వెబ్ దునియా
ప్రధాని మోదీతో బాబు భేటీ వాయిదా...! ఎందుకు..?
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ప్రత్యేకహోదా వంటి అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. గురువారం సాయంత్రం భేటీ కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు పీఎంఓ నుంచి సీఎంవోకు సమాచారం అందింది. ఇందుకు కారణం బయటకు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా పేరు చెపుతున్నప్పటికీ వేరే ...
హోదాపై మోదీ-బాబు భేటి వాయిదా.. మళ్లీ 25 తర్వాతే!ఆంధ్రజ్యోతి
రేపు రావొద్దు: మోడీతో బాబు భేటీ వాయిదా, ప్యాకేజీ ఎంత కోరుతారు?Oneindia Telugu
ప్రధానితో చంద్రబాబు భేటీ వాయిదాసాక్షి
ప్రజాశక్తి
Andhrabhoomi
తెలుగువన్
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ప్రత్యేకహోదా వంటి అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. గురువారం సాయంత్రం భేటీ కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు పీఎంఓ నుంచి సీఎంవోకు సమాచారం అందింది. ఇందుకు కారణం బయటకు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా పేరు చెపుతున్నప్పటికీ వేరే ...
హోదాపై మోదీ-బాబు భేటి వాయిదా.. మళ్లీ 25 తర్వాతే!
రేపు రావొద్దు: మోడీతో బాబు భేటీ వాయిదా, ప్యాకేజీ ఎంత కోరుతారు?
ప్రధానితో చంద్రబాబు భేటీ వాయిదా
ఆంధ్రజ్యోతి
గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యం
ఆంధ్రజ్యోతి
లఖ్నవ్, ఆగస్టు 19: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యమని అన్నారు. 'ఒక్కోసారి ఒకడు అత్యాచారం చేసినా లెక్క సరి చేయడానికి.. బాధితురాలు నలుగురి పేర్లు చెబుతుంది'' అని ఆయన అన్నారు. కొన్నిసార్లు కక్ష సాధింపు కోసం గ్యాంగ్ రేప్ కేసులు ...
4గురు రేప్ ఎలా చేస్తారు, ఇది అసాధ్యం!: ములాయంOneindia Telugu
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?సాక్షి
ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు? సాధ్యమేనా? : ములాయం సింగ్వెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
లఖ్నవ్, ఆగస్టు 19: సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నలుగురైదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడం అసాధ్యమని అన్నారు. 'ఒక్కోసారి ఒకడు అత్యాచారం చేసినా లెక్క సరి చేయడానికి.. బాధితురాలు నలుగురి పేర్లు చెబుతుంది'' అని ఆయన అన్నారు. కొన్నిసార్లు కక్ష సాధింపు కోసం గ్యాంగ్ రేప్ కేసులు ...
4గురు రేప్ ఎలా చేస్తారు, ఇది అసాధ్యం!: ములాయం
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?
ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు? సాధ్యమేనా? : ములాయం సింగ్
సాక్షి
శిక్ష వద్దు.. 60 కోట్లు చెల్లించండి
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా ...
జరిమానాతో సరి..!! ఉపహార్ కేసులో సుప్రీం తీర్పుప్రజాశక్తి
ఉహహార్ ఘటనపై సుప్రీం తుది తీర్పు: రూ. 60కోట్లు జరిమానా, అన్సల్ బ్రదర్స్ జైలు శిక్ష ...వెబ్ దునియా
జైలు శిక్ష చాలు.. చెరో 30 కోట్లు కట్టండిఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపహార్ సినిమా హాలు అగ్నిప్రమాదం కేసులో బాధిత కుటుంబాలకు సుప్రీం కోర్టు నిరాశ మిగిల్చింది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన హాలు యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్లు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. అయితే వారు చెరో రూ. 30 కోట్లను మూడు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా ...
జరిమానాతో సరి..!! ఉపహార్ కేసులో సుప్రీం తీర్పు
ఉహహార్ ఘటనపై సుప్రీం తుది తీర్పు: రూ. 60కోట్లు జరిమానా, అన్సల్ బ్రదర్స్ జైలు శిక్ష ...
