సాక్షి
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 1.27, డీజీల్పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి.
తగ్గిన డీజల్, పెట్రోల్ ధరలువెబ్ దునియా
మళ్ళీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలుతెలుగువన్
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 1.27, డీజీల్పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి.
తగ్గిన డీజల్, పెట్రోల్ ధరలు
మళ్ళీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
సాక్షి
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు
సాక్షి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో.. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా తెలంగాణలో గోల్కొండ కోట మరోసారి పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరాన్ని పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం ...
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షఆంధ్రజ్యోతి
పంద్రాగస్టు వేడుకలు : ఆంధ్రప్రదేశ్లో ఆర్కే బీచ్... తెలంగాణాలో గోల్కొండ కోట సిద్ధంవెబ్ దునియా
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన బీచ్Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో.. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా తెలంగాణలో గోల్కొండ కోట మరోసారి పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరాన్ని పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం ...
పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
పంద్రాగస్టు వేడుకలు : ఆంధ్రప్రదేశ్లో ఆర్కే బీచ్... తెలంగాణాలో గోల్కొండ కోట సిద్ధం
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన బీచ్
సాక్షి
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...
నాస్తికవాది లవణం కన్నుమూతNamasthe Telangana
నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూతAndhrabhoomi
సమాజ సేవకు లవణం అంకితంప్రజాశక్తి
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ ...
నాస్తికవాది లవణం కన్నుమూత
నాస్తికోద్యమ నేత లవణం కన్నుమూత
సమాజ సేవకు లవణం అంకితం
ఆంధ్రజ్యోతి
టెస్టుల్లో రహానె ప్రపంచ రికార్డు...
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డుAndhrabhoomi
రహానే ప్రపంచ రికార్డుసాక్షి
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానేOneindia Telugu
Telangana99
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్ అజింక్యా రహానె చరిత్ర సృష్టించాడు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 8 క్యాచ్లు అందుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మూడోరోజు రహానె ఈ ఘనత సాధించాడు. వికెట్ కీపర్ కాకుండా ఓ ఫీల్డర్ ఒక మ్యాచ్లో ఇన్ని క్యాచ్లు పట్టడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. లంక రెండో ఇన్నింగ్స్లో ఐదు ...
రహానే క్యాచ్ల రికార్డు
రహానే ప్రపంచ రికార్డు
గాలే టెస్టులో ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే
ఆంధ్రజ్యోతి
ఆధార్ అనుసంధానం ఆపండి: ఈసీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'సాక్షి
ఆధార్ లింకు ఆపండిAndhrabhoomi
సుప్రీం ఆదేశం: ఆధార్తో ఓటర్ అనుసంధానికి బ్రేక్Oneindia Telugu
ప్రజాశక్తి
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్ర జ్యోతి): ఓటుతో ఆధార్ కార్డుల అనుసంధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆధార్ వినియోగంపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఒక్కరే రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించి, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు జాతీయ ఓటు ...
'తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ లింక్ ఆపేశారు'
ఆధార్ లింకు ఆపండి
సుప్రీం ఆదేశం: ఆధార్తో ఓటర్ అనుసంధానికి బ్రేక్
సాక్షి
ఏసీబీ కోర్టుకు రేవంత్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్సింహ కూడా హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉందని, త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని ...
టిడిపి వీడను కెసిఆర్ని వదలను, 25ఏళ్లు గెలుస్తా: రేవంత్, జగన్ కేసు వాయిదాOneindia Telugu
గద్దె దిగే వరకు కేసీఆర్పై పోరాడుతా చార్జిషీట్ తర్వాత కుట్రలు బయటపడతాయి :రేవంత్ఆంధ్రజ్యోతి
గద్దె దిగే వరకు కేసీఆర్పై పోరాడుతా : రేవంత్ రెడ్డి స్పష్టీకరణవెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
తెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్సింహ కూడా హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉందని, త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని ...
టిడిపి వీడను కెసిఆర్ని వదలను, 25ఏళ్లు గెలుస్తా: రేవంత్, జగన్ కేసు వాయిదా
గద్దె దిగే వరకు కేసీఆర్పై పోరాడుతా చార్జిషీట్ తర్వాత కుట్రలు బయటపడతాయి :రేవంత్
గద్దె దిగే వరకు కేసీఆర్పై పోరాడుతా : రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
సాక్షి
జీఎస్టీపై షరతులకు నో
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...
