ఆంధ్రజ్యోతి
టెస్టుల్లో రహానె ప్రపంచ రికార్డు...
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డుAndhrabhoomi
రహానే ప్రపంచ రికార్డుసాక్షి
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానేOneindia Telugu
Telangana99
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డు
రహానే ప్రపంచ రికార్డు
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే
సాక్షి
చండీమల్ పోరాటం వృథా
Andhrabhoomi
గాలే, ఆగస్టు 14: భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో శ్రీలంక ఓటమి ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్ని లంక గెలవాలన్నా, డ్రా చేసుకోవాలన్నా ఏదైనా అద్భుతం జరగాల్సిందే. దినేష్ చండీమల్ అజేయ సెంచరీతో లంకను ఆదుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించాడు. లాహిరు తిరిమానేతో కలిసి ఆరో వికెట్కు 125, జెహాన్ ముబారక్తో కలిసి ఏడో వికెట్కు 82 చొప్పున ...
విజయం వాయిదా!Namasthe Telangana
'చండీ'మారుతం...సాక్షి
గెలుపు బాట..ప్రజాశక్తి
thatsCricket Telugu
Telangana99
వెబ్ దునియా
అన్ని 22 వార్తల కథనాలు »
Andhrabhoomi
గాలే, ఆగస్టు 14: భారత్తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో శ్రీలంక ఓటమి ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్ని లంక గెలవాలన్నా, డ్రా చేసుకోవాలన్నా ఏదైనా అద్భుతం జరగాల్సిందే. దినేష్ చండీమల్ అజేయ సెంచరీతో లంకను ఆదుకునేందుకు చివరి వరకూ ప్రయత్నించాడు. లాహిరు తిరిమానేతో కలిసి ఆరో వికెట్కు 125, జెహాన్ ముబారక్తో కలిసి ఏడో వికెట్కు 82 చొప్పున ...
విజయం వాయిదా!
'చండీ'మారుతం...
గెలుపు బాట..
సాక్షి
లంక టాపార్డర్ ను తిప్పేశారు..
సాక్షి
గాలె: తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ తో లంక టాపార్డర్ ను తిప్పేశారు. ఈ మ్యాచ్ పై భారత్ పూర్తిగా పట్టుబిగించగా.. శ్రీలంక ఎదురీదుతోంది. లంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి ఇంకా 84 పరుగులు వెనకబడి ఉండగా, చేతిలో ఐదు వికెట్లున్నాయి. 5/2 ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో జోరు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ...
అశ్విన్ విశ్వరూపంAndhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
గాలె: తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ తో లంక టాపార్డర్ ను తిప్పేశారు. ఈ మ్యాచ్ పై భారత్ పూర్తిగా పట్టుబిగించగా.. శ్రీలంక ఎదురీదుతోంది. లంక ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడానికి ఇంకా 84 పరుగులు వెనకబడి ఉండగా, చేతిలో ఐదు వికెట్లున్నాయి. 5/2 ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ మూడో జోరు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ...
అశ్విన్ విశ్వరూపం
Oneindia Telugu
ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ: ముగిసిన తెలుగు వారి పోరు
Oneindia Telugu
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. 8వ సీడ్ కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21-19, 16-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయిన సింధు ఆ తర్వాత ...
పీవీ సింధు పరాజయంసాక్షి
సింధు సంచలనంఆంధ్రజ్యోతి
వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ: క్వార్టర్స్లోకి దూసుకెళ్లిన సైనా, పీవీ సింధువెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. 8వ సీడ్ కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21-19, 16-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయిన సింధు ఆ తర్వాత ...
పీవీ సింధు పరాజయం
సింధు సంచలనం
వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ: క్వార్టర్స్లోకి దూసుకెళ్లిన సైనా, పీవీ సింధు
వెబ్ దునియా
కోహ్లీని చూస్తుంటే.. మారడోనానే గుర్తుకు వస్తున్నాడు: గంగూలీ
వెబ్ దునియా
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీని చూస్తుంటే.. తనకు ఫుట్ బాల్ దిగ్గజం డీగ మారడోనానే గుర్తుకు వస్తున్నాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇంకా గంగూలీ మాట్లాడుతూ.. ''నా అభిమాన ఆటగాళ్లలో మారడోనా ఒకడు. అతడు ఫుట్ బాల్ను ఆరాధిస్తాడు. ఎప్పుడు చూసినా సాకర్తో ...
