2015年8月30日 星期日

2015-08-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
రెచ్చగొట్టాలని చూస్తారు, వైసిపితో జాగ్రత్త: ఎమ్మెల్యేలతో చంద్రబాబు   
Oneindia Telugu
హైదరాబాద్: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభలో రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సూచించారు. తాము కష్టపడి పనిచేస్తున్నామనిస ప్రతిపక్షం ఏ అంశం లేవనెత్తినా చెప్పటానికి సమాధానం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు. తాము ...

నేటి నుంచి అసెంబ్లీ పోరు.. సిద్ధమవుతున్న పార్టీలు   వెబ్ దునియా
రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు ఎమ్మెల్యేలకు బాబు సూచన   ఆంధ్రజ్యోతి
ఢీ అంటే ఢీ ... నేటి నుంచి అసెంబ్లీ   Andhrabhoomi

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
హోదాకు బాబు వ్యతిరేకమని తేలిపోయింది   
సాక్షి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేకహోదా ఆకాంక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని తేలిపోయిందని, ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రత్యేకహోదా డిమాండ్‌తో ప్రజలు శనివారం స్వచ్ఛందంగా రాష్ట్ర బంద్ పాటిస్తే ...

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: జగన్‌   ఆంధ్రజ్యోతి
బంద్ సక్సెస్, ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావని అర్థమైంది: జగన్   Oneindia Telugu
40 మంది శాసనసభ్యుల అరెస్టు‌...   ప్రజాశక్తి
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాటి తెలంగాణ తల్లుల కడుపు కోతే నేడు ఆంధ్రాలో.. బలిదానాలు బాధ కలిగిస్తున్నాయ్... కవిత   
వెబ్ దునియా
నాడు ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలోని పరిస్థితులే నేడు ప్రత్యేక హోదా కోసం ఏపిలో కూడా ఉన్నాయని తెలంగాణ ఎంపి కవిత అన్నారు. ఏపీలో జరిగే ఆ ఆత్మహత్యలు చూస్తే బాధగా ఉందని, హక్కుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడుదామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. అప్పటి తెలంగాణ తల్లుల కడుపుకోత తనకు తెలుసు కాబట్టే.. ఏపీలో ఎవరూ ...

కలిసి కొట్లాడుదాం..!   ఆంధ్రజ్యోతి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాపై వేచి చూద్దాం: జగన్ పార్టీ బంద్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్డతలు తెలుపుతూ ట్వీట్ చేసిన తర్వాత ఆయన ప్రత్యేక హోదాపై కూడా ట్విట్టర్‌లో శుక్రవారం రాత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనపై ...

చంద్రబాబుగారూ.. థాంక్యూ   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు, మంత్రులకు పవన్ కృతజ్ఞతలు   సాక్షి
భూసేక'రణం'లో తోకముడిచారు   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
అన్నకు నివాళులు.. అసెంబ్లీకి తమ్ముళ్లు..   
సాక్షి
హైదరాబాద్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పార్టీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం నాయకులు.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సమాధి వద్ద నివాళలు అర్పించారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, ఏపీసీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు ...

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల నివాళులు   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గలేదు, 9రాష్ట్రాలు అడుగుతున్నాయి: వెంకయ్య   
Oneindia Telugu
ఎస్పీఎస్ నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు మరోసారి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రం వెనక్కి తగ్గలేదని ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ, పరిశ్రమలకు రాయితీలపై తాను ఇటీవలే ...

సెప్టెంబర్ లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు   సాక్షి
ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : వెంకయ్య   ఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : వెంకయ్య నాయుడు   వెబ్ దునియా
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మాతృభాషే మన ఉనికి : చంద్రబాబు   
వెబ్ దునియా
మాతృభాషతో మనకు ఉనికి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గిడుగురామ్మూర్తి ...

భాష రక్షణతోనే తెలుగుజాతి ఉనికి   ప్రజాశక్తి
రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే..   సాక్షి
భాషాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: మంత్రి పుల్లారావు   ఆంధ్రజ్యోతి
Andhrabhoomi   
అన్ని 11 వార్తల కథనాలు »   


టోఫెల్ పేరిట టోకరా   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జీఆర్‌ఈ టోఫెల్ ఎగ్జామ్‌కు సిద్ధమయ్యే యువతే లక్ష్యంగా మోసపూరిత కుట్రకు తెరలేపారు హైదరాబాద్‌లో స్థిరపడిన నల్లగొండవాసి అభిషేక్‌రెడ్డి. దీనికి వంశీ సహకారాన్ని తీసుకున్నాడు. ఇంజనీరింగ్ కోర్సు చదివిన వీరు జీఆర్‌ఈ టోఫెల్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలను పరీక్షకు ముందే మీ చేతుల్లో పెడతామంటూ విద్యార్థులను నమ్మించి డబ్బులు ...

'టోఫెల్‌' పేరుతో టోపీ!   ఆంధ్రజ్యోతి
టోఫెల్ అభ్యర్థులకు బురిడీ   Andhrabhoomi
టోఫెల్ పేరుతో టోకరా!   Namasthe Telangana

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబుకు రాఖీ, కవిత ముందే కాళ్లు మొక్కిన కెసిఆర్! (పిక్చర్స్)   
Oneindia Telugu
హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ రోజున రాజ్ భవన్‌లో ముద్దులొలికే చిన్నారులు సందడి చేశారు. వారందరినీ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కున చేర్చుకుని ముద్దులాడారు. చిన్నారులకు గవర్నర్ దంపతులు మిఠాయిలు పంచారు. ఏపీ సీఎం ...

మహిళలకు రక్షణ కల్పిస్తాం   Telugu Times (పత్రికా ప్రకటన)
మహిళలకు రక్షణ కల్పిస్తాం: గవర్నర్‌   ఆంధ్రజ్యోతి
మహిళలకు రక్షణ బృందాలు   Andhrabhoomi
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


వక్ఫ్‌ భూముల్లో తలసాని కబ్జా మర్రి శశిధర్‌ ఆరోపణ   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ భూములను వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కబ్జా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవ రణలో మీడియాతో మాట్లాడుతూ ఆ యన ఎర్రగడ్డ సమీపంలోని సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని వక్ఫ్‌కు సంబంధించిన ఎకరం భూమిని కొందరు వ్య క్తులు కబ్జాకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言