2015年8月18日 星期二

2015-08-19 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
దిగజారేదాన్ని: గోపీచంద్‌కు సైనా నెహ్వాల్ పంచ్!   
Oneindia Telugu
హైదరాబాద్: తన మాజీ కోచ్ పుల్లెల గోపీచంద్ పైన హైదరాబాదీ షట్లర్ సైనా నెహ్వాల్ మంగళవారం నాడు సెటైర్లు వేశారు. విమల్ సార్ వల్లనే తన ర్యాంక్ మెరుగైందని ఆమె చెప్పారు. గోపీచంద్ అకాడమీలోనే ఉంటే తన ర్యాంగ్ పడిపోయేదని అభిప్రాయపడ్డారు. విమల్ సార్ వల్లనే తన ర్యాంక్ మెరుగైందన్నారు. కోచ్‌ను మార్చిన తన నిర్ణయం సరైందేనని ఇప్పుడు ...

నేనిప్పుడు కొత్త సైనాను   ఆంధ్రజ్యోతి
వీడ్కోలు తీసుకోవాలనుకున్నా   Namasthe Telangana
బెంగళూరుకు మారడం మంచి నిర్ణయమే   Andhrabhoomi
సాక్షి   
వెబ్ దునియా   
NTVPOST   
అన్ని 10 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
రెండో రౌండ్‌లో పేస్ జంట   
సాక్షి
సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంట రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో పేస్-వావ్రింకా ద్వయం 1-6, 6-1, 10-6తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై ...

సిన్సినాటి ఓపెన్‌లో పేస్‌ జోడీ శుభారంభం   ఆంధ్రజ్యోతి
'సిన్‌సినాటి డబుల్స్‌'లో పేస్‌ జోడి   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ముంబాపై టైటాన్స్ ప్రతీకారం   
సాక్షి
పుణే : జోరుమీదున్న యు ముంబా జట్టుపై తెలుగు టైటాన్స్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 46-25 తేడాతో గత రన్నరప్ ముంబాను చిత్తు చేసింది. దీంతో 50 పాయింట్లతో పట్టికలో రెండో స్థానం దక్కించుకుంది. మరోవైపు ఆడిన 14 మ్యాచ్‌ల్లో ముంబాకిది కేవలం రెండో పరాజయం కావడం గమనార్హం. 60 పాయింట్లతో ఈ జట్టు టాపర్‌గా ...

ప్రొ కబడ్డీ లీగ్‌-2లో ముంబాకు తెలుగు టైటాన్స్‌ షాక్‌   ఆంధ్రజ్యోతి
టైటాన్స్ మెరిసె   Namasthe Telangana
టైటాన్స్ చేతిలో యుముంబా చిత్తు   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
క్రికెట్‌కు రోజర్స్‌ గుడ్‌ బై   
ఆంధ్రజ్యోతి
లండన్‌: యాషెస్‌తో మరో ఆసే్ట్రలియా క్రికెటర్‌ క్రిస్‌ రోజర్స్‌ కూడా కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఓవల్‌లో చివరి టెస్టు తర్వాత కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌ రోజర్స్‌ (37) కూడా క్లార్క్‌కు జత కలిశాడు. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఆడే ఐదో, చివరి మ్యాచ్‌ రోజర్స్‌ కెరీర్‌లో 25వ టెస్టు. 2008లో ...

వీడ్కోలు వేళ..!   సాక్షి
యాషెస్ చివరి టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై   Andhrabhoomi
ఐదో టెస్టు తర్వాత రోజర్స్‌ గుడ్‌బై   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'భజ్జీ శ్రమిస్తున్నాడు'.. వెంకటపతి రాజు సానుభూతి   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌పై భారత మాజీ స్పిన్నర్‌ వెంకటపతి రాజు సానుభూతి వ్యక్తం చేశాడు. పునరాగమనంలో భజ్జీ తీవ్రంగా శ్రమిస్తున్నాడని రాజు అన్నా డు. స్పిన్‌కు అనుకూలించిన గాలె పిచ్‌పై భజ్జీ 25 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం ఒకే వికెట్‌ పడగొట్టి తీవ్రంగా నిరాశపర్చిన ...

