వెబ్ దునియా
రేయ్... రండిరా... నేను మీకెలా కనిపిస్తున్నాను... 'కిక్-2' రివ్యూ రిపోర్ట్
వెబ్ దునియా
కిక్ 2 నటీనటులు: రవితేజ ద్విపాత్రాభినయం, రకుల్ ప్రీత్ సింగ్, రాజ్ కిరణ్, పోసాని, రఘుబాబు తదితరులు; నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్, కథ: వక్కంతం వంశీ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి. కిక్ సినిమా అనగానే, రవితేజ ఎంత ఎనర్జిటిక్గా చేశాడో ఒక్కసారి గుర్తుకు వస్తుంది. తన కిక్ కోసం ఎన్నో జిమ్మిక్కులు చేసి... రాబిన్హుడ్లా ఉన్నవాడిని దోచుకుని ...
'కిక్-2'ఆంధ్రజ్యోతి
రివ్యూ: కిక్ 2NTVPOST
పక్షి కూడా కిక్ కోరుకుంటే...ప్రజాశక్తి
Teluguwishesh
FIlmiBeat Telugu
TELUGU24NEWS
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కిక్ 2 నటీనటులు: రవితేజ ద్విపాత్రాభినయం, రకుల్ ప్రీత్ సింగ్, రాజ్ కిరణ్, పోసాని, రఘుబాబు తదితరులు; నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్, కథ: వక్కంతం వంశీ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి. కిక్ సినిమా అనగానే, రవితేజ ఎంత ఎనర్జిటిక్గా చేశాడో ఒక్కసారి గుర్తుకు వస్తుంది. తన కిక్ కోసం ఎన్నో జిమ్మిక్కులు చేసి... రాబిన్హుడ్లా ఉన్నవాడిని దోచుకుని ...
'కిక్-2'
రివ్యూ: కిక్ 2
పక్షి కూడా కిక్ కోరుకుంటే...
వెబ్ దునియా
చిరంజీవి జన్మదినోత్సవం కానుకగా 'రామ్ చరణ్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్
వెబ్ దునియా
'రామ్ చరణ్', 'శ్రీను వైట్ల'లతో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి.' పతాకంపై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది. ram chran-Chiru. 'మెగాస్టార్ చిరంజీవి' స్పెషల్ అప్పియరెన్స్ : 'నిజమే.. ఎంతో ఎగ్జయిటింగ్గా ఉంది'.
మెగాస్టార్ బర్త్డే గిఫ్ట్...రామ్ చరణ్ ఫస్ట్లుక్ఆంధ్రజ్యోతి
చెర్రీ సినిమా ఫస్ట్ లుక్ప్రజాశక్తి
చరణ్ మూవీ ఫస్ట్ లుక్..NTVPOST
FIlmiBeat Telugu
Telugupopular
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'రామ్ చరణ్', 'శ్రీను వైట్ల'లతో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి.' పతాకంపై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది. ram chran-Chiru. 'మెగాస్టార్ చిరంజీవి' స్పెషల్ అప్పియరెన్స్ : 'నిజమే.. ఎంతో ఎగ్జయిటింగ్గా ఉంది'.
మెగాస్టార్ బర్త్డే గిఫ్ట్...రామ్ చరణ్ ఫస్ట్లుక్
చెర్రీ సినిమా ఫస్ట్ లుక్
చరణ్ మూవీ ఫస్ట్ లుక్..
ఆంధ్రజ్యోతి
'సముద్రం' పేరుతో జగ్గూభాయ్ సీరియల్
ఆంధ్రజ్యోతి
ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే హీరోగా కొన్నేళ్ల పాటు వెండితెరపై ఆకట్టుకున్న జగపతిబాబు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. లెజెండ్ సినిమాతో పూర్తిస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన జగపతి... నిన్నటి శ్రీమంతుడు వరకూ క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ జగపతిబాబు చేతినిండా సినిమాలున్నాయి.
బుల్లితెరపై జగపతిబాబు లైఫ్ హిస్టరీNeti Cinema
త్వరలో 'శ్రీమంతుడి' తండ్రి ఆటోబయోగ్రఫీNamasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే హీరోగా కొన్నేళ్ల పాటు వెండితెరపై ఆకట్టుకున్న జగపతిబాబు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. లెజెండ్ సినిమాతో పూర్తిస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన జగపతి... నిన్నటి శ్రీమంతుడు వరకూ క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ జగపతిబాబు చేతినిండా సినిమాలున్నాయి.
