వెబ్ దునియా
ఏడ్పు ఆపలేదని... లాగి లెంపకాయ కొడితే.. ప్రాణం విడిచిన పసిపాప
వెబ్ దునియా
తన కూతురు ఏడుపు ఆపట్లేదని.. ఓ తండ్రికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసి ఉన్న ఆ పసిపాపను లెంపకాయ వేశాడు. అది కాస్త బలంగా తగలడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. జంషెడ్ పూర్ స్టీల్ సిటీ శివార్లలోని నయాబస్తీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మురళీ పాత్రా రోజు కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి మూడున్నరేళ్ల వయసున్న ...
లెంపకాయ వేశాడు, ప్రాణం వదిలిన పాపOneindia Telugu
తండ్రి లెంపకాయతో కూతురి మరణంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తన కూతురు ఏడుపు ఆపట్లేదని.. ఓ తండ్రికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసి ఉన్న ఆ పసిపాపను లెంపకాయ వేశాడు. అది కాస్త బలంగా తగలడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. జంషెడ్ పూర్ స్టీల్ సిటీ శివార్లలోని నయాబస్తీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మురళీ పాత్రా రోజు కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి మూడున్నరేళ్ల వయసున్న ...
లెంపకాయ వేశాడు, ప్రాణం వదిలిన పాప
తండ్రి లెంపకాయతో కూతురి మరణం
వెబ్ దునియా
రాధే మాపై సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu
ముంబై: అధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్ పై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న వారి మీద బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ మండిపడుతున్నారు. రాధే మా ఎలాంటి దుస్తులు వేసుకుంటే మీకెందుకని ప్రశ్నించారు. సోనూ నిగమ్ ఓ సామాజిక వెబ్ సైట్ లో చేసిన వ్యాఖ్యలు దూమరం రేపి మరింత వివాదాన్ని ...
రాధేమా భక్తులపై కేసు వేయాలి: సోనూ నిగమ్సాక్షి
రాధేమా ధరించే దుస్తుల కంటే.. కాళికా మాత దుస్తులు మరింత కురచ.. సోనూ నిగమ్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: అధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా అలియాస్ సుఖ్విందర్ కౌర్ పై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న వారి మీద బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ మండిపడుతున్నారు. రాధే మా ఎలాంటి దుస్తులు వేసుకుంటే మీకెందుకని ప్రశ్నించారు. సోనూ నిగమ్ ఓ సామాజిక వెబ్ సైట్ లో చేసిన వ్యాఖ్యలు దూమరం రేపి మరింత వివాదాన్ని ...
రాధేమా భక్తులపై కేసు వేయాలి: సోనూ నిగమ్
రాధేమా ధరించే దుస్తుల కంటే.. కాళికా మాత దుస్తులు మరింత కురచ.. సోనూ నిగమ్
వెబ్ దునియా
ఆత్మాహుతి దాడిలో పాక్ పంజాబ్ హోం మంత్రి మృతి
వెబ్ దునియా
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్ జాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన నివాసంలోకి చొరబడిన ఆత్మాహుతి దాడి సభ్యుడు జరిపిన దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెల్సిందే.
పాక్లో ఆత్మాహుతి దాడిసాక్షి
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడిప్రజాశక్తి
పాక్ పంజాబ్లో ఆత్మాహుతి దాడిAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్ జాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన నివాసంలోకి చొరబడిన ఆత్మాహుతి దాడి సభ్యుడు జరిపిన దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెల్సిందే.
పాక్లో ఆత్మాహుతి దాడి
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి
పాక్ పంజాబ్లో ఆత్మాహుతి దాడి
Oneindia Telugu
మన్మోహన్కి సమన్లు ఇవ్వండి: కోర్టుకు మధుకోడా
Oneindia Telugu
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సంచలన డిమాండ్ చేశారు. కేసు విచారణలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ను పిలిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖను నాటి ప్రధాని మన్మోహన్ నిర్వహించారని కోడా గుర్తు చేశారు. ప్రధానికి తెలియకుండా ...
