ఆంధ్రజ్యోతి
తెలంగాణ సీఎస్ దూషించారని ఏపీ డీఐజీ ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్ట్ 18: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తనను అవమానించారంటూ ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అధికారి డీఐజీ హోదాలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ సచివాలయానికి తనను పిలిపించి అవమానించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 'ఆంధ్రావాడివి.. నీకు ఇక్కడేం ...
''ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని'' అంటూ అవమానించారు: టీ సీఎస్పై డీఐజీOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్ట్ 18: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తనను అవమానించారంటూ ఏపీ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అధికారి డీఐజీ హోదాలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వ సచివాలయానికి తనను పిలిపించి అవమానించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. 'ఆంధ్రావాడివి.. నీకు ఇక్కడేం ...
''ఆంధ్రావాడివి... నీకిక్కడేం పని'' అంటూ అవమానించారు: టీ సీఎస్పై డీఐజీ
సాక్షి
బిహార్ కు 1.25 లక్షల కోట్లు
సాక్షి
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కంకణం కట్టుకున్న బీజేపీ తరఫున మోదీ మంగళవారం రాష్ట్రంలోని అరాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో పాటు.
ఏపీకి ఎంత?.. రేపే ప్రధానితో చంద్రబాబు భేటీఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ. 1.25 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని కంకణం కట్టుకున్న బీజేపీ తరఫున మోదీ మంగళవారం రాష్ట్రంలోని అరాలో జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటంతో పాటు.
ఏపీకి ఎంత?.. రేపే ప్రధానితో చంద్రబాబు భేటీ
ఆంధ్రజ్యోతి
అనుమతి లేదు.. అక్కడే ఆగండి.. సరిహద్దుల్లో టీఆర్ఎస్ బృందాన్ని అడ్డుకున్న కర్ణాటక ...
ఆంధ్రజ్యోతి
మహబూబ్నగర్/రాయచూర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సరిహద్దుల్లో టీఆర్ఎస్ నేతల బృందాన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు. కృష్ణానదిపై రాయచూర్ జిల్లాలోని గుర్జాపుర వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీ పరిశీలనకు మంగళవారం తెలంగాణ భారీపరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ ...
తెలంగాణ మంత్రి, ఎంపీని సరిహద్దులో అడ్డుకున్న కర్నాటక పోలీసులుOneindia Telugu
మంత్రి, ఎంపీకి చేదు అనుభవంసాక్షి
'కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్టు గుర్తించాం'Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మహబూబ్నగర్/రాయచూర్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక సరిహద్దుల్లో టీఆర్ఎస్ నేతల బృందాన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు. కృష్ణానదిపై రాయచూర్ జిల్లాలోని గుర్జాపుర వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీ పరిశీలనకు మంగళవారం తెలంగాణ భారీపరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ ...
తెలంగాణ మంత్రి, ఎంపీని సరిహద్దులో అడ్డుకున్న కర్నాటక పోలీసులు
మంత్రి, ఎంపీకి చేదు అనుభవం
'కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్టు గుర్తించాం'
Oneindia Telugu
చంద్రబాబును ఏ-1గా చేర్చాలి : బొత్స
ప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానంలో సామాన్యుడు ఉంటే విడిచిపెట్టేవారా..?అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఏసిబిని ప్రశ్నించారు. మంగళవారం లోటస్పాండ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏసిబి చార్జీషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉందని, మొత్తం వ్యవహారం నడిపింది ...
బాబును ఏ వన్గా చేర్చాల్సిందేసాక్షి
బాబును ఏ1గా ఎందుకు చేర్చలేదు: కెసిఆర్కు బొత్స నిలదీత, 'బాబు సాక్షి మాత్రమే'Oneindia Telugu
ఓటుకు నోటు కేసు: ఏసీబీ ఛార్జీషీటులో ఏపీ సీఎం చంద్రబాబు పేరు 22 సార్లు?!వెబ్ దునియా
Teluguwishesh
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానంలో సామాన్యుడు ఉంటే విడిచిపెట్టేవారా..?అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని, ఏసిబిని ప్రశ్నించారు. మంగళవారం లోటస్పాండ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏసిబి చార్జీషీట్లో చంద్రబాబు పేరు 22 సార్లు ఉందని, మొత్తం వ్యవహారం నడిపింది ...
