Oneindia Telugu
చంద్రబాబు, వెంకయ్యలను ఏకేసిన మాజీ ఎంపీ ఉండవల్లి..!
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 'సమన్యాయం, సమన్యాయం' అంటున్నారని, అసలు సమన్యాయం అంటే ఏమిటి? చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో కూరుకుపోయిందన్నారు.
బీజేపీ మద్దుతోనే ఏపీ గొంతు కోశారు... ప్రత్యేక హోదా చంద్రబాబుకు విషమ పరీక్ష ...వెబ్ దునియా
బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారుఆంధ్రజ్యోతి
ప్రత్యేక హోదాతో రాకపోతే బాబుకు భవిష్యత్ ఉండదు : ఉండవల్లిAndhrabhoomi
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు 'సమన్యాయం, సమన్యాయం' అంటున్నారని, అసలు సమన్యాయం అంటే ఏమిటి? చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పూర్తిగా లోటు బడ్జెట్ లో కూరుకుపోయిందన్నారు.
బీజేపీ మద్దుతోనే ఏపీ గొంతు కోశారు... ప్రత్యేక హోదా చంద్రబాబుకు విషమ పరీక్ష ...
బీజేపీ మద్దతుతోనే ఏపీ గొంతు కోశారు
ప్రత్యేక హోదాతో రాకపోతే బాబుకు భవిష్యత్ ఉండదు : ఉండవల్లి
Oneindia Telugu
పవన్! రాజకీయ స్వార్థం కోసమే రెచ్చగొడుతున్నారు: మాణిక్యాలరావు ఫైర్
Oneindia Telugu
కర్నూలు: తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు. కేవలం ...
పవన్ రాజకీయ స్వార్థం కోసమే..సాక్షి
పవన్ పై మంత్రి మాణిక్యాలరావు దాడిNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కర్నూలు: తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు. కేవలం ...
పవన్ రాజకీయ స్వార్థం కోసమే..
పవన్ పై మంత్రి మాణిక్యాలరావు దాడి
సాక్షి
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ
సాక్షి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెంగళూరు- నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలును 25 టన్నుల గ్రానైట్ రాయిని తీసుకెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఐదుగురి మృతి చెందగా,ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందినవారిలో కర్ణాటకకు చెందిన దేవదుర్గం ఎమ్మెల్యే వెంకటేశ్నాయక్(60) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 2.27 ...
రైలు ప్రమాదంపై జగన్: అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందని ఆవేదనOneindia Telugu
అనంతపురం : నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న లారీ...ఆరుగురి మృతిఆంధ్రజ్యోతి
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ... ఐదుగురు మృతి.. ఓ ఎమ్మెల్యే కూడా.. ఎక్కడ?వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: బెంగళూరు- నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలును 25 టన్నుల గ్రానైట్ రాయిని తీసుకెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఐదుగురి మృతి చెందగా,ముగ్గురు గాయపడ్డారు. మృతిచెందినవారిలో కర్ణాటకకు చెందిన దేవదుర్గం ఎమ్మెల్యే వెంకటేశ్నాయక్(60) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 2.27 ...
రైలు ప్రమాదంపై జగన్: అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందని ఆవేదన
అనంతపురం : నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీకొన్న లారీ...ఆరుగురి మృతి
రైలును ఢీకొన్న గ్రానైట్ లారీ... ఐదుగురు మృతి.. ఓ ఎమ్మెల్యే కూడా.. ఎక్కడ?
Oneindia Telugu
కేసులు: కోర్టులకు హాజరైన జగన్, గాలి జనార్దన్ రెడ్డి
Oneindia Telugu
హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు విచారణకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోమవారంనాడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ నిమిత్తం ఆయన తన సోదరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి కోర్టుకు వచ్చారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టు విచారణకు ...
జగన్ అక్రమాస్తులపై నాంపల్లి కోర్టులో విచారణNamasthe Telangana
నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టుకు హజరైన వైఎస్ జగన్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు విచారణకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సోమవారంనాడు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ నిమిత్తం ఆయన తన సోదరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి కోర్టుకు వచ్చారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా కోర్టు విచారణకు ...