జైలు శిక్ష చాలు.. చెరో 30 కోట్లు కట్టండి
ఆంధ్రజ్యోతి
పవన్కల్యాణ్ ట్వీట్పై రాజధాని రైతుల్లో ఆగ్రహం
ఆంధ్రజ్యోతి
రాజధాని ప్రాంతంపై భూసేకరణ ప్రయోగం చేయవద్దని జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాజధాని రైతులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో కొంత మంది రైతులు మొదటి నుంచి భూములు ఇవ్వమని చెబుతున్నారు. ఈ భూములు సుమారు 16 వందల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. ఈ గ్రామాల రైతులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా భూములు ...
ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...సాక్షి
భూసేకరణ చట్టం ప్రయోగించొద్దుప్రజాశక్తి
ట్విట్టర్లో ట్వీట్లు వద్దు.. ఎలా చేయాలో చెప్పండి : పవన్పై యనమల మండిపాటువెబ్ దునియా
NTVPOST
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రాజధాని ప్రాంతంపై భూసేకరణ ప్రయోగం చేయవద్దని జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాజధాని రైతులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో కొంత మంది రైతులు మొదటి నుంచి భూములు ఇవ్వమని చెబుతున్నారు. ఈ భూములు సుమారు 16 వందల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. ఈ గ్రామాల రైతులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా భూములు ...
ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...
భూసేకరణ చట్టం ప్రయోగించొద్దు
ట్విట్టర్లో ట్వీట్లు వద్దు.. ఎలా చేయాలో చెప్పండి : పవన్పై యనమల మండిపాటు
సాక్షి
మాజీ మంత్రి రాజాపై అక్రమాస్తుల కేసు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ టెలికాం మాజీ కేంద్రమంత్రి కెఎ. రాజాపై సిబిఐ కేసు నమోదు చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు తనకు కోటి 45 లక్షల రూపాయల విలువైన ఆస్తులున్నాయని రాజా ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఆధారాలను సేకరించేందుకు రాజాకు సంబంధించిన ఆస్తులపై ...
రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలుసాక్షి
రాజాపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టిన సిబిఐఆంధ్రజ్యోతి
కేంద్ర మాజీ మంత్రి రాజాపై సిబిఐ కేసు నమోదుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ టెలికాం మాజీ కేంద్రమంత్రి కెఎ. రాజాపై సిబిఐ కేసు నమోదు చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు తనకు కోటి 45 లక్షల రూపాయల విలువైన ఆస్తులున్నాయని రాజా ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ఆధారాలను సేకరించేందుకు రాజాకు సంబంధించిన ఆస్తులపై ...
రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలు
రాజాపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పెట్టిన సిబిఐ
కేంద్ర మాజీ మంత్రి రాజాపై సిబిఐ కేసు నమోదు
సాక్షి
రేప్ చేసి, నగ్నంగా ఊరేగించండి: 'ఖాప్' తీర్పు
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాప్ పంచాయతీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దల పేరుతో ఆ మూర్ఖులు చెప్పే తీర్పులు అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజా, భాగ్పట్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసి, అనంతరం నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. దళిత యువకుడు రవి ...
రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...సాక్షి
వారిద్దరిని రేప్ చేసి.. ముఖానికి నల్లరంగు పూసి నగ్నంగా ఊరేగించండి : గ్రామ పెద్దల ...వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖాప్ పంచాయతీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దల పేరుతో ఆ మూర్ఖులు చెప్పే తీర్పులు అనేక జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజా, భాగ్పట్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసి, అనంతరం నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. దళిత యువకుడు రవి ...
రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...
వారిద్దరిని రేప్ చేసి.. ముఖానికి నల్లరంగు పూసి నగ్నంగా ఊరేగించండి : గ్రామ పెద్దల ...
ఆంధ్రజ్యోతి
వరకట్నం వేధింపుల కేసు.. పోలీసు స్టేషన్లో హాజరైన రాధేమా
వెబ్ దునియా
వివాదాస్పద గాడ్ ఉమెన్ రాధేమా బుధవారం రోజు ముంబైలోని కండేవాల్ పోలీసు స్టేషన్కు హాజరయ్యారు. వరకట్నం వేధింపుల కేసులో విచారణకు ఆమెను పోలీసు స్టేషన్లో హాజరు కావాలంటూ పోలీసులు పిలిచారు. అయితే అందుకు నిరాకరించిన ఆమె పోలీసు స్టేషన్కు రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాధే మా జవాబులు ...