బాబును ఏ వన్గా చేర్చాల్సిందే
బాబును ఏ1గా ఎందుకు చేర్చలేదు: కెసిఆర్కు బొత్స నిలదీత, 'బాబు సాక్షి మాత్రమే'
ఓటుకు నోటు కేసు: ఏసీబీ ఛార్జీషీటులో ఏపీ సీఎం చంద్రబాబు పేరు 22 సార్లు?!
తెలుగువన్
విద్యార్ధుల మృతికి నిరసనగా నేడు కడప బంద్
తెలుగువన్
కడప జిల్లాలో ఒక ప్రముఖ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్దునులు సోమవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఒకేసారి ఆత్మహత్య చేసుకొన్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప బంద్ కి ...
విద్యార్థుల ఆత్మహత్యపై వ్యాఖ్యలు: జగన్ను ఏకేసిన గంటాOneindia Telugu
జగన్వి శవ రాజకీయాలు: మంత్రి గంటాఆంధ్రజ్యోతి
జగన్ వి శవ రాజకీయాలు : గంటాTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
కడప జిల్లాలో ఒక ప్రముఖ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న నందిని, మనీషా అనే ఇద్దరు విద్యార్దునులు సోమవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఒకేసారి ఆత్మహత్య చేసుకొన్నారు. వారి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కడప బంద్ కి ...
విద్యార్థుల ఆత్మహత్యపై వ్యాఖ్యలు: జగన్ను ఏకేసిన గంటా
జగన్వి శవ రాజకీయాలు: మంత్రి గంటా
జగన్ వి శవ రాజకీయాలు : గంటా
Oneindia Telugu
టిఆర్ఎస్ ఎంపి కేకేకు అస్వస్థత: నిమ్స్కు తరలింపు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మంగళవారం ఛాతి నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్కు తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా, కేశవరావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ...
కెకె ఆరోగ్యం క్రిటికల్...? నిమ్స్లో చేర్చిన కుటుంబ సభ్యులు... సమస్య ఏంటంటే...?వెబ్ దునియా
కేకేకు అస్వస్థత : నిమ్స్ కి తరలింపుసాక్షి
టీఆర్ఎస్ నేత కేకేకు స్వల్ప అస్వస్థతAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మంగళవారం ఛాతి నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన నిమ్స్కు తరలించారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా, కేశవరావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ...
కెకె ఆరోగ్యం క్రిటికల్...? నిమ్స్లో చేర్చిన కుటుంబ సభ్యులు... సమస్య ఏంటంటే...?
కేకేకు అస్వస్థత : నిమ్స్ కి తరలింపు
టీఆర్ఎస్ నేత కేకేకు స్వల్ప అస్వస్థత
ఆంధ్రజ్యోతి
దొంగ కడుపులో గొలుసు.. కక్కించలేకున్న పోలీస్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 18 : 'కక్కలేక..మింగలేక..'అంటే ఇదేనేమో! మంగళసూత్రం దొంగించిన దొంగకే కాదు, దాన్ని కక్కించలేకపోతున్న పోలీసులు, వైద్యుల పరిస్థితీ ఇప్పుడు ఇలాగే ఉంది. దీంతో, కస్టడీలో ఒక్క దెబ్బకే బయట పడిపోవాల్సిన చైన్ కోసం..శస్త్ర చికిత్స దాకా వెళ్లాల్సి వస్తున్నది. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సోమవారం ప్రమీల అనే మహిళ ...
