఇండియన్ ...
10వేల అడుగుల ఎత్తు నుంచి ధోనీ పారాచూట్ జంప్
ధోనీ తొలి పారాచూట్ జంప్ సక్సెస్
ధోనీ ఫీట్: 10వేల ఫీట్ల ఎత్తు నుంచి పారాచూట్ జంప్
'ఆ ముగ్గురూ' క్రికెట్ ఆడొచ్చు!
సాక్షి
దుబాయ్: ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి నిషేధానికి గురైన ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు ఉపశమనం లభించింది. మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్, సల్మాన్ భట్ల శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తుండడంతో వారు పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ధ్రువీకరించింది. వీరిలో ...
ఆసిఫ్, సల్మాన్పై నిషేధం ఎత్తివేతఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
దుబాయ్: ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి నిషేధానికి గురైన ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు ఉపశమనం లభించింది. మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్, సల్మాన్ భట్ల శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తుండడంతో వారు పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ధ్రువీకరించింది. వీరిలో ...
ఆసిఫ్, సల్మాన్పై నిషేధం ఎత్తివేత
ఆంధ్రజ్యోతి
భారత యువ ఆటగాళ్లకు సచిన్, ద్రావిడ్లతో పోలికా?
ఆంధ్రజ్యోతి
కొలంబో: ప్రస్తుత భారత జట్టులో కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారని.. దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్లతో వీరిని పోల్చలేమని శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ అన్నాడు. 'సంగా, జయవర్దనెలతో పోలిస్తే అప్పటికి.. ఇప్పటికీ లంక జట్టులో తేడా ఉంది. అలాగే దిగ్గజాలైన సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్లతో యువ భారత్ను పోల్చలేం. కోహ్లీ సేన కూడా బ్యాటింగ్లో ...
'వీళ్లేమీ సచిన్ లు, ద్రావిడ్ లు కారు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కొలంబో: ప్రస్తుత భారత జట్టులో కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారని.. దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్లతో వీరిని పోల్చలేమని శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ అన్నాడు. 'సంగా, జయవర్దనెలతో పోలిస్తే అప్పటికి.. ఇప్పటికీ లంక జట్టులో తేడా ఉంది. అలాగే దిగ్గజాలైన సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్లతో యువ భారత్ను పోల్చలేం. కోహ్లీ సేన కూడా బ్యాటింగ్లో ...
'వీళ్లేమీ సచిన్ లు, ద్రావిడ్ లు కారు'
సాక్షి
కడప బంద్ సక్సెస్
సాక్షి
కడప కార్పొరేషన్ : పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించినా, స్వచ్ఛం దంగా ప్రజలు సహకరించడంతో బుధవారం కడప నగర బంద్ విజయవంతమైంది.నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్కు అన్ని వర్గాల ...
కడపలో వైసీపీ బంద్ విఫలంఆంధ్రజ్యోతి
కొనసాగుతున్న కడప బంద్....సీపీఎం నేతల అరెస్టు..ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కడప కార్పొరేషన్ : పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించినా, స్వచ్ఛం దంగా ప్రజలు సహకరించడంతో బుధవారం కడప నగర బంద్ విజయవంతమైంది.నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్కు అన్ని వర్గాల ...
కడపలో వైసీపీ బంద్ విఫలం
కొనసాగుతున్న కడప బంద్....సీపీఎం నేతల అరెస్టు..
సాక్షి
ప్రేయసిని పెళ్లాడిన దినేష్ కార్తీక్
సాక్షి
చెన్నై : భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. చెన్నైలో మంగళవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీపికా ...తెలుపు రంగు గౌన్ ధరించి మెరిసిపోయింది. అలాగే ఈ నెల 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వీరు మరోసారి ...
మొదటి మహిళ!Namasthe Telangana
ప్రేయసి దీపికను పెళ్లాడిన దినేష్ కార్తీక్(ఫొటోలు)thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై : భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. చెన్నైలో మంగళవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దీపికా ...తెలుపు రంగు గౌన్ ధరించి మెరిసిపోయింది. అలాగే ఈ నెల 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వీరు మరోసారి ...
మొదటి మహిళ!
ప్రేయసి దీపికను పెళ్లాడిన దినేష్ కార్తీక్(ఫొటోలు)
వెబ్ దునియా
అంతా మా ఆవిడ స్పూర్తితోనే... మళ్లీ జట్టులోకి... షోయబ్ మాలిక్
వెబ్ దునియా
పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ తన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమెలోని పట్టుదల, హార్డు వర్కు తనకు స్పూర్తినిచ్చాయని చెప్పారు. కేవలం వాటితోనే తాను తిరిగి జట్టులో స్థానం సంపాదించగలిగానని అన్నారు. ప్రొఫెషనల్ అథ్లెట్గా సానియా హార్డ్వర్క్, పట్టుదల కలిగిన వ్యక్తి అని అన్నారు.
అంతా మా ఆవిడ వల్లే..ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ తన భార్య, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమెలోని పట్టుదల, హార్డు వర్కు తనకు స్పూర్తినిచ్చాయని చెప్పారు. కేవలం వాటితోనే తాను తిరిగి జట్టులో స్థానం సంపాదించగలిగానని అన్నారు. ప్రొఫెషనల్ అథ్లెట్గా సానియా హార్డ్వర్క్, పట్టుదల కలిగిన వ్యక్తి అని అన్నారు.
