వెబ్ దునియా
మోదీకి... లక్షమంది సోదరీమణులు...! లక్ష రాఖీలు...!!
వెబ్ దునియా
రాఖీ పండుగ అనగానే అన్నాచెల్లెళ్ళ బంధానికి తీపి గుర్తు అనే విషయం అందరికీ తెలిసింది. వచ్చే ప్రతి పండుగను భారతీయ జనతాపార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నెల 29న జరిగే ఈ పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్ బీజేపీ మహిళా విభాగం లక్షకుపైగా రాఖీలను సమకూర్చింది. ఈ మేరకు వీటిని శనివారం పంపించింది. రాఖీలను రాష్ట్రం నలుమూలల ...
మోదీకి ఆ రాష్ట్రం నుంచి లక్షకు పైగా రాఖీలుఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాఖీ పండుగ అనగానే అన్నాచెల్లెళ్ళ బంధానికి తీపి గుర్తు అనే విషయం అందరికీ తెలిసింది. వచ్చే ప్రతి పండుగను భారతీయ జనతాపార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. ఈ నెల 29న జరిగే ఈ పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుజరాత్ బీజేపీ మహిళా విభాగం లక్షకుపైగా రాఖీలను సమకూర్చింది. ఈ మేరకు వీటిని శనివారం పంపించింది. రాఖీలను రాష్ట్రం నలుమూలల ...
మోదీకి ఆ రాష్ట్రం నుంచి లక్షకు పైగా రాఖీలు
సాక్షి
భారత్ తో చర్చలకు మేం సిద్దం: పాక్
Oneindia Telugu
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఏలాంటి షరతులు లేకుండా భారత్ తో చర్చలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. పాక్-భారత్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదని అన్నారు. శనివారం ఆయన ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
చర్చల రద్దు దురదృష్టకరంప్రజాశక్తి
ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు?సాక్షి
పాక్తో చర్చలు జరపండి: సీపీఎంAndhrabhoomi
NTVPOST
ఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 29 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఏలాంటి షరతులు లేకుండా భారత్ తో చర్చలు జరపడానికి తాము సిద్దంగా ఉన్నామని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. పాక్-భారత్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ అధికారికంగా ప్రకటించలేదని అన్నారు. శనివారం ఆయన ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
చర్చల రద్దు దురదృష్టకరం
ఉఫాలో ఎందుకు లేవనెత్తలేదు?
పాక్తో చర్చలు జరపండి: సీపీఎం
సాక్షి
ఉధంపూర్ ఘటన: 'ట్రక్ డ్రైవర్' అరెస్ట్
సాక్షి
శ్రీనగర్:ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో కాల్పులకు పాల్పడి సజీవంగా పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ యాకుబ్ కు సహకరించిన ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రక్ డ్రైవర్ ను శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీన ఓ ట్రక్ సహాయంతో భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ...
'ఆ' ట్రక్కు డైవర్ను అరెస్ట్ చేశారుఆంధ్రజ్యోతి
ట్రక్ డ్రైవర్కు 14 రోజుల రిమాండ్Namasthe Telangana
పాకిస్తాన్ ఉగ్రవాదికి సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టుAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీనగర్:ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో కాల్పులకు పాల్పడి సజీవంగా పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్ యాకుబ్ కు సహకరించిన ట్రక్ డ్రైవర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రక్ డ్రైవర్ ను శుక్రవారం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5వ తేదీన ఓ ట్రక్ సహాయంతో భారత్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ...
'ఆ' ట్రక్కు డైవర్ను అరెస్ట్ చేశారు
ట్రక్ డ్రైవర్కు 14 రోజుల రిమాండ్
పాకిస్తాన్ ఉగ్రవాదికి సహకరించిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు
సాక్షి
'హోదా తొలగింపు'పై అల్లుడి స్పందన
సాక్షి
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ప్రత్యేక సౌకర్యాలు పొందే వీవీఐపీల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తొలిసారి స్పందిచారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీఐపీ హోదా తొలగింపు తనకెంతో ఆనందాన్నిచ్చిందని, అందుకు ధన్యుడినని వ్యాఖ్యానించారు. 'ఇప్పుడు నేను ...
