ఆంధ్రజ్యోతి
ప్రత్యేకహోదాపై త్వరగా తేల్చండి... నీతి ఆయోగ్కు వెంకయ్య సూచన
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సభ్యులు వివేక్ డెబ్రాయ్, సీఈవో సింధుశ్రీ కుల్లార్ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...
ఏపీ సంగతి చూడండి నీతి ఆయోగ్ అధికారులకు వెంకయ్య సూచనఆంధ్రజ్యోతి
'ప్రత్యేక ప్యాకేజీపై తొందరగా చర్యలు తీసుకోవాలి'సాక్షి
ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని పరిశీలించాలని కోరిన వెంకయ్యప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సభ్యులు వివేక్ డెబ్రాయ్, సీఈవో సింధుశ్రీ కుల్లార్ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...
ఏపీ సంగతి చూడండి నీతి ఆయోగ్ అధికారులకు వెంకయ్య సూచన
'ప్రత్యేక ప్యాకేజీపై తొందరగా చర్యలు తీసుకోవాలి'
ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని పరిశీలించాలని కోరిన వెంకయ్య
వెబ్ దునియా
చీప్ లిక్కర్ కాదట... సబ్సిడీ మద్యమట... స్వామిగౌడ్ చెప్పారు.
వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది చీప్ లిక్కర్ కాదట. సబ్సడీ మద్యమట. మనం ఇంత వరకూ సబ్సిడీ బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఎన్నో చూశాం. కానీ తెలంగాణలో తాగుబోతుల కోసం సబ్సిడీపై మద్యాన్ని కూడా అందిస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. గురువారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. గుడుంబా, సారా దారుణమైన ...
చీప్ లిక్కర్ కాదు.. సబ్సిడీ మద్యం: స్వామిగౌడ్ఆంధ్రజ్యోతి
చీప్ లిక్కర్ పై స్వామి గౌడ్ అబిప్రాయం మారిందాNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది చీప్ లిక్కర్ కాదట. సబ్సడీ మద్యమట. మనం ఇంత వరకూ సబ్సిడీ బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఎన్నో చూశాం. కానీ తెలంగాణలో తాగుబోతుల కోసం సబ్సిడీపై మద్యాన్ని కూడా అందిస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. గురువారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. గుడుంబా, సారా దారుణమైన ...
చీప్ లిక్కర్ కాదు.. సబ్సిడీ మద్యం: స్వామిగౌడ్
చీప్ లిక్కర్ పై స్వామి గౌడ్ అబిప్రాయం మారిందా
సాక్షి
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..
సాక్షి
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితా వెలువడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను, తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఒక్కో నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. పూర్తి జాబితా ఇదీ.
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలుOneindia Telugu
దేశ వ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీలు.. ఏపీలో మూడు... జాబితా విడుదల చేసిన వెంకయ్య..వెబ్ దునియా
మన స్మార్ట్ సిటీలు రెండుNamasthe Telangana
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితా వెలువడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను, తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఒక్కో నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. పూర్తి జాబితా ఇదీ.
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలు
దేశ వ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీలు.. ఏపీలో మూడు... జాబితా విడుదల చేసిన వెంకయ్య..
మన స్మార్ట్ సిటీలు రెండు
సాక్షి
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది!
సాక్షి
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది! రఫియాబాద్ లో అప్రమత్తమైన సైనికులు. (ఇన్ సెట్లో) పాక్ ఉగ్రవాది అహ్మద్ వీడియోకి క్లిక్ చేయండి. close. భారత్లోకి చొరబడిన ఐదుగురు టైస్టులు ♢ ఆర్మీతో ఎదురుకాల్పుల్లో నలుగురు హతం ♢ ఒకరిని ప్రాణాలతో పట్టుకున్న భద్రతాదళాలు ♢ పాక్లోని ముజఫర్గఢ్కు చెందినవాడుగా గుర్తింపు శ్రీనగర్: మరో పాక్ ఉగ్రవాది సజీవంగా చిక్కా ...