జగన్ అక్రమాస్తులపై నాంపల్లి కోర్టులో విచారణ
నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టుకు హజరైన వైఎస్ జగన్
సాక్షి
ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్
సాక్షి
హైదరాబాద్ : ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు కొద్ది గంటల ముందు హైదరాబాద్ హూజీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.., హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ ...
హుజి ఉగ్రవాదికి సహకరించిన ఇద్దరి అరెస్ట్, ఒకరిది జహీరాబాద్Oneindia Telugu
హైదరాబాద్లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు... ఉగ్రకుట్ర భగ్నంవెబ్ దునియా
హైదరాబాద్ : ఇద్దరు హుజి ఉగ్రవాదుల అరెస్ట్ఆంధ్రజ్యోతి
Telangana99
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు కొద్ది గంటల ముందు హైదరాబాద్ హూజీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.., హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ ...
హుజి ఉగ్రవాదికి సహకరించిన ఇద్దరి అరెస్ట్, ఒకరిది జహీరాబాద్
హైదరాబాద్లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు... ఉగ్రకుట్ర భగ్నం
హైదరాబాద్ : ఇద్దరు హుజి ఉగ్రవాదుల అరెస్ట్
ఆంధ్రజ్యోతి
నాగార్జున సాగర్ నీటి మట్టం
ఆంధ్రజ్యోతి
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటి మట్టం సోమవారం నాటికి 509.70 అడుగులుంది. ఇది 131.16 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లో వాటర్గా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో వాటర్ 900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 802.40 అడుగులుంది. ఇది 30.18 ...
శ్రీశైలంలో నీటి విడుదల నేటి నుంచేసాక్షి
రెండు రాష్ట్రాలకు తాగు నీటి కోసం శ్రీశైలం నీరుNews Articles by KSR
తెలంగాణ, ఏపీకి చెరో రెండు టీఎంసీలుNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ నీటి మట్టం సోమవారం నాటికి 509.70 అడుగులుంది. ఇది 131.16 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్ఫ్లో వాటర్గా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో వాటర్ 900 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 802.40 అడుగులుంది. ఇది 30.18 ...
శ్రీశైలంలో నీటి విడుదల నేటి నుంచే
రెండు రాష్ట్రాలకు తాగు నీటి కోసం శ్రీశైలం నీరు
తెలంగాణ, ఏపీకి చెరో రెండు టీఎంసీలు
వెబ్ దునియా
ఏపీకి వీరేం అడుగుతారో..? వారేమి ఇస్తారో...? నేడు చంద్రబాబు, మోదీ భేటీ
వెబ్ దునియా
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎంత కావాలో అంతా నష్టపోయింది. అందాల్సిన ఆర్థిక సాయం అందలేదు. దక్కాల్సిన ప్రత్యేక హోదా దక్కలేదు. దీనిపై వాడీవేడిగా చర్చలు సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే అంశంపై భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలో రాష్ట్ర అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఇంతవరకూ ఏమిచ్చారో.
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ఎంత కావాలో అంతా నష్టపోయింది. అందాల్సిన ఆర్థిక సాయం అందలేదు. దక్కాల్సిన ప్రత్యేక హోదా దక్కలేదు. దీనిపై వాడీవేడిగా చర్చలు సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇదే అంశంపై భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలో రాష్ట్ర అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఇంతవరకూ ఏమిచ్చారో.
Oneindia Telugu
నేను రెడీ: తలసాని, నోరు అదుపులో పెట్టుకోండి: కవిత హెచ్చరిక
Oneindia Telugu
నిజామాబాద్: తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున సనత్ నగర్ నుంచి గెలిచిన తలసాని ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి మంత్రి అయిన విషయం తెలిసిందే. తలసాని రాజీనామా విషయంలో విపక్షాలు మండిపడుతున్నాయి. ఆయనకు గెలిచే ధైర్యం లేకే రాజీనామా చేయడం లేదంటున్నారు.
