Oneindia Telugu
ఉఫా చర్చల్లో కాశ్మీర్ను ఎందుకు ప్రస్తావించలేదు?
Andhrabhoomi
లక్నో, ఆగస్టు 23: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్కు అంత చిత్తశుద్ధి ఉంటే ఉఫా చర్చల్లో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ల మధ్య కుదిరిన ఒప్పందంనుంచి పాకిస్తాన్ పక్కకు వెళ్లిందని ఆయన ఆరోపిస్తూ, భవిష్యత్తులో చర్చలు జరగడమనేది ...
అడుగంటిన ఉఫా ఆశలుసాక్షి
పాకిస్థాన్ ఓవరాక్షన్ చేస్తోంది.. చర్చలపై ఇంకా ప్రతిష్టంభన: సుష్మా స్వరాజ్వెబ్ దునియా
చర్చలకు సిద్ధంగా లేదు: పాక్ తీరుని తప్పుబట్టిన సుష్మాOneindia Telugu
ఆంధ్రజ్యోతి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
లక్నో, ఆగస్టు 23: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్కు అంత చిత్తశుద్ధి ఉంటే ఉఫా చర్చల్లో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ల మధ్య కుదిరిన ఒప్పందంనుంచి పాకిస్తాన్ పక్కకు వెళ్లిందని ఆయన ఆరోపిస్తూ, భవిష్యత్తులో చర్చలు జరగడమనేది ...
అడుగంటిన ఉఫా ఆశలు
పాకిస్థాన్ ఓవరాక్షన్ చేస్తోంది.. చర్చలపై ఇంకా ప్రతిష్టంభన: సుష్మా స్వరాజ్
చర్చలకు సిద్ధంగా లేదు: పాక్ తీరుని తప్పుబట్టిన సుష్మా
సాక్షి
అరుణగ్రహంపై క్యూరియాసిటీ రోవర్ ముందడుగు
ప్రజాశక్తి
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోదనాసంస్థ నాసా అరుణగ్రహంపైకి ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుత పరిశోధనా ప్రాంతం నుండి నైరుతి దిశగా ముందడుగు వేసింది. ఇప్పటి వరకూ ఈ రోవర్ నాసా భౌగోళికప్రాంతంలో అనూహ్యరీతిలో అత్యధిక స్థాయిలో సిలికా, హైడ్రొజెన్ ఉన్నట్లు కనుగొన్న విషయం తెలిసిందే. అరుణగ్రహ ఉపరితల పొరల్లో హైడ్రొజన్ జాడలు ...
ఆ గ్రహం పై ఓ సెల్ఫీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోదనాసంస్థ నాసా అరుణగ్రహంపైకి ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుత పరిశోధనా ప్రాంతం నుండి నైరుతి దిశగా ముందడుగు వేసింది. ఇప్పటి వరకూ ఈ రోవర్ నాసా భౌగోళికప్రాంతంలో అనూహ్యరీతిలో అత్యధిక స్థాయిలో సిలికా, హైడ్రొజెన్ ఉన్నట్లు కనుగొన్న విషయం తెలిసిందే. అరుణగ్రహ ఉపరితల పొరల్లో హైడ్రొజన్ జాడలు ...
ఆ గ్రహం పై ఓ సెల్ఫీ
సాక్షి
లంక ప్రధానిగా రణిల్ ప్రమాణం
సాక్షి
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన రణిల్ నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ( యూఎన్పీ)కి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సారథ్యంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్ఎల్ఎఫ్పీ) కూడా మద్దతు పలకడంతో రణిల్ జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని స్థాపించారు.
శ్రీలంక ప్రధానిగా విక్రమ్ సింఘే ప్రమాణంAndhrabhoomi
ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణ స్వీకారంప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన రణిల్ నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ( యూఎన్పీ)కి దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన సారథ్యంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్ఎల్ఎఫ్పీ) కూడా మద్దతు పలకడంతో రణిల్ జాతీయ సమైక్య ప్రభుత్వాన్ని స్థాపించారు.
శ్రీలంక ప్రధానిగా విక్రమ్ సింఘే ప్రమాణం
ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం
నేపాల్ లో భూకంపం
సాక్షి
ఖాట్మాండు: నేపాల్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం నేపాల్ లోని కొడారి ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5 నమోదైంది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. ఇటీవల వరుస భూకంపాలతో నేపాలీలు వణికిపోతున్నారు.