కోహ్లీకి ఫ్యాన్ని: దాదా, అందుకే పుట్టాడన్న సన్నీthatsCricket Telugu
'ఐ లవ్ కోహ్లి బాడీ లాంగ్వేజ్'సాక్షి
కోహ్లీలో మారడోనాను చూశాఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీని చూస్తుంటే.. తనకు ఫుట్ బాల్ దిగ్గజం డీగ మారడోనానే గుర్తుకు వస్తున్నాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇంకా గంగూలీ మాట్లాడుతూ.. ''నా అభిమాన ఆటగాళ్లలో మారడోనా ఒకడు. అతడు ఫుట్ బాల్ను ఆరాధిస్తాడు. ఎప్పుడు చూసినా సాకర్తో ...
కోహ్లీకి ఫ్యాన్ని: దాదా, అందుకే పుట్టాడన్న సన్నీ
'ఐ లవ్ కోహ్లి బాడీ లాంగ్వేజ్'
కోహ్లీలో మారడోనాను చూశా
ఆంధ్రజ్యోతి
వన్డే సిరీస్ను కుర్రాళ్లు కొట్టేశారు..!
ఆంధ్రజ్యోతి
చెన్నై: టైటిల్ ఫేవరెట్ కంగారూలకు ఫైనల్ పోరులో యువ భారత్ దిమ్మదిరిగే షాకిచ్చింది. లీగ్ దశలో రెండు ఓటములకు ఉన్ముక్త్ సేన ప్రతీకారం తీర్చుకుంది. గురుకీరత్ సింగ్ (85 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 నాటౌట్, 2/42) ఆల్ రౌండ్ ప్రదర్శనతో.. భారత్-ఎ 4 వికెట్ల తేడాతో ఆస్ర్టేలియా-ఎపై గెలిచి ముక్కోణపు వన్డే సిరీస్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 2013 తర్వాత ...
భారత్దే టైటిల్సాక్షి
వనే్డ ట్రై సిరీస్ విజేత భారత్ 'ఎ'Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై: టైటిల్ ఫేవరెట్ కంగారూలకు ఫైనల్ పోరులో యువ భారత్ దిమ్మదిరిగే షాకిచ్చింది. లీగ్ దశలో రెండు ఓటములకు ఉన్ముక్త్ సేన ప్రతీకారం తీర్చుకుంది. గురుకీరత్ సింగ్ (85 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 నాటౌట్, 2/42) ఆల్ రౌండ్ ప్రదర్శనతో.. భారత్-ఎ 4 వికెట్ల తేడాతో ఆస్ర్టేలియా-ఎపై గెలిచి ముక్కోణపు వన్డే సిరీస్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 2013 తర్వాత ...
భారత్దే టైటిల్
వనే్డ ట్రై సిరీస్ విజేత భారత్ 'ఎ'
Oneindia Telugu
కోట్లు కుమ్మరించి ముంబైలో ఫ్లాట్ కొన్న రోహిత్ శర్మ
Oneindia Telugu
ముంబై: టీమిండియా యువ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబైలోని బాంద్రా వర్లీ ప్రాంతంలో రూ. 30 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రముఖులు నివాసముండే 53 అంతస్తుల అహూజా టవర్స్లో 29వ అంతస్తులో ఉన్న ఈ ప్లాట్లో నాలుగు బెడ్ రూమ్లు ఉన్నాయి. బాంద్రా-వర్లీ సీ లింకుకు దగ్గరిలో ఉన్న అహుజా టవర్స్ ప్రాంతం రోహిత్ శర్మను బాగా ఆకర్షించిందట.
