Oneindia Telugu
బలవంతంగా వద్దు: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మరో ఝలక్, టిడిపి ఏం చేస్తుంది?
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఏపీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ అంశంపై మరోసారి స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు. గతంలో ప్రత్యేక హోదా పైన పవన్ ఆచితూచి స్పందించారు. భూసేరణ విషయమై రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులను వివరాలు అడిగి ...
మళ్లీ పవన్ స్పందించారుNews Articles by KSR
భూసేకరణ చట్టం అమలు చెయ్యవద్దు: పవన్ ట్వీట్ఆంధ్రజ్యోతి
భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఏపీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ అంశంపై మరోసారి స్పందించారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు. గతంలో ప్రత్యేక హోదా పైన పవన్ ఆచితూచి స్పందించారు. భూసేరణ విషయమై రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతులను వివరాలు అడిగి ...
మళ్లీ పవన్ స్పందించారు
భూసేకరణ చట్టం అమలు చెయ్యవద్దు: పవన్ ట్వీట్
భూసేకరణ చట్టాన్ని వినియోగించొద్దు: పవన్
Oneindia Telugu
ఓటుకు నోటు కేసు: కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసిబి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందని పలువురిని విచారించిన ఏసిబి అధికారులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా అరెస్ట్ చేయగా, కోర్టు నుంచి వీరు బెయిలు పొందిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ ...
రేవంత్, సండ్ర స్వరాలు.. కోర్టుకు అసెంబ్లీ టేపులుఆంధ్రజ్యోతి
'ఓటుకు కోట్లు' కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసిబి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయముందని పలువురిని విచారించిన ఏసిబి అధికారులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా అరెస్ట్ చేయగా, కోర్టు నుంచి వీరు బెయిలు పొందిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ ...
రేవంత్, సండ్ర స్వరాలు.. కోర్టుకు అసెంబ్లీ టేపులు
'ఓటుకు కోట్లు' కేసు.. కోర్టుకు చేరిన రేవంత్, సండ్ర స్వర నమూనాలు
వెబ్ దునియా
పల్లెలకు పట్టణ సౌకర్యాలు... అదే నా లక్ష్యం : చంద్రబాబు నాయుడు
వెబ్ దునియా
ప్రతి పల్లెనూ పట్టణాల్లోని సౌకర్యాలన్నీ రావాలన్నదే తన కల అని అప్పుడే స్మార్ట్ విలేజ్ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్కు చెందిన మిత్సుబిషి కృష్ణా జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఆకర్షణీయ గ్రామాల కింద ...
3 గ్రామాలకు మహర్దశసాక్షి
హోదాపై నమ్మకం: సుజాత, 3 గ్రామాల్ని దత్తత తీసుకున్న మిత్సుబిషిOneindia Telugu
మూడు గ్రామాలను దత్తత తీసుకున్న మిత్సుబిషిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రతి పల్లెనూ పట్టణాల్లోని సౌకర్యాలన్నీ రావాలన్నదే తన కల అని అప్పుడే స్మార్ట్ విలేజ్ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జపాన్కు చెందిన మిత్సుబిషి కృష్ణా జిల్లాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుంది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఆకర్షణీయ గ్రామాల కింద ...
3 గ్రామాలకు మహర్దశ
హోదాపై నమ్మకం: సుజాత, 3 గ్రామాల్ని దత్తత తీసుకున్న మిత్సుబిషి
మూడు గ్రామాలను దత్తత తీసుకున్న మిత్సుబిషి
వెబ్ దునియా
పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా
ప్రజాశక్తి
గత నెల 21 నుంచి గురువారం వరకు దాదాపు మూడు వారాల పాటు ఆందోళనలు, నిరసనల మద్య కొన సాగిన వర్షకాలపు సమావేశాలు అధికార, ప్రతిపక్ష ప్రతిసవాళ్ల మద్య లోక్సభలు, రాజ్యసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల్లో జరగాల్సి స్థాయిలో చర్చ జరగకపోవడానికి కారణంగా అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెసే భాద్యత వహించాలన్న విమర్శలు ...
ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఎక్కడ బిల్లులు అక్కడే!వెబ్ దునియా
త్వరలో పార్లమెంటు ప్రత్యేక భేటీ?Andhrabhoomi
పార్లమెంట్ సమావేశాలకు శుభం కార్డ్NTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
గత నెల 21 నుంచి గురువారం వరకు దాదాపు మూడు వారాల పాటు ఆందోళనలు, నిరసనల మద్య కొన సాగిన వర్షకాలపు సమావేశాలు అధికార, ప్రతిపక్ష ప్రతిసవాళ్ల మద్య లోక్సభలు, రాజ్యసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల్లో జరగాల్సి స్థాయిలో చర్చ జరగకపోవడానికి కారణంగా అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెసే భాద్యత వహించాలన్న విమర్శలు ...
ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఎక్కడ బిల్లులు అక్కడే!
త్వరలో పార్లమెంటు ప్రత్యేక భేటీ?
పార్లమెంట్ సమావేశాలకు శుభం కార్డ్
వెబ్ దునియా
కరుణించిన కేంద్రం... అసెంబ్లీ, రాజ్భవన్ నిర్మాణాలకు రూ. 500 కోట్లు
వెబ్ దునియా
నూతన రాజధానిలో రాజ్భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలస్తోంది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం. ప్రత్యేక హోదా డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ నిధులను విడుదల చేయాలని కేంద్రం భావించడం చర్చనీయాంశం అవుతోంది.
ఏపీ రాజ్భవన్, అసెంబ్లీ నిర్మాణానికి 500 కోట్లు! డిజైన్లు పంపాలని కేంద్రం సూచనఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నూతన రాజధానిలో రాజ్భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలస్తోంది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం. ప్రత్యేక హోదా డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ నిధులను విడుదల చేయాలని కేంద్రం భావించడం చర్చనీయాంశం అవుతోంది.
ఏపీ రాజ్భవన్, అసెంబ్లీ నిర్మాణానికి 500 కోట్లు! డిజైన్లు పంపాలని కేంద్రం సూచన
వెబ్ దునియా
అది ఒక్కటి ఇస్తే సరిపోతుందా..! మిగిలినవి ఇవ్వకపోతే.. చంద్రబాబు ప్రశ్న
వెబ్ దునియా
అదొక్కటే ఇచ్చి మిగిలినవి ఇవ్వకపోతే ఏం చేస్తారు? ప్రత్యేక హోదా ఒక్కటే కాదు. రాష్ర్టాభివృద్ధికి ఇంకా చాలా కావాలి. వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి. రాజధానిఅభివృద్ధికి నిధులు కావాలి. పోలవరం ప్రాజెక్టుకూ కేంద్ర సహకారం కావాలి. ఇలా ఎన్నో అవసరాలున్నా యి. అన్నిటినీ వదిలేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఇష్టం ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
అదొక్కటే ఇచ్చి మిగిలినవి ఇవ్వకపోతే ఏం చేస్తారు? ప్రత్యేక హోదా ఒక్కటే కాదు. రాష్ర్టాభివృద్ధికి ఇంకా చాలా కావాలి. వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి. రాజధానిఅభివృద్ధికి నిధులు కావాలి. పోలవరం ప్రాజెక్టుకూ కేంద్ర సహకారం కావాలి. ఇలా ఎన్నో అవసరాలున్నా యి. అన్నిటినీ వదిలేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఇష్టం ...
ఆంధ్రజ్యోతి
విచారణకు రాని లోకేశ్ డ్రైవర్...టీ ఏసీబీ మరో నోటీస్? ఏపీ సీఐడికి దొరకని కేటీఆర్ గన్ ...
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): 'నోటీసుల పర్వం'లో పరస్పరం దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. నోటీసులు తీసుకోవాల్సిన వారు దొరకడంలేదు. నోటీసులు తీసుకున్న వారేమో కోర్టుకు హాజరు కాలేదు. 'ఓటుకు నోటు' కేసులో గురువారం తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్ రెడ్డికి టీ-ఏసీబీ నోటీసులు జారీ ...
అడ్రస్ల కోసం అగచాట్లుసాక్షి
అడ్రస్లేని కొండల్రెడ్డిNamasthe Telangana
లోకేష్ డ్రైవర్ డుమ్మా, ఎసిబి మళ్లీ: కెటిఆర్ గన్మెన్ని వెతికే పనిలో ఏపీ సీఐడీOneindia Telugu
తెలుగువన్
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 24 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): 'నోటీసుల పర్వం'లో పరస్పరం దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. నోటీసులు తీసుకోవాల్సిన వారు దొరకడంలేదు. నోటీసులు తీసుకున్న వారేమో కోర్టుకు హాజరు కాలేదు. 'ఓటుకు నోటు' కేసులో గురువారం తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ డ్రైవర్ కొండల్ రెడ్డికి టీ-ఏసీబీ నోటీసులు జారీ ...