తెలంగాణ ప్రజల మంచి కోసమే చీఫ్ లిక్కర్ : మంత్రి తలసానివెబ్ దునియా
గుడుంబాను తరిమికొట్టడానికే చిప్ లిక్కర్: తలసానిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
నిజామాబాద్: తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున సనత్ నగర్ నుంచి గెలిచిన తలసాని ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరి మంత్రి అయిన విషయం తెలిసిందే. తలసాని రాజీనామా విషయంలో విపక్షాలు మండిపడుతున్నాయి. ఆయనకు గెలిచే ధైర్యం లేకే రాజీనామా చేయడం లేదంటున్నారు.
తెలంగాణ ప్రజల మంచి కోసమే చీఫ్ లిక్కర్ : మంత్రి తలసాని
గుడుంబాను తరిమికొట్టడానికే చిప్ లిక్కర్: తలసాని
వెబ్ దునియా
ఆయుష్షు పెంచేందుకే చీప్ లిక్కర్...! వారేవ్వా...క్యా బాత్ హై !!
వెబ్ దునియా
తెలంగాణలో చీప్ లిక్కర్ పాలసీ రాజకీయ రగడ సృష్టిస్తోంది. చీప్ లిక్కర్ అమ్మకాల నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతుంటే, ఎక్సైజ్ మంత్రి పద్మారావు మాత్రం ప్రజలు ఆయుష్షు పెంచడానికే తాము చీప్ లిక్కర్ను ప్రవేశపెడుతున్నామని సెలవిచ్చారు. ఈ యేడాదికి ఇంతకంటే జోక్ ఉండదేమో.. ఆయన ఈ మాటను ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. విష పూరితమైన గుడుంబా ...
చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యంసాక్షి
'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం'Oneindia Telugu
చీప్ లిక్కర్ పై టి.ప్రభుత్వం వెనక్కి తగ్గిందా!News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో చీప్ లిక్కర్ పాలసీ రాజకీయ రగడ సృష్టిస్తోంది. చీప్ లిక్కర్ అమ్మకాల నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతుంటే, ఎక్సైజ్ మంత్రి పద్మారావు మాత్రం ప్రజలు ఆయుష్షు పెంచడానికే తాము చీప్ లిక్కర్ను ప్రవేశపెడుతున్నామని సెలవిచ్చారు. ఈ యేడాదికి ఇంతకంటే జోక్ ఉండదేమో.. ఆయన ఈ మాటను ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు. విష పూరితమైన గుడుంబా ...
చీప్ లిక్కర్ కాదు.. చౌక మద్యం
'చీప్ లిక్కర్ ఎంత ఎక్కువ అమ్ముడు పోతే అంత ప్రభుత్వానికి నష్టం'
చీప్ లిక్కర్ పై టి.ప్రభుత్వం వెనక్కి తగ్గిందా!
వెబ్ దునియా
యువకుడి బ్రెయిన్డెడ్...! చెన్నైకి గుండె... కాలేయం విశాఖకు...!! గ్రేట్
వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన ఓ యువకుడు, ఐదుగురిలో తన జీవనాడిని వినిపిస్తూనే ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా అతని అవయవదానానికి సమ్మతించి వారికి ప్రాణం పోశారు. గుండె చెన్నైకు... కాలేయం విశాఖకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామానికి చెందిన దేవభక్తుని ...
టెక్కీ బ్రెయిన్ డెడ్: ఆరుగురికి ప్రాణదానం చేసిన విద్యార్థిOneindia Telugu
మృత్యువులోనూ ఐదుగురికి పున ర్జన్మసాక్షి
గుండె చెన్నైకి.. కాలేయం విశాఖకుఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన ఓ యువకుడు, ఐదుగురిలో తన జీవనాడిని వినిపిస్తూనే ఉన్నాడు. ఆ కుటుంబ సభ్యులు కూడా అతని అవయవదానానికి సమ్మతించి వారికి ప్రాణం పోశారు. గుండె చెన్నైకు... కాలేయం విశాఖకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామానికి చెందిన దేవభక్తుని ...
టెక్కీ బ్రెయిన్ డెడ్: ఆరుగురికి ప్రాణదానం చేసిన విద్యార్థి
మృత్యువులోనూ ఐదుగురికి పున ర్జన్మ
గుండె చెన్నైకి.. కాలేయం విశాఖకు
沒有留言:
張貼留言