వెబ్ దునియా
చిలుకా...! తిట్టవే... నిజమూ తేల్చవే...!! ప్రాధేయపడ్డ పోలీసులు.. ఎక్కడ?
వెబ్ దునియా
చిలుకతో తిట్టిస్తున్నాడని.. ఒకరు.. అయ్యయ్యో.. చిలుక పలుకులే తప్ప దానికేపాపం తెలియదని మరొకరు. ఇద్దరు పోలీస్ స్టేషన్లో పంచాయితీ పెట్టారు. చిలుకతో నిజం చెప్పించలేక పోలీసుల తలప్రాణం తోక్కొచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ అంటూ చిలుకను అటవీశాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇంతకీ చిలుక తిట్టిందా..? ఎక్కడ..? మహారాష్ట్రలోని చంద్రపూర్ ...
బూతులు తిడుతున్న చిలుక: కేసు, సమన్లుOneindia Telugu
ఆ చిలుక నన్ను బండబూతులు తిడుతోంది..సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చిలుకతో తిట్టిస్తున్నాడని.. ఒకరు.. అయ్యయ్యో.. చిలుక పలుకులే తప్ప దానికేపాపం తెలియదని మరొకరు. ఇద్దరు పోలీస్ స్టేషన్లో పంచాయితీ పెట్టారు. చిలుకతో నిజం చెప్పించలేక పోలీసుల తలప్రాణం తోక్కొచ్చింది. ఎందుకు వచ్చిన గొడవ అంటూ చిలుకను అటవీశాఖ అధికారులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇంతకీ చిలుక తిట్టిందా..? ఎక్కడ..? మహారాష్ట్రలోని చంద్రపూర్ ...
బూతులు తిడుతున్న చిలుక: కేసు, సమన్లు
ఆ చిలుక నన్ను బండబూతులు తిడుతోంది..
ఆంధ్రజ్యోతి
తెలంగాణ సీఎస్ దూషించారని ఏపీ డీఐజీ ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్ట్ 18: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తనను అవమానించారంటూ ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అధికారి డీఐజీ హోదాలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ సచివాలయానికి తనను పిలిపించి అవమానించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 'ఆంధ్రావాడివి.. నీకు ఇక్కడేం ...
''ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని'' అంటూ అవమానించారు: టీ సీఎస్పై డీఐజీOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్ట్ 18: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తనను అవమానించారంటూ ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అధికారి డీఐజీ హోదాలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ సచివాలయానికి తనను పిలిపించి అవమానించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 'ఆంధ్రావాడివి.. నీకు ఇక్కడేం ...
''ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని'' అంటూ అవమానించారు: టీ సీఎస్పై డీఐజీ
సాక్షి
బిహార్ కు 1.25 లక్షల కోట్లు
సాక్షి
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కంకణం కట్టుకున్న బీజేపీ తరఫున మోదీ మంగళవారం రాష్ట్రంలోని అరాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో పాటు.
ఏపీకి ఎంత?.. రేపే ప్రధానితో చంద్రబాబు భేటీఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కంకణం కట్టుకున్న బీజేపీ తరఫున మోదీ మంగళవారం రాష్ట్రంలోని అరాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో పాటు.
ఏపీకి ఎంత?.. రేపే ప్రధానితో చంద్రబాబు భేటీ
ఆంధ్రజ్యోతి
అనుమతి లేదు.. అక్కడే ఆగండి.. సరిహద్దుల్లో టీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న కర్ణాటక ...
ఆంధ్రజ్యోతి
మహబూబ్నగర్/రాయచూర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సరిహద్దుల్లో టీఆర్ఎస్ నేతల బృందాన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు. కృష్ణానదిపై రాయచూర్ జిల్లాలోని గుర్జాపుర వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీ పరిశీలనకు మంగళవారం తెలంగాణ భారీపరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ ...
తెలంగాణ మంత్రి, ఎంపీని సరిహద్దులో అడ్డుకున్న కర్నాటక పోలీసులుOneindia Telugu
మంత్రి, ఎంపీకి చేదు అనుభవంసాక్షి
'కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్టు గుర్తించాం'Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మహబూబ్నగర్/రాయచూర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సరిహద్దుల్లో టీఆర్ఎస్ నేతల బృందాన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు. కృష్ణానదిపై రాయచూర్ జిల్లాలోని గుర్జాపుర వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీ పరిశీలనకు మంగళవారం తెలంగాణ భారీపరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ ...
