2015年8月25日 星期二

2015-08-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
కావాల్సింది నిధులేగా.. హోదాకన్నా ఎక్కువే ఇస్తాం..   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ''పేరు ఏదైనప్పటికీ... నవ్యాంధ్రకు నిధులు కావాలి. కావాల్సినన్ని నిధులు ఇస్తాం. హోదాకంటే ఎక్కువే చేస్తాం. దానికి ఏ పేరు పెడితే ఏమిటి? కానీ... మాకు హోదానే కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు? మా సమస్యలు మాకున్నాయి. అయినప్పటికీ... ఏపీని పూర్తిగా ఆదుకుంటాం. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేరుస్తాం.
హోదా లేదు... ప్యాకేజీయే!   Andhrabhoomi
అంతకంటే ఎక్కువిస్తామని మెలిక: ప్రత్యేక హోదాపై తేల్చేసిన జైట్లీ, ఏం చేశామంటే...   Oneindia Telugu
ప్రత్యేక హోదాపై స్పందించలేను కానీ... దాన్ని మించి మేలు చేస్తాం.. : అరుణ్ జైట్లీ   వెబ్ దునియా
ప్రజాశక్తి   
తెలుగువన్   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్/నారాయణఖేడ్ రూరల్: ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పట్లోళ్ల కిష్టారెడ్డి (73) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. హైదరాబాద్‌లోని నివాసంలో సోమవారం రాత్రి రోజువారీ కార్యక్రమాలు ముగించుకుని నిద్రపోయిన ఆయన మంగళవారం ఉదయానికి నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత   Andhrabhoomi
కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి   తెలుగువన్
నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కన్నుమూత   ఆంధ్రజ్యోతి
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
సిరంజి సైకో.. స్త్రీలే లక్ష్యం..   
ఆంధ్రజ్యోతి
భీమవరం, ఆగస్టు 25: నడిచి వెళుతున్న మహిళలపైన.. ఏమరుపాటుగా ఉన్న బాలికలపైన ఒక్కసారిగా దాడి చేస్తాడు! ముఖానికి ముసుగుతో.. పల్సర్‌ బైక్‌పై వచ్చి ఇంజెక్షన్‌తో సూది గుచ్చి.. వారు తేరుకునేలోగానే పరారవుతాడు!! నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ సైకో చేస్తున్న ఈ దాడితో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రత్యేకించి.
చేతిలో సిరంజితో సైకో వీరంగం!   Andhrabhoomi
సైకో స్వైర విహారం   ప్రజాశక్తి
సిరంజి సైకో.. మహిళలు కనిపించారో గుచ్చేస్తాడు... ఎక్కడ?!!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


కూలీ దంపతులను ముంచిన అగ్రిగోల్డ్: నదిలో దూకి ఆత్మహత్య   
Oneindia Telugu
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అగ్రిగోల్డ్ బాధిత జంట ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతులు అగ్రిగోల్డ్ బాధితులు. వారు కూలీ పని చేసుకొని బతుకుతుంటారు. భవిష్యత్తు కోసం అగ్రిగోల్డ్‌ను నమ్ముకున్నారు. అయితే, అది పూర్తిగా ముంచడంతో.. ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య ...

ప్రాణాలు తీసిన అగ్రిగోల్డ్... వృద్ధ దంపతుల ఆత్మహత్య   వెబ్ దునియా
బెజవాడలో విషాదం   సాక్షి
అగ్రిగోల్డ్ బాధిత దంపతుల ఆత్మహత్య   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి   
ప్రజాశక్తి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
ఈసారి ఖైరతాబాద్ గణేశుడికి భారీ లడ్డూ   
Teluguwishesh
వినాయకచవితి సందర్భంగా ప్రతిఏటా హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ప్రసిద్ధ గణనాథుని విగ్రహం ప్రతిష్టిస్తుంటారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా పేరుమోసిన ఈ గణనాథునికి... తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌వారు నైవేద్యంగా ఓ భారీ లడ్డూని సమర్పిస్తున్నారు. 2010 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం ఇచ్చిన ...