అడ్రస్ల కోసం అగచాట్లు
అడ్రస్లేని కొండల్రెడ్డి
లోకేష్ డ్రైవర్ డుమ్మా, ఎసిబి మళ్లీ: కెటిఆర్ గన్మెన్ని వెతికే పనిలో ఏపీ సీఐడీ
Oneindia Telugu
ఉత్తమ్ అరెస్ట్: ప్రాజెక్టులను వివాదాస్పదం చేస్తున్నారు(ఫోటోలు)
Oneindia Telugu
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాలనను చూస్తే తుగ్లక్ పాలన అనాలో, మరేమి అనాలో అర్ధం కావడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టకుండా ప్రాజెక్టులను వివాదాస్పదం చేయడం, ఇతర పార్టీలకు చెందిన వారిని దూషించడం తప్ప ఆయన చేసేందేమి లేదని మండిపడ్డారు. తోటపల్లి రిజర్వాయర్ను రద్దు చేయవద్దంటూ ...
తోటపల్లి రిజర్వాయర్ వివాదం.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్..వెబ్ దునియా
తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు నిరసనగా... గాగిల్లాపూర్ హైవేపై కాంగ్రెస్ ధర్నాఆంధ్రజ్యోతి
హైవే పై భైటాయించిన టిపిపిసి అద్యక్షుడుNews Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాలనను చూస్తే తుగ్లక్ పాలన అనాలో, మరేమి అనాలో అర్ధం కావడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టకుండా ప్రాజెక్టులను వివాదాస్పదం చేయడం, ఇతర పార్టీలకు చెందిన వారిని దూషించడం తప్ప ఆయన చేసేందేమి లేదని మండిపడ్డారు. తోటపల్లి రిజర్వాయర్ను రద్దు చేయవద్దంటూ ...
తోటపల్లి రిజర్వాయర్ వివాదం.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్..
తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు నిరసనగా... గాగిల్లాపూర్ హైవేపై కాంగ్రెస్ ధర్నా
హైవే పై భైటాయించిన టిపిపిసి అద్యక్షుడు
ఆంధ్రజ్యోతి
ఏపీ ఇంటర్బోర్డు ఖాతాలు నిర్వహించుకోవచ్చు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ , ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, ఎస్బీఐలోని ఏపీ ఇంటర్ బోర్టుకు చెందిన బ్యాంకుఖాతాలు నిర్వహించుకోడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయాలంటూ తెలంగాణ ఇంటర్ బోర్టు కార్యదర్శి రాసిన లేఖను రద్దుచేసింది. అయితే... ఆ ఖాతాలు స్తంభింప చేసేనాటికి వాటిలో ఉన్న నిల్వలు డ్రా చేయబోమని ...
ఖాతాలు నిర్వహించుకోండిసాక్షి
ఎపి బోర్డు ఖాతాల స్తంభన: తెలంగాణను నిలదీసిన హైకోర్టుOneindia Telugu
ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాలస్తంభనపై లేఖ రాసే అధికారం మీకెవరిచ్చారు : హైకోర్టు ప్రశ్నవెబ్ దునియా
Andhrabhoomi
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్ , ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్, ఎస్బీఐలోని ఏపీ ఇంటర్ బోర్టుకు చెందిన బ్యాంకుఖాతాలు నిర్వహించుకోడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయాలంటూ తెలంగాణ ఇంటర్ బోర్టు కార్యదర్శి రాసిన లేఖను రద్దుచేసింది. అయితే... ఆ ఖాతాలు స్తంభింప చేసేనాటికి వాటిలో ఉన్న నిల్వలు డ్రా చేయబోమని ...
ఖాతాలు నిర్వహించుకోండి
ఎపి బోర్డు ఖాతాల స్తంభన: తెలంగాణను నిలదీసిన హైకోర్టు
ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాలస్తంభనపై లేఖ రాసే అధికారం మీకెవరిచ్చారు : హైకోర్టు ప్రశ్న
Oneindia Telugu
ప్రత్యేక హోదాపై మంత్రాంగం: తెర వెనక ఏమిటి?
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లినట్లేనని భావిస్తున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడి కచ్చితమైన మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడడానికి బిజెపి పెద్ద యెత్తే ...
త్వరగా హోదాప్రజాశక్తి
ప్రత్యేక హోదాపై కేంద్రం కసరత్తు : సుజనా చౌదరిఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లినట్లేనని భావిస్తున్నారు. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడి కచ్చితమైన మార్గనిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడడానికి బిజెపి పెద్ద యెత్తే ...
త్వరగా హోదా
ప్రత్యేక హోదాపై కేంద్రం కసరత్తు : సుజనా చౌదరి
沒有留言:
張貼留言