వీవీఐపీ జాబితా నుంచి తొలగించినందుకు చాలా థ్యాంక్స్: రాబర్ట్ వాద్రావెబ్ దునియా
రాబర్ట్ వాద్రాకు సెక్యూరిటీ చెక్... దీనికోసమే ఎదురుచూస్తున్నా: వాద్రాAndhrabhoomi
నా పేరు తొలగించాలని నేనే లేఖ ఇస్తా: రాబర్ట్ వాద్రాOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో ప్రత్యేక సౌకర్యాలు పొందే వీవీఐపీల జాబితా నుంచి తన పేరును తొలగించడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తొలిసారి స్పందిచారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీఐపీ హోదా తొలగింపు తనకెంతో ఆనందాన్నిచ్చిందని, అందుకు ధన్యుడినని వ్యాఖ్యానించారు. 'ఇప్పుడు నేను ...
వీవీఐపీ జాబితా నుంచి తొలగించినందుకు చాలా థ్యాంక్స్: రాబర్ట్ వాద్రా
రాబర్ట్ వాద్రాకు సెక్యూరిటీ చెక్... దీనికోసమే ఎదురుచూస్తున్నా: వాద్రా
నా పేరు తొలగించాలని నేనే లేఖ ఇస్తా: రాబర్ట్ వాద్రా
Andhrabhoomi
సాంబాలో ఆర్మీ ఫ్లాగ్మార్చ్
Andhrabhoomi
జమ్మూ, ఆగస్టు 21: జమ్మూలో గురువారం రాత్రి కర్ఫ్యూ విధించిన సాంబా జిల్లాలో శుక్రవారం సైన్యం ఫ్లాగ్మార్చ్ నిర్వహించింది. జిల్లాలోని రాయా మోరా సమీపంలోని మురారుూన్ గ్రామంలో గురువారం సాయంత్రం కొందరు దైవదూషణ పాల్పడిన సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు జాతీయ రహదారిపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
జమ్మూ, ఆగస్టు 21: జమ్మూలో గురువారం రాత్రి కర్ఫ్యూ విధించిన సాంబా జిల్లాలో శుక్రవారం సైన్యం ఫ్లాగ్మార్చ్ నిర్వహించింది. జిల్లాలోని రాయా మోరా సమీపంలోని మురారుూన్ గ్రామంలో గురువారం సాయంత్రం కొందరు దైవదూషణ పాల్పడిన సంఘటన జరిగింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు జాతీయ రహదారిపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ...
వెబ్ దునియా
మౌఖిక తలాఖ్ పద్దతికి ముస్లిం మహిళల వ్యతిరేకత
News Articles by KSR
ముస్లిం మహిళల మనోభావాలు వాస్తవ పరిస్థితిని అద్దం పడుతున్నాయి.ముస్లిం మహిళల సమస్యలపై పోరాడే సంస్థ ఒకటి భారతీయ ముస్లిం మహిళల పరిస్థితిపై ఒక సర్వే నిర్వహించింది. అంతే కాక కొన్ని పద్దతులపై అబిప్రాయాలు సేకరించింది. వాటి ప్రకారం 92 శాతం మంది మహిళలు మౌఖికంగా తలాక్ పద్దతి ద్వారా పురుషులు విడాకులు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు.
''తలాక్'' చెప్పడం ఇష్టపడని ముస్లిం మహిళలు.. చట్టాలు మార్చాలని విజ్ఞప్తి!వెబ్ దునియా
నోటి మాటతో చెప్పే తలాక్ కు, భారత్ లోని ముస్లిం మహిళలు వ్యతిరేకం..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
News Articles by KSR
ముస్లిం మహిళల మనోభావాలు వాస్తవ పరిస్థితిని అద్దం పడుతున్నాయి.ముస్లిం మహిళల సమస్యలపై పోరాడే సంస్థ ఒకటి భారతీయ ముస్లిం మహిళల పరిస్థితిపై ఒక సర్వే నిర్వహించింది. అంతే కాక కొన్ని పద్దతులపై అబిప్రాయాలు సేకరించింది. వాటి ప్రకారం 92 శాతం మంది మహిళలు మౌఖికంగా తలాక్ పద్దతి ద్వారా పురుషులు విడాకులు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు.