తూగో తాపేశ్వరం నుంచి.. ఖైరతాబాద్ గణేషుడికి 5600 కిలోల లడ్డూ   Oneindia Telugu
ఖైరతాబాద్ గణేశుడికి 5600 కిలోల లడ్డూ   Telangana99
ఖైరతాబాద్ గణేషుడికి ఏలేశ్వరం నుంచి లడ్డు   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
విషజ్వరాలతో పిట్టల్లారాలుతున్నా సర్కార్‌కు పట్టడం లేదు : జగన్   
ఆంధ్రజ్యోతి
విజయవాడ, ఆగస్టు 25 : ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ఏపీ సీఎం చంద్రబాబు అన్ని వర్గాల వారిని నిలువునా మోసం చేశారని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. విషజ్వరాలతో జనం పిట్టల్లా రాలుతున్నా సర్కారుకు పట్టించుకునే తీరిక లేదని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మాచేరులో జ్వరాలతో చనిపోయిన 18 మంది కుటుంబాలను ఆదుకోవాలని జగన్ ...

రోజులు దగ్గరపడ్డాయి   Andhrabhoomi
జగన్ సీఎం అయితేనే వర్షాలు పడేలా ఉన్నాయి: మేకా ప్రతాప్   వెబ్ దునియా
మానవత్వం లేని ప్రభుత్వమిది   సాక్షి

అన్ని 20 వార్తల కథనాలు »   


సాక్షి
   
'సీఎం చెబితే గుడ్డిగా తలాడిస్తున్నారు'   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులంతా మూగజీవాలుగా మారారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టుగా గుడ్డిగా తలలను ఆడిస్తున్నారని బచావో తెలంగాణ మిషన్ వ్యవస్థాపకులు నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనను చూసి అంతా సిగ్గుపడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని బచావో తెలంగాణ మిషన్ కార్యాలయంలో మంగళవారం ...

మూగజీవాలు: తెలంగాణ మంత్రులపై నాగం సంచలన వ్యాఖ్యలు   Oneindia Telugu
రేపటి నుంచి రైతు భరోసా యాత్ర   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చీప్ లిక్కర్ తెచ్చేది ప్రజల సంక్షేమం కోసమే : తెలంగాణ సీఎం   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందుబాటులో ఉన్న గుడుంబా వల్ల అనేక కుటుంబాలు నాశనమైపోతున్నాయని, అందువల్ల వీరిని ఆదుకునేందుకే చీప్ లిక్కర్‌ను తీసుకునిరానున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ 'గుడుంబాను అరికట్టడానికే చీప్ లిక్కర్'ను తెస్తున్నామంటూ స్పష్టం ...

'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం' (ఫోటోలు)   Oneindia Telugu
చౌక మందు కొత్త కాదు   Andhrabhoomi
'గుడుంబా పై యుద్ధం'   సాక్షి
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
చంద్రబాబు తొత్తుగా కామినేని శ్రీనివాస్   
News Articles by KSR
....మంత్రి కామినేని శ్రీనివాస్ పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపించారు. కామినేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. చంద్రబాబుకు భజన చేస్తూ పబ్బం గడుపుకుంటూ ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని ఆయన అన్నారు కొత్త మాజేరు గ్రామంలో విష ...

చంద్రబాబుకు తొత్తులా: కామినేనికి సవాల్ విసిరిన వంగవీటి రాధ   Oneindia Telugu
'నిరూపిస్తే.. రాజీనామా చేస్తావా?'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
మురళీమోహన్ జవాబు ఇది   
News Articles by KSR
తన భూముల గురించి అవగాహన లేకుండా జనసేన నేత పవన్ కళ్యాణ్ మాట్లాడారని రాజమండ్రి టిడిపి ఎమ్.పి మాగంటి మురళీమోహన్ అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చి తన భూమి పద్దెనిమిది ఎకరాలు పోయేలా ఆనాటి వైఎస్ ప్రభుత్వం చేసిందని, అయినా తాను రాజీపడలేదని, భూములు ఇవ్వడానికే సిద్దపడ్డానని ఆయన అన్నారు.పవన్ కళ్యాణ్ రాజధాని ...

పవన్‌కు అవగాహన లేదు.. అందుకే అలా మాట్లాడారు : మురళీమోహన్   వెబ్ దునియా
భూసేకరణకు రాజధానిలో పవన్‌తో కలిసి పర్యటిస్తా : ఎంపీ మురళీమోహన్   ఆంధ్రజ్యోతి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言