నేపాల్లో భూకంపంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఖాట్మాండు: నేపాల్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం నేపాల్ లోని కొడారి ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5 నమోదైంది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. ఇటీవల వరుస భూకంపాలతో నేపాలీలు వణికిపోతున్నారు.
నేపాల్లో భూకంపం
వెబ్ దునియా
అమెరికా దాడిలో ఐఎస్ నెం.2 నేత అల్హయాలీ మృతి
ప్రజాశక్తి
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముఖ్య నేతల్లో ఒకరుగా భావి స్తున్న ఫదిల్ అహ్మద్ అల్ హయాలీ అలియాస్ హజీ ముతాజ్ తమ వైమానిక దాడిలో మరణించినట్టు అమెరికా ప్రకటించింది. ఈ నెల 18న అతడు మోసుల్ సమీపంలో వాహనంలో వెళ్తుండగా వైమానిక దాడి జరిపినట్టు వైట్ హౌజ్ అధి కార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఆ దాడిలో అల్ హయాలీతోపాటు ఐఎస్ ...
ఇస్లామిక్ స్టేట్ నెం.2 నాయకుడి హతంసాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముఖ్య నేతల్లో ఒకరుగా భావి స్తున్న ఫదిల్ అహ్మద్ అల్ హయాలీ అలియాస్ హజీ ముతాజ్ తమ వైమానిక దాడిలో మరణించినట్టు అమెరికా ప్రకటించింది. ఈ నెల 18న అతడు మోసుల్ సమీపంలో వాహనంలో వెళ్తుండగా వైమానిక దాడి జరిపినట్టు వైట్ హౌజ్ అధి కార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ఆ దాడిలో అల్ హయాలీతోపాటు ఐఎస్ ...
ఇస్లామిక్ స్టేట్ నెం.2 నాయకుడి హతం
ఈజిప్టు, జర్మనీల్లో సుష్మా పర్యటన
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఈజిప్టు, జర్మనీల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదం చేస్తుందని భావిస్తున్నారు. తొలి మజిలీలో ఈజిప్టులో పర్యటించనున్న సుష్మా స్వరాజ్ రాజధాని కైరోలో ఆ దేశ ...
విదేశీ పర్యటనకు సుష్మాస్వరాజ్ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఈజిప్టు, జర్మనీల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం బయలుదేరి వెళ్లారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదం చేస్తుందని భావిస్తున్నారు. తొలి మజిలీలో ఈజిప్టులో పర్యటించనున్న సుష్మా స్వరాజ్ రాజధాని కైరోలో ఆ దేశ ...
విదేశీ పర్యటనకు సుష్మాస్వరాజ్
Oneindia Telugu
పేలుడు: 5800 జేఎల్ఆర్ టాటా కార్లు బూడిద
Oneindia Telugu
బీజింగ్: చైనాలో టియాంజిన్ లో పేలుడు సంభవించి రూ. వందల కోట్ల విలువైన ఖరీదైన కార్లు బూడిద అయ్యాయి. టియాంజిన్ లోని పోర్టులో పార్క్ చేసిన 5,800 ల్యాండ్ రోవర్ల కార్లు (జేఎల్ ఆర్ కార్లు) పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. భారత మాతృ సంస్థ అయిన టాటా మోటార్ కంపెనీ నిర్వహకులు 5,800 ల్యాండ్ రోవర్ల కార్లు తయారు చేసి ముంబై నుండి చైనాకు ఎగుమతి ...
5800 ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బీజింగ్: చైనాలో టియాంజిన్ లో పేలుడు సంభవించి రూ. వందల కోట్ల విలువైన ఖరీదైన కార్లు బూడిద అయ్యాయి. టియాంజిన్ లోని పోర్టులో పార్క్ చేసిన 5,800 ల్యాండ్ రోవర్ల కార్లు (జేఎల్ ఆర్ కార్లు) పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. భారత మాతృ సంస్థ అయిన టాటా మోటార్ కంపెనీ నిర్వహకులు 5,800 ల్యాండ్ రోవర్ల కార్లు తయారు చేసి ముంబై నుండి చైనాకు ఎగుమతి ...
