వెబ్ దునియా
హిందువుల వృద్ధి రేటు 0.7 శాతం తగ్గిందట.
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...
తెలంగాణలో 85.09 % హిందువులుసాక్షి
హిందువులు 96 కోట్లు.. ముస్లింలు 17 కోట్లు..NTVPOST
హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు వృద్ధిరేటులోనూ ముందు.. జనాభా మతగణన ...ఆంధ్రజ్యోతి
News Articles by KSR
Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హిందువుల జనాభా వృద్ధి రేటు తగ్గుతోందట. ముస్లింల జనాభా పెరుగుదలతో పోల్చినప్పుడు కనీసం 0.7 శాతం పడిపోయిందట. 2011 జనాభా గణన ప్రకారం మతాల ప్రాతిపదికన జనాభా వివరాలను భారత రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ విడుదల చేశారు. 2001 నుంచి 2011 సంవత్సరం మధ్య కాలంలో ముస్లిం జనాభా 0.8శాతం పెరిగింది. ముస్లింలు 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ...
తెలంగాణలో 85.09 % హిందువులు
హిందువులు 96 కోట్లు.. ముస్లింలు 17 కోట్లు..
హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు వృద్ధిరేటులోనూ ముందు.. జనాభా మతగణన ...
Oneindia Telugu
'ఫిర్యాదు వెనక్కితీసుకోకుంటే మళ్లీ రేప్ చేస్తా'
Oneindia Telugu
ముజఫర్నగర్: అత్యాచార బాధితురాలికి నిందితుడి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పోలీస్ స్టేషన్లో తమపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే మరోసారి అత్యాచారానికి పాల్పడతామని బాధితురాలిని రేప్ నిందితుడు ఆమెను బెదరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లా కుర్వారాలో చోటు చేసుకుంది. ఘటనకు ...
మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడుసాక్షి
యూపీలో అరాచకాల పర్వం: కేసు పెట్టిందని రేప్.. వాపస్ తీసుకోకపోతే?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముజఫర్నగర్: అత్యాచార బాధితురాలికి నిందితుడి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పోలీస్ స్టేషన్లో తమపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే మరోసారి అత్యాచారానికి పాల్పడతామని బాధితురాలిని రేప్ నిందితుడు ఆమెను బెదరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లా కుర్వారాలో చోటు చేసుకుంది. ఘటనకు ...
మళ్లీ రేప్ చేస్తానని బెదిరించాడు
యూపీలో అరాచకాల పర్వం: కేసు పెట్టిందని రేప్.. వాపస్ తీసుకోకపోతే?
ఆంధ్రజ్యోతి
విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలు చేయాలని ప్రధాని ఆదేశించారు - అరుణ్జైట్లి
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 25 : విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లి చెప్పారు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసిన అనంతరం అరుణ్జైట్లి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని మూడు కీలక సెక్షన్లపై చర్చ జరిగిందని, ఏపీకి న్యాయం చేకూర్చే సెక్షన్లపై దృష్టి పెడతామని ఆయన ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 25 : విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లి చెప్పారు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసిన అనంతరం అరుణ్జైట్లి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని మూడు కీలక సెక్షన్లపై చర్చ జరిగిందని, ఏపీకి న్యాయం చేకూర్చే సెక్షన్లపై దృష్టి పెడతామని ఆయన ...
Oneindia Telugu
బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోడీ
Oneindia Telugu
బెంగుళూరు: బీజేపీపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంబురాలు జరుపుకున్నారు. బీజేపీని నమ్మి విజయాన్ని కానుకగా అందించిన బెంగళూరు ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ...
'బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు'సాక్షి
బీజేపీకి హ్యాట్రిక్ విజయాలు.. సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు: మోడీవెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగుళూరు: బీజేపీపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంబురాలు జరుపుకున్నారు. బీజేపీని నమ్మి విజయాన్ని కానుకగా అందించిన బెంగళూరు ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ...
'బెంగళూరు ప్రజలకు ధన్యవాదాలు'
బీజేపీకి హ్యాట్రిక్ విజయాలు.. సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారు: మోడీ
Oneindia Telugu
'సంబంధాల గుట్టు రట్టు': దంపతుల ఆత్మహత్యలు
Oneindia Telugu
టొరంటో: వివాహేతర సంబంధాలకు వేదికగా పని చేస్తున్న అష్లే మాడిసన్ వెబ్సైట్ వినియోగదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాడిసన్ వెబ్సైట్ను హ్యాక్ చేసిన హాకర్లు అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న వెబ్సైట్ ఖాతాదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అష్లే మాడిసన్ వెబ్సైట్పై హ్యాకర్లు దాడి చేసి ...
