2015年8月30日 星期日

2015-08-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు. తాము ...

నేటి నుంచి అసెంబ్లీ పోరు.. సిద్ధమవుతున్న పార్టీలు   వెబ్ దునియా
రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు ఎమ్మెల్యేలకు బాబు సూచన   ఆంధ్రజ్యోతి
ఢీ అంటే ఢీ ... నేటి నుంచి అసెంబ్లీ   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హోదాకు బాబు వ్యతిరేకమని తేలిపోయింది   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేకహోదా ఆకాంక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని తేలిపోయిందని, ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రత్యేకహోదా డిమాండ్‌తో ప్రజలు శనివారం స్వచ్ఛందంగా రాష్ట్ర బంద్ పాటిస్తే ...

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: జగన్‌   ఆంధ్రజ్యోతి
బంద్ సక్సెస్, ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావని అర్థమైంది: జగన్   Oneindia Telugu
ప్రత్యేకహోదా కోరుతూ... నేడు ఆంధ్రా బంద్   వెబ్ దునియా
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలుండవ్‌: మోదీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ''కిందిస్థాయి ఉద్యోగాల కు ఇంటర్వ్యూలు అవసరమా?'' అని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఇంటర్వ్యూ తొలగింపు దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఆదివారం నిర్వహించిన 'మన్‌ కీ బాత్‌'లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''దిగువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా? ఎందుకంటే.
ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం : మోదీ.... ఇదేలా..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాటి తెలంగాణ తల్లుల కడుపు కోతే నేడు ఆంధ్రాలో.. బలిదానాలు బాధ కలిగిస్తున్నాయ్... కవిత   
వెబ్ దునియా
నాడు ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలోని పరిస్థితులే నేడు ప్రత్యేక హోదా కోసం ఏపిలో కూడా ఉన్నాయని తెలంగాణ ఎంపి కవిత అన్నారు. ఏపీలో జరిగే ఆ ఆత్మహత్యలు చూస్తే బాధగా ఉందని, హక్కుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడుదామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. అప్పటి తెలంగాణ తల్లుల కడుపుకోత తనకు తెలుసు కాబట్టే.. ఏపీలో ఎవరూ ...

కలిసి కొట్లాడుదాం..!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది!   
సాక్షి
జైసల్మేర్ : రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని బిల్ తెగ వారి పరిస్థితి మరోలా ఉంది. రాఖీ వచ్చిందంటే చాలు వారి ఆనందం ఆవిరయిపోయి.. ఓ విషాధంగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ నుంచి భారత్ కు వలసలు ఎక్కువగా ఉన్నాయి.
రాఖీ పౌర్ణమి: క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు, ట్విట్టర్‌లో లోకేశ్ (ఫోటోలు)   Oneindia Telugu
ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్   Namasthe Telangana
అనురాగాన్ని పంచిన అన్నాచెల్లెళ్ల పండుగ   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
ప్రజాశక్తి   
అన్ని 34 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
గుజరాత్‌, ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటే వారినే సవాళ్లు చేసేవాళ్లం : హార్దిక్‌ ...   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 30 : హార్దిక్‌ పటేల్‌ ఢిల్లీ వెళ్లారు. పటేల్‌ సామాజిక వర్గాన్ని ఓబీసీలో చేర్చాలనే డిమాండ్‌తో ప్రారంభమైన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. పటేళ్ల రిజర్వేన్‌ కోసం జాస్‌, గుజ్జర్ల మద్దతు కూడగట్టేందుకే తాను ఢిల్లీలో ఉన్నట్లు హార్దిక్‌ పటేల్‌ అన్నారు. కేంద్రమంత్రులను కలిసేందుకే ఢిల్లీ వచ్చినట్లు వస్తున్న ...

మేమేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : హార్దిక్ పటేల్   వెబ్ దునియా
ఉద్యమం.. ఇక దేశవ్యాప్తం   Andhrabhoomi
హడలెత్తిస్తున్న హార్దిక్ పటేల్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదు, 9రాష్ట్రాలు అడుగుతున్నాయి: వెంకయ్య   
Oneindia Telugu
ఎస్పీఎస్ నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు మరోసారి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రం వెనక్కి తగ్గలేదని ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలపై తాను ఇటీవలే ...

సెప్టెంబర్ లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు   సాక్షి
ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : వెంకయ్య   ఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : వెంకయ్య నాయుడు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అన్నకు నివాళులు.. అసెంబ్లీకి తమ్ముళ్లు..   
సాక్షి
హైదరాబాద్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పార్టీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం నాయకులు.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సమాధి వద్ద నివాళలు అర్పించారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీసీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు ...

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల నివాళులు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాపై వేచి చూద్దాం: జగన్ పార్టీ బంద్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్డతలు తెలుపుతూ ట్వీట్ చేసిన తర్వాత ఆయన ప్రత్యేక హోదాపై కూడా ట్విట్టర్‌లో శుక్రవారం రాత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనపై ...

చంద్రబాబుగారూ.. థాంక్యూ   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు   సాక్షి
పవన్ కళ్యాణ్ ట్వీట్ : చంద్రబాబు అండ్ కోకు కృతజ్ఞతలు...   వెబ్ దునియా
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


'టోఫెల్‌' పేరుతో టోపీ!   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): విదేశీ చదువులు.. వేలాది మంది విద్యార్థుల కల ఇది. అందుకు మార్గం టోఫెల్‌ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఏ ఫారిన్‌ లాంగ్వేజ్‌)లో ఉత్తీర్ణులు కావడం. విద్యార్థుల ఈ కలను అవకాశంగా మార్చుకుని మోసానికి తెరతీశారు వారు. చివరికి ''ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి'' స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయారు. అభిషేక్‌రెడ్డి అలియాస్‌ రోహిత్‌ ...

టోఫెల్ అభ్యర్థులకు బురిడీ   Andhrabhoomi
టోఫెల్ పేరుతో టోకరా!   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言