బుల్లితెరపై జగపతిబాబు లైఫ్ హిస్టరీ
త్వరలో 'శ్రీమంతుడి' తండ్రి ఆటోబయోగ్రఫీ
సాక్షి
'కిక్-2లో బ్రహ్మానందం కామెడీ హైలైట్ అట'
సాక్షి
హైదరాబాద్: కిక్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు కిక్కెక్కించిన రవితేజ... రెండోసారి ఆ కంఫర్ట్ మజాను అందించడానికి రెడీ అయ్యాడు. కిక్ సినిమా సీక్వెల్ గా కిక్- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమా చూసిన వాళ్లు కథ బాగుందని ముఖ్యంగా ...
విడుదల సిద్ధమైన 'కిక్ 2'.. 800 థియేటర్లలో ప్రదర్శనవెబ్ దునియా
కంఫర్ట్ కాన్సెప్ట్తో వస్తున్న కిక్ -2!ఆంధ్రజ్యోతి
రవితేజాకు హ్యాండిచ్చిన రాజమౌళిNTVPOST
TELUGU24NEWS
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కిక్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు కిక్కెక్కించిన రవితేజ... రెండోసారి ఆ కంఫర్ట్ మజాను అందించడానికి రెడీ అయ్యాడు. కిక్ సినిమా సీక్వెల్ గా కిక్- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ, రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమా చూసిన వాళ్లు కథ బాగుందని ముఖ్యంగా ...
విడుదల సిద్ధమైన 'కిక్ 2'.. 800 థియేటర్లలో ప్రదర్శన
కంఫర్ట్ కాన్సెప్ట్తో వస్తున్న కిక్ -2!
రవితేజాకు హ్యాండిచ్చిన రాజమౌళి
తెలుగువన్
చివరి దశలో సోగ్గాడే చిన్ననాయన
ప్రజాశక్తి
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ననాయన'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ మోహన్. పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కథానాయకులు. హంసానందిని, టీవీ యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పంచె కట్టుతో కన్పించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ...
వామ్మో... వామ్మో... నాగార్జునతో అనసూయ చేసేసింది... ఇంకేముంది...?వెబ్ దునియా
నాగార్జునతో అనసూయతెలుగువన్
'సోగ్గాడే చిన్ని నాయనా'తో అనసూయఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ననాయన'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. రామ మోహన్. పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కథానాయకులు. హంసానందిని, టీవీ యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పంచె కట్టుతో కన్పించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ...
వామ్మో... వామ్మో... నాగార్జునతో అనసూయ చేసేసింది... ఇంకేముంది...?
నాగార్జునతో అనసూయ
'సోగ్గాడే చిన్ని నాయనా'తో అనసూయ
Andhrabhoomi
పాటల చిత్రీకరణలో శివమ్
Andhrabhoomi
రామ్, రాశీఖన్నా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం 'శివమ్'. ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ నార్వేలో జరుపుకుంటోంది. అక్కడే నెలాఖరువరకూ స్వీడెన్ తదితర ప్రాంతాల్లో పాటలను చిత్రీకరిస్తారట. ఇటీవలే ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ, 'శివమ్' ...
నార్వేలో శివమ్Namasthe Telangana
నార్వేలో 'శివమ్'ఆంధ్రజ్యోతి
నార్వే కి రామ్ 'శివమ్'.. గురువారం నుంచి పాటల చిత్రీకరణ!Palli Batani
Telugupopular
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
రామ్, రాశీఖన్నా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న చిత్రం 'శివమ్'. ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ నార్వేలో జరుపుకుంటోంది. అక్కడే నెలాఖరువరకూ స్వీడెన్ తదితర ప్రాంతాల్లో పాటలను చిత్రీకరిస్తారట. ఇటీవలే ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ, 'శివమ్' ...
నార్వేలో శివమ్
నార్వేలో 'శివమ్'
నార్వే కి రామ్ 'శివమ్'.. గురువారం నుంచి పాటల చిత్రీకరణ!