పాకిస్థాన్ టెర్రరిస్టు ప్రాణాలతో చిక్కాడుOneindia Telugu
మూడో కసబ్ దొరికాడు, భారత సైన్యం ఘనతఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది! రఫియాబాద్ లో అప్రమత్తమైన సైనికులు. (ఇన్ సెట్లో) పాక్ ఉగ్రవాది అహ్మద్ వీడియోకి క్లిక్ చేయండి. close. భారత్లోకి చొరబడిన ఐదుగురు టైస్టులు ♢ ఆర్మీతో ఎదురుకాల్పుల్లో నలుగురు హతం ♢ ఒకరిని ప్రాణాలతో పట్టుకున్న భద్రతాదళాలు ♢ పాక్లోని ముజఫర్గఢ్కు చెందినవాడుగా గుర్తింపు శ్రీనగర్: మరో పాక్ ఉగ్రవాది సజీవంగా చిక్కా ...
పాకిస్థాన్ టెర్రరిస్టు ప్రాణాలతో చిక్కాడు
మూడో కసబ్ దొరికాడు, భారత సైన్యం ఘనత
సాక్షి
ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి
విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా జిల్లా గుడివాడ శ్రీరామపురం కాలనీలో ఉదయభాను (40) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి ...
ప్రత్యేక హోదా కావాలి...! నెల్లూరులో వ్యక్తి ఆత్మహత్య...!!వెబ్ దునియా
విభజనతో ఉద్యోగం పోయింది, ప్రత్యేక హోదా కోసం వ్యక్తి ఆత్మహత్యOneindia Telugu
నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఆత్మహత్యఆంధ్రజ్యోతి
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా జిల్లా గుడివాడ శ్రీరామపురం కాలనీలో ఉదయభాను (40) అనే వ్యక్తి శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి ...
ప్రత్యేక హోదా కావాలి...! నెల్లూరులో వ్యక్తి ఆత్మహత్య...!!
విభజనతో ఉద్యోగం పోయింది, ప్రత్యేక హోదా కోసం వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే మనస్థాపంతో ఆత్మహత్య
సాక్షి
రాష్ట్రానికి రక్షా బంధన్ దినోత్సవం చేయండి..
సాక్షి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టబోయే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 29వ తేదీన ...
'పవన్ టిడిపికి వ్యతిరేకంకాదు', చెప్పుతో కొట్టింది తెలియదా, వైసిపిలోకి ఉండవల్లి ...Oneindia Telugu
రాష్ట్రానికి రక్షా బంధన్.. బంద్ ఆ రోజే జరగాలి: బొత్స సత్తిబాబువెబ్ దునియా
వైసీపీ తలపెట్టిన బంద్ విజయవంతం చేయండి : బొత్సప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టబోయే బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 29వ తేదీన ...
'పవన్ టిడిపికి వ్యతిరేకంకాదు', చెప్పుతో కొట్టింది తెలియదా, వైసిపిలోకి ఉండవల్లి ...
రాష్ట్రానికి రక్షా బంధన్.. బంద్ ఆ రోజే జరగాలి: బొత్స సత్తిబాబు
వైసీపీ తలపెట్టిన బంద్ విజయవంతం చేయండి : బొత్స
ఆంధ్రజ్యోతి
పోలియో రహిత దేశంగా అవతరించడం ముదావహం : ప్రధాని మోదీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 27 : భారత దేశం పోలియో రహిత దేశంగా మారడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మాతా, శిశు మరణాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహిస్తున్న కాల్ టు యాక్షన్ సదస్సు 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఇతియోఫియా ...
చిన్నపిల్లల మరణాలను తగ్గించాలి : మోడీప్రజాశక్తి
పోలియో రహిత దేశంగా భారత్ : మోదీAndhrabhoomi
శిశు మరణాలు ఆందోళనకరం, మోదీ..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 27 : భారత దేశం పోలియో రహిత దేశంగా మారడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మాతా, శిశు మరణాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహిస్తున్న కాల్ టు యాక్షన్ సదస్సు 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఇతియోఫియా ...
