2015年8月13日 星期四

2015-08-14 తెలుగు (India) ప్రపంచం


సాక్షి
   
ఇరాక్‌లో 67 మంది మృతి   
సాక్షి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ భారీ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. వేకువజామున నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డు రక్తంతో ఎర్రబారింది. ఉగ్రవాదులు ఓ ట్రక్కులో బాంబు పెట్టి పేల్చివేశారు. 67 మందిని పొట్టనపెట్టుకున్నారు. తామే దాడికి పాల్పడ్డామని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ఉగ్రవాదులు ప్రకటించారు. ఇకపై మరిన్ని దాడుల చేస్తామని ...

బాంబుపేలి 36 మంది మృతి   ప్రజాశక్తి
ట్రక్ బాంబు పేలుడు: 60 మంది దుర్మరణం   Oneindia Telugu
బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి.. 52 మంది దుర్మరణం   వెబ్ దునియా
News Articles by KSR   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రోబో... మనిషి పొట్టపై ప్లేటు పెట్టి చంపేసింది.... ఎక్కడ?   
వెబ్ దునియా
మానవ మేధస్సుతో తయారైన రోబోలు వారి ప్రాణాలనే హరించే రోజులు వచ్చేశాయి. తమ సమీపానికి వచ్చిన పదార్థం ఏదైనా సరే ప్రోగ్రామ్ ప్రకారం నిర్ణీత ప్రాంతానికి తీసుకెళ్ళి అదిమిపెట్టడం వాటి పని. అక్కడ ఉన్నది మనిషా.. వస్తువా అనే భేదం కూడా వాటికి అక్కర లేదు. దీంతో దాని పరిధిలోకి వెళ్ళిన వారిని అమాంతం లాక్కుని రోబోలు చంపేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ...

యువకుడి ప్రాణం తీసిన రోబో!   సాక్షి
కార్మికుడి ప్రాణాలు తీసిన రోబో   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అంగారక గ్రహం మీద కెమేరాకు చిక్కిన అమ్మాయి...? నిజంగానా...?(వీడియో)   
వెబ్ దునియా
మనుషులనే వారు భూమి మీద తప్ప ఇంకెక్కడా లేరని పూర్వం అనుకునేవారు. అంతేకాదు... భూమి శూన్యంలో సౌరకుటుంబంతో కలిసి గాల్లో తేలియాడుతోందంటే నమ్మేవారు లేకుండా పోయారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు భూమి స్థితిగతులు అన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ నేపధ్యంలో ఇప్పుడు మన భూమి మీద నుంచి పొరుగున ఉన్న గ్రహాల స్థితి ఏమిటని కనుగొనేందుకు ...

అంగారక గ్రహం పైన అమ్మాయి?   Oneindia Telugu
అంగారకుడిపై అందమైన అమ్మాయి : నాసా   Telugu Times (పత్రికా ప్రకటన)
అంగారకుడి మీద అమ్మాయి?   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఫేస్ బుక్ లోనే ఇక బ్రేకింగ్ న్యూస్...   
Oneindia Telugu
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్తలను చూసే వారు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. అందుకే వివిధ వార్తా సంస్థలు మొబైల్ యాప్ లు రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే వీటికి పోటీగా ఫేస్ బుక్,ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా మొబైల్ న్యూస్ యాప్ లను రూపొందించే పనిలో పడ్డాయి. ఇటీవలే ట్విట్టర్ మొబైల్ ...

బ్రేకింగ్ న్యూస్!   Namasthe Telangana
త్వరలో ఫేస్‌బుక్ నుంచి 'బ్రేకింగ్ న్యూస్ అలర్ట్'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సూపర్ కంప్యూటర్ షట్‌డౌన్, భారత్‌కు ఆప్గన్ థ్యాంక్స్   
Oneindia Telugu
బీజింగ్: ప్రపంచంలోనే అత్యంత వేగవమంతంగా పని చేసే సూపర్ కంప్యూటర్ తియాన్హే - 1ఏను షట్ డౌన్ చేశారు. దీనిని తాత్కాలికంగా షట్ డౌన్ చేసినట్టు చైనా ప్రకటించింది. ఒక సెకనుకు 2.57 క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ పూర్తి చేసే సామర్థ్యమున్న ఈ కంప్యూటర్ తియాంజిన్‌లోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కేంద్రంలో ఉంది. గురువారం ఉదయం జరిగిన పేలుళ్లతో సూపర్ ...

