వెబ్ దునియా
ప్రధాని మోదీతో బాబు భేటీ వాయిదా...! ఎందుకు..?
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ప్రత్యేకహోదా వంటి అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. గురువారం సాయంత్రం భేటీ కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు పీఎంఓ నుంచి సీఎంవోకు సమాచారం అందింది. ఇందుకు కారణం బయటకు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా పేరు చెపుతున్నప్పటికీ వేరే ...
హోదాపై మోదీ-బాబు భేటి వాయిదా.. మళ్లీ 25 తర్వాతే!ఆంధ్రజ్యోతి
రేపు రావొద్దు: మోడీతో బాబు భేటీ వాయిదా, ప్యాకేజీ ఎంత కోరుతారు?Oneindia Telugu
ప్రధానితో చంద్రబాబు భేటీ వాయిదాసాక్షి
ప్రజాశక్తి
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ సమస్యలు, ప్రత్యేకహోదా వంటి అంశాలపై చర్చించడానికి ప్రధాని మోదీతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ వాయిదా పడింది. గురువారం సాయంత్రం భేటీ కావాల్సి ఉండగా వాయిదా పడినట్లు పీఎంఓ నుంచి సీఎంవోకు సమాచారం అందింది. ఇందుకు కారణం బయటకు బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా పేరు చెపుతున్నప్పటికీ వేరే ...
హోదాపై మోదీ-బాబు భేటి వాయిదా.. మళ్లీ 25 తర్వాతే!
రేపు రావొద్దు: మోడీతో బాబు భేటీ వాయిదా, ప్యాకేజీ ఎంత కోరుతారు?
ప్రధానితో చంద్రబాబు భేటీ వాయిదా
ఆంధ్రజ్యోతి
పవన్కల్యాణ్ ట్వీట్పై రాజధాని రైతుల్లో ఆగ్రహం
ఆంధ్రజ్యోతి
రాజధాని ప్రాంతంపై భూసేకరణ ప్రయోగం చేయవద్దని జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాజధాని రైతులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో కొంత మంది రైతులు మొదటి నుంచి భూములు ఇవ్వమని చెబుతున్నారు. ఈ భూములు సుమారు 16 వందల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. ఈ గ్రామాల రైతులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా భూములు ...
ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...సాక్షి
భూసేకరణ చట్టం ప్రయోగించొద్దుప్రజాశక్తి
ట్విట్టర్లో ట్వీట్లు వద్దు.. ఎలా చేయాలో చెప్పండి : పవన్పై యనమల మండిపాటువెబ్ దునియా
NTVPOST
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రాజధాని ప్రాంతంపై భూసేకరణ ప్రయోగం చేయవద్దని జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాజధాని రైతులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లో కొంత మంది రైతులు మొదటి నుంచి భూములు ఇవ్వమని చెబుతున్నారు. ఈ భూములు సుమారు 16 వందల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. ఈ గ్రామాల రైతులకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా భూములు ...
ఏంచేయాలో పవన్ కల్యాణ్ చెప్పాలి...
భూసేకరణ చట్టం ప్రయోగించొద్దు
ట్విట్టర్లో ట్వీట్లు వద్దు.. ఎలా చేయాలో చెప్పండి : పవన్పై యనమల మండిపాటు
Oneindia Telugu
సచివాలయానికి వచ్చిన బాలకృష్ణ
Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 19: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం హైదరాబాద్లో ఎపి సచివాలయానికి తొలిసారి వచ్చారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆయన కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం సహా అనంతపురం జిల్లా అభివృద్ధికి తాను కృషి ...
మామూలే, వారిని పట్టించుకోను: బాలకృష్ణ, రోజా అరెస్టు, 144 సెక్షన్Oneindia Telugu
అమరావతిలో అంతర్జాతీయ క్రీడా గ్రామంప్రజాశక్తి
పర్యాటక, క్రీడా రంగాలను అభివృద్ధి చేస్తా : బాలకృష్ణఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 19: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం హైదరాబాద్లో ఎపి సచివాలయానికి తొలిసారి వచ్చారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆయన కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం సహా అనంతపురం జిల్లా అభివృద్ధికి తాను కృషి ...
