ఆంధ్రజ్యోతి
క్రీడా పురస్కారాల ప్రదానం నేడు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డును స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జాకు నిర్ణీత కార్యక్రమం ప్రకారమే కేంద్రం అందజేయనున్నది. రాష్ట్రపతిభవన్లో శనివారం జరిగే కార్యక్రమంలో ఖేల్రత్న, ఇతర అవార్డుల ను ప్రదానం చేస్తారు. అయితే, సానియాకు ఖేల్రత్న ప్రకటించడంపై కేంద్రానికి, సానియాకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ ...
సానియాకు ఖేల్త్న్రపై ముందుకే!Namasthe Telangana
నేడు అవార్డుల కోలాహలంప్రజాశక్తి
సానియాకు 'ఖేల్ రత్న' ఎందుకు?సాక్షి
వెబ్ దునియా
Andhrabhoomi
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్గాంధీ ఖేల్రత్న అవార్డును స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జాకు నిర్ణీత కార్యక్రమం ప్రకారమే కేంద్రం అందజేయనున్నది. రాష్ట్రపతిభవన్లో శనివారం జరిగే కార్యక్రమంలో ఖేల్రత్న, ఇతర అవార్డుల ను ప్రదానం చేస్తారు. అయితే, సానియాకు ఖేల్రత్న ప్రకటించడంపై కేంద్రానికి, సానియాకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ ...
సానియాకు ఖేల్త్న్రపై ముందుకే!
నేడు అవార్డుల కోలాహలం
సానియాకు 'ఖేల్ రత్న' ఎందుకు?
సాక్షి
మల్లన్న సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు
సాక్షి
శ్రీశైలం : శైవ మహాక్షేత్రంలో రెండవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల నిత్యకల్యాణ మండపం, అక్కమహాదేవి మండపాలలో కలశాలను ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ,గాజులు, జాకెట్పీస్లతో కలశాన్ని అలంకరించి శాస్త్రోక్త రీతిలో ...
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలుAndhrabhoomi
వైభవంగా వరలక్ష్మి వ్రతంNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
తెలుగు రాష్ర్టాల్లో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం...ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీశైలం : శైవ మహాక్షేత్రంలో రెండవ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల నిత్యకల్యాణ మండపం, అక్కమహాదేవి మండపాలలో కలశాలను ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ,గాజులు, జాకెట్పీస్లతో కలశాన్ని అలంకరించి శాస్త్రోక్త రీతిలో ...
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు
వైభవంగా వరలక్ష్మి వ్రతం
తెలుగు రాష్ర్టాల్లో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం...
వెబ్ దునియా
కొలంబో టెస్టు : 4 ఓవర్లలోనే రెండు వికెట్లు డౌన్.. లంకేయుల అదుర్స్!
వెబ్ దునియా
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్మెన్లకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. శ్రీలంక, భారత్ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్ ఆరంభంలోనే లంక బౌలర్లు టీమిండియాకు షాకిచ్చారు. తొలి ఓవర్లో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2)ను లంక ఫేసర్ దమ్మిక ప్రసాద్ పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్ను నో బాల్తో మొదలుపెట్టిన దమ్మిక ప్రసాద్ ...
తొలి రోజు వరుణుడిదేఆంధ్రజ్యోతి
మూడో టెస్టుకు వర్షం బెడదAndhrabhoomi
వాన వెంటాడింది!సాక్షి
ప్రజాశక్తి
thatsCricket Telugu
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్మెన్లకు శ్రీలంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. శ్రీలంక, భారత్ల మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్ ఆరంభంలోనే లంక బౌలర్లు టీమిండియాకు షాకిచ్చారు. తొలి ఓవర్లో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ (2)ను లంక ఫేసర్ దమ్మిక ప్రసాద్ పెవిలియన్ చేర్చాడు. తొలి ఓవర్ను నో బాల్తో మొదలుపెట్టిన దమ్మిక ప్రసాద్ ...
తొలి రోజు వరుణుడిదే
మూడో టెస్టుకు వర్షం బెడద
వాన వెంటాడింది!
Oneindia Telugu
టెన్నిస్లోనే కాదు! ప్రేమలోనూ జోరుపెంచిన సెరెనా
Oneindia Telugu
న్యూయార్క్: టెన్నిస్లో దూసుకెళ్తున్న అమెరికా ప్రపంచ నెంబర్వన్ సెరెనా విలియమ్స్ ప్రేమలోనూ జోరుమీదుంది. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్తో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. Drake, Serena Williams Caught Kissing After Her WTA Victory. ఆ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ...