తెలంగాణ మంత్రి, ఎంపీని సరిహద్దులో అడ్డుకున్న కర్నాటక పోలీసులు
మంత్రి, ఎంపీకి చేదు అనుభవం
'కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్టు గుర్తించాం'
తెలుగువన్
విద్యార్ధుల మృతికి నిరసనగా నేడు కడప బంద్
తెలుగువన్
కడప జిల్లాలో ఒక ప్రముఖ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్దునులు సోమవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఒకేసారి ఆత్మహత్య చేసుకొన్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప బంద్ కి ...
విద్యార్థుల ఆత్మహత్యపై వ్యాఖ్యలు: జగన్ను ఏకేసిన గంటాOneindia Telugu
జగన్వి శవ రాజకీయాలు: మంత్రి గంటాఆంధ్రజ్యోతి
జగన్ వి శవ రాజకీయాలు : గంటాTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
కడప జిల్లాలో ఒక ప్రముఖ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్దునులు సోమవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఒకేసారి ఆత్మహత్య చేసుకొన్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప బంద్ కి ...
విద్యార్థుల ఆత్మహత్యపై వ్యాఖ్యలు: జగన్ను ఏకేసిన గంటా
జగన్వి శవ రాజకీయాలు: మంత్రి గంటా
జగన్ వి శవ రాజకీయాలు : గంటా
సాక్షి
శుభ్రా సంగీత ప్రేమికురాలిగా గుర్తుండిపోతారు
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి, ప్రముఖ రవీంద్ర సంగీత గాయని శుభ్రా ముఖర్జీ(74) మంగళవారం ఉదయం 10.51 గంటలకు ఇక్కడి ఆర్మీ రీసెర్చ్అండ్ రిఫరల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. 11 రోజుల కిందట శ్వాస సంబంధమైన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. శుభ్రా ...
ప్రణబ్ సతీమణి మృతిప్రజాశక్తి
ప్రణబ్ సతీమణి 'సువ్రా' గురించి తెలియని విషయాలుOneindia Telugu
శుభ్రాముఖర్జీ మృతికి మమత సంతాపంఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
NTVPOST
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి, ప్రముఖ రవీంద్ర సంగీత గాయని శుభ్రా ముఖర్జీ(74) మంగళవారం ఉదయం 10.51 గంటలకు ఇక్కడి ఆర్మీ రీసెర్చ్అండ్ రిఫరల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. 11 రోజుల కిందట శ్వాస సంబంధమైన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. శుభ్రా ...
ప్రణబ్ సతీమణి మృతి
ప్రణబ్ సతీమణి 'సువ్రా' గురించి తెలియని విషయాలు
శుభ్రాముఖర్జీ మృతికి మమత సంతాపం
Oneindia Telugu
సుప్రీం కోర్టును పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్
Oneindia Telugu
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బాంబులు పెట్టి పేల్చేస్తామని గుర్తు తెలియని నిందితులు బెదిరింపు లేఖ పంపించారు. గుర్తు తెలియని ఒక ఈ -మెయిల్ ఐడి నుండి బెదిరింపు లేఖ వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం సుప్రీం కోర్టులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టులోకి వెలుతున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ...
సుప్రీంకోర్టును పేల్చేస్తాంసాక్షి
సుప్రీం కోర్టును పేల్చేస్తాం: బెదిరింపు లేఖతో అలెర్టైన ఢిల్లీ పోలీసులువెబ్ దునియా
సుప్రీం కోర్టుకు బెదిరింపు మెయిల్ కోర్టు...న్యాయమూర్తులకు పటిష్ట భద్రతఆంధ్రజ్యోతి
Andhrabhoomi
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బాంబులు పెట్టి పేల్చేస్తామని గుర్తు తెలియని నిందితులు బెదిరింపు లేఖ పంపించారు. గుర్తు తెలియని ఒక ఈ -మెయిల్ ఐడి నుండి బెదిరింపు లేఖ వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం సుప్రీం కోర్టులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టులోకి వెలుతున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి ...
సుప్రీంకోర్టును పేల్చేస్తాం
సుప్రీం కోర్టును పేల్చేస్తాం: బెదిరింపు లేఖతో అలెర్టైన ఢిల్లీ పోలీసులు
సుప్రీం కోర్టుకు బెదిరింపు మెయిల్ కోర్టు...న్యాయమూర్తులకు పటిష్ట భద్రత
Oneindia Telugu
టిఆర్ఎస్ ఎంపి కేకేకు అస్వస్థత: నిమ్స్కు తరలింపు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మంగళవారం ఛాతి నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్కు తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా, కేశవరావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ...
