Oneindia Telugu
ఆత్మహత్యలొద్దు.. ప్రయత్నిస్తున్నాం, కాంగ్రెస్ చేస్తే సులువయ్యేది: సీతారామన్
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం అందరం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఆనాడు ...
'ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం'సాక్షి
హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు: నిర్మలా సీతారామన్ఆంధ్రజ్యోతి
ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేదిలేదు : నిర్మలా సీతారామన్వెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు. ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా కోసం అందరం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం ఆనాడు ...
'ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం'
హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు: నిర్మలా సీతారామన్
ఏపీకి ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేదిలేదు : నిర్మలా సీతారామన్
సాక్షి
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి
సాక్షి
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాజీవ్ మహర్షి సోమవారం రిటైర్డ్ కావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పదవీకాలం పొడిగించి హెంశాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కేంద్ర ...
హోంసెక్రటరీగా రాజీవ్ మహర్షిప్రజాశక్తి
విభజన సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం!ఆంధ్రజ్యోతి
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరుషిAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మహర్షి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాజీవ్ మహర్షి సోమవారం రిటైర్డ్ కావాల్సి ఉండగా, రెండేళ్లపాటు పదవీకాలం పొడిగించి హెంశాఖ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కేంద్ర ...
హోంసెక్రటరీగా రాజీవ్ మహర్షి
విభజన సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం!
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ మెహరుషి
ఆంధ్రజ్యోతి
ముతాలిక్ గోవా పర్యటనపై సుప్రీం నిషేధం
ఆంధ్రజ్యోతి
బెంగళూరు, ఆగస్టు 31 : శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ గోవా ప్రవేశంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఆయన గోవాలో పర్యటించరాదని ముంబై హైకోర్టు గోవా పీఠం ఇచ్చిన తీర్పుపై సుప్రీంలో సోమవారం వాదనలు జరిగాయి. ముంబై హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దీంతో మరింతకాలం గోవాలో ప్రవేశానికి ప్రమోద్ ముతాలిక్కు ...
ప్రేమికులపై దాడి, అసలు మీరెవరు, సుప్రీం కోర్టుOneindia Telugu
'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?'సాక్షి
ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?: సుప్రీం సీరియస్వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బెంగళూరు, ఆగస్టు 31 : శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ గోవా ప్రవేశంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఆయన గోవాలో పర్యటించరాదని ముంబై హైకోర్టు గోవా పీఠం ఇచ్చిన తీర్పుపై సుప్రీంలో సోమవారం వాదనలు జరిగాయి. ముంబై హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు ఖరారు చేసింది. దీంతో మరింతకాలం గోవాలో ప్రవేశానికి ప్రమోద్ ముతాలిక్కు ...
ప్రేమికులపై దాడి, అసలు మీరెవరు, సుప్రీం కోర్టు
'ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?'
ప్రేమికులపై దాడిచేసే హక్కు మీకెవరిచ్చారు?: సుప్రీం సీరియస్
Oneindia Telugu
యుద్ధం వస్తే మేం రెడీ, భారత్కు దెబ్బే: పాక్ హెచ్చరిక
Oneindia Telugu
కరాచీ: భారత్ తమ పైన యుద్ధానికి దిగితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖావాజా మహమ్మద్ ఆసిఫ్ అన్నాడు. భారత్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని, దానిని కొన్ని దశాబ్దాల పాటు మర్చిపోవడం అసాధ్యమన్నాడు. ఒకవేళ భారత్ కనుక తమ దేశంపై బలవంతంగా ...
యుద్ధం వస్తే భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదువెబ్ దునియా
యుద్ధమే వస్తే..Andhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరాచీ: భారత్ తమ పైన యుద్ధానికి దిగితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖావాజా మహమ్మద్ ఆసిఫ్ అన్నాడు. భారత్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని, దానిని కొన్ని దశాబ్దాల పాటు మర్చిపోవడం అసాధ్యమన్నాడు. ఒకవేళ భారత్ కనుక తమ దేశంపై బలవంతంగా ...