మామూలే, వారిని పట్టించుకోను: బాలకృష్ణ, రోజా అరెస్టు, 144 సెక్షన్
అమరావతిలో అంతర్జాతీయ క్రీడా గ్రామం
పర్యాటక, క్రీడా రంగాలను అభివృద్ధి చేస్తా : బాలకృష్ణ
సాక్షి
'నాగం'పై పార్టీలో చర్చిస్తాం : కిషన్ రెడ్డి
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన బచావో తెలంగాణ మిషన్కు పార్టీ అనుమతి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పార్టీ అనుమతి లేకుండా చేపట్టిన కార్యక్రమాలపై అంతర్గత సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అయితే ప్రజల పక్షాన కార్యక్రమాలు ...
తెలంగాణలో 'కొత్త' పోరు: కెసిఆర్కు 'ఉద్యమం' రివర్స్ అయ్యేనా?Oneindia Telugu
'నాగం' ప్రత్యేక వేదిక బిజెపిలో విభేదాలుప్రజాశక్తి
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయకుండా... మిషన్కాకతీయ అనడం సరికాదు : కిషన్రెడ్డిఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
తెలుగువన్
News Articles by KSR
అన్ని 23 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన బచావో తెలంగాణ మిషన్కు పార్టీ అనుమతి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ పార్టీ అనుమతి లేకుండా చేపట్టిన కార్యక్రమాలపై అంతర్గత సమావేశాల్లో చర్చిస్తామన్నారు. అయితే ప్రజల పక్షాన కార్యక్రమాలు ...
తెలంగాణలో 'కొత్త' పోరు: కెసిఆర్కు 'ఉద్యమం' రివర్స్ అయ్యేనా?
'నాగం' ప్రత్యేక వేదిక బిజెపిలో విభేదాలు
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయకుండా... మిషన్కాకతీయ అనడం సరికాదు : కిషన్రెడ్డి
ఆంధ్రజ్యోతి
'ఉగ్రవాదుల కంటే పండ్ల వ్యాపారులే డేంజర్'
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల కాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్బైడ్ ఉపయోగిస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నేరుగా వచ్చి చంపుతారని, కార్బైడ్ ...
రసాయనాలతో మాగిన పండ్లుAndhrabhoomi
'కార్బైడ్' వ్యాపారులు తీవ్రవాదులకన్నా డేంజర్ఆంధ్రజ్యోతి
ఉగ్రవాదం కంటే ప్రమాదకరంప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల కాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ను వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్బైడ్ ఉపయోగిస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నేరుగా వచ్చి చంపుతారని, కార్బైడ్ ...
రసాయనాలతో మాగిన పండ్లు
'కార్బైడ్' వ్యాపారులు తీవ్రవాదులకన్నా డేంజర్
ఉగ్రవాదం కంటే ప్రమాదకరం
Oneindia Telugu
కడప బంద్: గృహ నిర్బంధం, 'రక్తంతో రాసిన లెటర్ను డీఎన్ఏ టెస్టుకు పంపాం'
Oneindia Telugu
కడప: కడపలో నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి విచారణ అధికారిగా డీఎస్పీ పూజితను నిమయమించినట్లు డీఐజీ రమణ్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థినుల అత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం మీడియాతో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తుసాక్షి
కడప విద్యార్థినీల ఆత్మహత్యపై విచారణకు ఆదేశం.. కఠిన చర్యలు తప్పవువెబ్ దునియా
కడప: విద్యార్థినుల ఆత్మహత్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాం - డీఐజీ రమణకుమార్ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
కడప: కడపలో నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనకు సంబంధించి విచారణ అధికారిగా డీఎస్పీ పూజితను నిమయమించినట్లు డీఐజీ రమణ్ కుమార్ పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థినుల అత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం మీడియాతో ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కడపలో విద్యార్థినుల మృతిపై నిష్పాక్షిక దర్యాప్తు
కడప విద్యార్థినీల ఆత్మహత్యపై విచారణకు ఆదేశం.. కఠిన చర్యలు తప్పవు
కడప: విద్యార్థినుల ఆత్మహత్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాం - డీఐజీ రమణకుమార్
ఆంధ్రజ్యోతి
టీఆర్ఎస్ దళిత వ్యతిరేకిగా ముద్రపడింది : మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్
ఆంధ్రజ్యోతి
మహబూబ్నగర్ , ఆగస్టు 18 : టీఆర్ఎస్ దళిత వ్యతిరేకిగా ముద్రపడిందని మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. మంగళవారం వారిక్కడ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో దళితుల, ప్రభుత్వ భూమిని కేసీఆర్ బంధువులు ఎమ్. లక్ష్మీకాంతరావు, నర్సింగరావు, విజయ్కుమార్, వేదకుమార్లు 145 ఎకరాలు కబ్జా చేశారని డీకే.
