వెబ్ దునియా
అన్నా. ఆశీర్వదించు...! చెల్లీ... నీకు నేనున్నా...!! నేడు రక్షా బంధన్
వెబ్ దునియా
ప్రతీ అన్నకు ఓ చెల్లి కావాలి.... ప్రతీ చెల్లికి ఓ అన్న తోడుండాలి. అదే భారతదేశం సంస్కృతి... సొంత అన్న లేకపోయినా తాను రాఖీ కట్టడానికి ఓ చెల్లి పరుగులు పెడుతుంది. చెల్లి లేకపోయినా కోరిన వారికి చేయినందిస్తూ నేనున్నాని అన్న ఎదురు చూస్తాడు. ఈ పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి ...
మోదీ రాఖీలా.. అబ్బే కొనంఆంధ్రజ్యోతి
ఉత్తరాఖండ్ మహిళలకు ఉచిత ఆఫర్సాక్షి
'రాఖీ'కట్ట'లేఖ'..!Andhrabhoomi
Oneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతీ అన్నకు ఓ చెల్లి కావాలి.... ప్రతీ చెల్లికి ఓ అన్న తోడుండాలి. అదే భారతదేశం సంస్కృతి... సొంత అన్న లేకపోయినా తాను రాఖీ కట్టడానికి ఓ చెల్లి పరుగులు పెడుతుంది. చెల్లి లేకపోయినా కోరిన వారికి చేయినందిస్తూ నేనున్నాని అన్న ఎదురు చూస్తాడు. ఈ పండుగకు అంతటి ప్రాధాన్యత ఉంది. సోదరుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్న కోరికతో సోదరి అతడి చేతికి ...
మోదీ రాఖీలా.. అబ్బే కొనం
ఉత్తరాఖండ్ మహిళలకు ఉచిత ఆఫర్
'రాఖీ'కట్ట'లేఖ'..!
NTVPOST
AP బంద్..UPdates...
NTVPOST
ఏపీ బంద్ విజయవంతానికి పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది వైసీపీ. 13 జిల్లాల పరిధిలో ఇవాళ బంద్ విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గీత దాటితే చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరిస్తుటే... బంద్ను అడ్డుకుంటే బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అంటున్నారు జగన్. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఇవాళ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. ఇప్పటికే ...
ఏపీ బంద్ కి మిశ్రమ స్పందనతెలుగువన్
నేడు వైసిపి ప్రత్యేక బంద్Andhrabhoomi
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
NTVPOST
ఏపీ బంద్ విజయవంతానికి పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది వైసీపీ. 13 జిల్లాల పరిధిలో ఇవాళ బంద్ విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే గీత దాటితే చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరిస్తుటే... బంద్ను అడ్డుకుంటే బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అంటున్నారు జగన్. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఇవాళ ఏపీ బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. ఇప్పటికే ...
ఏపీ బంద్ కి మిశ్రమ స్పందన
నేడు వైసిపి ప్రత్యేక బంద్
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్
సాక్షి
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు. రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు ...
చంద్రబాబుగారూ.. థాంక్యూఆంధ్రజ్యోతి
భూసేక'రణం'లో తోకముడిచారుAndhrabhoomi
పవన్ కళ్యాణ్ ట్వీట్ : చంద్రబాబు అండ్ కోకు కృతజ్ఞతలు...వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన కృతజ్ఞతా సందేశాన్ని ప్రజలకు అందించారు. రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు ...
చంద్రబాబుగారూ.. థాంక్యూ
భూసేక'రణం'లో తోకముడిచారు
పవన్ కళ్యాణ్ ట్వీట్ : చంద్రబాబు అండ్ కోకు కృతజ్ఞతలు...
Oneindia Telugu
ట్విస్ట్లే: ఇంద్రానీ తండ్రే ఆమె కుమార్తె షీనా తండ్రి ?
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో గంటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇంద్రానీ ముఖర్జియా తండ్రిగా చెబుతోన్న ఉపేంద్ర బోరా ఆమె నిజమైన తండ్రి కాదా? అంటే కాదని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఉపేంద్ర బోరా ఇంద్రాని అలియాస్ పరి బోరా తండ్రి కాదని, అదే సమయంలో ఇంద్రానీ కుమార్తెగా ...
