2015年8月17日 星期一

2015-08-18 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
ఏడాదైనా అమలు చేయరు: గవర్నర్‌పై గుర్రు, టీ సర్కార్‌పై ఫైర్   
Oneindia Telugu
విజయవాడ: ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి గుర్రుమన్నారు. దేశ చరిత్రలో అనేక కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ ఇలాంటి పరిస్థితి చరిత్రలో ఎన్నడూ రాలేదని, అడ్డగోలుగా విభజన చేశారని, ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులన్నీ ఏపీకి ఇచ్చారని ఆయన అన్నారు. విభజన చట్టాన్ని అమలు ...

ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ పట్టించుకోవడం లేదు... చంద్రబాబు   వెబ్ దునియా
ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై గవర్నర్ నిర్లక్ష్యం   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్... ఎప్పుడు? ఎక్కడ?   
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పింది. విషయం తెలిసి ఇక్కడ కడపలో అక్కడ కర్నూలో అధికారులకు గుబులు పుట్టుకుంది. అక్కడే సరిగ్గా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన అడవులకు సమీపంలోనే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా దారి తప్పడంతో భయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు పర్యటనకు వెళ్ళిన ...

దారి తప్పిన ఏపి సిఎం హెలికాప్టర్!   Andhrabhoomi
దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్.. ఆలస్యంగా కడపకు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
జోనల్ వ్యవస్థ రద్దు!   
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోనల్ విధానం రద్దు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోనల్ విధానంతో పాటు 371 (డి) నిబంధనను కూడా ఎత్తివేయాలన్న ఆలోచన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకాగా విభజన అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్లు ఉన్నాయి. ఈ పద్ధతిని రద్దు చేసి రాష్ట్రమంతటినీ ...

ఆర్టికల్‌ 371 (డి) రద్దు కోరే యోచనలో ఏపీ సర్కార్‌   ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ రిప్లై: స్థానికతపై స్పష్టత ఇస్తామని యనమల   Oneindia Telugu
సీమాంధ్రలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తాం : మంత్రి యనమల   వెబ్ దునియా
ప్రజాశక్తి   
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసలు ఎస్వీయూలో ఏం జరిగింది...! జూనియర్లను ఎలా ర్యాగింగ్ చేశారు...?   
వెబ్ దునియా
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకు వస్తున్నా.. ర్యాగింగ్ భూతం వర్శిటీలను విడిచేలా లేదు. ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. రిషితేశ్వరీ కేసును చాలా సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా సరే తిరుపతిలోని ఎస్వీయూలో సీనియర్లు ర్యాగింగుకు పాల్పడ్డారు. దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది. వర్శిటీ ...

ఎస్వీయులో ర్యాగింగ్‌పై మంత్రి గంటా సీరియస్   ఆంధ్రజ్యోతి
ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం: ఏడుగురు విద్యార్థుల సస్పెండ్   Oneindia Telugu
'ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు'   సాక్షి
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఎందుకు: హైకోర్టు ప్రశ్న   
Oneindia Telugu
హైదరాబాద్: సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం పైన సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బెంగళూరు తరహాలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పైన న్యాయస్థానం విచారణ చేపట్టింది. సాధ్యాసాధ్యాలపైన నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను ఆదేశించింది. తదుపరి ...

ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో పిల్   సాక్షి
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఏమిటి: హైకోర్ట్   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆస్తుల విలువ, వివరాలు చెప్పండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'మీకు ఎంత మేర ఆస్తులున్నాయి? వాటి విలువ ఎంత? వాటి విక్రయం లేదా వేలం ద్వారా ఎంత మొత్తం రాబట్టవచ్చు.. ఆ మొత్తం డిపాజిటర్లకు చెల్లించేందుకు సరిపోతుందా..? ఈ వివరాలను మా ముందు ఉంచండి...' అంటూ హైకోర్టు సోమవారం అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆస్తులను విక్రయించి, డిపాజిటర్లకు చెల్లిస్తామని ...