అంతా మా ఆవిడ వల్లే..
శాస్త్రి భవితవ్యంపై తుది నిర్ణయం!
సాక్షి
న్యూఢిల్లీ : భారత జట్టు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ అంశాన్ని చర్చించేందుకు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. రెండో టెస్టు సందర్భంగా ఈ విషయంపై శాస్త్రితో ఆయన కూలంకశంగా చర్చించనున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ తరఫున ...
ఈ నెలాఖరుకు తేలనున్నచెన్నై, రాజస్థాన్ భవితవ్యంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : భారత జట్టు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ అంశాన్ని చర్చించేందుకు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. రెండో టెస్టు సందర్భంగా ఈ విషయంపై శాస్త్రితో ఆయన కూలంకశంగా చర్చించనున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ తరఫున ...
ఈ నెలాఖరుకు తేలనున్నచెన్నై, రాజస్థాన్ భవితవ్యం
ఆంధ్రజ్యోతి
నేనిప్పుడు కొత్త సైనాను
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): గతేడాది వరుస పరాజయాల కారణంగా ఆటకు గుడ్బై చెబుదామని అనుకున్నానని, కానీ, కోచ్ విమల్ కుమార్ రక్షకుడిగా వచ్చి తన కెరీర్ను కాపాడారని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్కొంది. విమల్ దగ్గర శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చాలన్న నిర్ణయం తన కెరీర్ను గాడిలో పెట్టిందని తెలిపింది.
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): గతేడాది వరుస పరాజయాల కారణంగా ఆటకు గుడ్బై చెబుదామని అనుకున్నానని, కానీ, కోచ్ విమల్ కుమార్ రక్షకుడిగా వచ్చి తన కెరీర్ను కాపాడారని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్కొంది. విమల్ దగ్గర శిక్షణ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చాలన్న నిర్ణయం తన కెరీర్ను గాడిలో పెట్టిందని తెలిపింది.
సాక్షి
సంగ కోసం శ్రీలంక...సమం కోసం భారత్
సాక్షి
క్రికెట్ ప్రపంచానికి మరో దిగ్గజం వీడ్కోలు పలుకుతున్న వేళ ఇది. దశాబ్దంన్నర కాలంగా శ్రీలంక క్రికెట్కు మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచి అత్యుత్తమ విజయాలు అందించిన సంగ చివరి సారి మైదానంలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో గెలుపుతో అతని కెరీర్కు ఘనమైన ముగింపు పలకాలని సహచరులు భావిస్తున్నారు. మరో వైపు తొలి టెస్టులో అంది వచ్చిన విజయాన్ని ...
రాజసంగా లంక రోషంగా భారత్Namasthe Telangana
సంగక్కర్ రిటైర్మెంట్తో శ్రీలంకపైనే ఒత్తిడి : విరాట్ కోహ్లీవెబ్ దునియా
సమర సంగక్కరఆంధ్రజ్యోతి
NTVPOST
thatsCricket Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
క్రికెట్ ప్రపంచానికి మరో దిగ్గజం వీడ్కోలు పలుకుతున్న వేళ ఇది. దశాబ్దంన్నర కాలంగా శ్రీలంక క్రికెట్కు మూలస్థంభాల్లో ఒకడిగా నిలిచి అత్యుత్తమ విజయాలు అందించిన సంగ చివరి సారి మైదానంలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో గెలుపుతో అతని కెరీర్కు ఘనమైన ముగింపు పలకాలని సహచరులు భావిస్తున్నారు. మరో వైపు తొలి టెస్టులో అంది వచ్చిన విజయాన్ని ...
రాజసంగా లంక రోషంగా భారత్
సంగక్కర్ రిటైర్మెంట్తో శ్రీలంకపైనే ఒత్తిడి : విరాట్ కోహ్లీ
సమర సంగక్కర
ఆంధ్రజ్యోతి
భారత్కు అగ్ని పరీక్ష
Andhrabhoomi
కొలంబో, ఆగస్టు 19: శ్రీలంకతో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు పరీక్షగా నిలవనుంది. మొదటి టెస్టులో గెలిచే అవకాశాలను చేతులారా జారవిడిచిన భారత్ ఎవరూ ఊహించని విధంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెస్టు కెప్టెన్గా తొలి విదేశీ పర్యటనకు బంగ్లాదేశ్ వెళ్లినప్పటికీ, అది ఒకే టెస్టు కావడంతో ...
సమం చేస్తారా!సంగాకిస్తారా!ఆంధ్రజ్యోతి
కొలంబోలో కోహ్లీ సేనకు సవాల్సాక్షి
లంకను నిలువరించేనా?ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
కొలంబో, ఆగస్టు 19: శ్రీలంకతో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు పరీక్షగా నిలవనుంది. మొదటి టెస్టులో గెలిచే అవకాశాలను చేతులారా జారవిడిచిన భారత్ ఎవరూ ఊహించని విధంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. టెస్టు కెప్టెన్గా తొలి విదేశీ పర్యటనకు బంగ్లాదేశ్ వెళ్లినప్పటికీ, అది ఒకే టెస్టు కావడంతో ...
సమం చేస్తారా!సంగాకిస్తారా!
కొలంబోలో కోహ్లీ సేనకు సవాల్
లంకను నిలువరించేనా?
沒有留言:
張貼留言