సాక్షి
నేపాల్ లో భూప్రకంపనలు
సాక్షి
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.
నేపాల్లో స్వల్ప ప్రకంపనలుప్రజాశక్తి
ఖాట్మండును వణికించిన భూకంపంఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కఠ్మాండు: భారీ భూకంపం బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపాల్ లో మరోసారి భూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఆదివారం రెండుసార్లు నేపాల్ భూమి వణికిపోయింది. రిక్టర్ స్కేలుపై 4.3, 4.1 తీవ్రతతో రెండుసార్లు భూమి కొద్ది సెకన్లపాటు కంపించింది. మొదటి ప్రకంపనలు కఠ్మాండుకు పశ్చిమంగా ఉన్న దాదింగ్ జిల్లాలో 4.3 తీవ్రతతో వ్యాపించగా.
నేపాల్లో స్వల్ప ప్రకంపనలు
ఖాట్మండును వణికించిన భూకంపం
పాక్ ఎయిర్ పోర్ట్ పై ఉగ్ర దాడి
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాష్టీకం రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు భారత్ వంటి పొరుగు దేశాలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ఆ దేశ ఉగ్రవాదులు తమ మాతృదేశాన్ని సైతం వదలడం లేదు. ఆదివారం భారీ మొత్తంలో ఆయుధాలు ధరించి బైక్ లపై వచ్చిన 12మంది ఉగ్రవాదులు గ్వాదర్ జిల్లాలోని జివానీ విమానాశ్రయంపై విరుచుకుపడ్డారు. కాల్పులు ...
పాకిస్థాన్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడిNamasthe Telangana
పాక్లో ఎయిర్పోర్టుపై ఉగ్రవాదుల దాడిఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాష్టీకం రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు భారత్ వంటి పొరుగు దేశాలపై అక్రమ దాడులకు పాల్పడుతున్న ఆ దేశ ఉగ్రవాదులు తమ మాతృదేశాన్ని సైతం వదలడం లేదు. ఆదివారం భారీ మొత్తంలో ఆయుధాలు ధరించి బైక్ లపై వచ్చిన 12మంది ఉగ్రవాదులు గ్వాదర్ జిల్లాలోని జివానీ విమానాశ్రయంపై విరుచుకుపడ్డారు. కాల్పులు ...
పాకిస్థాన్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి
పాక్లో ఎయిర్పోర్టుపై ఉగ్రవాదుల దాడి
సాక్షి
పీవీ మేధావి.. అంతర్ముఖుడు!
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన కేబినెట్లో ఆర్థికమంత్రిగా చేసిన తాజా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్.. 1991లో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక రంగ నావను ఒడ్డెక్కించి, ప్రగతి పథం పట్టించిన మేధావులని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జైరాం రమేశ్ అభివర్ణించారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన కమ్యూనిస్ట్ నేత ...
బ్రూనై సాయంతో 1991 సంక్షోభ నివారణకు పీవీ ఓకేNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన కేబినెట్లో ఆర్థికమంత్రిగా చేసిన తాజా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్.. 1991లో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక రంగ నావను ఒడ్డెక్కించి, ప్రగతి పథం పట్టించిన మేధావులని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జైరాం రమేశ్ అభివర్ణించారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన కమ్యూనిస్ట్ నేత ...
బ్రూనై సాయంతో 1991 సంక్షోభ నివారణకు పీవీ ఓకే
వెబ్ దునియా
జాతీయ జెండాకు నిప్పు: మాజీ సైనికుడి అరెస్టు
Oneindia Telugu
లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి ...
పాక్ జాతీయ జెండాను తగలబెట్టిన మాజీ సైనికుడువెబ్ దునియా
జాతీయ జెండాకు పాక్ సైనికుడి నిప్పుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి ...
పాక్ జాతీయ జెండాను తగలబెట్టిన మాజీ సైనికుడు
జాతీయ జెండాకు పాక్ సైనికుడి నిప్పు
వెబ్ దునియా
నీట మునిగిన మరో వలస నౌక... 200 మంది జలసమాధి.
వెబ్ దునియా
ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వెళుతూ సముద్రంలో మునిగి మృతిచెందే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల లిబియా సముద్రంలో ఒక వలస నౌక నీటమునిగిన సంఘటన మరువక ముందే మరో మరో వలస నౌక నీట మునిగింది. జువారా పట్టణం నుండి 400 మందితో ఇటలీకి వలస వెళుతున్న ఓ నౌక లిబియా తీర ప్రాంతానికి చేరగానే మధ్యదరా సముద్రంలో నీట ...
శరణార్థులపై తుఫాను శరాఘాతంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆఫ్రికా దేశాల నుంచి యూరప్ దేశాలకు వలస వెళుతూ సముద్రంలో మునిగి మృతిచెందే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇటీవల లిబియా సముద్రంలో ఒక వలస నౌక నీటమునిగిన సంఘటన మరువక ముందే మరో మరో వలస నౌక నీట మునిగింది. జువారా పట్టణం నుండి 400 మందితో ఇటలీకి వలస వెళుతున్న ఓ నౌక లిబియా తీర ప్రాంతానికి చేరగానే మధ్యదరా సముద్రంలో నీట ...