సూపర్ కంప్యూటర్ షట్ డౌన్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


NTVPOST
   
తప్పు చూపించాడని.. ఉద్యోగం పీకేసిన ఫేస్ బుక్!   
సాక్షి
వాషింగ్టన్ : ఫేస్ బుక్.. ఆ కంపెనీలో ఉద్యోగం గానీ, ఇంటర్న్ షిప్ గానీ వస్తే చాలన్నది బీటెక్ విద్యార్థుల కల. కానీ, అది కూడా అన్ని కంపెనీల లాంటిదేనని తేలిపోయింది. మెసెంజర్ యాప్ లో ఉన్న ఓ పెద్ద లోపాన్ని ఎత్తి చూపించినందుకు భారత సంతతికి చెందిన ఓ యువ ఇంజనీర్ ఇంటర్న్ షిప్ రద్దు చేసింది. పైగా అతడు ఆషామాషీ కుర్రాడు కాదు.. హార్వర్డ్ ...

ఇండియన్‌పై వేటు వేసిన ఫేస్‌బుక్‌   NTVPOST

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'ఎట్ హోం' కార్యక్రమానికి ఇద్దరు చంద్రులు హాజరవుతారా?   
వెబ్ దునియా
ఆగస్టు 15వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న రెండో స్వాతంత్య్ర వేడుకలు ఇవి. అయితే, ఈనెల 15న రాజ్‌భవన్‌లో జరిగే ఎట్ హోం కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె చంద్రశేఖర్ రావులు హాజరవుతారా లేదా అనేది ఇపుడు ...

ఒకే వేదికపైకి ఇద్దరు చంద్రులు?   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
చైనాలో భారీ పేలుడు: 44 మంది మృతి   
సాక్షి
బీజింగ్: ఉత్తర చైనాలోని తీర పట్టణం టాంజిన్ లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 44 మంది మరణించగా.. 400 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూనే ఉంది. షిప్పింగ్ యార్డులో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో పలువురు ...

చైనా హార్బర్‌లో భారీ పేలుడు...17 మంది దుర్మరణం...   వెబ్ దునియా
చైనా రేవులో పేలుడు.. 17 మంది మృతి   Telangana99
బొగ్గు గనిలో పేలుడు: 10 మంది దుర్మరణం   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


చైనాలో భారీ పేలుళ్లు   
ప్రజాశక్తి
షియాన్‌జిన్‌: చైనా రాజధాని బీజింగ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టియాన్‌జెన్‌ మున్సిపాలిటిలోని పారిశ్రామికవాడలో భారీ పేలుళ్లు సంభవించి 50 మృతి చెందగా, 700 పైచిలుకు మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చేర్చారు. గాయపడిన వారిలో 80 మంది పరిస్థితి విషమంగా ఉంది. గిడ్డంగుల్లో దాచిన పేలుడు పదార్ధాల కారణంగా పేలుడు ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ఈమెయిల్‌తో అరెస్టే: హిల్లరీపై జిందాల్ సంచలన వ్యాఖ్యలు   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుతం డమోక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్‌పై లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ సెక్రటరీగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తన ...

హిల్లరీ క్లింటన్‌పై బాబీ జిందాల్ సెన్సేషనల్ కామెంట్స్: ఒక్క మెయిల్ కొడితే..అరెస్టే!   వెబ్ దునియా
హిల్లరీ క్లింటన్‌కు ఈ-మెయిల్స్‌ చిక్కు   NTVPOST
హిల్లరీ అరెస్టుకు ఈమెయిల్ దూరంలో ఉన్నారు : జిందాల్   Telugu Times (పత్రికా ప్రకటన)

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言