Oneindia Telugu
ఏపీకి ప్రత్యేక హోదా లక్షణాలు లేవు.. జగన్కు కేంద్ర ఉప కార్యదర్శి లేఖ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రణాళికా కమిషన్ నిర్దేశించిన లక్షణాలేవీ ఏపీకి లేవని కేంద్ర ఉప కార్యదర్శి ఆశిష్ దత్తా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 8న ప్రధానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రాసిన లేఖకు ఈ నెల 7న కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. ఈ లేఖ ప్రతులను పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి శనివారం ...
నో స్పెషల్ స్టేటస్: జగన్ లేఖకు కేంద్రం రిప్లై, చంద్రబాబుకు షాక్Oneindia Telugu
ప్రధాని కార్యాలయం నుంచి వైఎస్ జగన్ కు లేఖసాక్షి
ప్రత్యేక హోదా ఇవ్వరని తేల్చేశారు.. టీడీపీ వైఖరేంటో : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డివెబ్ దునియా
Teluguwishesh
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రణాళికా కమిషన్ నిర్దేశించిన లక్షణాలేవీ ఏపీకి లేవని కేంద్ర ఉప కార్యదర్శి ఆశిష్ దత్తా పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 8న ప్రధానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి రాసిన లేఖకు ఈ నెల 7న కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. ఈ లేఖ ప్రతులను పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి శనివారం ...
నో స్పెషల్ స్టేటస్: జగన్ లేఖకు కేంద్రం రిప్లై, చంద్రబాబుకు షాక్
ప్రధాని కార్యాలయం నుంచి వైఎస్ జగన్ కు లేఖ
ప్రత్యేక హోదా ఇవ్వరని తేల్చేశారు.. టీడీపీ వైఖరేంటో : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి
న్యూఢిల్లీ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు ఎగరేసి, దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. పలు రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జాతీయజెండాలను ఆవిష్కరించి, తమ రాష్ట్రాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. ఉగ్రవాద ...
ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్, స్వాతంత్య వేడుకల్లో మంత్రి జూపల్లికి నిరసన ...Oneindia Telugu
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలుAndhrabhoomi
వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండాNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు ఎగరేసి, దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. పలు రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జాతీయజెండాలను ఆవిష్కరించి, తమ రాష్ట్రాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. ఉగ్రవాద ...
ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్, స్వాతంత్య వేడుకల్లో మంత్రి జూపల్లికి నిరసన ...
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
సాక్షి
పట్టిసీమ ప్రాజెక్టు జాతికి అంకితం
సాక్షి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శనివారం పట్టిసీమ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తికాకున్నాహడావుడిగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సివుండగా, ఇప్పటి వరకు 620 కోట్లు మాత్రమే ...
పట్టిసీమతో నదుల అనుసంధానం షురూ..ఆంధ్రజ్యోతి
'పట్టిసీమ' ప్రాజెక్టు జాతికి అంకితంAndhrabhoomi
పట్టిసీమ పైలాన్ వరకు ఓపెనింగ్ అయిందిNews Articles by KSR
NTVPOST
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. శనివారం పట్టిసీమ ప్రాజెక్టు వద్ద చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. పట్టిసీమ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తికాకున్నాహడావుడిగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు 1300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సివుండగా, ఇప్పటి వరకు 620 కోట్లు మాత్రమే ...
పట్టిసీమతో నదుల అనుసంధానం షురూ..
'పట్టిసీమ' ప్రాజెక్టు జాతికి అంకితం
పట్టిసీమ పైలాన్ వరకు ఓపెనింగ్ అయింది
వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై కేంద్రం మాట నిలుపుకోవాలి... బాలయ్య డిమాండ్
వెబ్ దునియా
కేంద్రం తాను ఆడిన మాటను నిలుపుకోవాలని ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం తన సొంత నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ...
ఎంజీఎం క్రీడామైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలకృష్ణఆంధ్రజ్యోతి
కేంద్రం మాట నిలబెట్టుకోవాలి.. బాలకృష్ణతెలుగువన్
వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణసాక్షి
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్రం తాను ఆడిన మాటను నిలుపుకోవాలని ఈ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం తన సొంత నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ...
ఎంజీఎం క్రీడామైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
కేంద్రం మాట నిలబెట్టుకోవాలి.. బాలకృష్ణ
వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణ
ఆంధ్రజ్యోతి
టెస్టుల్లో రహానె ప్రపంచ రికార్డు...
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డుAndhrabhoomi
రహానే ప్రపంచ రికార్డుసాక్షి
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానేOneindia Telugu
Telangana99
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డు
రహానే ప్రపంచ రికార్డు
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే
NTVPOST
రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
సాక్షి
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప ...
