ఆంధ్రజ్యోతి
ఎపి బోర్డు ఖాతాల స్తంభన: తెలంగాణను నిలదీసిన హైకోర్టు
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింపచేయాలంటూ ఎస్బీఐకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి లేఖ రాయడాన్ని హైకోర్టు నిలదీసింది. అలా లేఖ రాయడానికి మీకున్న అధికారాలేమిటిని ప్రశ్నించింది. ఆ లేఖను ఉపసంహరించుకుంటారా, లేదా? తేల్చుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసాలే, జస్టిస్ ...
ఆ అధికారం మీకెక్కడిది?సాక్షి
ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాల స్తంభనపై టి-ఇంటర్ బోర్డు కార్యదర్శిని నిలదీసిన హైకోర్టుఆంధ్రజ్యోతి
బ్యాంక్ ఖాతాలు- టి.బోర్డుపై హైకోర్టు ఆగ్రహంNews Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింపచేయాలంటూ ఎస్బీఐకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి లేఖ రాయడాన్ని హైకోర్టు నిలదీసింది. అలా లేఖ రాయడానికి మీకున్న అధికారాలేమిటిని ప్రశ్నించింది. ఆ లేఖను ఉపసంహరించుకుంటారా, లేదా? తేల్చుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసాలే, జస్టిస్ ...
ఆ అధికారం మీకెక్కడిది?
ఏపీ ఇంటర్ బోర్డు ఖాతాల స్తంభనపై టి-ఇంటర్ బోర్డు కార్యదర్శిని నిలదీసిన హైకోర్టు
బ్యాంక్ ఖాతాలు- టి.బోర్డుపై హైకోర్టు ఆగ్రహం
Oneindia Telugu
సుష్మా స్పీచ్: ఆనందంతో అద్వానీ కంట నీరు
Oneindia Telugu
న్యూఢిల్లీ: లలిత్ మోడీకి సాయంపై లోక్సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఇచ్చిన తీరుకు బీజేపీ అగ్రనేత ఎల్కే ముగ్దుడైపోయారట. లలిత్ మోడీకి సాయం చేయడంపై సుష్మా స్వరాజ్ ఈరోజు 30 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడారు. ఒకానొక దశలో అమె ప్రసంగం తీరుని చూసి అద్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్లమెట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి ...
ఆరోపణలు.. ప్రత్యారోపణలుసాక్షి
తప్పు చేశారు కనుకే ఇంతకాలం మౌనంగా ఉన్నారా? రాహుల్ ప్రశ్నవెబ్ దునియా
లలిత్కు సాయం చేసినట్లు సుష్మా ఒప్పుకున్నారుఆంధ్రజ్యోతి
Namasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 23 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: లలిత్ మోడీకి సాయంపై లోక్సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఇచ్చిన తీరుకు బీజేపీ అగ్రనేత ఎల్కే ముగ్దుడైపోయారట. లలిత్ మోడీకి సాయం చేయడంపై సుష్మా స్వరాజ్ ఈరోజు 30 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడారు. ఒకానొక దశలో అమె ప్రసంగం తీరుని చూసి అద్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్లమెట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి ...
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
తప్పు చేశారు కనుకే ఇంతకాలం మౌనంగా ఉన్నారా? రాహుల్ ప్రశ్న
లలిత్కు సాయం చేసినట్లు సుష్మా ఒప్పుకున్నారు
వెబ్ దునియా
మాధురీ దీక్షిత్ పెదాల్లా వెంకయ్య లిప్స్... అదేంటి..? ఇది నారాయణ చమత్కారం
వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై మోదీ కనుసైగ చేయగానే మాధురీదీక్షిత్ పెదవుల్లా వెంకయ్య పెదాలు కదులుతున్నాయని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ర్యాగింగ్కు పాల్పడేవారిని తమ చున్నీలతో ఉరేయాలన్నారు. ర్యాగింగ్, విద్య కాషాయికరణ, విద్య ప్రైవేటీకరణపై ఏఐఎస్ఎఫ్ బలమైన విద్యార్థి ...
ర్యాగింగ్ చేసేవారిని చున్నీతో ఉరేయాలిఆంధ్రజ్యోతి
నారాయణ సంచలన వ్యాఖ్యలు: వెంకయ్య పెదాల కదలిక మాధురీ దీక్షిత్ డ్యాన్స్లా..!Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రత్యేక హోదాపై మోదీ కనుసైగ చేయగానే మాధురీదీక్షిత్ పెదవుల్లా వెంకయ్య పెదాలు కదులుతున్నాయని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ర్యాగింగ్కు పాల్పడేవారిని తమ చున్నీలతో ఉరేయాలన్నారు. ర్యాగింగ్, విద్య కాషాయికరణ, విద్య ప్రైవేటీకరణపై ఏఐఎస్ఎఫ్ బలమైన విద్యార్థి ...
