సాక్షి
ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డీఎస్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. రాజకీయ, పాలనానుభవం ఉన్న డీఎస్ సేవలను ప్రభుత్వం ...
టి-సర్కార్ ప్రత్యేక సలహాదారుగా డీఎస్ఆంధ్రజ్యోతి
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహదారుగా డీఎస్ నియామకం..వెబ్ దునియా
డీఎస్ కు ప్రభుత్వ సలహాదారు పదవి..తెలుగువన్
ప్రజాశక్తి
Andhrabhoomi
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. రాజకీయ, పాలనానుభవం ఉన్న డీఎస్ సేవలను ప్రభుత్వం ...
టి-సర్కార్ ప్రత్యేక సలహాదారుగా డీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహదారుగా డీఎస్ నియామకం..
డీఎస్ కు ప్రభుత్వ సలహాదారు పదవి..
Oneindia Telugu
నవ్యాంధ్రలో భూసేకరణ చట్టం: నోటిఫికేషన్ జారీ, ధర్నాకు పిలుపునిచ్చిన విపక్షాలు
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించింది. ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని పరిసర గ్రామాల పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం 33,400 ఎకరాల భూమిని సేకరించింది. మరో 3,892 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండటంతో ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు జిల్లా ...
గ్రామకంఠాల ఖరారు తర్వాతే భూసేకరణకు నోటిఫికేషన్ఆంధ్రజ్యోతి
'భూసేకరణ'పై నిరసనల వెల్లువసాక్షి
పండ్లు, కూరగాయాలతో దర్నా చేస్తున్న రైతులుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించింది. ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని పరిసర గ్రామాల పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం 33,400 ఎకరాల భూమిని సేకరించింది. మరో 3,892 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండటంతో ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు జిల్లా ...
గ్రామకంఠాల ఖరారు తర్వాతే భూసేకరణకు నోటిఫికేషన్
'భూసేకరణ'పై నిరసనల వెల్లువ
పండ్లు, కూరగాయాలతో దర్నా చేస్తున్న రైతులు
సాక్షి
శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా
సాక్షి
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా (ఒకపార్టీ నుంచి పారిపోయి మరోపార్టీలో చేరిన వ్యక్తి) అని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఒకపార్టీ నుంచి గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి మంత్రిగా ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ వంటివారు దేశంలో మరొకరు లేరని ఎద్దేవాచేశారు. అటువంటి శ్రీనివాస్ ...
పవన్ కళ్యాణ్! వెళ్లి కాపాడు: విహెచ్, తలసాని పిరికిపంద: షబ్బీర్ అలీOneindia Telugu
తలసాని దమ్ముంటే రాజీనామ చేసి గెలవాలి: షబ్బీర్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా (ఒకపార్టీ నుంచి పారిపోయి మరోపార్టీలో చేరిన వ్యక్తి) అని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఒకపార్టీ నుంచి గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి మంత్రిగా ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ వంటివారు దేశంలో మరొకరు లేరని ఎద్దేవాచేశారు. అటువంటి శ్రీనివాస్ ...
పవన్ కళ్యాణ్! వెళ్లి కాపాడు: విహెచ్, తలసాని పిరికిపంద: షబ్బీర్ అలీ
తలసాని దమ్ముంటే రాజీనామ చేసి గెలవాలి: షబ్బీర్
Oneindia Telugu
రూ.5 కోట్లతో చంద్రబాబుకు ఆధునాతన బుల్లెట్ ప్రూఫ్ బస్సు
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన బస్సు వచ్చింది. రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన బస్సును సిఎం చంద్రబాబు శుక్రవారం నాడు పరిశీలించారు. దీనిని జిల్లా పర్యటనల్లో ఉపయోగించనున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనల కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఉదయం విజయవాడ ...
హమ్మయ్య! బుల్లెట్ ప్రూఫ్ బస్సు వచ్చేసింది: ఊపిరి పీల్చుకున్న బాబువెబ్ దునియా
సీఎం చంద్రబాబుకు నూతన బస్సుఆంధ్రజ్యోతి
చంద్రబాబుకు బులెట్ ప్రూఫ్ బస్సు.. 5 కోట్లుతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నూతన బస్సు వచ్చింది. రూ.5 కోట్లతో ఆధునాతన సౌకర్యాలతో తయారైన బస్సును సిఎం చంద్రబాబు శుక్రవారం నాడు పరిశీలించారు. దీనిని జిల్లా పర్యటనల్లో ఉపయోగించనున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనల కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఈ బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఉదయం విజయవాడ ...