ఆడి పాడిన టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ఆంధ్రజ్యోతి
మరికొన్ని గంటల్లో యూఎస్ ఓపెన్NTVPOST
సోషల్ మీడియాలో సెరెనా ప్రేమ వ్యవహారం హల్చల్..Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: టెన్నిస్లో దూసుకెళ్తున్న అమెరికా ప్రపంచ నెంబర్వన్ సెరెనా విలియమ్స్ ప్రేమలోనూ జోరుమీదుంది. తాజాగా సిన్సినాటీలోని ఓ రెస్టారెంట్లో ప్రియుడు డ్రేక్తో ఆమె సన్నిహితంగా ఉన్న చిత్రాలు టెన్నిస్ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. Drake, Serena Williams Caught Kissing After Her WTA Victory. ఆ ముద్దులు, కౌగిలింతలు చూశాక వీళ్లిద్దరు మళ్లీ ...
ఆడి పాడిన టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్
మరికొన్ని గంటల్లో యూఎస్ ఓపెన్
సోషల్ మీడియాలో సెరెనా ప్రేమ వ్యవహారం హల్చల్..
ఆంధ్రజ్యోతి
సిరీస్ దక్షిణాఫ్రికా వశం
ఆంధ్రజ్యోతి
డర్బన్: కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ (48 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్సర్తో 64) అర్ధ శతకంతో రాణించడంతో న్యూజిలాండ్తో జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికా 62 పరుగులతో విజయం సాధించింది. అంతేకాకుండా 3 వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 283 పరుగులు చేసింది. వాన్విక్ 58, ఆమ్లా 44 ...
ఏబీ డివిలియర్స్ మరో అరుదైన ఘనతసాక్షి
12 ఏళ్ల సౌరభ్ రికార్డుని బద్దలు కొట్టిన డీవిలియర్స్thatsCricket Telugu
వన్డేల్లో డివిలియర్స్ మరో రికార్డుప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
డర్బన్: కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ (48 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్సర్తో 64) అర్ధ శతకంతో రాణించడంతో న్యూజిలాండ్తో జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికా 62 పరుగులతో విజయం సాధించింది. అంతేకాకుండా 3 వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 283 పరుగులు చేసింది. వాన్విక్ 58, ఆమ్లా 44 ...
ఏబీ డివిలియర్స్ మరో అరుదైన ఘనత
12 ఏళ్ల సౌరభ్ రికార్డుని బద్దలు కొట్టిన డీవిలియర్స్
వన్డేల్లో డివిలియర్స్ మరో రికార్డు
సాక్షి
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ చైనాకు తొలి స్వర్ణం
Andhrabhoomi
బీజింగ్, ఆగస్టు 28: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు ఆతిథ్యమిస్తున్నప్పటికీ మొదటి ఆరు రోజుల్లో ఒక్క స్వర్ణం కూడా దక్కకపోవడంతో నిరాశ చెందిన చైనాకు శుక్రవారం ఊరట లభించింది. మహిళల 20 మీటర్ల నడకలో హాంగ్ లియూ లక్ష్యాన్ని ఒక గంట, 27.45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని అందుకుంది. చైనాకే చెందిన జువూ జిలీ సెకనులో పదో శాతం ...
ట్రాక్పైన కాదు.. గెలిచాక ఉసెన్ బోల్ట్ని కింద పడేశాడు!Oneindia Telugu
చైనాకు తొలి స్వర్ణంప్రజాశక్తి
తిరుగులేని బోల్ట్సాక్షి
ఆంధ్రజ్యోతి
అన్ని 14 వార్తల కథనాలు »
Andhrabhoomi
బీజింగ్, ఆగస్టు 28: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్కు ఆతిథ్యమిస్తున్నప్పటికీ మొదటి ఆరు రోజుల్లో ఒక్క స్వర్ణం కూడా దక్కకపోవడంతో నిరాశ చెందిన చైనాకు శుక్రవారం ఊరట లభించింది. మహిళల 20 మీటర్ల నడకలో హాంగ్ లియూ లక్ష్యాన్ని ఒక గంట, 27.45 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని అందుకుంది. చైనాకే చెందిన జువూ జిలీ సెకనులో పదో శాతం ...