ర్యాగింగ్ చేసేవారిని చున్నీతో ఉరేయాలి
నారాయణ సంచలన వ్యాఖ్యలు: వెంకయ్య పెదాల కదలిక మాధురీ దీక్షిత్ డ్యాన్స్లా..!
Oneindia Telugu
బాబు ఇంటికి ఎసిబి: వివరాలకు రహస్యంగానా? లోకేష్ డ్రైవర్కు ఎసిబి నోటీసు
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి తెలంగాణ ఎసిబి కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి వచ్చిన విషయం తెలిసిందే. నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి కోసం వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో, ఆ కానిస్టేబుళ్లు చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది నుంచి రహస్యంగా వివరాలు ...
ఓటుకు నోటు కేసు : డ్రైవర్ వరకేనా...! లోకేష్ కూడానా...?వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో... లోకేష్ డ్రైవర్కు ఏసీబీ నోటీసులుఆంధ్రజ్యోతి
చంద్రబాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లుసాక్షి
ప్రజాశక్తి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి తెలంగాణ ఎసిబి కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి వచ్చిన విషయం తెలిసిందే. నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి కోసం వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో, ఆ కానిస్టేబుళ్లు చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది నుంచి రహస్యంగా వివరాలు ...
ఓటుకు నోటు కేసు : డ్రైవర్ వరకేనా...! లోకేష్ కూడానా...?
ఓటుకు నోటు కేసులో... లోకేష్ డ్రైవర్కు ఏసీబీ నోటీసులు
చంద్రబాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లు
Oneindia Telugu
విమానంలో సాంకేతిక లోపం: క్షేమంగా బయటపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రికి ...
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి గన్నవరంకు వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో కలకలం రేగింది. గాల్లోనే 20 నిమిషాల పాటు చక్కెర్లు కొట్టింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ తిరిగి విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ...
విమాన ఘటనపై అశోకగజపతి రాజుకు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదుఆంధ్రజ్యోతి
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపంప్రజాశక్తి
ఎయిర్ ఇండియా విమానంలో లోపం-అంతా క్షేమంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి గన్నవరంకు వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో కలకలం రేగింది. గాల్లోనే 20 నిమిషాల పాటు చక్కెర్లు కొట్టింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ తిరిగి విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ...
విమాన ఘటనపై అశోకగజపతి రాజుకు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
ఎయిర్ ఇండియా విమానంలో లోపం-అంతా క్షేమం
ఆంధ్రజ్యోతి
నోటీసుకు.. నోటీసు ఏపీ, తెలంగాణ మధ్య రాజుకున్న కేసుల వేడి
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): స్వల్ప విరామం అనంతరం మళ్లీ 'నోటీసుల పర్వం' మొదలైంది. ఈసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారుల వద్ద పని చేసే డ్రైవర్లు, గన్మన్లపై గురి! బుధవారం ఉదయం తెలంగాణ ఏసీబీ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ వద్ద డ్రైవర్గా పని చేస్తున్న కొండల్ రెడ్డికి నోటీసు జారీ చేశారు. 'కేసుకు కేసు, నోటీసుకు ...
పోటాపోటీ నోటీసులుసాక్షి
లోకేశ్కి టీ ఏసీబీ: కేటీఆర్ గన్మెన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు..!Oneindia Telugu
ఓటుకు నోటు వ్యవహారంలో కేటీఆర్ గన్మెన్కు ఎపి సిఐడి నోటీసులుప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): స్వల్ప విరామం అనంతరం మళ్లీ 'నోటీసుల పర్వం' మొదలైంది. ఈసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారుల వద్ద పని చేసే డ్రైవర్లు, గన్మన్లపై గురి! బుధవారం ఉదయం తెలంగాణ ఏసీబీ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ వద్ద డ్రైవర్గా పని చేస్తున్న కొండల్ రెడ్డికి నోటీసు జారీ చేశారు. 'కేసుకు కేసు, నోటీసుకు ...
పోటాపోటీ నోటీసులు
లోకేశ్కి టీ ఏసీబీ: కేటీఆర్ గన్మెన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు..!