'ఆష్లే మాడిసన్' వివరాలు లీక్.. ఇద్దరు ఆత్మహత్యఆంధ్రజ్యోతి
3 కోట్ల వివాహేతర సంబంధాలు రట్టయ్యాయి!సాక్షి
ఎఫైర్ల వలలో 1.37 కోట్ల మంది ఇండియన్స్... ఎఫైర్స్ లీక్... సూసైడ్ చేస్కుంటున్నారు...వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
టొరంటో: వివాహేతర సంబంధాలకు వేదికగా పని చేస్తున్న అష్లే మాడిసన్ వెబ్సైట్ వినియోగదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాడిసన్ వెబ్సైట్ను హ్యాక్ చేసిన హాకర్లు అక్రమ సంబంధాల గుట్టు రట్టు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న వెబ్సైట్ ఖాతాదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అష్లే మాడిసన్ వెబ్సైట్పై హ్యాకర్లు దాడి చేసి ...
'ఆష్లే మాడిసన్' వివరాలు లీక్.. ఇద్దరు ఆత్మహత్య
3 కోట్ల వివాహేతర సంబంధాలు రట్టయ్యాయి!
ఎఫైర్ల వలలో 1.37 కోట్ల మంది ఇండియన్స్... ఎఫైర్స్ లీక్... సూసైడ్ చేస్కుంటున్నారు...
సాక్షి
గుజరాత్లో పటేల్ గిరీ
సాక్షి
గుజరాత్లో పటేల్ గిరీ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన 'మహాక్రాంతి ర్యాలీ' సభకు హాజరైన జనం. (ఇన్ సెట్)లో కన్వీనర్ హార్దిక్ పటేల్ అరెస్టు దృషం వీడియోకి క్లిక్ చేయండి. close. ఓబీసీలో చేర్చాలంటూ అహ్మదాబాద్లో భారీ ర్యాలీ * లేదంటే రాష్ట్రంలో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిక అహ్మదాబాద్: ఇతర వెనకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలంటూ గుజరాత్లోని ...
సమస్యలను పరిష్కరించకుంటే బిజెపికి ఓటమి తప్పదుప్రజాశక్తి
పటేల్లను విస్మరిస్తే కమలం వికసించదుNamasthe Telangana
పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత: ఏంజరిగినా ప్రభుత్వానిదే బాధ్యతOneindia Telugu
Teluguwishesh
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
గుజరాత్లో పటేల్ గిరీ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన 'మహాక్రాంతి ర్యాలీ' సభకు హాజరైన జనం. (ఇన్ సెట్)లో కన్వీనర్ హార్దిక్ పటేల్ అరెస్టు దృషం వీడియోకి క్లిక్ చేయండి. close. ఓబీసీలో చేర్చాలంటూ అహ్మదాబాద్లో భారీ ర్యాలీ * లేదంటే రాష్ట్రంలో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిక అహ్మదాబాద్: ఇతర వెనకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలంటూ గుజరాత్లోని ...
సమస్యలను పరిష్కరించకుంటే బిజెపికి ఓటమి తప్పదు
పటేల్లను విస్మరిస్తే కమలం వికసించదు
పటేల్ ర్యాలీలో ఉద్రిక్తత: ఏంజరిగినా ప్రభుత్వానిదే బాధ్యత
Oneindia Telugu
బెంగళూరు ఎన్నికలు: కాంగ్రెస్కు బిజెపి షాక్
Oneindia Telugu
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. బెంగళూరులో అత్యధికంగా కార్పొరేటర్లను గెలిపించుకుని అధికార పీఠం దక్కించుకోవడానికి బీజేపీ సిద్దం అయ్యింది. బెంగళూరు నగరంలో ఉన్న మంత్రులు భంగపాటుకు గురౌతున్నారు. బెంగళూరులో అధికారం తమదేనంటూఇంత ...
కర్నాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ఆంధ్రజ్యోతి
బెంగుళూరు మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్కు షాక్.. బీజేపీకి విజయంవెబ్ దునియా
కర్నాటకలో బీజేపీ ఘన విజయంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. బెంగళూరులో అత్యధికంగా కార్పొరేటర్లను గెలిపించుకుని అధికార పీఠం దక్కించుకోవడానికి బీజేపీ సిద్దం అయ్యింది. బెంగళూరు నగరంలో ఉన్న మంత్రులు భంగపాటుకు గురౌతున్నారు. బెంగళూరులో అధికారం తమదేనంటూఇంత ...