కోరుకున్న చోట.. కోరుకున్న ప్లాట్ కొనుక్కున్న రోహిత్ శర్మ.. ఎక్కడ?వెబ్ దునియా
రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్సాక్షి
రోహిత్ ఫ్లాట్ ఖరీదు రూ. 30 కోట్లు..!ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: టీమిండియా యువ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబైలోని బాంద్రా వర్లీ ప్రాంతంలో రూ. 30 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రముఖులు నివాసముండే 53 అంతస్తుల అహూజా టవర్స్లో 29వ అంతస్తులో ఉన్న ఈ ప్లాట్లో నాలుగు బెడ్ రూమ్లు ఉన్నాయి. బాంద్రా-వర్లీ సీ లింకుకు దగ్గరిలో ఉన్న అహుజా టవర్స్ ప్రాంతం రోహిత్ శర్మను బాగా ఆకర్షించిందట.
కోరుకున్న చోట.. కోరుకున్న ప్లాట్ కొనుక్కున్న రోహిత్ శర్మ.. ఎక్కడ?
రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్
రోహిత్ ఫ్లాట్ ఖరీదు రూ. 30 కోట్లు..!
సాక్షి
ఆసీస్ టెస్ట్ సారథిగా స్మిత్
ఆంధ్రజ్యోతి
సిడ్నీ: ఆస్ర్టేలియా కొత్త టెస్ట్ కెప్టెన్గా స్టీవెన్ స్మిత్ను ఎంపిక చేసినట్టు క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) శుక్రవారం ప్రకటించింది. అలాగే ఆరోన్ ఫించ్ గాయపడడంతో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్తో నాలు గో టెస్ట్లో ఆసీస్ ఇన్నింగ్స్ ఓటమి తర్వాత మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ ప్రకటించిన ...
క్లార్క్ వారసుడిగా స్మిత్సాక్షి
ఆసీస్ కెప్టెన్గా స్మిత్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
సిడ్నీ: ఆస్ర్టేలియా కొత్త టెస్ట్ కెప్టెన్గా స్టీవెన్ స్మిత్ను ఎంపిక చేసినట్టు క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) శుక్రవారం ప్రకటించింది. అలాగే ఆరోన్ ఫించ్ గాయపడడంతో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్తో నాలు గో టెస్ట్లో ఆసీస్ ఇన్నింగ్స్ ఓటమి తర్వాత మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ ప్రకటించిన ...
క్లార్క్ వారసుడిగా స్మిత్
ఆసీస్ కెప్టెన్గా స్మిత్
సాక్షి
20 తర్వాత భూ సేకరణ
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని కోసం భూములను ఈ నెల 20 తర్వాత నుంచి భూ సేకరణ చట్టం ద్వారా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అప్పటి వరకూ సమీకరణ విధానంలోనే భూములు తీసుకోవాలని తీర్మానించారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాజధాని సలహా కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు ...
వ్యతిరేకత రానీయొద్దుప్రజాశక్తి
భూసేకరణపై కోర్టుకెళ్లనున్న రైతులుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని కోసం భూములను ఈ నెల 20 తర్వాత నుంచి భూ సేకరణ చట్టం ద్వారా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అప్పటి వరకూ సమీకరణ విధానంలోనే భూములు తీసుకోవాలని తీర్మానించారు. విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాజధాని సలహా కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు ...
వ్యతిరేకత రానీయొద్దు
భూసేకరణపై కోర్టుకెళ్లనున్న రైతులు
ఆంధ్రజ్యోతి
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్స్ పతకం ఖాయం!
ఆంధ్రజ్యోతి
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ పతకం కలను భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈసారి నెరవేర్చుకుంది. ఈ మెగా టోర్నీలో ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో సైనా సెమీస్లో అడుగుపెట్టి.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. జకార్తా: ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న ప్రపంచ నెం:2 సైనా నెహ్వాల్.. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లోనూ ...
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్షిప్స్ సెమీ ఫైనల్కు సైనాAndhrabhoomi
పతకానికి అడుగే దూరంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ పతకం కలను భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈసారి నెరవేర్చుకుంది. ఈ మెగా టోర్నీలో ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో సైనా సెమీస్లో అడుగుపెట్టి.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. జకార్తా: ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న ప్రపంచ నెం:2 సైనా నెహ్వాల్.. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్లోనూ ...
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్షిప్స్ సెమీ ఫైనల్కు సైనా
పతకానికి అడుగే దూరం
沒有留言:
張貼留言