Oneindia Telugu
వరల్డ్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్లోకి పీవీ సింధు
Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. జకార్తాలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో లండన్ ఒలంపిక్ ఛాంపియన్ మూడో సీడ్ క్రీడాకారిణి లీ జురైపై సంచలన విజయం సాధించింది. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి లీ జురైపై 21-17, 14-21, 21-17 తేడాతో ...
సింధు సంచలనంఆంధ్రజ్యోతి
సింధు సూపర్సాక్షి
దూసుకుపోతున్న సైనా, సింధూప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. జకార్తాలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో లండన్ ఒలంపిక్ ఛాంపియన్ మూడో సీడ్ క్రీడాకారిణి లీ జురైపై సంచలన విజయం సాధించింది. ఈ రోజు జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి లీ జురైపై 21-17, 14-21, 21-17 తేడాతో ...
సింధు సంచలనం
సింధు సూపర్
దూసుకుపోతున్న సైనా, సింధూ
వెబ్ దునియా
పట్టు బిగించిన భారత్
ప్రజాశక్తి
శ్రీలంక పర్యటనలో తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సరికే ప్రత్యర్థిపై భారత్ పై చేయి సాధించింది. ధావన్, కోహ్లిలు సెంచరీలు సాధించడంతో 375 పరుగులకు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆలౌట్ కాగా, 192 పరుగుల వెనుకబాటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అద్భుతం జరిగితే తప్ప ఈ ...
ఓపెనర్లు డకౌట్సాక్షి
తొలి టెస్ట్, డే2: శిఖర్, కోహ్లీ సెంచరీలు, 375 ఆలౌట్thatsCricket Telugu
గాలె టెస్టులో సెంచరీ చేసిన శిఖర్ ధావన్ .. భారీ స్కోరు దిశగా భారత్...వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
అన్ని 13 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
శ్రీలంక పర్యటనలో తొలి టెస్టులో భారత్ విజయం దిశగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సరికే ప్రత్యర్థిపై భారత్ పై చేయి సాధించింది. ధావన్, కోహ్లిలు సెంచరీలు సాధించడంతో 375 పరుగులకు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆలౌట్ కాగా, 192 పరుగుల వెనుకబాటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అద్భుతం జరిగితే తప్ప ఈ ...
ఓపెనర్లు డకౌట్
తొలి టెస్ట్, డే2: శిఖర్, కోహ్లీ సెంచరీలు, 375 ఆలౌట్
గాలె టెస్టులో సెంచరీ చేసిన శిఖర్ ధావన్ .. భారీ స్కోరు దిశగా భారత్...
ప్రొ కబడ్డీ: మూడో స్థానానికి జైపూర్
సాక్షి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు వెక్కిరించినా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ క్రమేపీ జోరందుకుంటోంది. గురువారం బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో 27-25 తేడాతో గెలిచింది. దీంతో 36 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 31-28 తేడాతో ...
జైపూర్ మరో విజయంఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలు వెక్కిరించినా డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ క్రమేపీ జోరందుకుంటోంది. గురువారం బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో 27-25 తేడాతో గెలిచింది. దీంతో 36 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 31-28 తేడాతో ...
జైపూర్ మరో విజయం
ఆంధ్రజ్యోతి
మయాంక్ వీర విహారం
ఆంధ్రజ్యోతి
చెన్నై: భారత్-ఎ జట్టు ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (133 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 176), మనీష్ పాండే (85 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 108 నాటౌట్) శతకాలతో విజృంభించడంతో భారత్- ఎ 34 పరుగులతో దక్షిణాఫ్రికా-ఎ జట్టును ఓడించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ...
ఫైనల్లో భారత్ 'ఎ'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
చెన్నై: భారత్-ఎ జట్టు ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (133 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 176), మనీష్ పాండే (85 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్లతో 108 నాటౌట్) శతకాలతో విజృంభించడంతో భారత్- ఎ 34 పరుగులతో దక్షిణాఫ్రికా-ఎ జట్టును ఓడించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ...
ఫైనల్లో భారత్ 'ఎ'
Oneindia Telugu
'అన్యాయం': సానియాకు ఖేల్ రత్న ఎలా ఇస్తారు?
