2015年8月24日 星期一

2015-08-25 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
టెక్ కంపెనీల్లో 'చీర్ లీడర్స్'   
సాక్షి
బీజింగ్: క్రికెట్ లీగ్ మ్యాచుల్లో అభిమానులను ఉల్లాసపరిచి ఉత్తేజితుల్ని చేయడానికి 'చీర్ లీడర్స్' పేరిట అందమైన అమ్మాయిలను రంగంలోకి దింపిన విషయం మనకు తెల్సిందే. అలాగే చైనాలోని టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న మగవాళ్లను ఉల్లాసపరిచి ఉత్పాదకతను పెంచేందుకు చీర్ లీడర్స్‌ను రంగంలోకి దింపాయి. 'వారికి ప్రోగ్రామింగ్ చీర్ ...

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో చీర్ లీడర్స్   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
''రా''పై ఆధారాలున్నాయ్.. పాక్ కూడా అణ్వస్త్ర దేశమే: అజీజ్ హెచ్చరిక   
వెబ్ దునియా
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు రద్దు కావడంతో వాడీవేడి వాతావరణం నెలకొంది. భారత్‌పై పాకిస్థాన్ నిప్పులు కక్కుతోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత్ తానో ప్రాంతీయ సూపర్ పవర్ అని భావిస్తోందని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ విమర్శించారు. పాకిస్థాన్ కూడా అణ్వస్త్ర దేశమేనని, తనను తాను రక్షించుకోవడం ...

ప్రాంతీయ అగ్రరాజ్యంలా..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఇస్లామిక్ స్టేట్ జీహాదీ జాన్ అంటే నేనే   
Oneindia Telugu
ఇరాన్: కరుడుకట్టిన ఉగ్రవాది జీహాదీ జాన్ ఎట్టకేలకు అతని ఫేస్ ప్రపంచానికి చూపించాడు. తన రాక్షసత్వంతో ఇంత కాలం ముసుగులు వేసుకుని చెలరేగిపోయిన జీహాదీ జాన్ ముఖం చూపించాడు. తీవ్రవాదం పేరుతో అందరిని దడపుట్టించడంలో ఇతను ముందుంటాడు. కోడిని కోసినంత సులభంగా మనుషుల తలలు నరకడం అంటే జీహాదీ జాన్ కు భలే సరదా. బ్రిటన్ జాతీయుడైన అతని అసలు ...

జీహాదీ జాన్..ఫేస్ చూపించాడు..   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఉఫా చర్చల్లో కాశ్మీర్‌ను ఎందుకు ప్రస్తావించలేదు?   
Andhrabhoomi
లక్నో, ఆగస్టు 23: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు అంత చిత్తశుద్ధి ఉంటే ఉఫా చర్చల్లో దాన్ని ఎందుకు ప్రస్తావించలేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంనుంచి పాకిస్తాన్ పక్కకు వెళ్లిందని ఆయన ఆరోపిస్తూ, భవిష్యత్తులో చర్చలు జరగడమనేది ...

అడుగంటిన ఉఫా ఆశలు   సాక్షి
పాకిస్థాన్ ఓవరాక్షన్ చేస్తోంది.. చర్చలపై ఇంకా ప్రతిష్టంభన: సుష్మా స్వరాజ్   వెబ్ దునియా
పాక్ వైఖరివల్లే చర్చల్లో ప్రతిష్ఠంభన: సుష్మా   ఆంధ్రజ్యోతి

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
6 నిమిషాల్లో బ్యాటరీ పుల్‌ ఛార్జింగ్   
Oneindia Telugu
మీరు అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుతున్నారు.అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆప్ అయితే ఎలా కనిపిస్తుంది.చేతిలో ఉన్న ఫోన్ ను నేలకేసి కొట్టాలనిపిస్తోంది కదా..అయితే మీ లాంటి వారి కోసమే కేవలం ఆరే నిమిషాల్లో పుల్ చార్జ్ అయ్యే బ్యాటరీ ఉందండి. అల్యూమీనియంతో నిండిన క్యాప్యూల్స్ మీ సెల్ ఫోన్ ను ఆరు నిమిషాల్లో చార్జ్ చేస్తుంది.
ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