యుద్ధం వస్తే భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు
యుద్ధమే వస్తే..
ఆంధ్రజ్యోతి
ఏసీబీ వలలో 'గాంధీ' ఏడీ
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 31: సెక్యూరిటీగార్డుల బిల్లును విడుదల చేసేందుకు గాంధీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ (ఏడీ) రమేష్ బాబు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ సేవలందిస్తున్న శ్రీసాయి సెక్యూరిటీ సర్వీస్ కాంట్రాక్టర్కు 4 నెలలకు సంబంధించిన రూ.44 లక్షల బిల్లు రావాల్సి ఉంది.
ఏసీబీకి చిక్కిన గాంధీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 31: సెక్యూరిటీగార్డుల బిల్లును విడుదల చేసేందుకు గాంధీ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ (ఏడీ) రమేష్ బాబు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ సేవలందిస్తున్న శ్రీసాయి సెక్యూరిటీ సర్వీస్ కాంట్రాక్టర్కు 4 నెలలకు సంబంధించిన రూ.44 లక్షల బిల్లు రావాల్సి ఉంది.
ఏసీబీకి చిక్కిన గాంధీ ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్
ఆంధ్రజ్యోతి
మణిపూర్లో మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
ఆంధ్రజ్యోతి
చురచంద్పూర్, ఆగస్టు 31: మణిపూర్లో సోమవారం హింసాకాండ చెలరేగింది. చురచంద్పూర్ పట్టణంలోని రాష్ట్ర మంత్రి ఫుంగ్జఫాంగ్ టాన్సిమ్గ్ ఇంటితోపాటు మరో ఐదురుగు ఎమ్మెల్యేల నివాసాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కాగా, మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాలతోపాటు పోలీసులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. మణిపూర్లో ...
మణిపూర్ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుసాక్షి
మంత్రి ఇంటికి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చురచంద్పూర్, ఆగస్టు 31: మణిపూర్లో సోమవారం హింసాకాండ చెలరేగింది. చురచంద్పూర్ పట్టణంలోని రాష్ట్ర మంత్రి ఫుంగ్జఫాంగ్ టాన్సిమ్గ్ ఇంటితోపాటు మరో ఐదురుగు ఎమ్మెల్యేల నివాసాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కాగా, మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాలతోపాటు పోలీసులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు. మణిపూర్లో ...
మణిపూర్ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు
మంత్రి ఇంటికి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు
Oneindia Telugu
దొంగ బాబా దుమ్ము లేపేశారు: కార్లకు నిప్పు
Oneindia Telugu
భువనేశ్వర్: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగ బాబాకు స్థానికులు దేహశుద్ధి చేశారు. బాబాతో పాటు ఆయన అక్రమాలకు సహకరిస్తున్న ఇద్దరు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఎస్పీ ఆర్.పీ. శర్మా కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భువనేశ్వర్ శివార్లలో ని గ్రామంలో సురేంద్ర ...
మహిళలపై లైంగిక వేధింపులు.. దొంగ బాబాకు దేహశుద్ధి... అరెస్టు చేసిన పోలీసులు..వెబ్ దునియా
'మరో దొంగ బాబాకు భరతం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
భువనేశ్వర్: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న దొంగ బాబాకు స్థానికులు దేహశుద్ధి చేశారు. బాబాతో పాటు ఆయన అక్రమాలకు సహకరిస్తున్న ఇద్దరు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ ఎస్పీ ఆర్.పీ. శర్మా కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భువనేశ్వర్ శివార్లలో ని గ్రామంలో సురేంద్ర ...
మహిళలపై లైంగిక వేధింపులు.. దొంగ బాబాకు దేహశుద్ధి... అరెస్టు చేసిన పోలీసులు..