రిషికేశ్వరి డైరీలో షాకింగ్: అన్నలాంటి వ్యక్తితో సంబంధం, అతను చెప్పినట్లే వినాలని ...Oneindia Telugu
రిషితేశ్వరి కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్NTVPOST
రిషితేశ్వరీ డైరీ వెల్లడించిన నిజాలుప్రజాశక్తి
Deccan Report (వెటకారం) (పత్రికా ప్రకటన) (బ్లాగు)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప ...
రిషికేశ్వరి డైరీలో షాకింగ్: అన్నలాంటి వ్యక్తితో సంబంధం, అతను చెప్పినట్లే వినాలని ...
రిషితేశ్వరి కేసు నిందితులకు 14 రోజుల రిమాండ్
రిషితేశ్వరీ డైరీ వెల్లడించిన నిజాలు
సాక్షి
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...
'దేవుడు బలం కోల్పోతున్నాడు'ఆంధ్రజ్యోతి
ప్రముఖ హేతువాది గోపరాజు లవణం ఇక లేరుOneindia Telugu
హేతువాది గోపరాజు లవణం కన్నుమూత... చంద్రబాబువెబ్ దునియా
Andhrabhoomi
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 18 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...
'దేవుడు బలం కోల్పోతున్నాడు'
ప్రముఖ హేతువాది గోపరాజు లవణం ఇక లేరు
హేతువాది గోపరాజు లవణం కన్నుమూత... చంద్రబాబు
Oneindia Telugu
హుజీ ఉగ్రవాద సంస్థలో కీలకపాత్రధారి నజీర్: భార్యతో హైదరాబాదులో తిష్ట
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులోని చంచల్గుడా ప్రాంతంలో అరెస్టు చేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో నజీర్ హుజీ సంస్థలో కీలక పాత్రధారి అని పోలసులు గుర్తించారు. చంచల్గూడ ప్రాంతంలో ఆరుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ ఆరుగురిలో ఒకరు పాకిస్థాన్, మిగతా ముగ్గురు బంగ్లాదేశ్కు చెందిన వారిగా పోలీసులు ...
ఉగ్రవాదిని దేశం దాటించాడుసాక్షి
హైదరాబాద్లో ఉగ్ర కలకలం..!ప్రజాశక్తి
హైదరాబాద్పై ఉగ్ర పడగ.. ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులోని చంచల్గుడా ప్రాంతంలో అరెస్టు చేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో నజీర్ హుజీ సంస్థలో కీలక పాత్రధారి అని పోలసులు గుర్తించారు. చంచల్గూడ ప్రాంతంలో ఆరుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ ఆరుగురిలో ఒకరు పాకిస్థాన్, మిగతా ముగ్గురు బంగ్లాదేశ్కు చెందిన వారిగా పోలీసులు ...
ఉగ్రవాదిని దేశం దాటించాడు
హైదరాబాద్లో ఉగ్ర కలకలం..!
హైదరాబాద్పై ఉగ్ర పడగ.. ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్
ఆంధ్రజ్యోతి
ఆధార్ అనుసంధానం ఆపండి: ఈసీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'సాక్షి
ఆధార్ లింకు ఆపండిAndhrabhoomi
సుప్రీం ఆదేశం: ఆధార్తో ఓటర్ అనుసంధానికి బ్రేక్Oneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'
ఆధార్ లింకు ఆపండి
సుప్రీం ఆదేశం: ఆధార్తో ఓటర్ అనుసంధానికి బ్రేక్
Oneindia Telugu
అమరవీరుల త్యాగఫలమే స్వతంత్ర భారతం: ప్రధాని మోడీ
Oneindia Telugu
న్యూఢిల్లీ: 69వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ఆయన నేరుగా ఎర్రకోట చేరుకున్నారు. అనంతరం త్రివిద ధళాల అధికారులు మోడీకి గౌరవ వందనం సమర్పించారు. ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ...
బాలలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ఐక్యత దెబ్బతింటే కలలు చెదిరిపోతాయి: ప్రధానిఆంధ్రజ్యోతి
అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం: మోడీNTVPOST
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: 69వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ఆయన నేరుగా ఎర్రకోట చేరుకున్నారు. అనంతరం త్రివిద ధళాల అధికారులు మోడీకి గౌరవ వందనం సమర్పించారు. ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ...
బాలలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. ఐక్యత దెబ్బతింటే కలలు చెదిరిపోతాయి: ప్రధాని
అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం: మోడీ
沒有留言:
張貼留言