అమెరికా దాడిలో ఐఎస్‌ నెం.2 నేత అల్‌హయాలీ మృతి   
ప్రజాశక్తి
వాషింగ్టన్‌: ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ముఖ్య నేతల్లో ఒకరుగా భావి స్తున్న ఫదిల్‌ అహ్మద్‌ అల్‌ హయాలీ అలియాస్‌ హజీ ముతాజ్‌ తమ వైమానిక దాడిలో మరణించినట్టు అమెరికా ప్రకటించింది. ఈ నెల 18న అతడు మోసుల్‌ సమీపంలో వాహనంలో వెళ్తుండగా వైమానిక దాడి జరిపినట్టు వైట్‌ హౌజ్‌ అధి కార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు. ఆ దాడిలో అల్‌ హయాలీతోపాటు ఐఎస్‌ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సిన్సినాటి టైటిల్‌ ఫెడరర్‌దే   
ప్రజాశక్తి
సిన్సినాటి: స్విస్‌ టెన్నిస్‌ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ తన కెరీర్‌లో 87వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సిన్సినాటి ఫైనల్లో సెర్బియా ఆటగాడు ప్రపంచ నెంబర్‌ వన్‌ జకోవిచ్‌ను మట్టికరిపించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. 7-6,6-3 వరుస సెట్లలోజకోవిచ్‌పై విజయభేరి మోగించాడు. మాస్టర్‌ టైటిల్‌ల్లో అతనికిది 24వది కావటం విశేషం.ఈ విజయంతో ఫెడరర్‌ తిరిగి రెండో ర్యాంక్‌కు ...

ఫెడరర్ ఏడోసారి...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
అమెరికా రాజధాని విస్తీర్ణమే అంత లేదు: తులసిరెడ్డి, సిఎంను అడ్డుకుంటామని ...   
Oneindia Telugu
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రాజధానులను నిర్మించవచ్చునని కాంగ్రెసు నాయకుడు తులసిరెడ్డి అన్నారు. ప్రపంచ అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ విస్తీర్ణం 7 వేల ఎకరాలేనని ఆయన సోమవారం కడప జిల్లా వేంపల్లిలో మీడియా ప్రతినిధులతో చెప్పారు. రైతుల పట్ల ఎపి ...

'బాబు భూదందాలో మునిగితేలుతున్నారు'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పాక్ ముస్లింలకు నాలుగో, ఐదో భార్యగా హిందూ మహిళలు!   
వెబ్ దునియా
పాకిస్థాన్‌తో చర్చలకు వస్తే భారత్ ఉగ్రవాదం, సరిహద్దు సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాలపై మాత్రం చర్చలు జరుపుతోంది. అయితే అక్కడ నివసించే హిందూ మహిళల పరిస్థితి గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పాక్, భారత్ మధ్య చర్చలు జరుగుతున్నా రాజకీయ ఎజెండా తప్ప, పాక్‌లోని హిందువుల రక్షణకు భారత్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని అక్కడున్న హిందువులు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
అరుణగ్రహంపై క్యూరియాసిటీ రోవర్‌ ముందడుగు   
ప్రజాశక్తి
వాషింగ్టన్‌: అమెరికా అంతరిక్ష పరిశోదనాసంస్థ నాసా అరుణగ్రహంపైకి ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌ ప్రస్తుత పరిశోధనా ప్రాంతం నుండి నైరుతి దిశగా ముందడుగు వేసింది. ఇప్పటి వరకూ ఈ రోవర్‌ నాసా భౌగోళికప్రాంతంలో అనూహ్యరీతిలో అత్యధిక స్థాయిలో సిలికా, హైడ్రొజెన్‌ ఉన్నట్లు కనుగొన్న విషయం తెలిసిందే. అరుణగ్రహ ఉపరితల పొరల్లో హైడ్రొజన్‌ జాడలు ...

ఆ గ్రహం పై ఓ సెల్ఫీ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言