ఆయనకు సమన్లు జారీ చేయండిసాక్షి
మన్మోహన్కూ సమన్లు..!ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సంచలన డిమాండ్ చేశారు. కేసు విచారణలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ను పిలిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖను నాటి ప్రధాని మన్మోహన్ నిర్వహించారని కోడా గుర్తు చేశారు. ప్రధానికి తెలియకుండా ...
ఆయనకు సమన్లు జారీ చేయండి
మన్మోహన్కూ సమన్లు..!
సాక్షి
యూఏఈలో ఇవాళ రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది
ఆంధ్రజ్యోతి
దుబాయ్,ఆగస్టు 17: యూఏఈలో ఇవాళ రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. దుబాయ్లోని భారతీయులనుద్దేశించి నేడు మోదీ ప్రసంగించనున్నారు. అలాగే దుబాయ్లోని భారతీయ కార్మికుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉగ్రవాదానికి ఎంత మాత్రం తావు ఉండరాదని, ఈ దిశగా భారత్, యూఏఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ ...
'అవమానకరంగా భావిస్తున్నా'సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దుబాయ్,ఆగస్టు 17: యూఏఈలో ఇవాళ రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన కొనసాగనుంది. దుబాయ్లోని భారతీయులనుద్దేశించి నేడు మోదీ ప్రసంగించనున్నారు. అలాగే దుబాయ్లోని భారతీయ కార్మికుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉగ్రవాదానికి ఎంత మాత్రం తావు ఉండరాదని, ఈ దిశగా భారత్, యూఏఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ ...
'అవమానకరంగా భావిస్తున్నా'
పాక్ పంపడి, గురువును కాల్చేస్తా: ఉగ్రవాది నవేద్
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉధంపూర్లో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ నవేద్ యాకుబ్ మరో వింత కోరిక బయటపెట్టాడు. భారత సైన్యానికి పట్టుబడ్డ నాడు 'హిందువులను చంపడం నాకో సరదా' అని వ్యాఖ్యానించిన నవేద్, ఇప్పుడు తనను కాశ్మీర్కు పంపిన లష్కరే తోయిబా సభ్యుడు, తన గురువుని కాల్చి చంపాలని ఉందని విచారణ అధికారులతో పేర్కొన్నాడట. దయచేసి తనను ...
కాశ్మీర్కు పంపిన వాళ్లను చంపేయాలని ఉంది.. ఒక్కసారి పాక్కు పంపండి ప్లీజ్ ...వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉధంపూర్లో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ నవేద్ యాకుబ్ మరో వింత కోరిక బయటపెట్టాడు. భారత సైన్యానికి పట్టుబడ్డ నాడు 'హిందువులను చంపడం నాకో సరదా' అని వ్యాఖ్యానించిన నవేద్, ఇప్పుడు తనను కాశ్మీర్కు పంపిన లష్కరే తోయిబా సభ్యుడు, తన గురువుని కాల్చి చంపాలని ఉందని విచారణ అధికారులతో పేర్కొన్నాడట. దయచేసి తనను ...
కాశ్మీర్కు పంపిన వాళ్లను చంపేయాలని ఉంది.. ఒక్కసారి పాక్కు పంపండి ప్లీజ్ ...
Oneindia Telugu
ప్యాంట్ తీసి పరుగు పెట్టించిన పోలీస్ (వీడియో)
Oneindia Telugu
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో ఒక కానిస్టేబుల్ అందరికి పట్టపగలు చుక్కలు చూపించాడు. రైల్వే స్టేషన్ లో అండర్ వేర్ తో దర్శనం ఇచ్చి మహిళా ప్రయాణికులను పరుగు పెట్టించాడు. అందరికి సినిమా చూపించిన అతనిని చివరికి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో ఆదివారం ఒక రైల్వే కానిస్టేబుల్ పీకలదాక మద్యం సేవించాడు.
