2015年8月14日 星期五

2015-08-15 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
వాడవాడలా జెండా పండుగ... ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు   
వెబ్ దునియా
ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడి 69 సంవత్సరాలు గడచిన నేపథ్యంలో జాతి యావత్తూ నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ ...

ఎర్రకోటపై రెపరెపలాడిన జాతీయ జెండా   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎర్రకోటపై జెండా ఎగురేసిన నరేంద్ర మోడీ... ఉదయం 7.30 గంటలకు   
వెబ్ దునియా
దేశ 69వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ ఉదయం 7.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తలపాగ చుట్టి ప్రత్యేక వస్త్రధారణలో వచ్చిన అయనకు మంత్రి పారేకర్ స్వాగతం పలికారు. అనంతరం కోటపైకి ఎక్కిన ఆయన జెండా ఎగురేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా వేడుకలు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు   
సాక్షి
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.27, డీజీల్‌పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్‌పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి.
తగ్గిన డీజల్, పెట్రోల్ ధరలు   వెబ్ దునియా
మళ్ళీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు   తెలుగువన్
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్‌ ధరలు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
జీఎస్టీపై షరతులకు నో   
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...

ప్రత్యేక సమావేశాలు?: జిఎస్‌టి బిల్లుపై జవదేకర్   Oneindia Telugu
సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణం   ప్రజాశక్తి
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
NTVPOST   
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
టెస్టుల్లో రహానె ప్రపంచ రికార్డు...   
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్‌ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్‌లో అత్యధికంగా 8 క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్‌ కీపర్‌ కాకుండా ఓ ఫీల్డర్‌ ఒక మ్యాచ్‌లో ఇన్ని క్యాచ్‌లు పట్టడం టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ...

రహానే క్యాచ్‌ల రికార్డు   Andhrabhoomi
రహానే ప్రపంచ రికార్డు   సాక్షి
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే   Oneindia Telugu
Telangana99   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆధార్‌ అనుసంధానం ఆపండి: ఈసీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్‌ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్‌ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...

'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'   సాక్షి
ఆధార్ లింకు ఆపండి   Andhrabhoomi
సుప్రీం ఆదేశం: ఆధార్‌తో ఓటర్ అనుసంధానికి బ్రేక్   Oneindia Telugu
ప్రజాశక్తి   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉగ్రదాడిని భగ్నం చేసిన సైన్యం, పోలీస్   
Oneindia Telugu
గౌహతి: అసోంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చెయ్యడంతో ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని కొక్రాఝర్- గువహటి రైల్వే ట్రాక్ ను పేల్చడానికి కేఎల్ వో ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ మీద 7 కిలోల పేలుడు పదార్థాలు అమర్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సైనికాధికారులు, అసోం ...

ఉగ్రవాదుల కుట్ర భగ్నం   సాక్షి
అసోంలో ఉగ్రవాది హతం: బాంబు నిర్వీర్యం, 7కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం   వెబ్ దునియా
అసోంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మళ్లీ అవే పిచ్చి కూతలు కూసిన 'పాక్' అబ్దుల్ బాసిత్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మనదేశంలో పాకిస్థాన్ రాయబారిగా ఉన్న ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ఏర్పాటు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించని ఆ వ్యక్తి.. ఎప్పుడూ చిచ్చుపెట్టే వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌తో సత్సంబంధాల కోసం తన దేశం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ...

బాసిత్‌ పిచ్చివాగుడు.. రాయబారిగా ఉంటూ చిచ్చుపెడుతున్నాడా?   వెబ్ దునియా
మళ్ళీ అదే పిచ్చివాగుడు... కశ్మీర్‌పై పాక్ రాయబారి ప్రేలాపనలు   ఆంధ్రజ్యోతి
కాశ్మీర్‌ను వదిలిపెట్టం   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాహుల్ గాంధీ హింద్లీష్ భాష: సోషల్ మీడియా విభిన్న కామెంట్స్   
వెబ్ దునియా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో కొత్త భాష వాడారు. దానిపేరే హింద్లీష్. ఈ కొత్త భాష ట్విట్టర్లో హల్ చల్ చేస్తోంది. అసలు హింద్లీష్ అంటే.. హిందీలో మాట్లాడాలనుకున్న పదాలను ఇంగ్లీష్‌లో పేపర్‌పై రాసుకోవడమే. రాహుల్ గాంధీ ఇదే పని చేశారు. ఇటీవల అధికారపక్షంపై మాటల దాడి కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ మొన్న పార్లమెంటు ...

రాహుల్: ఇంగ్లీష్‌లో రాసుకొచ్చి హిందీలో(వీడియో)   Oneindia Telugu
రాహుల్‌ గాంధీ 'హింద్లీష్‌' గుట్టు రట్టు   ఆంధ్రజ్యోతి
రాహుల్ గాంధీకి హిందీ రాదా?   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
'వన్ ర్యాంక్-వన్ పెన్షన్‌కు కేంద్రం కట్టుబడి ఉంది'   
Oneindia Telugu
న్యూఢిల్లీ: మాజీ సైనికుద్యోగుల కోసం 'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్' పథకాన్ని ప్రవేశపెడతామంటూ తమ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్' పథకాన్ని అమలు చేయడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అన్నారు. OROP: Announcement ...

'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ ఉండాల్సిందే'   సాక్షి
మాజీ సైనికోద్యోగులపై ఢిల్లీ పోలీసుల దాష్టీకొం   ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఒకే ర్యాంక్‌ ఒకే పెన్షన్‌ కోసం మాజీసైనికుల ఆందోళన   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言