హమ్మయ్య! బుల్లెట్ ప్రూఫ్ బస్సు వచ్చేసింది: ఊపిరి పీల్చుకున్న బాబు
సీఎం చంద్రబాబుకు నూతన బస్సు
చంద్రబాబుకు బులెట్ ప్రూఫ్ బస్సు.. 5 కోట్లు
సాక్షి
శ్రీశైలం జలాశయంపై'విభజన' ఒత్తిడి
ప్రజాశక్తి
శ్రీశైలం జలాశయంపై ఒత్తిడి తీవ్రమవుతోంది. ఆ ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 215.807 టిఎంసిలు మాత్రమే. కానీ దాదాపు వెయ్యి టిఎంసిల నీటి వినియోగానికి రెండు తెలుగు ప్రభుత్వాలు కసరత్తులు ప్రారంభించాయి.1963లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1670 మెగావాట్ల జల విద్యుత్ కోసం అక్కడ పునాదిరాయి వేశారు. ఈ ప్రాజెక్టును సుమారు 20 ఏళ్ల పాటు ...
కృష్ణా జలాలపై ఆగని రగడAndhrabhoomi
త్రిసభ్య ధర్మాసనానికి కృష్ణా పిటిషన్Namasthe Telangana
అన్యాయం జరుగుతోందనే విడిపోయాంసాక్షి
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
శ్రీశైలం జలాశయంపై ఒత్తిడి తీవ్రమవుతోంది. ఆ ప్రాజెక్టు సామర్థ్యం కేవలం 215.807 టిఎంసిలు మాత్రమే. కానీ దాదాపు వెయ్యి టిఎంసిల నీటి వినియోగానికి రెండు తెలుగు ప్రభుత్వాలు కసరత్తులు ప్రారంభించాయి.1963లో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1670 మెగావాట్ల జల విద్యుత్ కోసం అక్కడ పునాదిరాయి వేశారు. ఈ ప్రాజెక్టును సుమారు 20 ఏళ్ల పాటు ...
కృష్ణా జలాలపై ఆగని రగడ
త్రిసభ్య ధర్మాసనానికి కృష్ణా పిటిషన్
అన్యాయం జరుగుతోందనే విడిపోయాం
ఆంధ్రజ్యోతి
అసెంబ్లీలో అందుకే వైఎస్ ఫోటో తొలగించాం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్తోపాటు ఇతర చిత్రపటాలను అసెంబ్లీ ప్రాంగణంలో అమర్చే విషయంలో శాసనసభా కమిటీ నివేదిక మేరకే నిర్ణయం తీసుకుంటామని వైసీపీ ఎమ్మెల్యేలతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం నాడు ...
వైఎస్ ఫొటో యథాస్థానంలో ఉంచాలిసాక్షి
వైఎస్ ఫొటోను అక్కడే ఉంచాలి: స్పీకర్తో జగన్ పార్టీ ఎమ్మెల్యేలుOneindia Telugu
నేడు స్పీకర్ను కలవనున్న వైసిపి ఎమ్మెల్యేలుప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం వైఎస్తోపాటు ఇతర చిత్రపటాలను అసెంబ్లీ ప్రాంగణంలో అమర్చే విషయంలో శాసనసభా కమిటీ నివేదిక మేరకే నిర్ణయం తీసుకుంటామని వైసీపీ ఎమ్మెల్యేలతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం నాడు ...
వైఎస్ ఫొటో యథాస్థానంలో ఉంచాలి
వైఎస్ ఫొటోను అక్కడే ఉంచాలి: స్పీకర్తో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు
నేడు స్పీకర్ను కలవనున్న వైసిపి ఎమ్మెల్యేలు
సాక్షి
ముందు అది స్వర్గమో కాదో తేలితే...పవన్ కళ్యాణ్ రిప్లై
తెలుగువన్
రాజధాని భూసేకరణ గురించి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలపై రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చాలా ఘాటుగా జవాబిచ్చారు. రాజధాని ప్రాంతంలో మధ్యలో ఉన్న భూములను తీసుకోకుండా గాలిలో రాజధానిని నిర్మించడానికి అదేమీ త్రిశంఖు స్వర్గం కాదని, తాము విశ్వామిత్రులంకామని జవాబిచ్చారు. దానిపై పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు.