ఓటుకు నోటు వ్యవహారంలో కేటీఆర్ గన్మెన్కు ఎపి సిఐడి నోటీసులు
ఆంధ్రజ్యోతి
త్వరలో పోలీసు శాఖలో 7 వేల పోస్టుల భర్తీ
ప్రజాశక్తి
పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టుల్లో తొలి విడత ఏడు వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని హోం మంత్రి నిమ్మకా యల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ మంత్రిత్వ శాఖ క్యాంపు కార్యాలయాన్ని కూడా త్వరలో విజయవాడలో ఏర్పాటుచేస్తామన్నారు.
ఏపీలో త్వరలో 7 వేల పోలీస్ ఉద్యోగాలుఆంధ్రజ్యోతి
త్వరలో 7 వేల ఖాళీల భర్తీసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టుల్లో తొలి విడత ఏడు వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని హోం మంత్రి నిమ్మకా యల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ మంత్రిత్వ శాఖ క్యాంపు కార్యాలయాన్ని కూడా త్వరలో విజయవాడలో ఏర్పాటుచేస్తామన్నారు.
ఏపీలో త్వరలో 7 వేల పోలీస్ ఉద్యోగాలు
త్వరలో 7 వేల ఖాళీల భర్తీ
Oneindia Telugu
ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభం: రైలు కోసం విశాఖ-బెజవాడ జోన్ల పట్టు
Oneindia Telugu
విశాఖ/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అమలు కానీ హామీలు ఇవ్వలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం చెప్పారు. విశాఖలో ఏపీ ఎక్స్ప్రెస్ను కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. బిజెపి ...
పట్టాలెక్కిన ఏపీAndhrabhoomi
ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభంసాక్షి
ఢిల్లీ: ఏపీ, తెలంగాణ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవంఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
NTVPOST
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
విశాఖ/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అమలు కానీ హామీలు ఇవ్వలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం చెప్పారు. విశాఖలో ఏపీ ఎక్స్ప్రెస్ను కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. బిజెపి ...
పట్టాలెక్కిన ఏపీ
ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభం
ఢిల్లీ: ఏపీ, తెలంగాణ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం
NTVPOST
విపక్షాలపై సుష్మా ఆగ్రహం..
ప్రజాశక్తి
ఢిల్లీ : తనను టార్గెట్ చేస్తూ ఆందోళన చేస్తున్న విపక్షాలపై సుష్మా స్వరాజ్ ఫైరయ్యారు. ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని చెప్పినా విపక్షాలు పట్టించుకోకుండా అనవసర ఆందోళన చేస్తున్నాయని, ముందుగా విపక్ష సభ్యులు భాషను సవరించుకోవాలని ఆమె మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఖర్గే, రాజస్ధాన్ సీఎం వసుంధర రాజే పేరు ప్రస్తావించటంతో సభలో గందరగోళం ...
ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు..NTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఢిల్లీ : తనను టార్గెట్ చేస్తూ ఆందోళన చేస్తున్న విపక్షాలపై సుష్మా స్వరాజ్ ఫైరయ్యారు. ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని చెప్పినా విపక్షాలు పట్టించుకోకుండా అనవసర ఆందోళన చేస్తున్నాయని, ముందుగా విపక్ష సభ్యులు భాషను సవరించుకోవాలని ఆమె మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఖర్గే, రాజస్ధాన్ సీఎం వసుంధర రాజే పేరు ప్రస్తావించటంతో సభలో గందరగోళం ...
ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు..
Oneindia Telugu
ఈమెయిల్తో అరెస్టే: హిల్లరీపై జిందాల్ సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుతం డమోక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్పై లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ సెక్రటరీగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తన ...
'అరెస్టుకు ఆమె ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారు'సాక్షి
హిల్లరీ క్లింటన్పై బాబీ జిందాల్ సెన్సేషనల్ కామెంట్స్: ఒక్క మెయిల్ కొడితే..అరెస్టే!వెబ్ దునియా
హిల్లరీ క్లింటన్కు ఈ-మెయిల్స్ చిక్కుNTVPOST
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుతం డమోక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్పై లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ సెక్రటరీగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని తన ...
'అరెస్టుకు ఆమె ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారు'
హిల్లరీ క్లింటన్పై బాబీ జిందాల్ సెన్సేషనల్ కామెంట్స్: ఒక్క మెయిల్ కొడితే..అరెస్టే!
హిల్లరీ క్లింటన్కు ఈ-మెయిల్స్ చిక్కు
沒有留言:
張貼留言