2015年8月17日 星期一

2015-08-18 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి
   
వ్యక్తులుగా విజయం.. ఉమ్మడిగా విఫలం గంగదేవిపల్లిలో 'గ్రామజ్యోతి'కి టి-సీఎం ...   
ఆంధ్రజ్యోతి
వరంగల్‌, నర్సంపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ''ఎవరో వస్తారని.. ఏదో చేస్తారన్న సోమరితనం కారణంగానే పల్లెలు నేటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కృషి, పట్టుదల, సంకల్ప బలం, ఐకమత్యంతో గ్రామాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. పల్లెలు స్వయం సమృద్ధిని సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు'' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
గంగదేవిపల్లికి సిఎం వరాల జల్లు   Andhrabhoomi
గంగదేవిపల్లికి రూ. 10 కోట్లు మంజూరు   సాక్షి
భేష్, ఈ పద్ధతొక్కటే మారాలి: గంగదేవిపల్లి ప్రజలకి కెసిఆర్, నవ్వించారు   Oneindia Telugu
Namasthe Telangana   
NTVPOST   
అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
అనిర్బన్ లాహిరి కొత్త చరిత్ర   
సాక్షి
కోహ్లర్ (విస్కాన్సిన్): భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిష్టాత్మక పీజీఏ చాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాడు. ఓ మేజర్ టోర్నీలో భారత గోల్ఫర్స్ నుంచి ఈస్థాయి ప్రదర్శన ఇప్పటిదాకా లేదు. ఈ రాణింపుతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ...

చరిత్ర సృష్టించిన లాహిరి.. పీజీఏ చాంపియన్‌షిప్స్‌లో ఐదో స్థానం   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


కేటీఆర్ గన్‌మన్, డ్రైవర్‌కు మా నోటీసులు అందజేయండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గన్‌మెన్ జానకీరామ్, డ్రైవర్ సత్యనారాయణలకు జారీ చేసిన నోటీసులను ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ) కార్యాలయంలో అందించారు. ఆ విభాగం ఇన్‌చార్జిగా ఉండే ఐజీ పేరుతో లేఖ రాసిన అధికారులు ఈ నోటీసులను సంబంధిత వ్యక్తులకు ...

కేటీఆర్ డ్రైవర్, గన్‌మన్లకు అరెస్టు వారెంటు?   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్టూవర్ట్ బిన్నీకి బీసీసీఐ పిలుపు.. ఆగమేఘాలపై కొలంబో పయనం!   
వెబ్ దునియా
భారత ఆల్‌రౌండ్ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అత్యవసర పిలుపువచ్చింది. తక్షణం బయలుదేరి కొలంబోకు చేరుకోవాల్సిందిగా బీసీసీఐ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో స్టూవర్ట్ బిన్నీ శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిని ...

బిన్నీ! లంకకు వచ్చేయ్: బిసిసిఐ పిలుపు   thatsCricket Telugu
స్టువర్ట్ బిన్నీకి పిలుపు   సాక్షి
టీమిండియాలోకి బిన్నీ   Andhrabhoomi
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ధవన్‌ అవుట్‌.. గాయంతో సిరీస్‌కు దూరం   
ఆంధ్రజ్యోతి
కొలంబో: శ్రీలంక టూర్‌లో పరాజయ భారంతో ఉన్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చేతి గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిన భారత్‌కు ధవన్‌ లాంటి ఆటగాడు దూరం కావడం భారీ నష్టాన్ని కలిగించేదే. గురువారం నుంచి లంకతో రెండో టెస్టు మొదలుకానుంది. 'గాలె టెస్టు సందర్భంగా ...

టెస్ట్ సిరీస్ కు శిఖర్ ధావన్ దూరం   సాక్షి
కలవరపెడుతున్న గాయాలు   ప్రజాశక్తి
భారత్‌కు మరో షాక్: గాయంతో శిఖర్ ధావన్ ఔట్   thatsCricket Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఓటమి ఎదురైనా.. బెదిరేదిలేదు: రవిశాస్త్రి   
ఆంధ్రజ్యోతి
కొలంబో: తొలి టెస్టులో ఊహించని ఓటమి ఎదురైనా.. బెదురులేని క్రికెట్‌ ఆడతామని టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి చెప్పాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఆడే విధానంలో ఎటువంటి మార్పూ ఉండబోదని.. ధైర్యంగా ఆడ తామని స్పష్టం చేశాడు. తమపై తామే ఒత్తిడి పెంచుకోవడం వల్ల భారత్‌ ఓడిందని శాస్త్రి అన్నాడు. ఒక్క మ్యాచ్‌ నెగ్గితే కోహ్లీ సేన ...

ఆట తీరులో ఎటువంటి మార్పులు ఉండవు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
మేలుకుంటే మేలు!   
సాక్షి
రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ఆడినంతకాలం టెస్టుల్లో అతనికి తుది జట్టులో ఎప్పుడైనా చోటు లేదా? మరి ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్న పుజారాకు ఎందుకు తుది జట్టులో స్థానం దక్కడం లేదు? టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉన్నా విరాట్ కోహ్లి సమయం మొదలయ్యాక అతనెందుకు బెంచ్‌కే పరిమితమవుతున్నాడు? తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం తర్వాతైనా ...

మూడో నెంబర్‌లో.. రోహిట్టు కాలేడా?   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అందుకే పూలదండలు వేయించుకోను, ఇంగ్లీష్ పట్టు పట్టండి: కెసిఆర్   
Oneindia Telugu
వరంగల్: పూలు వాడిపోరాదనే ఉద్దేశ్యంతో వాటి పైన నీళ్లు జల్లుతారని, ఈ పూలదండలు వేసినప్పుడు తన చొక్కా తడిసిపోతుందని, అందుకే తాను పూలదండలు వేయించుకోనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో కెసిఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
షర్ట్‌ తడిస్తే చిరాకు..   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
కొత్త చరిత్ర   
సాక్షి
ఇప్పటికే ఎన్నో 'తొలి' ఘనతలు సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. 38 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో ఏ విభాగంలోనైనా ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. నేడు జరిగే అంతిమ సమరంలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్‌తో సైనా అమీతుమీ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సైనా నెహ్వాల్ మరో సంచలనం   
సాక్షి
జకార్తా: తెలుగుతేజం సైనా నెహ్వాల్ మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో హైదరాబాదీ తొలిసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ లో సైనా 21-17, 21-17 స్కోరుతో అన్‌సీడెడ్, ప్రపంచ 29వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)పై విజయం సాధించింది.
టాప్‌లో సైనా   ప్రజాశక్తి
సైనాకు అగ్రపీఠం దక్కే అవకాశం   ఆంధ్రజ్యోతి
వరల్డ్ బ్యాండ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతంతో సైనా నెహ్వాల్ సంతృప్తి   వెబ్ దునియా
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言