వెబ్ దునియా
విజయ్ పులిలో హన్సిక, శ్రుతి హాసన్ గ్లామర్ అదుర్స్... సంతోషం అవార్డ్స్ 'పులి' ట్రైలర్
వెబ్ దునియా
'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం 'పులి'. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్.
'పులి' ట్రైలర్ వచ్చేసింది...సాక్షి
శ్రీదేవి అదరకొట్టింది : విజయ్ 'పులి' ట్రైలర్ (వీడియో)FIlmiBeat Telugu
వీడియో : బాహుబలిలా విజయ్ 'పులి' కొత్త ట్రైలర్డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం 'పులి'. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్.
'పులి' ట్రైలర్ వచ్చేసింది...
శ్రీదేవి అదరకొట్టింది : విజయ్ 'పులి' ట్రైలర్ (వీడియో)
వీడియో : బాహుబలిలా విజయ్ 'పులి' కొత్త ట్రైలర్
ఆంధ్రజ్యోతి
విజయ దశమికి 100శాతం విడుదల చేస్తామంటున్న నితిన్
ఆంధ్రజ్యోతి
అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా సయేషా సైగల్ కథానాయికగా టాలీవుడ్కి పరిచయం అవుతోంది. ఈ నెల 22కల్లా 3 పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.
అఖిల్ సినిమా సిద్ధంప్రజాశక్తి
అఖిల్ సినిమా రిలీజ్ డేట్ ను పక్కా చేసిన నితిన్Palli Batani
దసరాకు అఖిల్ సినిమా..NTVPOST
Telugu Times (పత్రికా ప్రకటన)
Telugupopular
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా సయేషా సైగల్ కథానాయికగా టాలీవుడ్కి పరిచయం అవుతోంది. ఈ నెల 22కల్లా 3 పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.
అఖిల్ సినిమా సిద్ధం
అఖిల్ సినిమా రిలీజ్ డేట్ ను పక్కా చేసిన నితిన్
దసరాకు అఖిల్ సినిమా..
ఆంధ్రజ్యోతి
నాగార్జున సాగర్ నీటి మట్టం
ఆంధ్రజ్యోతి
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటి మట్టం గురువారం నాటికి 509.80 అడుగులుంది. ఇది 131.33 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ 450 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లో వాటర్గా 450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో వాటర్గా 450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 802.60 అడుగులుంది. ఇది 30.27 ...
25న శ్రీశైలం నీటి విడుదల!సాక్షి
మీకు వాటా లేదు, ఇవ్వం!: ఏపీకి తెలంగాణ షాక్Oneindia Telugu
చుక్క నీరివ్వం..! అక్కడిస్తే.. ఇక్కడిస్తాం.. ఎక్కడ?వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటి మట్టం గురువారం నాటికి 509.80 అడుగులుంది. ఇది 131.33 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ 450 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లో వాటర్గా 450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో వాటర్గా 450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 802.60 అడుగులుంది. ఇది 30.27 ...
25న శ్రీశైలం నీటి విడుదల!
మీకు వాటా లేదు, ఇవ్వం!: ఏపీకి తెలంగాణ షాక్
చుక్క నీరివ్వం..! అక్కడిస్తే.. ఇక్కడిస్తాం.. ఎక్కడ?
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
రాజీవ్కు రాష్ట్రపతి ప్రభృతుల నివాళి
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 71వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రభృ తులు నివాళులర్పించారు. గురు వారం ఢిల్లీలోని రాజీవ్గాంధీ సమాధి వీరభూమి వద్ద భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
రాజీవ్ కు ప్రధాని మోదీ నివాళిసాక్షి
ఘనంగా రాజీవ్గాంధీ జయంతి వేడుకలుNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
రాజీవ్గాంధీ 71వ జయంతి... ప్రముఖుల నివాళిఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 71వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రభృ తులు నివాళులర్పించారు. గురు వారం ఢిల్లీలోని రాజీవ్గాంధీ సమాధి వీరభూమి వద్ద భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.
రాజీవ్ కు ప్రధాని మోదీ నివాళి
ఘనంగా రాజీవ్గాంధీ జయంతి వేడుకలు
రాజీవ్గాంధీ 71వ జయంతి... ప్రముఖుల నివాళి
沒有留言:
張貼留言