2015年8月29日 星期六

2015-08-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
సోంపేట భూములు రైతులకు అప్పగించండి: సీపీఎం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆరు సంవత్సరాల ప్రజా ఉద్యమ విజయమని పేర్కొన్నారు. అయితే ఆ భూములను తిరిగి పరిశ్రమలకే ...

ఎపి క్యాబినెట్ కీలక నిర్ణయం: సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు   Oneindia Telugu
సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు   Namasthe Telangana
'సోంపేట' విజయం   ప్రజాశక్తి
Teluguwishesh   
Telugupopular   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
వైసీపీ బంద్‌ పాక్షికం   
ఆంధ్రజ్యోతి
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైసీపీ శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు పాక్షిక స్పందన లభించింది. పలు జిల్లాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంద్‌కు సీపీఎం, సీపీఐ, ఎమ్మార్పీఎస్‌ నేతలు మద్దతు పలికారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన ఐదు ఆర్టీసీ బస్సులను వైసీపీ కార్యకర్తలు ...

సకలం బంద్   సాక్షి
బంద్: పోలీసు స్టేషన్లపై జగన్ పార్టీ కార్యకర్తల దాడి   Oneindia Telugu
మీకు మీరే మాకు మేమే..   NTVPOST

అన్ని 30 వార్తల కథనాలు »   


సాక్షి
   
సీఎంఓలో 'చేజింగ్ సెల్'   
సాక్షి
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానం కింద కొత్తపరిశ్రమలకు శరవేగంగా అనుమతులు జారీ చేసేందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో 'చేజింగ్ సెల్'ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్య కార్యదర్శి ఈ విభాగానికి ఎక్స్ అఫీషియో సీఈఓగా వ్యవహరించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కనీసం ఆరుగురు అధికారులతో ...

పనికొచ్చే పెట్టుబడులే లక్ష్యం   ఆంధ్రజ్యోతి
ఇండస్ట్రీస్ చేజింగ్‌సెల్‌కు విధివిధానాలు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇద్దరి మధ్య: ప్రియుడు పారిపోయాడు, భర్త కాదు పొమ్మన్నాడు   
Oneindia Telugu
హైదరాబాద్: నమ్మి వెంట వెళ్తే ప్రియుడు పారిపోయాడు, తిరిగి వచ్చి అడిగితే భర్త కాదు పొమ్మన్నాడు. దిక్కు తోచని పరిస్థితిలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని చిత్తగించారు. ఈ సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఆ యువతి పెళ్లికి ముందే ఓ యువకుడిని ప్రేమించింది.
ప్రియుడు వంచించాడు... కట్టుకున్నోడు వదిలేశాడు   ఆంధ్రజ్యోతి
ప్రియుడు పారిపోయాడు.. భర్త పొమ్మన్నాడు   సాక్షి
ప్రేమించి మోసం చేశాడంటూ.... యువతి ఆందోళన   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
భీమవరంలో సైకో కలకలం: పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్‌పై దాడి   
Oneindia Telugu
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో సిరంజీ సైకో హడలెత్తిస్తున్నాడు. తాజాగా శనివారం భీమవరం మండలంలోని అన్న కోడేరు గ్రామ శివారు ప్రాంతంలో సైకో కలకలం సృష్టించాడు. సైకోను పట్టుకోవాడనికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ పై దాడి చేసి గాయపర్చి పారిపోయాడు. ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ...

ఇంజెక్షన్ సైకో వీరంగం... ఆటో డ్రైవర్‌పై దాడి...   వెబ్ దునియా
పశ్చిమగోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న ఇంజెక్షన్‌ సైకో   ఆంధ్రజ్యోతి
ఆటోడ్రైవర్‌పై సైకో దాడి   ప్రజాశక్తి
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాపై వేచి చూద్దాం: జగన్ పార్టీ బంద్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్డతలు తెలుపుతూ ట్వీట్ చేసిన తర్వాత ఆయన ప్రత్యేక హోదాపై కూడా ట్విట్టర్‌లో శుక్రవారం రాత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనపై ...

చంద్రబాబుగారూ.. థాంక్యూ   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు   సాక్షి
పవన్ కళ్యాణ్ ట్వీట్ : చంద్రబాబు అండ్ కోకు కృతజ్ఞతలు...   వెబ్ దునియా
Andhrabhoomi   
తెలుగువన్   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది!   
సాక్షి
జైసల్మేర్ : రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని బిల్ తెగ వారి పరిస్థితి మరోలా ఉంది. రాఖీ వచ్చిందంటే చాలు వారి ఆనందం ఆవిరయిపోయి.. ఓ విషాధంగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ నుంచి భారత్ కు వలసలు ఎక్కువగా ఉన్నాయి.
రాఖీ పండుగ: రాజ్ భవన్‌లో గవర్నర్, ఫాంహౌస్‌లో కేసీఆర్ (ఫోటోలు)   Oneindia Telugu
ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్   Namasthe Telangana
ఆత్మీయతను పంచి.. అనురాగమును పెంచే పండగ   Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
వెబ్ దునియా   
ప్రజాశక్తి   
ఆంధ్రజ్యోతి   
అన్ని 34 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాజమండ్రిలో త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం   
సాక్షి
విజయవాడ: తెలుగు విశ్వవిద్యాలయాన్ని త్వరలో రాజమండ్రిలో ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు 132వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.
మాతృభాషే మన ఉనికి : చంద్రబాబు   వెబ్ దునియా
తెలుగు భాషను కాపాడుకోవాలి : సీఎం చంద్రబాబు నాయుడు   ఆంధ్రజ్యోతి
భాష రక్షణతోనే తెలుగుజాతి ఉనికి   ప్రజాశక్తి
Andhrabhoomi   
అన్ని 13 వార్తల కథనాలు »   


Vaartha
   
ఎపికి 3, తెలంగాణకు 2 స్మార్ట్‌ నగరాలు   
Vaartha
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం 98 స్మార్ట్‌ నగరాల జాబితాను విడుదలచేసింది. కేంద్రపార్ల మెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో జాబితా విడుదల చేసారు. ఇప్పటివరకూఉన్న 98అర్బన్‌ కేంద్రాలు ఇకపై స్మార్ట్‌నగరాలుగా రూపుదిద్దు కుంటాయి. వచ్చే ఐదేళ్లకు వీటికి ప్రణాళికలు విడుదలచేసారు.
ముచ్చటగా మూడే: చంద్రబాబుకు మోడీ 'స్మార్ట్' షాక్   Oneindia Telugu
స్మార్ట్ సిటీ జాబితాలో మార్పలు.. తెలుగు రాష్ట్రాలకు ఐదే.. ఇది ఫైనల్ అంటున్న కేంద్రం   Teluguwishesh
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..   సాక్షి
NTVPOST   
ప్రజాశక్తి   
అన్ని 26 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తెలంగాణ చరిత్ర అక్కర్లేదు: పాఠ్యాంశాలు మార్చిన ఏపీ   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే, ఏపీకి సంబంధించిన చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే పని చేసింది. 6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలంగాణకు సంబంధించిన చరిత్రలను తొలగించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ...

తెలంగాణ చరిత్రను తొలగించాలనడం సరికాదు   Namasthe Telangana
ఎపి లో పాఠ్యాంశాలలో టి.చరిత్ర ఉండదా   News Articles by KSR
ఏపీలో తెలంగాణ పాఠ్యాంశాల తొలగింపు   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言