శరణార్థులపై తుఫాను శరాఘాతం
వెబ్ దునియా
ఇసిస్పై నిషేధం విధించిన పాకిస్థాన్ .. పాక్కు అమెరికా హెలికాఫ్టర్లు
వెబ్ దునియా
ఉన్మాద, అత్యంత పాశవిక చర్యలతో ప్రపంచానికి సవాలుగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థపై పాకిస్థాన్ నిషేధించింది. 'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థపై పాకిస్థాన్లో నిషేధం విధిస్తున్నాం'' అని ఆ దేశ అంతర్గత భద్రతశాఖ ప్రకటించింది. తమ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ...
పాక్కు అమెరికా హెలికాప్టర్లుప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉన్మాద, అత్యంత పాశవిక చర్యలతో ప్రపంచానికి సవాలుగా మారిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థపై పాకిస్థాన్ నిషేధించింది. 'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థపై పాకిస్థాన్లో నిషేధం విధిస్తున్నాం'' అని ఆ దేశ అంతర్గత భద్రతశాఖ ప్రకటించింది. తమ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ...
పాక్కు అమెరికా హెలికాప్టర్లు
స్నేక్తో సెల్ఫీలొద్దురో...!
సాక్షి
'సింహం పడుకుంది కదాని చెప్పి జూలుతో జడేయకూడదురా! అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదురోయ్...'ఓ సినిమాలో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ ఇది. పాపం... అమెరికన్లు ఇది వినే చాన్స్ లేదుగా! అందుకే కాలిఫోర్నియా రాష్ట్రంలోని లేక్ ఎల్సినోర్కు చెందిన అలెక్స్ గోమెజ్ (36) తన వ్యవసాయక్షేత్రంలో ఓ తాచుపాము కనపడగానే ...
ఇంకా మరిన్ని »
సాక్షి
'సింహం పడుకుంది కదాని చెప్పి జూలుతో జడేయకూడదురా! అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదురోయ్...'ఓ సినిమాలో పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్ ఇది. పాపం... అమెరికన్లు ఇది వినే చాన్స్ లేదుగా! అందుకే కాలిఫోర్నియా రాష్ట్రంలోని లేక్ ఎల్సినోర్కు చెందిన అలెక్స్ గోమెజ్ (36) తన వ్యవసాయక్షేత్రంలో ఓ తాచుపాము కనపడగానే ...
సాక్షి
రెండు గంటల వ్యవధిలో 7 చైన్ స్నాచింగ్లు
సాక్షి
గుంటూరు : గుంటూరులో చైన్స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. శనివారం రెండు గంటల వ్యవధిలో ఏడుగురు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోని పట్టాభిపురం, అరండల్పేట పరిధిలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ వరుస ...
గుంటూరు, విజయవాడలలో రెచ్చిపోయిన చైన్స్నాచర్లుఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
గుంటూరు : గుంటూరులో చైన్స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. శనివారం రెండు గంటల వ్యవధిలో ఏడుగురు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోని పట్టాభిపురం, అరండల్పేట పరిధిలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ వరుస ...
గుంటూరు, విజయవాడలలో రెచ్చిపోయిన చైన్స్నాచర్లు
వెబ్ దునియా
జనాభా నియంత్రణకు చైనా తరహా కఠిన చట్టాలు అమలు చేయాలి : బాబా రాందేవ్
వెబ్ దునియా
జనాభా నియంత్రణకు చైనా తరహా కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. ముఖ్యంగా.. ఓ మతస్తుల కారణంగానే జనాభా అధికమవుతుండడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఛండీగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
జనాభా నియంత్రణకు చైనా తరహా కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సూచించారు. ముఖ్యంగా.. ఓ మతస్తుల కారణంగానే జనాభా అధికమవుతుండడం ఆందోళనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఛండీగఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకు ...
అఫ్గానీ కృతఘ్నత
Andhrabhoomi
అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి దూరంగా జరుగుతుండడం, పాకిస్తాన్కు చేరువ అవుతుండడం ఆశ్చర్యకరం కాదు. ఈ విపరిణామం వెనుక చైనా ప్రభుత్వ ప్రమేయం కొనసాగుతుండడం కూడ ఆశ్చర్యకరం కాదు. కానీ అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, తాలిబన్ చతుష్టయ బంధాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదిస్తుండడమే విస్మయకరం. అఫ్గానిస్తాన్ను శిథిలావస్థనుంచి ...
ఇంకా మరిన్ని »
Andhrabhoomi
అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి దూరంగా జరుగుతుండడం, పాకిస్తాన్కు చేరువ అవుతుండడం ఆశ్చర్యకరం కాదు. ఈ విపరిణామం వెనుక చైనా ప్రభుత్వ ప్రమేయం కొనసాగుతుండడం కూడ ఆశ్చర్యకరం కాదు. కానీ అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, తాలిబన్ చతుష్టయ బంధాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదిస్తుండడమే విస్మయకరం. అఫ్గానిస్తాన్ను శిథిలావస్థనుంచి ...
沒有留言:
張貼留言