కెకె ఆరోగ్యం క్రిటికల్...? నిమ్స్లో చేర్చిన కుటుంబ సభ్యులు... సమస్య ఏంటంటే...?వెబ్ దునియా
కేకేకు అస్వస్థత : నిమ్స్ కి తరలింపుసాక్షి
టీఆర్ఎస్ నేత కేకేకు స్వల్ప అస్వస్థతAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మంగళవారం ఛాతి నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్కు తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా, కేశవరావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ...
కెకె ఆరోగ్యం క్రిటికల్...? నిమ్స్లో చేర్చిన కుటుంబ సభ్యులు... సమస్య ఏంటంటే...?
కేకేకు అస్వస్థత : నిమ్స్ కి తరలింపు
టీఆర్ఎస్ నేత కేకేకు స్వల్ప అస్వస్థత
Oneindia Telugu
చంద్రబాబును ఏ-1గా చేర్చాలి : బొత్స
ప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానంలో సామాన్యుడు ఉంటే విడిచిపెట్టేవారా..?అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఏసిబిని ప్రశ్నించారు. మంగళవారం లోటస్పాండ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏసిబి చార్జీషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉందని, మొత్తం వ్యవహారం నడిపింది ...
బాబును ఏ వన్గా చేర్చాల్సిందేసాక్షి
బాబును ఏ1గా ఎందుకు చేర్చలేదు: కెసిఆర్కు బొత్స నిలదీత, 'బాబు సాక్షి మాత్రమే'Oneindia Telugu
ఓటుకు నోటు కేసు: ఏసీబీ ఛార్జీషీటులో ఏపీ సీఎం చంద్రబాబు పేరు 22 సార్లు?!వెబ్ దునియా
Andhrabhoomi
Teluguwishesh
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానంలో సామాన్యుడు ఉంటే విడిచిపెట్టేవారా..?అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఏసిబిని ప్రశ్నించారు. మంగళవారం లోటస్పాండ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏసిబి చార్జీషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉందని, మొత్తం వ్యవహారం నడిపింది ...
బాబును ఏ వన్గా చేర్చాల్సిందే
బాబును ఏ1గా ఎందుకు చేర్చలేదు: కెసిఆర్కు బొత్స నిలదీత, 'బాబు సాక్షి మాత్రమే'
ఓటుకు నోటు కేసు: ఏసీబీ ఛార్జీషీటులో ఏపీ సీఎం చంద్రబాబు పేరు 22 సార్లు?!
ఆంధ్రజ్యోతి
దొంగ కడుపులో గొలుసు.. కక్కించలేకున్న పోలీస్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 18 : 'కక్కలేక..మింగలేక..'అంటే ఇదేనేమో! మంగళసూత్రం దొంగించిన దొంగకే కాదు, దాన్ని కక్కించలేకపోతున్న పోలీసులు, వైద్యుల పరిస్థితీ ఇప్పుడు ఇలాగే ఉంది. దీంతో, కస్టడీలో ఒక్క దెబ్బకే బయట పడిపోవాల్సిన చైన్ కోసం..శస్త్ర చికిత్స దాకా వెళ్లాల్సి వస్తున్నది. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సోమవారం ప్రమీల అనే మహిళ ...
చోరీ చేశాడు.. పోలీసులకు చిక్కిపోతానని మంగళసూత్రాన్ని మింగేశాడు.. అది ఎక్కడ ఉందంటే ...వెబ్ దునియా
దొంగ కడుపులో బంగారు గొలుసు: బయటకు వచ్చేవరకు వెయిటింగ్?Oneindia Telugu
మంగళసూత్రం మింగేశాడు..సాక్షి
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 18 : 'కక్కలేక..మింగలేక..'అంటే ఇదేనేమో! మంగళసూత్రం దొంగించిన దొంగకే కాదు, దాన్ని కక్కించలేకపోతున్న పోలీసులు, వైద్యుల పరిస్థితీ ఇప్పుడు ఇలాగే ఉంది. దీంతో, కస్టడీలో ఒక్క దెబ్బకే బయట పడిపోవాల్సిన చైన్ కోసం..శస్త్ర చికిత్స దాకా వెళ్లాల్సి వస్తున్నది. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సోమవారం ప్రమీల అనే మహిళ ...
చోరీ చేశాడు.. పోలీసులకు చిక్కిపోతానని మంగళసూత్రాన్ని మింగేశాడు.. అది ఎక్కడ ఉందంటే ...
దొంగ కడుపులో బంగారు గొలుసు: బయటకు వచ్చేవరకు వెయిటింగ్?
మంగళసూత్రం మింగేశాడు..
沒有留言:
張貼留言