2015年8月21日 星期五

2015-08-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
* డోర్లు పగలగొట్టి బయటకు తీసిన సీఆర్పీఎఫ్ సిబ్బంది   
సాక్షి
పట్నా: బీజేపీ జాతీయాధ్యక్షుడు, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడు అమిత్‌షా గురువారం అర్ధరాత్రి లిఫ్టులో ఇరుక్కుపోయారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో బయలుదేరిన లిఫ్టు మొదటి ఫ్లోర్‌కు చేరకుండానే మధ్యలో ఆగిపోయింది. దీంతో అమిత్‌షాతో పాటు ఆ పార్టీ బిహార్ నేతలు భూపేంద్ర యాదవ్, నాగేంద్ర, సౌదన్‌సింగ్, ఇద్దరు భద్రతా సిబ్బంది దాదాపు 40 నిమిషాల పాటు ...

బీహార్ లిఫ్ట్‌లు చిన్నవి, లావుగా ఉంటే: షాపై లాలూ   Oneindia Telugu
లిఫ్ట్‌లో చిక్కుకున్న అమిత్‌ షా   ప్రజాశక్తి
బీహార్ లిఫ్టులు చాలా చిన్నవి, అమిత్‌షా వంటి లావువాళ్లను మోయలేవు: లాలూ   ఆంధ్రజ్యోతి
తెలుగువన్   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నవ్యాంధ్రలో భూసేకరణ చట్టం: నోటిఫికేషన్ జారీ, ధర్నాకు పిలుపునిచ్చిన విపక్షాలు   
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించింది. ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని పరిసర గ్రామాల పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం 33,400 ఎకరాల భూమిని సేకరించింది. మరో 3,892 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండటంతో ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు జిల్లా ...

గ్రామకంఠాల ఖరారు తర్వాతే భూసేకరణకు నోటిఫికేషన్‌   ఆంధ్రజ్యోతి
'భూసేకరణ'పై నిరసనల వెల్లువ   సాక్షి
పండ్లు, కూరగాయాలతో ద‌ర్నా చేస్తు‌న్న రైతులు   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. రాజకీయ, పాలనానుభవం ఉన్న డీఎస్ సేవలను ప్రభుత్వం ...

టి-సర్కార్ ప్రత్యేక సలహాదారుగా డీఎస్‌   ఆంధ్రజ్యోతి
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహదారుగా డీఎస్ నియామకం..   వెబ్ దునియా
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్   Andhrabhoomi
ప్రజాశక్తి   
తెలుగువన్   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
శ్రీశైలం జలాశయంపై'విభజన' ఒత్తిడి   
ప్రజాశక్తి
శ్రీశైలం జలాశయంపై ఒత్తిడి తీవ్రమవుతోంది. ఆ ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 215.807 టిఎంసిలు మాత్రమే. కానీ దాదాపు వెయ్యి టిఎంసిల నీటి వినియోగానికి రెండు తెలుగు ప్రభుత్వాలు కసరత్తులు ప్రారంభించాయి.1963లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1670 మెగావాట్ల జల విద్యుత్‌ కోసం అక్కడ పునాదిరాయి వేశారు. ఈ ప్రాజెక్టును సుమారు 20 ఏళ్ల పాటు ...

కృష్ణా జలాలపై ఆగని రగడ   Andhrabhoomi
త్రిసభ్య ధర్మాసనానికి కృష్ణా పిటిషన్   Namasthe Telangana
అన్యాయం జరుగుతోందనే విడిపోయాం   సాక్షి
ఆంధ్రజ్యోతి   
అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఉగ్రవాది నవెద్‌కు సహాయం, ట్రక్ డ్రైవర్ అరెస్టు   
Oneindia Telugu
శ్రీనగర్: భారత్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు మహమ్మద్ నవెద్ యాకూబ్, నామన్ కు సహాయం చేసిన ఓ ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. శుక్రవారం జమ్మూలో ట్రక్ డ్రైవర్ ను అరెస్టు చేశామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఈనెల 5వ తేదిన ఓ ...