భజ్జీ మితిమీరి శ్రమిస్తున్నాడు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఇంగ్లీష్‌ క్లబ్‌లో అదితి చౌహాన్‌   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు ఒక్కొక్కరిగా మంచిరోజులొస్తున్నాయి..పురుషుల నుంచి ఇండియన్‌ టీమ్‌ నుంచి గోల్‌కీపర్‌ గురుప్రీత్‌సింగ్‌ సంధు నార్వే ఫస్ట్‌డివిజన్‌ పుట్‌బాల్‌ ప్లేయర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా 22 ఏళ్ల ఫుట్‌బాల్‌ మహిళా వికెట్‌ కీపర్‌ అదితి చౌహాన్‌ ప్రఖ్యాతి గాంచిన ఇంగ్లీష్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం ...

బెస్ట్‌ గోల్‌ పట్టేసింది   ఆంధ్రజ్యోతి
ఈపీఎల్‌లో భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
చండిమల్‌ను కట్టడి చేస్తాం: మిశ్రా   
సాక్షి
కొలంబో : తొలి టెస్టులో వీరోచిత సెంచరీతో లంక జట్టును గెలిపించిన దినేశ్ చండిమల్‌ను కట్టడి చేస్తామని భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్నాడు. గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో అలాంటి ప్రదర్శన పునరావృతం కాకుండా అడ్డుకుంటామన్నాడు. 'చండిమల్ బ్యాటింగ్ వీడియోస్‌ను పరిశీలించాం. అతను అదే విధంగా దాడి చేస్తే మేం కూడా ఎదురుదాడి ...

చండిమల్‌ను కట్టడి చేస్తాం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సంగక్కర డేంజర్ మ్యాన్.. అదే సంగా స్పెషాలిటీ: సచిన్ టెండూల్కర్   
వెబ్ దునియా
లంక బ్యాటింగ్ లెజెండ్ కుమార్ సంగక్కర రిటైర్మెంట్ ప్రకటింనున్న సంగతి తెలిసిందే. మామూలుగా ఎడమచేతి వాటం ఆటగాళ్ల బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. అయితే తాను ప్రత్యర్థి జట్టులో ఉండటంతో సహజంగానే అతడి ఆటను ఆస్వాదించలేకపోయాను. సంగక్కరకు ప్రత్యర్థిగా ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎప్పుడు లంకతో ఆడినా, అతడు డేంజర్ ...

వీడ్కోలు సమయం: సంగక్కరకు సచిన్ రిచ్ నివాళి   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చేతి ఎముకకు పగులు... శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ధావన్ దూరం   
వెబ్ దునియా
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు కోలుకోలేని గట్టి దెబ్బతగిలింది. ఇప్పటికే తొలిటెస్టులో ఎదురైన అనూహ్య పరాజయం నుంచి కోలుకోక ముందే టీమిండియాకు మరో షాక్‌లాంటి వార్త ఇది. చేతి గాయంతో శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. చేతి గాయం కారణంగా ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని శిఖర్‌కు వైద్యులు ...

ధవన్‌ అవుట్‌.. గాయంతో సిరీస్‌కు దూరం   ఆంధ్రజ్యోతి
టెస్ట్ సిరీస్ కు శిఖర్ ధావన్ దూరం   సాక్షి
కలవరపెడుతున్న గాయాలు   ప్రజాశక్తి
thatsCricket Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
గంగదేవిపల్లికి రూ. 10 కోట్లు మంజూరు   
సాక్షి
వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి పథకాన్ని ఆరంభించిన కేసీఆర్.. సభలో మాట్లాడారు. గంగదేవిపల్లి అభివృద్ధికి కేసీఆర్ 10 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ నిధులను వెంటనే ...

భేష్, ఈ పద్ధతొక్కటే మారాలి: గంగదేవిపల్లి ప్రజలకి కెసిఆర్, నవ్వించారు   Oneindia Telugu
బంగారు తెలంగాణకు గ్రామాభివృద్ధే తొలి అడుగు: కేసీఆర్   ఆంధ్రజ్యోతి
గంగదేవిపల్లిలో వ్యవసాయ పద్ధతులు మారాలి: సీఎం   Namasthe Telangana
Andhrabhoomi   
NTVPOST   
అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言