వెబ్ దునియా
దొంగల్లో మంచి దొంగ...! నిజాయితీకి పోయి ఇరుక్కుపోయాడు...!! ఏం జరిగింది..? ఎక్కడ?
వెబ్ దునియా
అతనో దొంగ. దొంగతనం చేశాడు. ఇందులో అనుమానం లేదు. కానీ, తాను చేసింది తప్పని తెలుసుకున్నాడు. తానెందుకు దొంగతనం చేశానో కూడా చెప్పాడు. మిగిలిన సొమ్మును నిజాయితీగా వెనక్కి ఇచ్చి ఎరక్కపోయి కాలనీవాసుల చేతిలో చిక్కుకున్నాడు. చెన్నయ్లో తల్లివైద్యం కోసం చోరీ చేసిన ఓ విద్యార్థి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పుదుక్కొట్టై పెరియార్ ...
అమ్మ కోసం రూ.5 లక్షల చోరీ..సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతనో దొంగ. దొంగతనం చేశాడు. ఇందులో అనుమానం లేదు. కానీ, తాను చేసింది తప్పని తెలుసుకున్నాడు. తానెందుకు దొంగతనం చేశానో కూడా చెప్పాడు. మిగిలిన సొమ్మును నిజాయితీగా వెనక్కి ఇచ్చి ఎరక్కపోయి కాలనీవాసుల చేతిలో చిక్కుకున్నాడు. చెన్నయ్లో తల్లివైద్యం కోసం చోరీ చేసిన ఓ విద్యార్థి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పుదుక్కొట్టై పెరియార్ ...
అమ్మ కోసం రూ.5 లక్షల చోరీ..
ఆంధ్రజ్యోతి
ప్రత్యేకహోదాపై త్వరగా తేల్చండి... నీతి ఆయోగ్కు వెంకయ్య సూచన
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సభ్యులు వివేక్ డెబ్రాయ్, సీఈవో సింధుశ్రీ కుల్లార్ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...
ఏపీ సంగతి చూడండి నీతి ఆయోగ్ అధికారులకు వెంకయ్య సూచనఆంధ్రజ్యోతి
'ప్రత్యేక ప్యాకేజీపై తొందరగా చర్యలు తీసుకోవాలి'సాక్షి
ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని పరిశీలించాలని కోరిన వెంకయ్యప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇచ్చే అంశపై త్వరగా తేల్చాలని నీతి ఆయోగ్ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సభ్యులు వివేక్ డెబ్రాయ్, సీఈవో సింధుశ్రీ కుల్లార్ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి ...
ఏపీ సంగతి చూడండి నీతి ఆయోగ్ అధికారులకు వెంకయ్య సూచన
'ప్రత్యేక ప్యాకేజీపై తొందరగా చర్యలు తీసుకోవాలి'
ఎపికి ప్రత్యేకహోదా అంశాన్ని పరిశీలించాలని కోరిన వెంకయ్య
సాక్షి
స్మార్ట్ సిటీల జాబితా ఇదీ..
సాక్షి
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితా వెలువడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను, తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఒక్కో నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. పూర్తి జాబితా ఇదీ.
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలుOneindia Telugu
దేశ వ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీలు.. ఏపీలో మూడు... జాబితా విడుదల చేసిన వెంకయ్య..వెబ్ దునియా
మన స్మార్ట్ సిటీలు రెండుNamasthe Telangana
ప్రజాశక్తి
ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా.. అన్ని రాష్ట్రాలలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితా వెలువడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలను, తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ఒక్కో నగరాన్ని ఎంపిక చేసుకున్నారు. పూర్తి జాబితా ఇదీ.
కేంద్రం స్మార్ట్ సిటీ మొత్తం లిస్ట్, తెలుసుకోండి: తొలి ఏడాది 20నగరాలు
దేశ వ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీలు.. ఏపీలో మూడు... జాబితా విడుదల చేసిన వెంకయ్య..