ట్రాక్పైన కాదు.. గెలిచాక ఉసెన్ బోల్ట్ని కింద పడేశాడు!
చైనాకు తొలి స్వర్ణం
తిరుగులేని బోల్ట్
Andhrabhoomi
నింగికెగిరిన జీఎస్ఎల్వీ-డి6
ఆంధ్రజ్యోతి
నెల్లూరు, ఆగస్టు 27: శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జీఎస్ఎల్వీ-డి6 రాకెట్ను ప్రయోగించారు. 2117 కేజీల బరువైన జీశాట్-6 శాటిలైట్ ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో మల్టీమీడియా, సెల్ఫోన్ వ్యవస్థలకు సిగ్నల్స్ను మరింత వేగవంతంగా అందించే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ను ప్రయోగించారు. ఇందులో భాగంగా ...
మరోసారి సత్తా చాటిన ఇస్రోNTVPOST
జిఎస్ఎల్వి సక్సెస్ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నెల్లూరు, ఆగస్టు 27: శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జీఎస్ఎల్వీ-డి6 రాకెట్ను ప్రయోగించారు. 2117 కేజీల బరువైన జీశాట్-6 శాటిలైట్ ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో మల్టీమీడియా, సెల్ఫోన్ వ్యవస్థలకు సిగ్నల్స్ను మరింత వేగవంతంగా అందించే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ను ప్రయోగించారు. ఇందులో భాగంగా ...
మరోసారి సత్తా చాటిన ఇస్రో
జిఎస్ఎల్వి సక్సెస్
సాక్షి
చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురు మృతి, బాధితులను ఆదుకుంటామన్న బాలకృష్ణ
Oneindia Telugu
అనంతపురం: జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురానికి చెందిన ఆరుగురు తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో ...
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యు ఒడికిసాక్షి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
అనంతపురం: జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురానికి చెందిన ఆరుగురు తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో ...
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యు ఒడికి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Oneindia Telugu
పాట్నాలో అరవింద్ కేజ్రివాల్కు చేదు అనుభవం
Oneindia Telugu
పాట్నా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను కలవడానికి పట్నా వెళ్లారు. ఈ సందర్భంగా పాట్నా విమానాశ్రయంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతుదారులు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించారు. కేజ్రీవాల్ హజారేను మోసం చేసారని ఆరోపించారు. నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు ...
పాట్నా ఎయిర్ పోర్టులో నల్ల జెండాలతో కేజ్రీవాల్కు స్వాగతంఆంధ్రజ్యోతి
పాట్నాలో కేజ్రీవాల్ కు నిరసన సెగప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను కలవడానికి పట్నా వెళ్లారు. ఈ సందర్భంగా పాట్నా విమానాశ్రయంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతుదారులు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నల్లజెండాలు ప్రదర్శించారు. కేజ్రీవాల్ హజారేను మోసం చేసారని ఆరోపించారు. నల్లజెండాలు ప్రదర్శించిన ముగ్గురు ...
పాట్నా ఎయిర్ పోర్టులో నల్ల జెండాలతో కేజ్రీవాల్కు స్వాగతం
పాట్నాలో కేజ్రీవాల్ కు నిరసన సెగ
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
దేవాదాయశాఖకు 100 కోట్లు కేటాయించాలి
Namasthe Telangana
సుల్తాన్బజార్/ మారేడ్పల్లి: వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 65/ఏ కింద వేతనాల చెల్లింపునకు రూ.100 కోట్లు కేటాయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం సమర్పించామన్నారు. 134, 135 నంబర్ జీవోల ప్రకారం దేవాలయాల్లోని ...
రెండోరోజు అర్చకుల నిరసనNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
అర్చకుల సమ్మెకు మద్ధతు తెలిపిన కోదండరాంఆంధ్రజ్యోతి
అన్ని 10 వార్తల కథనాలు »
Namasthe Telangana
సుల్తాన్బజార్/ మారేడ్పల్లి: వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 65/ఏ కింద వేతనాల చెల్లింపునకు రూ.100 కోట్లు కేటాయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి వినతిపత్రం సమర్పించామన్నారు. 134, 135 నంబర్ జీవోల ప్రకారం దేవాలయాల్లోని ...
రెండోరోజు అర్చకుల నిరసన
అర్చకుల సమ్మెకు మద్ధతు తెలిపిన కోదండరాం
沒有留言:
張貼留言