2015年8月13日 星期四

2015-08-14 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుని ఏం సాధించారు : అరుణ్ జైట్లీ ప్రశ్న   
వెబ్ దునియా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుని ఏం సాధించిందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రశ్నించారు. ముఖ్యంగా.. ప్రధాన పార్టీ అధ్యక్షురాలిగా ఆమె సభ వెల్‌లోకి రావడం చాలా బాధించిందని, ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.34 కోట్లను ఖర్చు చేసిందని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ...

'అలా రావడం దేశ చరిత్రలోనే తొలిసారి'   సాక్షి
విప‌క్షాల తీరు అభ్యంత‌రక‌రం : అరుణ్ జైట్లీ   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
మ్యాగీపై నిషేధం ఎత్తివేత   
సాక్షి
ముంబై: నెస్లే కంపెనీకి తాత్కాలిక ఊరట లభించింది! మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) దేశవ్యాప్తంగా విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం ఎత్తేసింది. అయితే మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో ...

హైకోర్టులో ఊరట: మ్యాగీ నూడుల్స్‌పై నిషేధం ఎత్తివేత   Oneindia Telugu
మ్యాగీ మంచిదే..   NTVPOST
మాగిపై నిషేధం ఎత్తివేసిన బొంబే హైకోర్టు   News Articles by KSR

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
* 'ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ' చేపట్టిన ఎన్డీఏ   
సాక్షి
న్యూఢిల్లీ: ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు తుడిచిపెట్టుకొనిపోవడానికి కారణం కాంగ్రెసేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారం మొత్తం ఒకే కుటుంబం చేతిలో ఉండాలంటూ ఎమర్జెన్సీ విధించిన రోజుల మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ తీరు ఉందని మోదీ పేర్కొన్నారు. గురువారం మోదీ ఎన్డీఏ ...

ఫ్యామిలీ కోసం కాంగ్రెస్, దేశం కోసం బిజెపి: మోడీ   Oneindia Telugu
కారణం లేకుండానే పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఆందోళనలు:ఎన్డీఏ   ఆంధ్రజ్యోతి
ఎన్డీయే ర్యాలీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళ‌న‌   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
దమ్ముంటే లలిత్ మోదీని వెనక్కి తీసుకురండి   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 13: లలిత్‌గేట్ విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఐపిల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని స్వదేశానికి తీసుకురావాలని ఆయన ప్రధానమంత్రికి సవాల్ విసిరారు. ఎన్‌డిఏ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ...

సుష్మ వ్యాఖ్యలు అర్థరహితం   సాక్షి
దమ్ముంటే లలిత్‌మోడీని తీసుకురండి   ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »   


ట్విట్టర్‌లో డైరెక్ట్ మెసేజ్ పరిమితి పెంపు   
Namasthe Telangana
ముంబై, ఆగస్టు 13: స్నేహితులకు, ఫాలోవర్స్‌కు వ్యక్తిగత సందేశాలను ట్వీట్ చేసేందుకు కల్పించిన డైరెక్ట్ మెసేజ్ (డీఎం) సర్వీస్‌లో అక్షరాల పరిమితిని సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్ పెంచింది. ఇప్పటివరకు ఉన్న 140 అక్షరాల పరిమితిని 10 వేలకు పెంచినట్లు ట్విట్టర్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. డైరెక్ట్ మెసేజ్ సర్వీస్‌లో 140 అక్షరాల పరిమితి ఉండటం వల్ల ...

ట్వీట్లకు ఇక పరిమితులు లేవు   సాక్షి
అక్షరాల పరిమితిని ఎత్తేసిన ట్విట్టర్: ఆ మెసేజ్‌లపై తొలగిన అవధులు   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా సభలో విపక్షాల నిరసనలు విచారకరం : స్పీకర్‌   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 13 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ఎలాంటి కీలక బిల్లుల ఆమోదం పొందకుండానే ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు మొదలైనప్పటి నుంచి చివరి రోజు వరకు లలిత్‌మోదీ, వ్యాపమ్‌ స్కామ్‌లపై విపక్షాలు తమ ఆందోళనలను కొనసాగించాయి. చివరిరోజు సమావేశాల్లో విపక్షాలు తమ పట్టును వీడలేదు. లలిత్‌మోదీ ...