5800 ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం
వెబ్ దునియా
ఉద్రిక్తతల మధ్య ఉభయ కొరియాల చర్చలు షురూ
ప్రజాశక్తి
సియోల్: యుద్ధమేఘాలు కమ్ముకున్న ఉభయ కొరియాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య నిస్సైనిక మండలంలో వున్న పన్మున్జోమ్ గ్రామంలో శనివారం సాయంత్రం ఉభయ దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. కొద్దిసేపు లాంఛన ప్రాయంగా కొనసాగిన చర్చలు ఆదివారం ఉదయం తిరిగి కొనసాగాయి. ఉభయ దేశాల ప్రతినిధులు భేటీకి ముందు పరస్పరం ...
నియంత పిలుపుతో ఉత్తర - దక్షిణ కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
సియోల్: యుద్ధమేఘాలు కమ్ముకున్న ఉభయ కొరియాల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య నిస్సైనిక మండలంలో వున్న పన్మున్జోమ్ గ్రామంలో శనివారం సాయంత్రం ఉభయ దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. కొద్దిసేపు లాంఛన ప్రాయంగా కొనసాగిన చర్చలు ఆదివారం ఉదయం తిరిగి కొనసాగాయి. ఉభయ దేశాల ప్రతినిధులు భేటీకి ముందు పరస్పరం ...
నియంత పిలుపుతో ఉత్తర - దక్షిణ కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!
వెబ్ దునియా
అలాంటి వారి కోసం.. కళ్లకు గంతలు కట్టుకుని.. దుస్తులు తీసేసి..? (వీడియో)
వెబ్ దునియా
ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడే వారి కోసం ఓ యువతి వినూత్న నిరసన చేపట్టింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా నిలిచింది. లండన్లో నిత్యం బిజీగా ఉండే పికాడలి సర్కస్ సెంటర్కు వచ్చిన జే వెస్ట్ అనే యువతి చకచకా కళ్లకు గంతలు కట్టుకుంది. ఒంటిపైనున్న దుస్తులు తీసేసి, పక్కనే "ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారి ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడే వారి కోసం ఓ యువతి వినూత్న నిరసన చేపట్టింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా నిలిచింది. లండన్లో నిత్యం బిజీగా ఉండే పికాడలి సర్కస్ సెంటర్కు వచ్చిన జే వెస్ట్ అనే యువతి చకచకా కళ్లకు గంతలు కట్టుకుంది. ఒంటిపైనున్న దుస్తులు తీసేసి, పక్కనే "ఈటింగ్ డిజాస్టర్, ఆత్మ గౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారి ...
వెబ్ దునియా
ఒక్క సీసా సందేశం...! వందేళ్ళకుపైగా ప్రయాణం..!! సందేశంలో ఏముంది?
వెబ్ దునియా
ఎప్పుడో విసిరేసిన ఆ సీసా సముద్రాలు పట్టుకు తిరిగింది. ఒకటి కాదు రెండు కాదు 110 యేళ్ళు ప్రయాణం చేసింది. చివరకు జర్మనీలోని అమ్రమ్ ద్వీపం చేరింది. అది ఆషామాషీ సీసా కాదు. అది ఓ సందేశాన్ని కూడా తీసుకు వచ్చింది. ఆ సందేశాన్ని చిరునామాకు చేర్చిన వారికి బహుమతిని కూడా తెచ్చిపెట్టింది. ఎంతో తెలుసా..! 63 పైసలు.. ఇంతకీ ఆ సీసా సందేశంలో ఏముంది.
మీకు శివమణి సినిమా గుర్తుందా?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎప్పుడో విసిరేసిన ఆ సీసా సముద్రాలు పట్టుకు తిరిగింది. ఒకటి కాదు రెండు కాదు 110 యేళ్ళు ప్రయాణం చేసింది. చివరకు జర్మనీలోని అమ్రమ్ ద్వీపం చేరింది. అది ఆషామాషీ సీసా కాదు. అది ఓ సందేశాన్ని కూడా తీసుకు వచ్చింది. ఆ సందేశాన్ని చిరునామాకు చేర్చిన వారికి బహుమతిని కూడా తెచ్చిపెట్టింది. ఎంతో తెలుసా..! 63 పైసలు.. ఇంతకీ ఆ సీసా సందేశంలో ఏముంది.
మీకు శివమణి సినిమా గుర్తుందా?
沒有留言:
張貼留言