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో ఒక కానిస్టేబుల్ అందరికి పట్టపగలు చుక్కలు చూపించాడు. రైల్వే స్టేషన్ లో అండర్ వేర్ తో దర్శనం ఇచ్చి మహిళా ప్రయాణికులను పరుగు పెట్టించాడు. అందరికి సినిమా చూపించిన అతనిని చివరికి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో ఆదివారం ఒక రైల్వే కానిస్టేబుల్ పీకలదాక మద్యం సేవించాడు.
Namasthe Telangana
భారత్ ఒక శక్తి : ప్రధాని మోడీ
Namasthe Telangana
PM Modi addresses summit in UAE అబుదాబి : ప్రధాని నరేంద్రమోడీ అబుదాబిలోని మస్దర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాట్లాడుతూ.. భారత్ కేవలం మార్కెట్ కాదు.. ఒక శక్తి అని తెలిపారు. భారత్లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్ ...
పెట్టుబడుల స్వర్గం ఇండియాతెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
PM Modi addresses summit in UAE అబుదాబి : ప్రధాని నరేంద్రమోడీ అబుదాబిలోని మస్దర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాట్లాడుతూ.. భారత్ కేవలం మార్కెట్ కాదు.. ఒక శక్తి అని తెలిపారు. భారత్లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్ ...
పెట్టుబడుల స్వర్గం ఇండియా
Oneindia Telugu
చెట్టుకు కట్టేసి కొట్టించిన మహిళా సర్పంచ్
Oneindia Telugu
బర్నాలా: పంజాబ్ లో రాజకీయ రాక్షస క్రీడలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. దిగువ కులానికి చెందిన వారు బయటివారితో మాట్లాడుతున్న సమయంలో అధికారంలో ఉన్న సర్పంచ్ కుమారుడు, అతని స్నేహితులు రెచ్చిపోయారు. వారికి బుద్ది చెప్పవలసిన మహిళా సర్పంచ్ సైతం రెచ్చిపోయింది. చెట్టుకు కట్టేసి కొట్టించింది. పంజాబ్ లోని బర్నాల జిల్లా దుర్కోట్ ...
చెట్టుకు కట్టేసి కొట్టారు. యూట్యూట్లో పెట్టారుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
బర్నాలా: పంజాబ్ లో రాజకీయ రాక్షస క్రీడలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. దిగువ కులానికి చెందిన వారు బయటివారితో మాట్లాడుతున్న సమయంలో అధికారంలో ఉన్న సర్పంచ్ కుమారుడు, అతని స్నేహితులు రెచ్చిపోయారు. వారికి బుద్ది చెప్పవలసిన మహిళా సర్పంచ్ సైతం రెచ్చిపోయింది. చెట్టుకు కట్టేసి కొట్టించింది. పంజాబ్ లోని బర్నాల జిల్లా దుర్కోట్ ...
చెట్టుకు కట్టేసి కొట్టారు. యూట్యూట్లో పెట్టారు
సాక్షి
కఠారా హత్యకేసు: హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: 2002 లో జరిగిన నితీష్ కఠా రా హత్యకేసులో సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధించింది. ఈ కేసులో నిందితులైన విశాల్ యాదవ్, వికాస్ యాదవ్, సుఖ్దేవ్ పహి ల్వాన్లు పథకం ప్రకారమే నితీష్ కఠారాను హత్య చేసినట్లు సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. గతంలో ఢిల్లీ హైకోర్టు నింధితులు ముగ్గురిని దోషులుగా ...
'పథకం ప్రకారమే నితీష్ ను చంపారు'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: 2002 లో జరిగిన నితీష్ కఠా రా హత్యకేసులో సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధించింది. ఈ కేసులో నిందితులైన విశాల్ యాదవ్, వికాస్ యాదవ్, సుఖ్దేవ్ పహి ల్వాన్లు పథకం ప్రకారమే నితీష్ కఠారాను హత్య చేసినట్లు సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. గతంలో ఢిల్లీ హైకోర్టు నింధితులు ముగ్గురిని దోషులుగా ...
'పథకం ప్రకారమే నితీష్ ను చంపారు'
沒有留言:
張貼留言