'మరో దొంగ బాబాకు భరతం'
సాక్షి
యూ టర్న్ తీసుకున్నది కాంగ్రెస్సే
Namasthe Telangana
న్యూఢిల్లీ/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యూపీఏ ప్రభుత్వం 2013లో రూపొందించిన భూసేకరణ బిల్లు చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని, దీని అమలు వల్ల భూసేకరణ ఇబ్బదికరంగా మారినట్లు స్వయంగా కాంగ్రెస్ గతంలో చెప్పిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ లోపాలను సవరిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చిన తర్వాత కాంగ్రెస్ మాట ...
ఉద్యమ విజయంప్రజాశక్తి
భూ ఆర్డినెన్స్ను ఇక ప్రవేశపెట్టేది లేదు.. నరేంద్ర మోడీవెబ్ దునియా
మోదీ పరాజయంసాక్షి
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: యూపీఏ ప్రభుత్వం 2013లో రూపొందించిన భూసేకరణ బిల్లు చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని, దీని అమలు వల్ల భూసేకరణ ఇబ్బదికరంగా మారినట్లు స్వయంగా కాంగ్రెస్ గతంలో చెప్పిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ లోపాలను సవరిస్తూ మోదీ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చిన తర్వాత కాంగ్రెస్ మాట ...
ఉద్యమ విజయం
భూ ఆర్డినెన్స్ను ఇక ప్రవేశపెట్టేది లేదు.. నరేంద్ర మోడీ
మోదీ పరాజయం
సాక్షి
* ఉరి శిక్ష రద్దు సరికాదన్న కమిషన్ సభ్యురాలు జస్టిస్ ఉషా మెహ్రా
సాక్షి
న్యూఢిల్లీ: మరణ శిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణ శిక్ష విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. ఆ శిక్ష జీవితఖైదును మించిన ఫలితం ఇవ్వబోదని పేర్కొంది. అయితే, ఉగ్రవాద కేసులు, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని సమర్థించింది. ఉరిశిక్షను ...
ఉరిశిక్షలు భారత రాజ్యాంగానికి విరుద్ధం : న్యాయ కమిషన్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మరణ శిక్షను రద్దు చేయాలని లా కమిషన్ సిఫారసు చేసింది. అత్యంత అరుదైన కేసుల్లో సైతం మరణ శిక్ష విధించడం రాజ్యాంగపరంగా సమర్థనీయం కాదని తేల్చిచెప్పింది. ఆ శిక్ష జీవితఖైదును మించిన ఫలితం ఇవ్వబోదని పేర్కొంది. అయితే, ఉగ్రవాద కేసులు, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరాలకు మాత్రం ఉరిశిక్ష విధించడాన్ని సమర్థించింది. ఉరిశిక్షను ...
ఉరిశిక్షలు భారత రాజ్యాంగానికి విరుద్ధం : న్యాయ కమిషన్
వెబ్ దునియా
ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
Oneindia Telugu
న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విద్యాభ్యాసం చేస్తున్న ఖుష్బూ చౌదరి (19) ఆత్మహత్య చేసుకునిందని సోమవారం పోలీసులు అన్నారు. రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతానికి చెందిన ఖుష్బూ చౌదరి జులై 10వ తేదిన ఎయిమ్స్ లో ...
ఢిల్లీలో మెడికో ఆత్మహత్య..! ఎందుకు..? ఏం జరిగింది.వెబ్ దునియా
ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్యసాక్షి
ఢిల్లీ ఎయిమ్స్లో విద్యార్థిని ఆత్మహత్యNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విద్యాభ్యాసం చేస్తున్న ఖుష్బూ చౌదరి (19) ఆత్మహత్య చేసుకునిందని సోమవారం పోలీసులు అన్నారు. రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతానికి చెందిన ఖుష్బూ చౌదరి జులై 10వ తేదిన ఎయిమ్స్ లో ...
ఢిల్లీలో మెడికో ఆత్మహత్య..! ఎందుకు..? ఏం జరిగింది.
ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
ఢిల్లీ ఎయిమ్స్లో విద్యార్థిని ఆత్మహత్య
沒有留言:
張貼留言