''తలాక్'' చెప్పడం ఇష్టపడని ముస్లిం మహిళలు.. చట్టాలు మార్చాలని విజ్ఞప్తి!
నోటి మాటతో చెప్పే తలాక్ కు, భారత్ లోని ముస్లిం మహిళలు వ్యతిరేకం..
Oneindia Telugu
పార్టీలో చాలామంది ఉన్నారు: ఆ పదవి లోకేష్ను వద్దన్న బాబు, జాతీయ పార్టీగా..
Oneindia Telugu
విజయవాడ: టిడిపిని జాతీయపార్టీల సరసన చేర్చేందుకై ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఒకవైపు రాజధాని నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూ పార్టీని బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. శనివారం తన క్యాంపు ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
విజయవాడ: టిడిపిని జాతీయపార్టీల సరసన చేర్చేందుకై ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఒకవైపు రాజధాని నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటూనే మరోవైపు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూ పార్టీని బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. శనివారం తన క్యాంపు ...
ప్రజా సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం
సాక్షి
హైదరాబాద్ సిటీ: రాజకీయాలకు అతీతంగా టీమ్ ఇండియాగా పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి అన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన భీమా పథకంలో బ్యాంకు ఖాతాదారుంలదరూ విధిగా చేరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ...
ప్రజా సంక్షేమమే నరేంద్రమోదీ లక్ష్యంAndhrabhoomi
ఆర్టీసీ ఉద్యోగులకూ సురక్ష బీమాప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ సిటీ: రాజకీయాలకు అతీతంగా టీమ్ ఇండియాగా పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి అన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన భీమా పథకంలో బ్యాంకు ఖాతాదారుంలదరూ విధిగా చేరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ...
ప్రజా సంక్షేమమే నరేంద్రమోదీ లక్ష్యం
ఆర్టీసీ ఉద్యోగులకూ సురక్ష బీమా
Namasthe Telangana
ముంబయలోనూ బతుకమ్మ ఉత్సవాలు
Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణలో నిర్వహిస్తున్నట్టుగానే ఈసారి ముంబయ లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటు సభ్యురాలు కవిత తెలిపారు. ముంబయలోని తెలుగువారి సంక్షేమం కోసం జాగృతి ముంబయ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు కవిత తెలిపారు. ముంబయలో ఆదివారం జాగృతి శాఖను ప్రారంభించారు. తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా పాలలో ...
'తెలంగాణ జాగృతి మహారాష్ట్ర విభాగం' ఆవిష్కరణNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణలో నిర్వహిస్తున్నట్టుగానే ఈసారి ముంబయ లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు పార్లమెంటు సభ్యురాలు కవిత తెలిపారు. ముంబయలోని తెలుగువారి సంక్షేమం కోసం జాగృతి ముంబయ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు కవిత తెలిపారు. ముంబయలో ఆదివారం జాగృతి శాఖను ప్రారంభించారు. తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా పాలలో ...
'తెలంగాణ జాగృతి మహారాష్ట్ర విభాగం' ఆవిష్కరణ
షబీర్ షాకు ఇడి సమన్లు
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 23: పదేళ్ల నాటి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాకు మరోసారి తాజాగా సమన్లు జారీ చేసింది. ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకోసం ఢిల్లీ రానున్న పాకిస్తానీ నాయకులను కలుసుకోవడానికి శనివారం కాశ్మీర్నుంచి ఢిల్లీ వచ్చిన షబీర్ షాను పోలీసులు ...
షబీర్ షాకు ఈడీ సమన్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 23: పదేళ్ల నాటి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాకు మరోసారి తాజాగా సమన్లు జారీ చేసింది. ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకోసం ఢిల్లీ రానున్న పాకిస్తానీ నాయకులను కలుసుకోవడానికి శనివారం కాశ్మీర్నుంచి ఢిల్లీ వచ్చిన షబీర్ షాను పోలీసులు ...
షబీర్ షాకు ఈడీ సమన్లు
沒有留言:
張貼留言