2015年8月16日 星期日

2015-08-17 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు   
Andhrabhoomi
మంగపేట, ఆగస్టు 15 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం మంగపేట మండలంలో ఘనంగా జరుపుకున్నారు. మండల వ్యా ప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాలు, వివిధ స్వచ్ఛంద సంస్థల వద్ద మువ్వనె్నల జెండాను ఎగురవేశారు. తహశీల్దార్ కార్యాలయం, కమలాపురంలోని రెవెన్యూ గెస్టుహౌస్, కమలాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తహశీల్దార్ ...

ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: కిషన్, స్వాతంత్య వేడుకల్లో మంత్రి జూపల్లికి నిరసన ...   Oneindia Telugu
ఎర్రకోటపై రెపరెపలాడిన జాతీయ జెండా   ఆంధ్రజ్యోతి
ముస్తాబైన గోల్కొండ   సాక్షి
వెబ్ దునియా   
Vaartha   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం   
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...

'దేవుడు బలం కోల్పోతున్నాడు'   ఆంధ్రజ్యోతి
నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూత   Andhrabhoomi
లవణం కన్నుమూత   ప్రజాశక్తి
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైసిపి జిల్లా అధ్యక్ష పదవికి ప్రసన్న కుమార్ రాజీనామా: జగన్ పార్టీ నేత అరెస్ట్   
Oneindia Telugu
నెల్లూరు: జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం కోటలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్ల జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయసాయిరెడ్డికి లేఖ పంపానన్నారు. అయితే పార్టీని వీడేది లేదని, చివరి శ్వాస వరకు ...

వైకాపా అధ్యక్ష పదవికి ప్రసన్న రాజీనామా : జగన్‌ను సీఎంగా చూడటమే లక్ష్యం!   వెబ్ దునియా
నెల్లూరు వైసీపీ అధ్యక్ష పదవికి ప్రసన్నకుమార్‌రెడ్డి రాజీనామా   ఆంధ్రజ్యోతి
అధ్యక్ష పదవికి ప్రసన్న రాజీనామా   Andhrabhoomi
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)   
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు   
సాక్షి
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
ప్లీజ్...! ఆ భూముల జోలికి వెళ్ళోద్దు...!! ఇదేంటి పవన్‌ విన్నవిస్తున్నాడా...?   
వెబ్ దునియా
ఎప్పుడూ హెచ్చరికలు... ఆదేశాలు జారీ చేసే స్థాయిలో మట్లాడే జనసేన నేత పవన్ కళ్యాణ్ టోన్ ఉన్నట్టుండి విన్నపాలు చేస్తోంది. రాజధానికి అవసరమైన భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కోవద్దని ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. రాజధానికి భూసేకరణ వ్యవహారంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఇది పవన్ ఫ్యాన్స్‌కు ...

బలవంతపు భూసేకరణ వద్దు: పవన్ కల్యాణ్   Andhrabhoomi
ప్లీజ్ వద్దు!: మంత్రి నారాయణ 'ఒకే'పై పవన్ కళ్యాణ్ మళ్లీ ట్వీట్   Oneindia Telugu
బలవంతంగా భూసేకరణ చెయ్యవద్దు : పవన్   ఆంధ్రజ్యోతి
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
పూర్తికాని పట్టిసీమ జాతికి అంకితమా?   
సాక్షి
విజయవాడ: స్వాతంత్ర దినం రోజున పూర్తికాని పట్టిసీమ ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించడం ఎవరిని మోసం చేయడానికి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. మోటార్లు బిగించకుండా, పైపులైన్లు వేయకుండా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబు బోగస్ ...

పట్టిసీమ పూర్తికాకుండానే... జాతికి అంకితమిచ్చారు : రామకృష్ణ   ఆంధ్రజ్యోతి
పట్టిసీమ పైలాన్ వరకు ఓపెనింగ్ అయింది   News Articles by KSR
వట్టి నీటిమాటే!   Andhrabhoomi

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఆధార్‌ అనుసంధానంపై సుప్రీం బ్రేక్‌   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : ఎన్నికల జాబితాలో ఒక్కొక్కరు పలుసార్లు, పలుచోట్ల పేర్లు నమోదు చేయించుకోవడాన్ని అడ్డుకునేందుకు ఓటర్ల సమాచారంతో ఆధార్‌ నెంబరును అనుసంధానించాలని ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్రేకులు పడ్డాయి. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సిందిగా అన్ని రాష్ట్రాల, ...

ఆధార్ లింకు ఆపండి   Andhrabhoomi
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'   సాక్షి
ఓటరు కార్డుకు - ఆధార్ కార్డుకు లింకుపెట్టొద్దు : కేంద్ర ఎన్నికల సంఘం   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విదేశీలతో చంద్రబాబు చీకటి ఒప్పందాలు: రఘవీరా, ఇన్ఫినిటీ రైడ్‌లో లోకేశ్ సందడి   
Oneindia Telugu
గుంటూరు: రాజధాని కోసం సేకరించిన భూమిని ఏం చేస్తున్నారో తెలపాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను రఘువీరా రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
పోలీసులకు షాక్... ఉగ్రవాదులకు భారత పాస్‌పోర్టులు   
వెబ్ దునియా
ఉగ్రవాదులను పట్టుకున్న పోలీసులు అనుమానంతో కొన్ని జిరాక్సు షాపులపై దాడి చేయడంతో వారి దిమ్మతిరిగి మైండు బ్లాక్ అయ్యింది. ఉగ్రవాదులు భారత పాస్‌పోర్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కొందరు ఇప్పటికే దేశం విడిచి పారిపోయినట్లు సమాచారం తెలుసుకుని షాక్ అయ్యారు. అనుమానిత హుజి ఉగ్రవాదులపై టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ...

హైదరాబాద్‌పై ఉగ్ర పడగ.. ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్   ఆంధ్రజ్యోతి
. విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?   Andhrabhoomi
భారత పాస్ పోర్టుల కోసం ఉగ్రవాదుల ప్రయత్నం   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఐదుగుర్ని కబళించిన కొండవాగు   
సాక్షి
బుట్టాయగూడెం: కొండవాగు పొంగింది. గిరిజనుల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ దర్శనానికి వెళ్లినవారిని ముంచెత్తింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరం గ్రామ శివారులోని అడవిలో ఆది వారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుం ది. పోలీసులు, స్థానికులు ...

కొండవాగులో కొట్టుకుపోయి ఐదుగురు మృతి   Andhrabhoomi
ప్రాణాలు తీసిన వాగు   ప్రజాశక్తి
పశ్చిమగోదారి జిల్లాలో విషాదం.. కొండవాగులో కుటుంబం గల్లంతు... ముగ్గురు మృతి   ఆంధ్రజ్యోతి
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言