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు ఎంపిక చేయడం పట్ల 2012 పారాలింపిక్స్ రజక పతక విజేత తన ఆవేదన వెళ్లగక్కాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరుని సెలక్షన్ ప్యానెల్ ప్రతిపాదించడం 'అన్యాయం' అని పేర్కొన్నాడు. 2012 లండన్ పారాలింపిక్స్ ...
టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాకు రాజీవ్ ఖేల్ రత్న ...వెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు ఎంపిక చేయడం పట్ల 2012 పారాలింపిక్స్ రజక పతక విజేత తన ఆవేదన వెళ్లగక్కాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరుని సెలక్షన్ ప్యానెల్ ప్రతిపాదించడం 'అన్యాయం' అని పేర్కొన్నాడు. 2012 లండన్ పారాలింపిక్స్ ...
టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియాకు రాజీవ్ ఖేల్ రత్న ...
సాక్షి
అశ్విన్ 'ఆరే'శాడు
సాక్షి
శ్రీలంక గడ్డపై గత 14 ఏళ్లలో టాస్ ఓడిన విదేశీ కెప్టెన్ రెండు సార్లు మాత్రమే మ్యాచ్ గెలవగలిగాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి ఆ జాబితాలో చేరేందుకు తొలి రోజే పునాది పడింది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరు వికెట్లతో లంక గడ్డపై భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో తొలి టెస్టులో కోహ్లి సేనకు మొదటిరోజే పూర్తి పట్టు దొరికింది. లంకను ...
అశ్విన్ విశ్వరూపంAndhrabhoomi
అ'స్పిన్' వల.. లంక విలవిలఆంధ్రజ్యోతి
తొలి రోజే మనవైపు తిరిగెNamasthe Telangana
ప్రజాశక్తి
thatsCricket Telugu
Teluguwishesh
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
శ్రీలంక గడ్డపై గత 14 ఏళ్లలో టాస్ ఓడిన విదేశీ కెప్టెన్ రెండు సార్లు మాత్రమే మ్యాచ్ గెలవగలిగాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి ఆ జాబితాలో చేరేందుకు తొలి రోజే పునాది పడింది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరు వికెట్లతో లంక గడ్డపై భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో తొలి టెస్టులో కోహ్లి సేనకు మొదటిరోజే పూర్తి పట్టు దొరికింది. లంకను ...
అశ్విన్ విశ్వరూపం
అ'స్పిన్' వల.. లంక విలవిల
తొలి రోజే మనవైపు తిరిగె
సాక్షి
సానియా మీర్జాకు జరిమానా
సాక్షి
హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ తారా సానియా మీర్జాకు నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో చలానా విధించారు. సోమవారం రాత్రి పదిగంటలకు జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబర్ 10 నుంచి తెలుపురంగు ఫార్చునర్ కారు టీఎస్ 09 ఈజీ1 నెంబర్ ప్లేట్ తో వెళ్తుండగా వాహానాలు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ తారా సానియా మీర్జాకు నగర ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో చలానా విధించారు. సోమవారం రాత్రి పదిగంటలకు జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబర్ 10 నుంచి తెలుపురంగు ఫార్చునర్ కారు టీఎస్ 09 ఈజీ1 నెంబర్ ప్లేట్ తో వెళ్తుండగా వాహానాలు ...
Oneindia Telugu
ఫ్రీ క్వార్టర్స్కు జ్వాలా-అశ్విని జోడి, కశ్యప్ నిష్క్రమణ
Oneindia Telugu
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫ్రీ క్వార్టర్స్కు చేరింది. మహిళల విభాగంలో జరిగిన ఈ పోటీలో రెండో రౌండ్లో చెన్-జంగ్ జోడిపై 21-10, 21-18 తో విజయం సాధించారు. jwala gutta and ashwini ponnappa entered into world badminton free quarters. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ...