ప్రత్యేక సమావేశాలు?: జిఎస్టి బిల్లుపై జవదేకర్Oneindia Telugu
సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణంప్రజాశక్తి
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
NTVPOST
Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను కోసం ఉద్దేశించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంటులో ఆమోదించడానికి కాంగ్రెస్ పెట్టిన ముందస్తు షరతులను ప్రభుత్వం తోసిపుచ్చింది. 2011లో కాంగ్రెస్ హయాంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు అందులో అవి లేవని, వాటిని తర్వాత చెప్పారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 'ఏ పార్టీ ...
ప్రత్యేక సమావేశాలు?: జిఎస్టి బిల్లుపై జవదేకర్
సమావేశాల వృథాకి కాంగ్రెస్సే కారణం
జీఎస్టీ బిల్లు కోసం...ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆంధ్రజ్యోతి
యుద్ధభూమిగా పార్లమెంటు..రాష్ట్రపతి ప్రణబ్ ఆవేదన పార్టీలు ఆత్మపరిశీలన ...
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ...
దేశ ప్రజలకు ప్రణబ్ శుభాకాంక్షలు: పార్లమెంట్పై ఆవేదనOneindia Telugu
ఆదర్శాల కోసం కృషి చేయాలి : ప్రణబ్సాక్షి
పార్లమెంటులో యుద్ధ వాతావరణం దురదృష్టకరం... ప్రణబ్ ప్రసంగంవెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు చర్చలకు వేదిక కాకుండా యుద్ధభూమిగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ఒత్తిడికి లోనవుతోందని, రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ...
దేశ ప్రజలకు ప్రణబ్ శుభాకాంక్షలు: పార్లమెంట్పై ఆవేదన
ఆదర్శాల కోసం కృషి చేయాలి : ప్రణబ్
పార్లమెంటులో యుద్ధ వాతావరణం దురదృష్టకరం... ప్రణబ్ ప్రసంగం
Oneindia Telugu
ఉగ్రదాడిని భగ్నం చేసిన సైన్యం, పోలీస్
Oneindia Telugu
గౌహతి: అసోంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చెయ్యడంతో ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని కొక్రాఝర్- గువహటి రైల్వే ట్రాక్ ను పేల్చడానికి కేఎల్ వో ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ మీద 7 కిలోల పేలుడు పదార్థాలు అమర్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సైనికాధికారులు, అసోం ...
ఉగ్రవాదుల కుట్ర భగ్నంసాక్షి
అసోంలో ఉగ్రవాది హతం: బాంబు నిర్వీర్యం, 7కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనంవెబ్ దునియా
అసోంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నంఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
గౌహతి: అసోంలో పెద్ద ప్రమాదం తప్పింది. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చెయ్యడంతో ప్రజలు, రైల్వే ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అసోంలోని కొక్రాఝర్- గువహటి రైల్వే ట్రాక్ ను పేల్చడానికి కేఎల్ వో ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రైల్వే ట్రాక్ మీద 7 కిలోల పేలుడు పదార్థాలు అమర్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సైనికాధికారులు, అసోం ...
ఉగ్రవాదుల కుట్ర భగ్నం
అసోంలో ఉగ్రవాది హతం: బాంబు నిర్వీర్యం, 7కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం
అసోంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
సాక్షి
ఉగ్రవాదిని దేశం దాటించాడు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన జియా ఉర్ రెహమన్ అలియాస్ వఖాస్ను దేశ సరిహద్దులు దాటించిన పాకిస్తానీ మహమ్మద్ నసీర్ నగర పోలీసులకు దొరికిపోయాడు. ముష్కరుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ను జల్లెడపడుతున్న సిటీ పోలీసులకు నిషేధిత ఉగ్రవాద ...
హైదరాబాద్పై ఉగ్ర పడగ.. ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్ఆంధ్రజ్యోతి
హుజీ ఉగ్రవాద సంస్థలో కీలకపాత్రధారి నజీర్: భార్యతో హైదరాబాదులో తిష్టOneindia Telugu
. విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?Andhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన జియా ఉర్ రెహమన్ అలియాస్ వఖాస్ను దేశ సరిహద్దులు దాటించిన పాకిస్తానీ మహమ్మద్ నసీర్ నగర పోలీసులకు దొరికిపోయాడు. ముష్కరుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ను జల్లెడపడుతున్న సిటీ పోలీసులకు నిషేధిత ఉగ్రవాద ...
హైదరాబాద్పై ఉగ్ర పడగ.. ఆరుగురు హుజి ఉగ్రవాదుల అరెస్ట్
హుజీ ఉగ్రవాద సంస్థలో కీలకపాత్రధారి నజీర్: భార్యతో హైదరాబాదులో తిష్ట
. విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర?
沒有留言:
張貼留言