షాకింగ్ న్యూస్... ఇంద్రాణిపై తండ్రి లైంగిక దాడి... ఇంద్రాణికి అతడికి కలిగిన బిడ్డే ...వెబ్ దునియా
సంజీవ్ ఖన్నాకు పోలీసు కస్టడీసాక్షి
రియల్ క్రైమ్ సీరియల్NTVPOST
ఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 59 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో గంటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. ఇంద్రానీ ముఖర్జియా తండ్రిగా చెబుతోన్న ఉపేంద్ర బోరా ఆమె నిజమైన తండ్రి కాదా? అంటే కాదని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. ఉపేంద్ర బోరా ఇంద్రాని అలియాస్ పరి బోరా తండ్రి కాదని, అదే సమయంలో ఇంద్రానీ కుమార్తెగా ...
షాకింగ్ న్యూస్... ఇంద్రాణిపై తండ్రి లైంగిక దాడి... ఇంద్రాణికి అతడికి కలిగిన బిడ్డే ...
సంజీవ్ ఖన్నాకు పోలీసు కస్టడీ
రియల్ క్రైమ్ సీరియల్
ఆంధ్రజ్యోతి
ఔరంగజేబు రోడ్డుకు కలాం పేరు
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రజల వినతి మేరకు ఢిల్లీలోని ఔరంగ్జేబు రోడ్డు పేరును ఇకపై ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా వ్యవహరిస్తారు. న్యూఢిల్లీ నగరపాలక మండలి శుక్రవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిం ది. మరోపక్క, కలాం స్మృత్యర్థం ఆయన కడదాకా నివసించిన ఢిల్లీలోని 10,రాజాజీ మార్గ్ నివాసంలో 'నేషనల్ సెంటర్ ఫర్ నాలెడ్జ్ డిస్కవరీ'ని ...
ఢిల్లీలో కలాం మార్గ్గా మారిన ఔరంగజేబ్ రోడ్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రజల వినతి మేరకు ఢిల్లీలోని ఔరంగ్జేబు రోడ్డు పేరును ఇకపై ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డుగా వ్యవహరిస్తారు. న్యూఢిల్లీ నగరపాలక మండలి శుక్రవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిం ది. మరోపక్క, కలాం స్మృత్యర్థం ఆయన కడదాకా నివసించిన ఢిల్లీలోని 10,రాజాజీ మార్గ్ నివాసంలో 'నేషనల్ సెంటర్ ఫర్ నాలెడ్జ్ డిస్కవరీ'ని ...
ఢిల్లీలో కలాం మార్గ్గా మారిన ఔరంగజేబ్ రోడ్
సాక్షి
వక్ఫ్ భూముల్లో తలసాని కబ్జా మర్రి శశిధర్ ఆరోపణ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ భూములను వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవ రణలో మీడియాతో మాట్లాడుతూ ఆ యన ఎర్రగడ్డ సమీపంలోని సనత్నగర్ నియోజకవర్గంలోని వక్ఫ్కు సంబంధించిన ఎకరం భూమిని కొందరు వ్య క్తులు కబ్జాకు ...
కెసిఆర్-మీరు కూర్చుంటేనే: బాబుతో ఉద్యోగులు, 'కబ్జా చేసుకోమన్న తలసాని'Oneindia Telugu
తలసాని భూకబ్జాలను ఆపాలి..సాక్షి
తలసానిని కేబినెట్ నుంచి తొలగించాలి: మర్రి శశిధర్ రెడ్డిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ భూములను వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవ రణలో మీడియాతో మాట్లాడుతూ ఆ యన ఎర్రగడ్డ సమీపంలోని సనత్నగర్ నియోజకవర్గంలోని వక్ఫ్కు సంబంధించిన ఎకరం భూమిని కొందరు వ్య క్తులు కబ్జాకు ...
కెసిఆర్-మీరు కూర్చుంటేనే: బాబుతో ఉద్యోగులు, 'కబ్జా చేసుకోమన్న తలసాని'
తలసాని భూకబ్జాలను ఆపాలి..
తలసానిని కేబినెట్ నుంచి తొలగించాలి: మర్రి శశిధర్ రెడ్డి
Oneindia Telugu
పాలమూరులో రైతు బజారు: హరీశ్, కేసీఆర్వి తుగ్లక్ నిర్ణయాలు: నాగం
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాకు తాజాగా రైతు బజార్ మంజూరైంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మహబూబ్ నగర్కు మంజూరైన రైతు బజార్ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రైతులు కూరగాయలను పండించడంలో తమ ప్రత్యేకతను చాటుతున్నారని పేర్కొన్నారు. రైతలు ...
మహబుబ్ నగర్ కు నూతన రైతు బజారుNews Articles by KSR
మహబూబ్నగర్కు రైతు బజార్ మంజూరుఆంధ్రజ్యోతి
మహబూబ్ నగర్ కి కొత్త రైతు బజారు మంజూరు చేసిన ప్రభుత్వంTelugupopular
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాకు తాజాగా రైతు బజార్ మంజూరైంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మహబూబ్ నగర్కు మంజూరైన రైతు బజార్ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రైతులు కూరగాయలను పండించడంలో తమ ప్రత్యేకతను చాటుతున్నారని పేర్కొన్నారు. రైతలు ...
