2015年8月13日 星期四

2015-08-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
బలవంతంగా వద్దు: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మరో ఝలక్, టిడిపి ఏం చేస్తుంది?   
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఏపీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ అంశంపై మరోసారి స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు. గతంలో ప్రత్యేక హోదా పైన పవన్ ఆచితూచి స్పందించారు. భూసేరణ విషయమై రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులను వివరాలు అడిగి ...

భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్   సాక్షి
మళ్లీ పవన్ స్పందించారు   News Articles by KSR
భూసేకరణ చట్టం అమలు చెయ్యవద్దు: పవన్ ట్వీట్   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుని ఏం సాధించారు : అరుణ్ జైట్లీ ప్రశ్న   
వెబ్ దునియా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని ఏం సాధించిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ముఖ్యంగా.. ప్రధాన పార్టీ అధ్యక్షురాలిగా ఆమె సభ వెల్‌లోకి రావడం చాలా బాధించిందని, ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.34 కోట్లను ఖర్చు చేసిందని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ...

'అలా రావడం దేశ చరిత్రలోనే తొలిసారి'   సాక్షి
విప‌క్షాల తీరు అభ్యంత‌రక‌రం : అరుణ్ జైట్లీ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఓటుకు నోటు కేసు: కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు   
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసిబి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందని పలువురిని విచారించిన ఏసిబి అధికారులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా అరెస్ట్ చేయగా, కోర్టు నుంచి వీరు బెయిలు పొందిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ ...

'ఓటుకు కోట్లు' కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు   సాక్షి
రేవంత్‌, సండ్ర స్వరాలు.. కోర్టుకు అసెంబ్లీ టేపులు   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


రిషికేశ్వరి డైరీలో షాకింగ్: అన్నలాంటి వ్యక్తితో సంబంధం, అతను చెప్పినట్లే వినాలని ...   
Oneindia Telugu
గుంటూరు: రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీనియర్ల వేధింపుల పైన రిషికేశ్వరి రాసుకున్న ఓ డైరీని పోలీసులు ఆమె హాస్టల్ గది నుంచే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఇంటిలో మరో డైరీ లభించింది. దీనిని ఆమె తల్లిదండ్రులు గురువారం పోలీసులకు అందంచారు. ఈ డైరీలో రిషికేశ్వరి 12 పేజీలు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
మ్యాగీపై నిషేధం ఎత్తివేత   
సాక్షి
ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో ...

హైకోర్టులో ఊరట: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం ఎత్తివేత   Oneindia Telugu
మ్యాగీ మంచిదే..   NTVPOST
మాగిపై నిషేధం ఎత్తివేసిన బొంబే హైకోర్టు   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పల్లెలకు పట్టణ సౌకర్యాలు... అదే నా లక్ష్యం : చంద్రబాబు నాయుడు   
వెబ్ దునియా
ప్రతి పల్లెనూ పట్టణాల్లోని సౌకర్యాలన్నీ రావాలన్నదే తన కల అని అప్పుడే స్మార్ట్ విలేజ్ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్‌కు చెందిన మిత్సుబిషి కృష్ణా జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఆకర్షణీయ గ్రామాల కింద ...

3 గ్రామాలకు మహర్దశ   సాక్షి
హోదాపై నమ్మకం: సుజాత, 3 గ్రామాల్ని దత్తత తీసుకున్న మిత్సుబిషి   Oneindia Telugu
మూడు గ్రామాలను దత్తత తీసుకున్న మిత్సుబిషి   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
25% కాలిపోయిన వర్టికల్ మిక్సర్ మిషన్   
సాక్షి
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) లోని ఘన ఇంధన విభాగం(స్ప్రాబ్) 169 భవనంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. వర్టికల్ మిక్సర్ మిషన్ దాదాపు 25% కాలిపోయింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు మొదటిదశలో ఉపయోగించే ఎస్-139 హెడ్ ఎండ్ ...

ముప్పు తప్పింది: జిఎస్ఎల్వీ ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా షార్‌లో అగ్ని ప్రమాదం   Oneindia Telugu
శ్రీహరికోట 'షార్'లో అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ముప్పు..   వెబ్ దునియా
శ్రీహరి కోట షార్ కేంద్రంలో అగ్నిప్రమాదం   ప్రజాశక్తి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
* 'ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ' చేపట్టిన ఎన్డీఏ   
సాక్షి
న్యూఢిల్లీ: ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు తుడిచిపెట్టుకొనిపోవడానికి కారణం కాంగ్రెసేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉండాలంటూ ఎమర్జెన్సీ విధించిన రోజుల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ తీరు ఉందని మోదీ పేర్కొన్నారు. గురువారం మోదీ ఎన్డీఏ ...

ఫ్యామిలీ కోసం కాంగ్రెస్, దేశం కోసం బిజెపి: మోడీ   Oneindia Telugu
కారణం లేకుండానే పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఆందోళనలు:ఎన్డీఏ   ఆంధ్రజ్యోతి
ఎన్డీయే ర్యాలీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళ‌న‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా   
ప్రజాశక్తి
గత నెల 21 నుంచి గురువారం వరకు దాదాపు మూడు వారాల పాటు ఆందోళనలు, నిరసనల మద్య కొన సాగిన వర్షకాలపు సమావేశాలు అధికార, ప్రతిపక్ష ప్రతిసవాళ్ల మద్య లోక్‌సభలు, రాజ్యసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల్లో జరగాల్సి స్థాయిలో చర్చ జరగకపోవడానికి కారణంగా అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెసే భాద్యత వహించాలన్న విమర్శలు ...

ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఎక్కడ బిల్లులు అక్కడే!   వెబ్ దునియా
పార్లమెంట్‌ సమావేశాలకు శుభం కార్డ్   NTVPOST
త్వరలో పార్లమెంటు ప్రత్యేక భేటీ?   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఇరాక్‌లో 67 మంది మృతి   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని ...

బాంబుపేలి 36 మంది మృతి   ప్రజాశక్తి
ట్రక్ బాంబు పేలుడు: 60 మంది దుర్మరణం   Oneindia Telugu
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి.. 52 మంది దుర్మరణం   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言