మన స్మార్ట్ సిటీలు రెండు
సాక్షి
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది!
సాక్షి
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది! రఫియాబాద్ లో అప్రమత్తమైన సైనికులు. (ఇన్ సెట్లో) పాక్ ఉగ్రవాది అహ్మద్ వీడియోకి క్లిక్ చేయండి. close. భారత్లోకి చొరబడిన ఐదుగురు టైస్టులు ♢ ఆర్మీతో ఎదురుకాల్పుల్లో నలుగురు హతం ♢ ఒకరిని ప్రాణాలతో పట్టుకున్న భద్రతాదళాలు ♢ పాక్లోని ముజఫర్గఢ్కు చెందినవాడుగా గుర్తింపు శ్రీనగర్: మరో పాక్ ఉగ్రవాది సజీవంగా చిక్కా ...
పాకిస్థాన్ టెర్రరిస్టు ప్రాణాలతో చిక్కాడుOneindia Telugu
మూడో కసబ్ దొరికాడు, భారత సైన్యం ఘనతఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది! రఫియాబాద్ లో అప్రమత్తమైన సైనికులు. (ఇన్ సెట్లో) పాక్ ఉగ్రవాది అహ్మద్ వీడియోకి క్లిక్ చేయండి. close. భారత్లోకి చొరబడిన ఐదుగురు టైస్టులు ♢ ఆర్మీతో ఎదురుకాల్పుల్లో నలుగురు హతం ♢ ఒకరిని ప్రాణాలతో పట్టుకున్న భద్రతాదళాలు ♢ పాక్లోని ముజఫర్గఢ్కు చెందినవాడుగా గుర్తింపు శ్రీనగర్: మరో పాక్ ఉగ్రవాది సజీవంగా చిక్కా ...
పాకిస్థాన్ టెర్రరిస్టు ప్రాణాలతో చిక్కాడు
మూడో కసబ్ దొరికాడు, భారత సైన్యం ఘనత
ఆంధ్రజ్యోతి
పోలియో రహిత దేశంగా అవతరించడం ముదావహం : ప్రధాని మోదీ
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 27 : భారత దేశం పోలియో రహిత దేశంగా మారడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మాతా, శిశు మరణాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహిస్తున్న కాల్ టు యాక్షన్ సదస్సు 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఇతియోఫియా ...
చిన్నపిల్లల మరణాలను తగ్గించాలి : మోడీప్రజాశక్తి
పోలియో రహిత దేశంగా భారత్ : మోదీAndhrabhoomi
శిశు మరణాలు ఆందోళనకరం, మోదీ..Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 27 : భారత దేశం పోలియో రహిత దేశంగా మారడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. మాతా, శిశు మరణాలను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్వహిస్తున్న కాల్ టు యాక్షన్ సదస్సు 2015ను గురువారం ఆయన ప్రారంభించారు. ఇతియోఫియా ...
చిన్నపిల్లల మరణాలను తగ్గించాలి : మోడీ
పోలియో రహిత దేశంగా భారత్ : మోదీ
శిశు మరణాలు ఆందోళనకరం, మోదీ..
సాక్షి
కేసీఆర్ పాలన ఇలాగే ఉంటే గుజరాత్ తరహాలో అల్లర్లు: సీతారాం
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 27: కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో గుజరాత్ తరహాలో అల్లర్లు జరుగుతాయని సీపీఎం కేంద్ర కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజాసంఘాలతో కలిసి ఐక్యంగా పోటీ చేస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. అందువల్లే కాలయాపన చేస్తోందని ...
గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..సాక్షి
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన కేంద్రం : ఏచూరిప్రజాశక్తి
కేసీఆర్ దానిపై దృష్టి పెట్టకుంటే గుజరాత్ లాంటి ఉద్యమాలే: ఏచూరివెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 27: కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగితే.. తెలంగాణలో గుజరాత్ తరహాలో అల్లర్లు జరుగుతాయని సీపీఎం కేంద్ర కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజాసంఘాలతో కలిసి ఐక్యంగా పోటీ చేస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. అందువల్లే కాలయాపన చేస్తోందని ...
గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది..
శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైన కేంద్రం : ఏచూరి
కేసీఆర్ దానిపై దృష్టి పెట్టకుంటే గుజరాత్ లాంటి ఉద్యమాలే: ఏచూరి
సాక్షి
షీనా హత్య: మూడేళ్ల మిస్టరీ ఇలా..? ఇంద్రానీ క్లోజ్వ్యక్తితో గర్భవతి!
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిమిషానికో ట్విస్ట్ కనిపిస్తోంది. మూడేళ్ల కిందటి మిష్టరీని పోలీసులు చేధించారు. షీనా బోరా 2012 నుంచి కనిపించడం లేదు. అయినప్పటికీ అదృశ్యమైనట్లు ఎలాంటి ఫిర్యాదు లేదు. సోదరుడు మిఖాయిల్ బోరా, మారు తండ్రి పీటర్ ముఖర్జీయా, ఇతర బంధువులకు ఆమె అమెరికా వెళ్లినట్లు తల్లి ఇంద్రాని చెప్పింది. తల్లి మాటల పైన ...
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?సాక్షి
పరువు హత్య కోణాన్ని కాదనలేంప్రజాశక్తి
ట్విస్ట్... తల్లికి సన్నిహితుడితో కూతురు షీనా గర్భవతి...? అందుకే హత్య చేశారా...?!!వెబ్ దునియా
అన్ని 39 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: షీనా బోరా హత్య కేసులో నిమిషానికో ట్విస్ట్ కనిపిస్తోంది. మూడేళ్ల కిందటి మిష్టరీని పోలీసులు చేధించారు. షీనా బోరా 2012 నుంచి కనిపించడం లేదు. అయినప్పటికీ అదృశ్యమైనట్లు ఎలాంటి ఫిర్యాదు లేదు. సోదరుడు మిఖాయిల్ బోరా, మారు తండ్రి పీటర్ ముఖర్జీయా, ఇతర బంధువులకు ఆమె అమెరికా వెళ్లినట్లు తల్లి ఇంద్రాని చెప్పింది. తల్లి మాటల పైన ...
అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?
పరువు హత్య కోణాన్ని కాదనలేం
ట్విస్ట్... తల్లికి సన్నిహితుడితో కూతురు షీనా గర్భవతి...? అందుకే హత్య చేశారా...?!!
వెబ్ దునియా
నడి రోడ్డుపై, అర్ధరాత్రి అమ్మాయిల సిగపట్టు.. సోషల్ మీడియాలో వీడియో హల్చల్..
వెబ్ దునియా
భారత దేశ రాజధాని నగరం న్యూ ఢిల్లీ అత్యాచారాల నగరంగా పేరు తెచ్చుకుంది. ఈ మహా నగరంలో గతంతో పోలిస్తే 2014లో నేరాల సంఖ్య 26 శాతం పెరిగిందని నేర విభాగ శాఖ అధికారులు వెల్లడించారు. 2014లో భారీగా పెరిగిన అత్యాచారాల సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో ఉన్న 53 నగరాలలో ఎక్కువ నేరలు జరిగిన నగరాల వివరాలను కేంద్ర నేర విభాగం విడుదల చేసింది ...
నడిరోడ్డుపై, అర్ధరాత్రి అమ్మాయిల సిగపట్టు(వీడియో)Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశ రాజధాని నగరం న్యూ ఢిల్లీ అత్యాచారాల నగరంగా పేరు తెచ్చుకుంది. ఈ మహా నగరంలో గతంతో పోలిస్తే 2014లో నేరాల సంఖ్య 26 శాతం పెరిగిందని నేర విభాగ శాఖ అధికారులు వెల్లడించారు. 2014లో భారీగా పెరిగిన అత్యాచారాల సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో ఉన్న 53 నగరాలలో ఎక్కువ నేరలు జరిగిన నగరాల వివరాలను కేంద్ర నేర విభాగం విడుదల చేసింది ...