మహబుబ్ నగర్ కు నూతన రైతు బజారు
మహబూబ్నగర్కు రైతు బజార్ మంజూరు
మహబూబ్ నగర్ కి కొత్త రైతు బజారు మంజూరు చేసిన ప్రభుత్వం
Vaartha
ఎపికి 3, తెలంగాణకు 2 స్మార్ట్ నగరాలు
Vaartha
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం 98 స్మార్ట్ నగరాల జాబితాను విడుదలచేసింది. కేంద్రపార్ల మెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో జాబితా విడుదల చేసారు. ఇప్పటివరకూఉన్న 98అర్బన్ కేంద్రాలు ఇకపై స్మార్ట్నగరాలుగా రూపుదిద్దు కుంటాయి. వచ్చే ఐదేళ్లకు వీటికి ప్రణాళికలు విడుదలచేసారు.
స్మార్ట్ సిటీ జాబితాలో మార్పలు.. తెలుగు రాష్ట్రాలకు ఐదే.. ఇది ఫైనల్ అంటున్న కేంద్రంTeluguwishesh
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..సాక్షి
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలుOneindia Telugu
Namasthe Telangana
NTVPOST
వెబ్ దునియా
అన్ని 26 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం 98 స్మార్ట్ నగరాల జాబితాను విడుదలచేసింది. కేంద్రపార్ల మెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో జాబితా విడుదల చేసారు. ఇప్పటివరకూఉన్న 98అర్బన్ కేంద్రాలు ఇకపై స్మార్ట్నగరాలుగా రూపుదిద్దు కుంటాయి. వచ్చే ఐదేళ్లకు వీటికి ప్రణాళికలు విడుదలచేసారు.
స్మార్ట్ సిటీ జాబితాలో మార్పలు.. తెలుగు రాష్ట్రాలకు ఐదే.. ఇది ఫైనల్ అంటున్న కేంద్రం
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలు
వెబ్ దునియా
సిరంజీ సైకో ఎక్కడున్నాడు...? ఎలా ఉంటాడు?... ఇదిగో ఇలా ఉంటాడట.
వెబ్ దునియా
సిరంజితో మహిళలపై దాడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న సైకో విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. అతగాడిని పట్టుకోవడానికి ఇంకా ఎంత కాలం కావాలంటూ మండిపడడంతో పోలీసు ఉన్నతాధికారులే నేరుగా రంగంలోకి దిగారు. అతనిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్నారు. సిరంజిలతో గాయపరుస్తున్న సైకో ...
సిరంజి సైకో ఇతడేనా?ఆంధ్రజ్యోతి
సిరంజి సైకో ఇలా ఉంటాడు!Andhrabhoomi
సైకో ఊహాచిత్రం విడుదలప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సిరంజితో మహిళలపై దాడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న సైకో విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. అతగాడిని పట్టుకోవడానికి ఇంకా ఎంత కాలం కావాలంటూ మండిపడడంతో పోలీసు ఉన్నతాధికారులే నేరుగా రంగంలోకి దిగారు. అతనిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్నారు. సిరంజిలతో గాయపరుస్తున్న సైకో ...
సిరంజి సైకో ఇతడేనా?
సిరంజి సైకో ఇలా ఉంటాడు!
సైకో ఊహాచిత్రం విడుదల
సాక్షి
టి. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28 : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... 45 ఏళ్లు కాంగ్రెస్లో ఉన్నానని, నన్ను విమర్శించినా ఆవేదనతో భరించానన్నారు. తన నియామకంపై కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని, నేను నోరు తెరిస్తే కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడతారని డీఎస్ అన్నారు.
ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలను చేపట్టిన డీఎస్...ప్రజాశక్తి
ప్రత్యేక సలహాదారుగా డీఎస్ బాధ్యతల స్వీకరణNamasthe Telangana
రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్ కుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 28 : తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... 45 ఏళ్లు కాంగ్రెస్లో ఉన్నానని, నన్ను విమర్శించినా ఆవేదనతో భరించానన్నారు. తన నియామకంపై కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని, నేను నోరు తెరిస్తే కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడతారని డీఎస్ అన్నారు.
ప్రత్యేక సలహాదారుగా బాధ్యతలను చేపట్టిన డీఎస్...
ప్రత్యేక సలహాదారుగా డీఎస్ బాధ్యతల స్వీకరణ
రాజయ్య ఖాళీచేసిన ఛాంబర్ డీఎస్ కు
沒有留言:
張貼留言