2015年8月17日 星期一

2015-08-18 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఏడ్పు ఆపలేదని... లాగి లెంపకాయ కొడితే.. ప్రాణం విడిచిన పసిపాప   
వెబ్ దునియా
తన కూతురు ఏడుపు ఆపట్లేదని.. ఓ తండ్రికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటికే ఏడ్చి ఏడ్చి అలసి ఉన్న ఆ పసిపాపను లెంపకాయ వేశాడు. అది కాస్త బలంగా తగలడంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. జంషెడ్ పూర్ స్టీల్ సిటీ శివార్లలోని నయాబస్తీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మురళీ పాత్రా రోజు కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి మూడున్నరేళ్ల వయసున్న ...

లెంపకాయ వేశాడు, ప్రాణం వదిలిన పాప   Oneindia Telugu
తండ్రి లెంపకాయతో కూతురి మరణం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏడాదైనా అమలు చేయరు: గవర్నర్‌పై గుర్రు, టీ సర్కార్‌పై ఫైర్   
Oneindia Telugu
విజయవాడ: ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి గుర్రుమన్నారు. దేశ చరిత్రలో అనేక కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ ఇలాంటి పరిస్థితి చరిత్రలో ఎన్నడూ రాలేదని, అడ్డగోలుగా విభజన చేశారని, ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులన్నీ ఏపీకి ఇచ్చారని ఆయన అన్నారు. విభజన చట్టాన్ని అమలు ...

ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ పట్టించుకోవడం లేదు... చంద్రబాబు   వెబ్ దునియా
ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై గవర్నర్ నిర్లక్ష్యం   ఆంధ్రజ్యోతి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్... ఎప్పుడు? ఎక్కడ?   
వెబ్ దునియా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ దారి తప్పింది. విషయం తెలిసి ఇక్కడ కడపలో అక్కడ కర్నూలో అధికారులకు గుబులు పుట్టుకుంది. అక్కడే సరిగ్గా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన అడవులకు సమీపంలోనే చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా దారి తప్పడంతో భయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు పర్యటనకు వెళ్ళిన ...

దారి తప్పిన ఏపి సిఎం హెలికాప్టర్!   Andhrabhoomi
దారితప్పిన చంద్రబాబు హెలికాప్టర్.. ఆలస్యంగా కడపకు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
జోనల్ వ్యవస్థ రద్దు!   
సాక్షి
హైదరాబాద్: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జోనల్ విధానం రద్దు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జోనల్ విధానంతో పాటు 371 (డి) నిబంధనను కూడా ఎత్తివేయాలన్న ఆలోచన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకాగా విభజన అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్లు ఉన్నాయి. ఈ పద్ధతిని రద్దు చేసి రాష్ట్రమంతటినీ ...

ఆర్టికల్‌ 371 (డి) రద్దు కోరే యోచనలో ఏపీ సర్కార్‌   ఆంధ్రజ్యోతి
పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ రిప్లై: స్థానికతపై స్పష్టత ఇస్తామని యనమల   Oneindia Telugu
సీమాంధ్రలో జోనల్ వ్యవస్థను రద్దు చేస్తాం : మంత్రి యనమల   వెబ్ దునియా
ప్రజాశక్తి   
News Articles by KSR   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆత్మాహుతి దాడిలో పాక్ పంజాబ్ హోం మంత్రి మృతి   
వెబ్ దునియా
పాకిస్థాన్‌‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్ జాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఉదయం ఆయన నివాసంలోకి చొరబడిన ఆత్మాహుతి దాడి సభ్యుడు జరిపిన దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెల్సిందే.
పాక్‌లో ఆత్మాహుతి దాడి   సాక్షి
పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి   ప్రజాశక్తి
పాక్ పంజాబ్‌లో ఆత్మాహుతి దాడి   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆ గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఎందుకు: హైకోర్టు ప్రశ్న   
Oneindia Telugu
హైదరాబాద్: సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం పైన సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బెంగళూరు తరహాలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పైన న్యాయస్థానం విచారణ చేపట్టింది. సాధ్యాసాధ్యాలపైన నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను ఆదేశించింది. తదుపరి ...

ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టులో పిల్   సాక్షి
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఏమిటి: హైకోర్ట్   ఆంధ్రజ్యోతి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అసలు ఎస్వీయూలో ఏం జరిగింది...! జూనియర్లను ఎలా ర్యాగింగ్ చేశారు...?   
వెబ్ దునియా
ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకు వస్తున్నా.. ర్యాగింగ్ భూతం వర్శిటీలను విడిచేలా లేదు. ఎక్కడో ఒక చోట ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. రిషితేశ్వరీ కేసును చాలా సీరియస్‌గా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా సరే తిరుపతిలోని ఎస్వీయూలో సీనియర్లు ర్యాగింగుకు పాల్పడ్డారు. దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది. వర్శిటీ ...

ఎస్వీయులో ర్యాగింగ్‌పై మంత్రి గంటా సీరియస్   ఆంధ్రజ్యోతి
ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం: ఏడుగురు విద్యార్థుల సస్పెండ్   Oneindia Telugu
'ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు'   సాక్షి
ప్రజాశక్తి   
తెలుగువన్   
అన్ని 18 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మన్మోహన్‌కి సమన్లు ఇవ్వండి: కోర్టుకు మధుకోడా   
Oneindia Telugu
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా సంచలన డిమాండ్ చేశారు. కేసు విచారణలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ను పిలిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖను నాటి ప్రధాని మన్మోహన్ నిర్వహించారని కోడా గుర్తు చేశారు. ప్రధానికి తెలియకుండా ...

ఆయనకు సమన్లు జారీ చేయండి   సాక్షి
మన్మోహన్‌కూ సమన్లు..!   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆస్తుల విలువ, వివరాలు చెప్పండి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: 'మీకు ఎంత మేర ఆస్తులున్నాయి? వాటి విలువ ఎంత? వాటి విక్రయం లేదా వేలం ద్వారా ఎంత మొత్తం రాబట్టవచ్చు.. ఆ మొత్తం డిపాజిటర్లకు చెల్లించేందుకు సరిపోతుందా..? ఈ వివరాలను మా ముందు ఉంచండి...' అంటూ హైకోర్టు సోమవారం అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆస్తులను విక్రయించి, డిపాజిటర్లకు చెల్లిస్తామని ...

అగ్రి గోల్డ్ బాధితులకు హై కోర్టులో ఊరట   NTVPOST
అగ్రిగోల్డ్ బాధితులకు హైకోర్టు ఊరట   News Articles by KSR

అన్ని 5 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
వ్యక్తులుగా విజయం.. ఉమ్మడిగా విఫలం గంగదేవిపల్లిలో 'గ్రామజ్యోతి'కి టి-సీఎం ...   
ఆంధ్రజ్యోతి
వరంగల్‌, నర్సంపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ''ఎవరో వస్తారని.. ఏదో చేస్తారన్న సోమరితనం కారణంగానే పల్లెలు నేటికీ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కృషి, పట్టుదల, సంకల్ప బలం, ఐకమత్యంతో గ్రామాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. పల్లెలు స్వయం సమృద్ధిని సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగినట్లు'' అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.
గంగదేవిపల్లికి సిఎం వరాల జల్లు   Andhrabhoomi
గంగదేవిపల్లికి రూ. 10 కోట్లు మంజూరు   సాక్షి
భేష్, ఈ పద్ధతొక్కటే మారాలి: గంగదేవిపల్లి ప్రజలకి కెసిఆర్, నవ్వించారు   Oneindia Telugu
Namasthe Telangana   
NTVPOST   
అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言