కేసీఆర్ నియోజకవర్గంలో 399 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా : డీకే అరుణవెబ్ దునియా
అరుణవి అవాస్తవాలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మహబూబ్నగర్ , ఆగస్టు 18 : టీఆర్ఎస్ దళిత వ్యతిరేకిగా ముద్రపడిందని మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. మంగళవారం వారిక్కడ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో దళితుల, ప్రభుత్వ భూమిని కేసీఆర్ బంధువులు ఎమ్. లక్ష్మీకాంతరావు, నర్సింగరావు, విజయ్కుమార్, వేదకుమార్లు 145 ఎకరాలు కబ్జా చేశారని డీకే.
కేసీఆర్ నియోజకవర్గంలో 399 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా : డీకే అరుణ
అరుణవి అవాస్తవాలు
సాక్షి
మంచినీటి పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్
సాక్షి
సింహాద్రిపురం :వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులోని అంకాలమ్మ దేవాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అంకాలమ్మతోపాటు పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ నిధులతో గ్రామంలో చేపట్టిన మంచినీటి పథకాన్ని వైఎస్ ...
విద్యార్ధుల మృతికి నిరసనగా నేడు కడప బంద్తెలుగువన్
విద్యార్థుల ఆత్మహత్యపై వ్యాఖ్యలు: జగన్ను ఏకేసిన గంటాOneindia Telugu
రేపు కడప బంద్కు వైసీపీ పిలుపు....ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సింహాద్రిపురం :వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులోని అంకాలమ్మ దేవాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అంకాలమ్మతోపాటు పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ నిధులతో గ్రామంలో చేపట్టిన మంచినీటి పథకాన్ని వైఎస్ ...
విద్యార్ధుల మృతికి నిరసనగా నేడు కడప బంద్
విద్యార్థుల ఆత్మహత్యపై వ్యాఖ్యలు: జగన్ను ఏకేసిన గంటా
రేపు కడప బంద్కు వైసీపీ పిలుపు....
సాక్షి
కడప బంద్ సక్సెస్
సాక్షి
కడప కార్పొరేషన్ : పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించినా, స్వచ్ఛం దంగా ప్రజలు సహకరించడంతో బుధవారం కడప నగర బంద్ విజయవంతమైంది.నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్కు అన్ని వర్గాల ...
కడపలో వైసీపీ బంద్ విఫలంఆంధ్రజ్యోతి
కొనసాగుతున్న కడప బంద్....సీపీఎం నేతల అరెస్టు..ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కడప కార్పొరేషన్ : పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించినా, స్వచ్ఛం దంగా ప్రజలు సహకరించడంతో బుధవారం కడప నగర బంద్ విజయవంతమైంది.నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్కు అన్ని వర్గాల ...
కడపలో వైసీపీ బంద్ విఫలం
కొనసాగుతున్న కడప బంద్....సీపీఎం నేతల అరెస్టు..
Telugu Times
ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ కావాలి : యనమల
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 19 : ఆంధ్రప్రదేశ్ కు ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మొత్తం రూ. 25 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. యూపీఏ హయాంలో ఏపీ అంటే చులకనగా ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. భూసేకరణ చట్టం ...
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీని కోరతాం : మంత్రి యనమలAndhrabhoomi
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ కేంద్రాన్ని కోరుతాం : మంత్రి యనమలప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 19 : ఆంధ్రప్రదేశ్ కు ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మొత్తం రూ. 25 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. యూపీఏ హయాంలో ఏపీ అంటే చులకనగా ఉండేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. భూసేకరణ చట్టం ...
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీని కోరతాం : మంత్రి యనమల
ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ కేంద్రాన్ని కోరుతాం : మంత్రి యనమల
沒有留言:
張貼留言