'తుపాను' భేటీ ముగిసింది!   సాక్షి
లోక్ సభ నిరవధికంగా వాయిదా   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెళ్లి చేసుకోలేదు, వేకెన్సీ బోర్డు లేదు: ఉమాభారతి   
Oneindia Telugu
న్యూఢిల్లీ: తాను పెళ్లి చేసుకోలేదని, తన జీవితంలో ఇక వివాహానికి చోటు లేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. లోక్‌సభ స్పీకర సుమిత్రా మహాజన్ పొరపాటుగా శ్రీమతి' అని సంబోధించడంతో ఆమె పై విధంగా స్పందించారు. గురువారంనాటి సభలో ప్రకటన చేయాలని కోరుతూ ఉమాభారతిని శ్రీమతిగా పేర్కొన్నారు స్పీకర్. దీనిపై ఉమాభారతి వెంటనే ...

'ఇక పెళ్లయ్యే ఛాన్స్ లేదు'   సాక్షి
మేడమ్ స్పీకర్ నేనింకా పెళ్లి చేసుకోలేదు.. వేకెన్సీ బోర్డు కూడా లేదు: ఉమా భారతి   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రోబో... మనిషి పొట్టపై ప్లేటు పెట్టి చంపేసింది.... ఎక్కడ?   
వెబ్ దునియా
మానవ మేధస్సుతో తయారైన రోబోలు వారి ప్రాణాలనే హరించే రోజులు వచ్చేశాయి. తమ సమీపానికి వచ్చిన పదార్థం ఏదైనా సరే ప్రోగ్రామ్ ప్రకారం నిర్ణీత ప్రాంతానికి తీసుకెళ్ళి అదిమిపెట్టడం వాటి పని. అక్కడ ఉన్నది మనిషా.. వస్తువా అనే భేదం కూడా వాటికి అక్కర లేదు. దీంతో దాని పరిధిలోకి వెళ్ళిన వారిని అమాంతం లాక్కుని రోబోలు చంపేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ...

యువకుడి ప్రాణం తీసిన రోబో!   సాక్షి
కార్మికుడి ప్రాణాలు తీసిన రోబో   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నా చెప్పు‌లు మోసింది నా వ్య‌క్తిగ‌త ఉద్యొ‌గి : పంక‌జ్ ముండే   
ప్రజాశక్తి
హైద‌రాబాద్ : మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే మరో వివాదంలో చిక్కుకున్నారు. చెప్పుల ప్రహసనంతో వీడియోకెక్కారు. తమ రాష్ట్రంలో కరువు ప్రాంతాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆమె ఒక చోట తన చెప్పులు వదిలి నడుస్తుండగా ఆమె వెనుక ఉన్న ఓ వ్యక్తి అవి పట్టుకుని వెంట నడవడం కలకలం రేపింది. దీన్ని మీడియా కెమెరాలతో క్లిక్కుమనిపించగా పంకజ ముండే చిరాకు ...

చెప్పులు మోయించిన మహిళా మంత్రి(ఫొటో)   Oneindia Telugu
కరవు ప్రాంతాల పర్యటనలో పంకజా ముండేకు రాచమర్యాదలు.. సిబ్బందితో చెప్పులు ...   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది మృతి   
సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బాందాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు బుధవారం అర్థరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా... పలువురు గాయపడ్డారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం ...

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఇల్లు కూలి 9 మంది మృతి   ఆంధ్రజ్యోతి
నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే... ఇల్లు కూలి 9 మంది మృతి   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言