చాంపియన్ షిప్ లో తెలుగు తేజాల ముందంజసాక్షి
ప్రీక్వార్టర్స్లో సింధుNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పల జోడీ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫ్రీ క్వార్టర్స్కు చేరింది. మహిళల విభాగంలో జరిగిన ఈ పోటీలో రెండో రౌండ్లో చెన్-జంగ్ జోడిపై 21-10, 21-18 తో విజయం సాధించారు. jwala gutta and ashwini ponnappa entered into world badminton free quarters. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ...
చాంపియన్ షిప్ లో తెలుగు తేజాల ముందంజ
ప్రీక్వార్టర్స్లో సింధు
thatsCricket Telugu
కోహ్లీయే బెస్ట్, శ్రీలంక పైన 'సంగక్కర' ఒత్తిడి: గవాస్కర్
thatsCricket Telugu
న్యూఢిల్లీ: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగడం మంచిదని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ డౌన్లో రోహిత్ శర్మ కంటే కోహ్లీ దిగడమే జట్టుకు ప్రయోజనమని సూచించాడు. తుది జట్టులో ఛటేశ్వర పుజార కంటే రోహిత్ శర్మకు చోటు దక్కడమే సమంజసమని చెప్పాడు. అయితే మూడో స్థానానికి విరాట్ ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకప్రజాశక్తి
నేటి నుంచి భారత్, శ్రీలంక ౩ టెస్ట్ల సిరీస్NTVPOST
శ్రీలంకతో భారత్ తొలిటెస్టు సమరం నేటి నుంచేNamasthe Telangana
ఆంధ్రజ్యోతి
Andhrabhoomi
వెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
thatsCricket Telugu
న్యూఢిల్లీ: భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగడం మంచిదని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఫస్ట్ డౌన్లో రోహిత్ శర్మ కంటే కోహ్లీ దిగడమే జట్టుకు ప్రయోజనమని సూచించాడు. తుది జట్టులో ఛటేశ్వర పుజార కంటే రోహిత్ శర్మకు చోటు దక్కడమే సమంజసమని చెప్పాడు. అయితే మూడో స్థానానికి విరాట్ ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక
నేటి నుంచి భారత్, శ్రీలంక ౩ టెస్ట్ల సిరీస్
శ్రీలంకతో భారత్ తొలిటెస్టు సమరం నేటి నుంచే
Oneindia Telugu
కోట్లు కుమ్మరించి ముంబైలో ఫ్లాట్ కొన్న రోహిత్ శర్మ
Oneindia Telugu
ముంబై: టీమిండియా యువ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబైలోని బాంద్రా వర్లీ ప్రాంతంలో రూ. 30 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రముఖులు నివాసముండే 53 అంతస్తుల అహూజా టవర్స్లో 29వ అంతస్తులో ఉన్న ఈ ప్లాట్లో నాలుగు బెడ్ రూమ్లు ఉన్నాయి. బాంద్రా-వర్లీ సీ లింకుకు దగ్గరిలో ఉన్న అహుజా టవర్స్ ప్రాంతం రోహిత్ శర్మను బాగా ఆకర్షించిందట.
కోరుకున్న చోట.. కోరుకున్న ప్లాట్ కొనుక్కున్న రోహిత్ శర్మ.. ఎక్కడ?వెబ్ దునియా
రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్సాక్షి
రోహిత్ ఫ్లాట్ ఖరీదు రూ. 30 కోట్లు..!ఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: టీమిండియా యువ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబైలోని బాంద్రా వర్లీ ప్రాంతంలో రూ. 30 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రముఖులు నివాసముండే 53 అంతస్తుల అహూజా టవర్స్లో 29వ అంతస్తులో ఉన్న ఈ ప్లాట్లో నాలుగు బెడ్ రూమ్లు ఉన్నాయి. బాంద్రా-వర్లీ సీ లింకుకు దగ్గరిలో ఉన్న అహుజా టవర్స్ ప్రాంతం రోహిత్ శర్మను బాగా ఆకర్షించిందట.
కోరుకున్న చోట.. కోరుకున్న ప్లాట్ కొనుక్కున్న రోహిత్ శర్మ.. ఎక్కడ?
రూ. 30 కోట్లతో ఫ్లాట్ కొన్న రోహిత్
రోహిత్ ఫ్లాట్ ఖరీదు రూ. 30 కోట్లు..!
沒有留言:
張貼留言