కర్నాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్
బెంగుళూరు మున్సిపల్ ఎన్నికలు.. కాంగ్రెస్కు షాక్.. బీజేపీకి విజయం
కర్నాటకలో బీజేపీ ఘన విజయం
Oneindia Telugu
చస్తే సారీ చెప్పను: బీజేపీ ఎంఎల్ఏ
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ లో బీజేపీ శాసన సభ్యుడు ఊగిపోయాడు. స్వయంగా రాళ్లు రువ్వి, కర్ర తీసుకుని టోల్ ప్లాజా నిర్వహకులపై దాడి చేశారు. అయితే ఆయన మీద కేసు నమోదు చెయ్యవలసిన పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది మీద కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ శాసన సభ్యుడు కాలు సింగ్ ఠాకూర్, అతని అనుచరులు భోపాల్ లోని ఓ టోల్ ప్లాజా దగ్గరకు ...
అధికార పార్టీ ఎమ్మెల్యేనా మజాకా!ఆంధ్రజ్యోతి
'క్షమాపణ ఎందుకు? చెప్పనుగాక చెప్పను'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
భోపాల్: మధ్యప్రదేశ్ లో బీజేపీ శాసన సభ్యుడు ఊగిపోయాడు. స్వయంగా రాళ్లు రువ్వి, కర్ర తీసుకుని టోల్ ప్లాజా నిర్వహకులపై దాడి చేశారు. అయితే ఆయన మీద కేసు నమోదు చెయ్యవలసిన పోలీసులు టోల్ ప్లాజా సిబ్బంది మీద కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ శాసన సభ్యుడు కాలు సింగ్ ఠాకూర్, అతని అనుచరులు భోపాల్ లోని ఓ టోల్ ప్లాజా దగ్గరకు ...
అధికార పార్టీ ఎమ్మెల్యేనా మజాకా!
'క్షమాపణ ఎందుకు? చెప్పనుగాక చెప్పను'
Oneindia Telugu
భగత్ సింగ్ను అవమమానించిన షబీర్ షా
Oneindia Telugu
శ్రీనగర్: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్పై వేర్పాటువాద నేత షబీర్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నూనూగు మీసాల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబమెక్కిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ను ఉగ్రవాదులతో పోల్చి అవమానించాడు. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడం కోసం తనను తాను అర్పించుకున్న భగత్ సింగ్ను షబీర్ షా ...
కర్మ..రా.. బాబూ.. భగత్ సింగ్ ఉగ్రవాదట: వేర్పాటువాది షబ్బీర్ గోలేంటో?వెబ్ దునియా
భగత్ సింగ్కు అవమానం ...ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీనగర్: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్పై వేర్పాటువాద నేత షబీర్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నూనూగు మీసాల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబమెక్కిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ను ఉగ్రవాదులతో పోల్చి అవమానించాడు. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తం చేయడం కోసం తనను తాను అర్పించుకున్న భగత్ సింగ్ను షబీర్ షా ...
కర్మ..రా.. బాబూ.. భగత్ సింగ్ ఉగ్రవాదట: వేర్పాటువాది షబ్బీర్ గోలేంటో?
భగత్ సింగ్కు అవమానం ...
Oneindia Telugu
'అచ్చే దిన్' మాది కాదు... సారీ మాదే!: కేంద్రమంత్రి
Oneindia Telugu
ఇండోర్: అచ్చేదిన్ (మంచిరోజులు) తమ పార్టీ బిజెపి నినాదం కాదని, సోషల్ మీడియా సృష్టి అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఝలక్ ఇచ్చారు. ఆయన మధ్యప్రదేశ్లో సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులు వస్తాయి) అనే నినాదాన్ని బిజెపి ఎప్పుడు చెప్పలేదన్నారు. ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా మంచి రోజులు మాటేమిటని ...
'మంచి రోజులు' సోషల్ మీడియా సృష్టే!సాక్షి
'అచ్చేదిన్ ' సామాజిక మాధ్యమాల సృష్టే!Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇండోర్: అచ్చేదిన్ (మంచిరోజులు) తమ పార్టీ బిజెపి నినాదం కాదని, సోషల్ మీడియా సృష్టి అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఝలక్ ఇచ్చారు. ఆయన మధ్యప్రదేశ్లో సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులు వస్తాయి) అనే నినాదాన్ని బిజెపి ఎప్పుడు చెప్పలేదన్నారు. ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా మంచి రోజులు మాటేమిటని ...
'మంచి రోజులు' సోషల్ మీడియా సృష్టే!
'అచ్చేదిన్ ' సామాజిక మాధ్యమాల సృష్టే!
沒有留言:
張貼留言