చిన్నపిల్లల మరణాలను తగ్గించాలి : మోడీ
పోలియో రహిత దేశంగా భారత్ : మోదీ
శిశు మరణాలు ఆందోళనకరం, మోదీ..
సాక్షి
గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..
సాక్షి
హైదరాబాద్: గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందనడానికి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లే నిదర్శనమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ కుంభకోణాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వెనుకబాటుతనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి ...
కేసీఆర్ దానిపై దృష్టి పెట్టకుంటే గుజరాత్ లాంటి ఉద్యమాలే: ఏచూరివెబ్ దునియా
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన కేంద్రం : ఏచూరిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందనడానికి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లే నిదర్శనమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ కుంభకోణాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వెనుకబాటుతనంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి ...
కేసీఆర్ దానిపై దృష్టి పెట్టకుంటే గుజరాత్ లాంటి ఉద్యమాలే: ఏచూరి
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన కేంద్రం : ఏచూరి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ వదులుకుంటే 12 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చి ఉండేది.. నేను అనుకున్నది ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ''తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్పైనే చర్చ జరిగింది. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని ఆంధ్రా నాయకత్వం కూడా చెప్పింది. కానీ, నేను ఒప్పుకోలేదు. హైదరాబాద్ లేని తెలంగాణకు అంగీకరించి ఉంటే 12 సంవత్సరాల క్రితమే రాష్ట్రం వచ్చి ఉండేది'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ ...
నూతన భవన నిర్మాణం పాలసీNamasthe Telangana
హైదరాబాద్ లేకుండానైతే తెలంగాణ ఎప్పుడో వచ్చేదిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ''తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్పైనే చర్చ జరిగింది. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని ఆంధ్రా నాయకత్వం కూడా చెప్పింది. కానీ, నేను ఒప్పుకోలేదు. హైదరాబాద్ లేని తెలంగాణకు అంగీకరించి ఉంటే 12 సంవత్సరాల క్రితమే రాష్ట్రం వచ్చి ఉండేది'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ ...
నూతన భవన నిర్మాణం పాలసీ
హైదరాబాద్ లేకుండానైతే తెలంగాణ ఎప్పుడో వచ్చేది
వెబ్ దునియా
దొంగల్లో మంచి దొంగ...! నిజాయితీకి పోయి ఇరుక్కుపోయాడు...!! ఏం జరిగింది..? ఎక్కడ?
వెబ్ దునియా
అతనో దొంగ. దొంగతనం చేశాడు. ఇందులో అనుమానం లేదు. కానీ, తాను చేసింది తప్పని తెలుసుకున్నాడు. తానెందుకు దొంగతనం చేశానో కూడా చెప్పాడు. మిగిలిన సొమ్మును నిజాయితీగా వెనక్కి ఇచ్చి ఎరక్కపోయి కాలనీవాసుల చేతిలో చిక్కుకున్నాడు. చెన్నయ్లో తల్లివైద్యం కోసం చోరీ చేసిన ఓ విద్యార్థి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పుదుక్కొట్టై పెరియార్ ...
అమ్మ కోసం రూ.5 లక్షల చోరీ..సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతనో దొంగ. దొంగతనం చేశాడు. ఇందులో అనుమానం లేదు. కానీ, తాను చేసింది తప్పని తెలుసుకున్నాడు. తానెందుకు దొంగతనం చేశానో కూడా చెప్పాడు. మిగిలిన సొమ్మును నిజాయితీగా వెనక్కి ఇచ్చి ఎరక్కపోయి కాలనీవాసుల చేతిలో చిక్కుకున్నాడు. చెన్నయ్లో తల్లివైద్యం కోసం చోరీ చేసిన ఓ విద్యార్థి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పుదుక్కొట్టై పెరియార్ ...
అమ్మ కోసం రూ.5 లక్షల చోరీ..
沒有留言:
張貼留言