చోరీ చేశాడు.. పోలీసులకు చిక్కిపోతానని మంగళసూత్రాన్ని మింగేశాడు.. అది ఎక్కడ ఉందంటే ...వెబ్ దునియా
దొంగ కడుపులో బంగారు గొలుసు: బయటకు వచ్చేవరకు వెయిటింగ్?Oneindia Telugu
మంగళసూత్రం మింగేశాడు..సాక్షి
Teluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 18 : 'కక్కలేక..మింగలేక..'అంటే ఇదేనేమో! మంగళసూత్రం దొంగించిన దొంగకే కాదు, దాన్ని కక్కించలేకపోతున్న పోలీసులు, వైద్యుల పరిస్థితీ ఇప్పుడు ఇలాగే ఉంది. దీంతో, కస్టడీలో ఒక్క దెబ్బకే బయట పడిపోవాల్సిన చైన్ కోసం..శస్త్ర చికిత్స దాకా వెళ్లాల్సి వస్తున్నది. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో సోమవారం ప్రమీల అనే మహిళ ...
చోరీ చేశాడు.. పోలీసులకు చిక్కిపోతానని మంగళసూత్రాన్ని మింగేశాడు.. అది ఎక్కడ ఉందంటే ...
దొంగ కడుపులో బంగారు గొలుసు: బయటకు వచ్చేవరకు వెయిటింగ్?
మంగళసూత్రం మింగేశాడు..
సాక్షి
మిశ్రాకు ధ్యాన్చంద్ పురస్కారం
సాక్షి
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్కీపర్ రోమియో జేమ్స్లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో ...
ధ్యాన్ చంద్ అవార్డు రేసులో మిశ్రా, నాయర్, జేమ్స్Andhrabhoomi
ధ్యాన్చంద్ అవార్డుకు మిశ్రా, నాయర్, జేమ్స్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : డేవిస్ కప్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ ఎస్పీ మిశ్రాకు ఈ ఏడాది ధ్యాన్చంద్ పురస్కారం లభించింది. ఆయనతో పాటు వాలీబాల్ మాజీ కెప్టెన్ నాయర్, హాకీ జట్టు మాజీ గోల్కీపర్ రోమియో జేమ్స్లను కూడా ఈ పురస్కారం వరించనుంది. 60 మంది జాబితాలో నుంచి ఈ ముగ్గురిని షార్ట్లిస్ట్ చేసిన కమిటీ క్రీడాశాఖకు పేర్లను పంపింది. తమ క్రీడా విభాగాల్లో ...
ధ్యాన్ చంద్ అవార్డు రేసులో మిశ్రా, నాయర్, జేమ్స్
ధ్యాన్చంద్ అవార్డుకు మిశ్రా, నాయర్, జేమ్స్
Oneindia Telugu
'కెసిఆర్కు కాలేయం పాడైందంటున్నారు', ఎవరు విచారిస్తున్నారు: ఓటుకు నోటుపై రావుల
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి మంగళవారం ఘాటైన విమర్శలు చేశారు. కెసిఆర్కు కాలేయం పాడైందని ప్రచారం సాగుతోందని, ఇప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా అని ప్రశ్నించారు. పాంటిచెడ్డ అనే లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ ...
లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ : శోభారాణిఆంధ్రజ్యోతి
కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారుతెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి మంగళవారం ఘాటైన విమర్శలు చేశారు. కెసిఆర్కు కాలేయం పాడైందని ప్రచారం సాగుతోందని, ఇప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా అని ప్రశ్నించారు. పాంటిచెడ్డ అనే లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ ...
లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ : శోభారాణి
కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు
News Articles by KSR
హెచ్ ఆర్సిని ఆశ్రయించిన రోజా
News Articles by KSR
తమకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. తోటి ఎమ్మెల్య ఈశ్వరి, నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి తదితరులు కలిసి మానవ హక్కుల సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం కు వినతిపత్రం అంద చేశారు. ఎపిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలకు రక్షణ ...
గాలిపై దుమ్మెత్తిపోసిన రోజా: హెచ్చార్సీకి ఫిర్యాదుOneindia Telugu
'నా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
తమకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. తోటి ఎమ్మెల్య ఈశ్వరి, నగరి మున్సిపల్ చైర్ పర్సన్ శాంతకుమారి తదితరులు కలిసి మానవ హక్కుల సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం కు వినతిపత్రం అంద చేశారు. ఎపిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలకు రక్షణ ...
గాలిపై దుమ్మెత్తిపోసిన రోజా: హెచ్చార్సీకి ఫిర్యాదు
'నా విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు'
沒有留言:
張貼留言