అగ్రి గోల్డ్ బాధితులకు హై కోర్టులో ఊరట   NTVPOST
అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఊరట   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వ్యక్తులుగా విజయం.. ఉమ్మడిగా విఫలం గంగదేవిపల్లిలో 'గ్రామజ్యోతి'కి టి-సీఎం ...   
ఆంధ్రజ్యోతి
వరంగల్‌, నర్సంపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ''ఎవరో వస్తారని.. ఏదో చేస్తారన్న సోమరితనం కారణంగానే పల్లెలు నేటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కృషి, పట్టుదల, సంకల్ప బలం, ఐకమత్యంతో గ్రామాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. పల్లెలు స్వయం సమృద్ధిని సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు'' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
గంగదేవిపల్లికి సిఎం వరాల జల్లు   Andhrabhoomi
గంగదేవిపల్లికి రూ. 10 కోట్లు మంజూరు   సాక్షి
భేష్, ఈ పద్ధతొక్కటే మారాలి: గంగదేవిపల్లి ప్రజలకి కెసిఆర్, నవ్వించారు   Oneindia Telugu
Namasthe Telangana   
NTVPOST   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఓటుకు నోటు కేసు : ఆ రూ.50 లక్షలు బెంగుళూరు నుంచే వచ్చాయి.. టీ ఏసీబీ   
వెబ్ దునియా
ఓటుకు నోటు కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అడ్వాన్స్ రూపేణా ఇచ్చిన 50 లక్షల రూపాయల నోట్ల కట్టలు బెంగుళూరు నుంచి వచ్చినట్టుగా తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. అందుకే బెంగుళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త, టీడీపీ మాజీ మంచి ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసులు ...

'ఓటుకు కోట్లు'లో శ్రీనివాసులునాయుడికి నోటీసులు   సాక్షి
ఓటుకు నోటు కేసులో ఆదికేశవుల నాయుడు కుమారుడికి నోటీసులు.. విచారణకు రావాలన్న టి ...   ఆంధ్రజ్యోతి
ఓటుకు నోటు ట్విస్ట్: ఆదికేశవులు కొడుకు సహా ముగ్గురికి నోటీసు, అందాయని శ్రీనివాస్   Oneindia Telugu
ప్రజాశక్తి   
NTVPOST   
News Articles by KSR   
అన్ని 24 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
రాయలసీమ కోసమే పట్టిసీమ ప్రాజెక్ట్: చంద్రబాబు   
సాక్షి
కర్నూలు : కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆయన సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఆయన తంగడంచె గ్రామంలో అల్ట్రా మెగా పుడ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ముఖాముఖి ...

కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా...   ఆంధ్రజ్యోతి
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పెట్టుబడులు వస్తాయి : చంద్రబాబు   Andhrabhoomi
కర్నూలు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి : చంద్రబాబు   Telugu Times (పత్రికా ప్రకటన)
NTVPOST   
అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
టీఆర్ఎస్ పై పోరాటానికే తెలంగాణ బచావో మిషన్: యెన్నం శ్రీనివాస్‌రెడ్డి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వంపై పోరాటానికే తెలంగాణ బచావో మిషన్ ప్రారంభిస్తున్నామని బిజేపీ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు పండుగలు, శంకుస్థాపనలు తప్ప ప్రజా సమస్యలు పట్టడంలేదని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. గ్రామజ్యోతి కార్యక్రమం ఎందుకు పెట్టారో ప్రభుత్వానికే ...

హడావుడిగా వద్దు, చూశాకే: కెసిఆర్‌కు కోదండ షాక్, యెన్నం ఫైర్   Oneindia Telugu
బీజేపీకి ఝులక్ ఇవ్వనున్న నాగం - యెన్నం... ప్రతివ్యూహంలో కమలనాథులు   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言