నడిరోడ్డుపై, అర్ధరాత్రి అమ్మాయిల సిగపట్టు(వీడియో)
Oneindia Telugu
చెన్నై యువతి సృష్టి: ముట్టుకుంటే 'షాక్' కొట్టే 'బ్రా'
Oneindia Telugu
చెన్నై: మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను అడ్డుకునేందుకు ఒక రక్షణ కవచాన్ని కనిపెట్టింది తమిళనాడులోని చెన్నైకు చెందిన యువతి మనీషా మోహన్. అమెరికాలో మిట్ మీడియా ల్యాబ్లో చదువుతున్న మనీషా మోహన్.. మహిళలు ధరించే 'బ్రా'నే వారికి సహాయపడేలా రక్షణ కవచంగా తయారు చేసింది. ఆమె రూపొందించిన ఈ బ్రాను తాకిన ...
అమ్మాయిని అక్కడ పట్టుకున్నారో.. హై ఓల్టేజ్ షాక్... ఎక్కడ?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: మహిళలపై రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాలను అడ్డుకునేందుకు ఒక రక్షణ కవచాన్ని కనిపెట్టింది తమిళనాడులోని చెన్నైకు చెందిన యువతి మనీషా మోహన్. అమెరికాలో మిట్ మీడియా ల్యాబ్లో చదువుతున్న మనీషా మోహన్.. మహిళలు ధరించే 'బ్రా'నే వారికి సహాయపడేలా రక్షణ కవచంగా తయారు చేసింది. ఆమె రూపొందించిన ఈ బ్రాను తాకిన ...
అమ్మాయిని అక్కడ పట్టుకున్నారో.. హై ఓల్టేజ్ షాక్... ఎక్కడ?
వెబ్ దునియా
షార్ట్స్, టీషర్ట్స్ ధరించిన అమ్మాయిలు కోతులా?... టీవీ ఛానల్పై మహిళా సంఘాలు ఫైర్..
వెబ్ దునియా
అసలే స్వేచ్ఛా ప్రపంచం, అందులోనూ ఆధునిక యుగం ఇక ఫ్యాషన్కు కొదువేముంది. అమ్మయిలు తమకు నచ్చిన దుస్తులు వేసుకుని ఆకట్టుకుంటున్నారు. అయితే ఒరిస్సా రాష్ట్రంలో ఒక టీవీ ఛానల్ మాత్రం షార్ట్స్, టీషర్ట్స్ ధరించే అమ్మాయిలను కోతులుగా అభివర్ణించింది. అంతే ఇంకేముంది అక్కడి మహిళా సంఘాలు ఆ టీవీ ఛానల్పై విరుచుకు పడ్డాయి. వివరాల్లోకి ...
యువతులు షార్ట్స్ ధరించడాన్ని కోతులతో పోల్చుతూ..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అసలే స్వేచ్ఛా ప్రపంచం, అందులోనూ ఆధునిక యుగం ఇక ఫ్యాషన్కు కొదువేముంది. అమ్మయిలు తమకు నచ్చిన దుస్తులు వేసుకుని ఆకట్టుకుంటున్నారు. అయితే ఒరిస్సా రాష్ట్రంలో ఒక టీవీ ఛానల్ మాత్రం షార్ట్స్, టీషర్ట్స్ ధరించే అమ్మాయిలను కోతులుగా అభివర్ణించింది. అంతే ఇంకేముంది అక్కడి మహిళా సంఘాలు ఆ టీవీ ఛానల్పై విరుచుకు పడ్డాయి. వివరాల్లోకి ...
యువతులు షార్ట్స్ ధరించడాన్ని కోతులతో పోల్చుతూ..
沒有留言:
張貼留言