2015年8月30日 星期日

2015-08-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
చిన్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలుండవ్‌: మోదీ   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ''కిందిస్థాయి ఉద్యోగాల కు ఇంటర్వ్యూలు అవసరమా?'' అని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రశ్నించిన ప్రధాని మోదీ.. ఇంటర్వ్యూ తొలగింపు దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఆదివారం నిర్వహించిన 'మన్‌ కీ బాత్‌'లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''దిగువ శ్రేణి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరమా? ఎందుకంటే.
ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం : మోదీ.... ఇదేలా..?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మేమేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : హార్దిక్ పటేల్   
వెబ్ దునియా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువసంచలనం హార్దిక్ పటేల్ స్పష్టం చేశాడు. పైగా తమ ఆందోళనను జాతీయ స్థాయిలో చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, రిజర్వేషన్ల కోసం తాము పోరాటం చేయడాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్వాగతించడం లేదన్నారు. ఆదివారం ఢిల్లీ వచ్చిన ...

గుజరాత్‌, ఢిల్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటే వారినే సవాళ్లు చేసేవాళ్లం : హార్దిక్‌ ...   ఆంధ్రజ్యోతి
ఉద్యమం.. ఇక దేశవ్యాప్తం   Andhrabhoomi
హడలెత్తిస్తున్న హార్దిక్ పటేల్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది!   
సాక్షి
జైసల్మేర్ : రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని బిల్ తెగ వారి పరిస్థితి మరోలా ఉంది. రాఖీ వచ్చిందంటే చాలు వారి ఆనందం ఆవిరయిపోయి.. ఓ విషాధంగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ నుంచి భారత్ కు వలసలు ఎక్కువగా ఉన్నాయి.
రాఖీ పౌర్ణమి: క్యాంప్ ఆఫీసులో చంద్రబాబు, ట్విట్టర్‌లో లోకేశ్ (ఫోటోలు)   Oneindia Telugu
ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్   Namasthe Telangana
అనురాగాన్ని పంచిన అన్నాచెల్లెళ్ల పండుగ   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు   
ప్రజాశక్తి   
అన్ని 34 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కన్నడ సాహితీవేత్త దారుణ హత్య: ఇంట్లోనే కాల్పులు   
Oneindia Telugu
బెంగళూరు: ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మాజీ ఉప కులపతి ఎం.ఎం.కలబుర్గి (77)ని గుర్తు తెలియని సాయుధులు కాల్చి హత్య చేశారు.ఆదివారం ధార్వాడలోని తన స్వగృహంలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం ఉదయం 8.40 గంటలకు ఇద్దరు ఆగంతకులు బైక్‌పై కలబుర్గి ఇంటికి వచ్చారు. వారిలో ఒకడు రోడ్డు ...

కన్నడ సాహితీవేత్త కలబుర్గి కాల్చివేత   ఆంధ్రజ్యోతి
హేతువాది హత్య   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఢిల్లీలో వ్యభిచార గృహం: ఆంధ్ర అమ్మాయికి విముక్తి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీలోని వ్యభిచార గృహం నుంచి ఆంధ్ర అమ్మాయికి విముక్తి లభించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా వ్యభిచార గృహంలో నరకం అనుభవిస్తున్న ఆమెను ఢిల్లీ పోలీసులు రక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన 26 ఏళ్ల వివాహితతో పక్కింట్లో మహిళకు స్నేహం కుదిరింది. ఢిల్లీలో రైల్వేలో ...

ఢిల్లీలో వ్యభిచార గృహంనుంచి తెలుగమ్మాయికి విముక్తి   ఆంధ్రజ్యోతి
ఢిల్లీ వ్యభిచార గృహంనుంచి ఆంధ్ర యువతికి విముక్తి   Andhrabhoomi
ఢిల్లీలో ఆపరేషన్ ముక్తి... వేశ్యగృహం నుంచి పలువురికి విముక్తి.. ఆంధ్ర యువతికి ...   వెబ్ దునియా

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
బాబు మౌనమే ఏపీకి శాపం: ఎంపీ కవిత   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: 'ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి కేంద్రం డబ్బులిస్తామని చెప్పి ఇవ్వడం లేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. వీటన్నింటినీ ఎత్తిచూపే సమయం ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు మౌనం ఏపీకి శాపంగా మారింది. బాబుకు ప్రధాని మోదీతో రాజకీయ పొత్తు ముఖ్యమా.. లేక ప్రజలతో పొత్తు ...

నీ మౌనం ఏపీకి శాపం.. మోడీని నిలదీయ్, మేం ఇలాగే బాధపడ్డాం: సూసైడ్లపై కవిత   Oneindia Telugu
ఏపీలో పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయి..: ఎంపీ కవిత   ఆంధ్రజ్యోతి
ఏపీ కోసం కేసీఆర్ కూతురు ఫైట్ చేస్తుందా?   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జాతీయ జెండాకు నిప్పు: మాజీ సైనికుడి అరెస్టు   
Oneindia Telugu
లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి ...

పాక్ జాతీయ జెండాను తగలబెట్టిన మాజీ సైనికుడు   వెబ్ దునియా
జాతీయ జెండాకు పాక్ సైనికుడి నిప్పు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం... ఎక్కడ?   
వెబ్ దునియా
దుండగులు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు బుల్లెట్లు తగలలేదు. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ దౌసాలోని మహ్వా నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఓంప్రకాశ్ హుడ్లా ఏవో పనుల్లో తన ఇంట్లో ఉండగా ఓ ముగ్గురు వ్యక్తులు ఇంటి ప్రాంగణంలోకి ...

బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
భారతీయ మహిళకు పద్నాలుగేళ్ల జైలు   
సాక్షి
మిల్పోర్డ్: తన సంరక్షణలో ఉన్న పద్నాలుగు నెలల బాబు చనిపోవడానికి కారణమైన ఓ భారతీయ యువతికి అమెరికాలో పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. యూఎస్ ఫెడరల్ కోర్టు ఆమెకు ఈ శిక్షను ఖరారు చేసింది. కనెక్టికట్ లో కింజాల్ పటేల్ (29) అనే భారతీయ యువతి చిన్న పిల్లల సంరక్షకురాలిగా ఉంది. ఓ రోజు ఆమె పెంపకంలో ఉన్న అతియాన్ శివకుమార్ అనే పద్నాలుగు నెలల బాబు ...

భారత సంతతి యువతికి పద్నాలుగేళ్ల జైలు   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Telugu Times
   
అసెంబ్లీలో ధరలపై పోరు   
Andhrabhoomi
రాజమండ్రి, ఆగస్టు 28: రాష్ట్రంలో పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఉల్లిపాయల ధరలను అదుపు చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈనెల 31వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ధరల అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించింది. శుక్రవారం రాజమండ్రిలో బిజెపి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి ...

బలవంతపు భూసేకరణ వద్దు: బీజేపీ   సాక్షి
లోక్ సభ స్థానాల కేంద్రంగా జిల్లాల ఏర్పాటు చేయాలి   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言