రాధేమా మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ దాఖలైన పిటిషన్పై తీర్పు సెప్టెంబర్ 2కు ...ఆంధ్రజ్యోతి
రాధేమా కేసుపై తీర్పు సెప్టెంబర్ 2కు వాయిదాAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వివాదాస్పద గాడ్ ఉమెన్ రాధేమా బుధవారం రోజు ముంబైలోని కండేవాల్ పోలీసు స్టేషన్కు హాజరయ్యారు. వరకట్నం వేధింపుల కేసులో విచారణకు ఆమెను పోలీసు స్టేషన్లో హాజరు కావాలంటూ పోలీసులు పిలిచారు. అయితే అందుకు నిరాకరించిన ఆమె పోలీసు స్టేషన్కు రావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆ కేసుకు సంబంధించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాధే మా జవాబులు ...
రాధేమా మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ దాఖలైన పిటిషన్పై తీర్పు సెప్టెంబర్ 2కు ...
రాధేమా కేసుపై తీర్పు సెప్టెంబర్ 2కు వాయిదా
Oneindia Telugu
సచివాలయానికి వచ్చిన బాలకృష్ణ
Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 19: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం హైదరాబాద్లో ఎపి సచివాలయానికి తొలిసారి వచ్చారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆయన కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం సహా అనంతపురం జిల్లా అభివృద్ధికి తాను కృషి ...
మామూలే, వారిని పట్టించుకోను: బాలకృష్ణ, రోజా అరెస్టు, 144 సెక్షన్Oneindia Telugu
అమరావతిలో అంతర్జాతీయ క్రీడా గ్రామంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 19: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం హైదరాబాద్లో ఎపి సచివాలయానికి తొలిసారి వచ్చారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆయన కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం సహా అనంతపురం జిల్లా అభివృద్ధికి తాను కృషి ...
మామూలే, వారిని పట్టించుకోను: బాలకృష్ణ, రోజా అరెస్టు, 144 సెక్షన్
అమరావతిలో అంతర్జాతీయ క్రీడా గ్రామం
ఆంధ్రజ్యోతి
'ఉగ్రవాదుల కంటే పండ్ల వ్యాపారులే డేంజర్'
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల కాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్బైడ్ ఉపయోగిస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నేరుగా వచ్చి చంపుతారని, కార్బైడ్ ...
'కార్బైడ్' వ్యాపారులు తీవ్రవాదులకన్నా డేంజర్ఆంధ్రజ్యోతి
రసాయనాలతో మాగిన పండ్లుAndhrabhoomi
ఉగ్రవాదం కంటే ప్రమాదకరంప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల కాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్బైడ్ ఉపయోగిస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నేరుగా వచ్చి చంపుతారని, కార్బైడ్ ...
'కార్బైడ్' వ్యాపారులు తీవ్రవాదులకన్నా డేంజర్
రసాయనాలతో మాగిన పండ్లు
ఉగ్రవాదం కంటే ప్రమాదకరం
Oneindia Telugu
కడప బంద్: గృహ నిర్బంధం, 'రక్తంతో రాసిన లెటర్ను డీఎన్ఏ టెస్టుకు పంపాం'
Oneindia Telugu
కడప: కడపలో నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి విచారణ అధికారిగా డీఎస్పీ పూజితను నిమయమించినట్లు డీఐజీ రమణ్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థినుల అత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం మీడియాతో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తుసాక్షి
కడప విద్యార్థినీల ఆత్మహత్యపై విచారణకు ఆదేశం.. కఠిన చర్యలు తప్పవువెబ్ దునియా
కడప: విద్యార్థినుల ఆత్మహత్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాం - డీఐజీ రమణకుమార్ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
కడప: కడపలో నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి విచారణ అధికారిగా డీఎస్పీ పూజితను నిమయమించినట్లు డీఐజీ రమణ్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థినుల అత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం మీడియాతో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు
కడప విద్యార్థినీల ఆత్మహత్యపై విచారణకు ఆదేశం.. కఠిన చర్యలు తప్పవు
కడప: విద్యార్థినుల ఆత్మహత్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాం - డీఐజీ రమణకుమార్
沒有留言:
張貼留言