డైలాగ్ వార్: స్నేహితుల గొంతు లేచింది! 'పవన్ కళ్యాణ్పై వెటకారం కాదు'Oneindia Telugu
యనమలకు పవన్ కల్యాణ్ కౌంటర్సాక్షి
యనమలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ : సినీ పరిశ్రమకు ఇచ్చింది కొండలు... గుట్టలేవెబ్ దునియా
NTVPOST
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 18 వార్తల కథనాలు »
తెలుగువన్
రాజధాని భూసేకరణ గురించి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలపై రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చాలా ఘాటుగా జవాబిచ్చారు. రాజధాని ప్రాంతంలో మధ్యలో ఉన్న భూములను తీసుకోకుండా గాలిలో రాజధానిని నిర్మించడానికి అదేమీ త్రిశంఖు స్వర్గం కాదని, తాము విశ్వామిత్రులంకామని జవాబిచ్చారు. దానిపై పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు.
డైలాగ్ వార్: స్నేహితుల గొంతు లేచింది! 'పవన్ కళ్యాణ్పై వెటకారం కాదు'
యనమలకు పవన్ కల్యాణ్ కౌంటర్
యనమలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ : సినీ పరిశ్రమకు ఇచ్చింది కొండలు... గుట్టలే
సాక్షి
గోదాం శంకుస్థాపనలో రేవంత్ ధూంధాం.
సాక్షి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ...
పెద్ద శని, చిన్న శని: బాబు, రేవంత్పై జూపల్లి, గుండాగిరీ చేస్తున్నారన్న ఎర్రబెల్లిOneindia Telugu
చంద్రబాబు పెద్ద శని, రేవంత్ చిన్న శని: జూపల్లి ఘాటు వ్యాఖ్యలువెబ్ దునియా
మంత్రి జూపల్లి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు - ఎమ్మెల్యే ...ఆంధ్రజ్యోతి
Namasthe Telangana
Andhrabhoomi
తెలుగువన్
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాం శంకుస్థాపన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి రాకపోవడం.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి గోదాం ప్రాంగణంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు ...
పెద్ద శని, చిన్న శని: బాబు, రేవంత్పై జూపల్లి, గుండాగిరీ చేస్తున్నారన్న ఎర్రబెల్లి
చంద్రబాబు పెద్ద శని, రేవంత్ చిన్న శని: జూపల్లి ఘాటు వ్యాఖ్యలు
మంత్రి జూపల్లి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు - ఎమ్మెల్యే ...
Oneindia Telugu
'అధికార' షాక్: హైటెన్షన్ వైర్ ఎక్కి చుక్కలు చూపిన బిజెపి నేత, రైళ్లు బంద్
Oneindia Telugu
అనంతపురం/కడప: ఏపీలోని కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్లో బిజెపి గిరిజన మోర్చా నాయకులు కలకలం రేపారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనగా రైల్వే విద్యుత్ స్తంభం పైకి ఎక్కారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్లు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. బిజెపి గిరిజన మోర్చా ...
కడప: రైల్వేట్రాకింగ్ షెడ్డు తరలింపుపై బీజేపీ ఆందోళనఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
అనంతపురం/కడప: ఏపీలోని కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్లో బిజెపి గిరిజన మోర్చా నాయకులు కలకలం రేపారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనగా రైల్వే విద్యుత్ స్తంభం పైకి ఎక్కారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్లు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. బిజెపి గిరిజన మోర్చా ...
కడప: రైల్వేట్రాకింగ్ షెడ్డు తరలింపుపై బీజేపీ ఆందోళన
కార్మికశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రజ్యోతి
విజయవాడ, ఆగస్టు 21 : కార్మికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా అమలులో జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో బీమా పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్మిక సంక్షేమ పథకాల అమలులో జాప్యాన్ని సహించేది లేదని ...
ఆలస్యాన్ని సహించనుAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ, ఆగస్టు 21 : కార్మికశాఖపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా అమలులో జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో బీమా పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్మిక సంక్షేమ పథకాల అమలులో జాప్యాన్ని సహించేది లేదని ...
ఆలస్యాన్ని సహించను
沒有留言:
張貼留言