ఉధంపూర్ ఘటన: 'ట్రక్ డ్రైవర్' అరెస్ట్   సాక్షి
'ఆ' ట్రక్కు డైవర్‌ను అరెస్ట్ చేశారు   ఆంధ్రజ్యోతి
పాకిస్తాన్ ఉగ్రవాదికి సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
స్మృతిఇరానీ లెటర్ హెడ్‌లో అక్షర దోషాలు, నెట్లో పోస్ట్   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు స్మృతి ఇరానీ లెటర్ హెడ్‌లో అక్షర దోషాలు వచ్చాయి. దీంతో, దీనిపైన విచారణకు ఆదేశించారు. తన తరఫున పంపిన లెటర్ హెడ్‌ల పైన అక్షర దోషాలు ఉండటంతో దీనిపై వివరణ ఇవ్వాలని స్మృతి తన మంత్రివర్గ అధికారులను అడిగారు. స్మృతీ ఇరానీ ఇటీవల దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ ఉత్తరాలు పంపించారు. వాటిల్లో కొన్ని ...

కేంద్ర మంత్రి లెటర్ హెడ్ లో అక్షర దోషాలు   సాక్షి
స్మృతి ఇరానీ లెటర్ హెడ్‌లో తప్పులు.. సోషల్ మీడియాలో హల్‌చల్   వెబ్ దునియా
స్మృతి ఇరానీ లేఖలో అక్షర దోషాలు   Andhrabhoomi
Teluguwishesh   
అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా   
సాక్షి
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా (ఒకపార్టీ నుంచి పారిపోయి మరోపార్టీలో చేరిన వ్యక్తి) అని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఒకపార్టీ నుంచి గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి మంత్రిగా ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ వంటివారు దేశంలో మరొకరు లేరని ఎద్దేవాచేశారు. అటువంటి శ్రీనివాస్ ...

పవన్ కళ్యాణ్! వెళ్లి కాపాడు: విహెచ్, తలసాని పిరికిపంద: షబ్బీర్ అలీ   Oneindia Telugu
తలసాని దమ్ముంటే రాజీనామ చేసి గెలవాలి: షబ్బీర్   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రూ.5 కోట్లతో చంద్రబాబుకు ఆధునాతన బుల్లెట్ ప్రూఫ్ బస్సు   
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన బస్సు వచ్చింది. రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన బస్సును సిఎం చంద్రబాబు శుక్రవారం నాడు పరిశీలించారు. దీనిని జిల్లా పర్యటనల్లో ఉపయోగించనున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనల కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఉదయం విజయవాడ ...

హమ్మయ్య! బుల్లెట్ ప్రూఫ్ బస్సు వచ్చేసింది: ఊపిరి పీల్చుకున్న బాబు   వెబ్ దునియా
సీఎం చంద్రబాబుకు నూతన బస్సు   ఆంధ్రజ్యోతి
చంద్రబాబుకు బులెట్ ప్రూఫ్ బస్సు.. 5 కోట్లు   తెలుగువన్

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
జమ్మూ కాశ్మీర్ లో గొడవలు, కర్ఫ్యూ   
Oneindia Telugu
జమ్మూ: జమ్మూ- కాశ్మీర్ లో శాంతిభద్రతలకు భంగం కలిగింది. మత ఘర్షణలు అదుపు చెయ్యడానికి వెళ్లిన పోలీసులకు తీవ్రగాయాలు కావడంతో అధికారులు కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రతగా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ- కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని రాయమోర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం మత ఘర్షణలు చెలరేగాయి. రెండు ...

జమ్మూలో కర్ఫ్యూ విధించిన పోలీసులు   సాక్షి
సాంబాలో ఆర్మీ ఫ్లాగ్‌మార్చ్   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అసెంబ్లీ‌లో అందుకే వైఎస్ ఫోటో తొలగించాం   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్‌తోపాటు ఇతర చిత్రపటాలను అసెంబ్లీ ప్రాంగణంలో అమర్చే విషయంలో శాసనసభా కమిటీ నివేదిక మేరకే నిర్ణయం తీసుకుంటామని వైసీపీ ఎమ్మెల్యేలతో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో తొలగించిన వైఎస్‌ చిత్రపటాన్ని పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం నాడు ...

వైఎస్ ఫొటో యథాస్థానంలో ఉంచాలి   సాక్షి
వైఎస్ ఫొటోను అక్కడే ఉంచాలి: స్పీకర్‌తో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు   Oneindia Telugu
నేడు స్పీకర్‌ను కలవనున్న వైసిపి ఎమ్మెల్యేలు   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言