2015年8月12日 星期三

2015-08-13 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
సుష్మా స్పీచ్: ఆనందంతో అద్వానీ కంట నీరు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: లలిత్ మోడీకి సాయంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఇచ్చిన తీరుకు బీజేపీ అగ్రనేత ఎల్‌కే ముగ్దుడైపోయారట. లలిత్ మోడీకి సాయం చేయడంపై సుష్మా స్వరాజ్ ఈరోజు 30 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడారు. ఒకానొక దశలో అమె ప్రసంగం తీరుని చూసి అద్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్లమెట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి ...

ఆరోపణలు.. ప్రత్యారోపణలు   సాక్షి
తప్పు చేశారు కనుకే ఇంతకాలం మౌనంగా ఉన్నారా? రాహుల్ ప్రశ్న   వెబ్ దునియా
లలిత్‌కు సాయం చేసినట్లు సుష్మా ఒప్పుకున్నారు   ఆంధ్రజ్యోతి
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 23 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
లోక్‌సభలో తీవ్రగందరగోళం...2 గంటలకు వాయిదా   
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, ఆగస్టు 12 : ఐపిఎల్‌ మాజీ అధ్యక్షుడు లలిత్‌మోదీ వ్యవహారంపై బుధవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. చర్చ ప్రారంభించిన కాంగ్రెస్‌ ఎంపీ మల్లికార్జున ఖర్గే రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరా రాజే పేరును ప్రస్తావించారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం మంచిది కాదని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
విపక్షాలపై సుష్మా ఆగ్రహం..   ప్రజాశక్తి
ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు..   NTVPOST

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం: రైలు కోసం విశాఖ-బెజవాడ జోన్ల పట్టు   
Oneindia Telugu
విశాఖ/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అమలు కానీ హామీలు ఇవ్వలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం చెప్పారు. విశాఖలో ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. బిజెపి ...

పట్టాలెక్కిన ఏపీ   Andhrabhoomi
ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం   సాక్షి
ఢిల్లీ: ఏపీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రారంభోత్సవం   ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా   
NTVPOST   
అన్ని 13 వార్తల కథనాలు »   


అచ్చం సూర్య భాయ్ లాగే హత్య చేశారు...   
సాక్షి
న్యూఢిల్లీ: బిజినెస్ మెన్ సినిమాలో సూర్య భాయ్ క్యారెక్టర్ గుర్తుండే ఉందిగా...అందులో జైలులో ఉన్న ఖైదీని తన మాస్టర్ ప్లాన్ తో ఎలా హత్య చేస్తారో అదే స్టైల్ లో నలుగురు ఖైదీలు కలిసి ఒక విచారణలో ఉన్న ఖైదీని హత్య చేశారు. ఈ సంఘటన తిహార్ జైలులోని అత్యంత కట్టుదిట్టమైన కట్టదిట్టమైన వార్డులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. డబ్బు విషయంలో ...

నలుగురు ఖైదీల చేతిలో సహఖైదీ మృతి   ప్రజాశక్తి
గ్యాంగ్ వార్: తీహార్ జైలులో ఖైదీ దారుణ హత్య   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పార్కింగ్ కోసం ఘర్షణ: ఇద్దరు ఎన్నారైల హత్య   
Oneindia Telugu
జోహన్నెస్‌బర్గ్: పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ ఘర్షణకు దారి తీసి ఇద్దరు ప్రవాస భారతీయుల మరణానికి కారణమైంది. ఓ వ్యక్తి పార్కింగ్ స్థలంలో గొడవపడి ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డర్బన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారత సంతతికి చెందిన సోదరులు అహ్మద్ వావ్‌దా(25) అకౌంటెంట్‌గా, మొహమద్ ...

దక్షిణాఫ్రికాలో భారత సంతతి సోదరుల కాల్చివేత: పార్కింగ్ వివాదమే..?   వెబ్ దునియా
డర్బన్ లో భారత సంతతి వ్యక్తుల హత్య   News Articles by KSR

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మిస్టరీనే: సముద్రంలో రూ.వెయ్యి నోట్లు కొట్టుకొచ్చాయి   
Oneindia Telugu
ముంబై: డబ్బులు చెట్లకు కాయవు.. అది మనం సాధారణంగా కొట్టే డైలాగ్! అయితే, అలా కాకపోయినప్పటికీ ముంబైలో కరెన్సీ నోట్లు కొట్టుకు వచ్చాయి. కట్టల కొద్ది వెయ్యి రూపాయల నోట్లు సముద్రపు నీళ్లలో తేలుతూ కనిపించాయి. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర మంగళవారం సాయంత్రం ఇది జరిగింది. అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ తెలియదు. కానీ, వెయ్యి ...

సముద్రంలో వెయ్యి నోట్లు కొట్టుకొచ్చాయి..   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


NTVPOST
   
సుందర్‌ పిచాయ్‌ సక్సెస్‌ఫుల్‌ స్టోరీ   
NTVPOST
అందరిలా అతడూ ఓ సామాన్య యువకుడే. కానీ అందరిలా ఆలోచించలేదు కాబట్టే ఇప్పుడిలా ప్రపంచ స్థాయి సంస్థకు అధిపతి అయ్యాడు.జీవితంలో గెలవాలంటే పోరాడాలన్నది ఒకప్పటి మాట. కాస్త కొత్తగా ఆలోచించి, నవ్యపథంలో అడుగేసినా గెలవచ్చన్నది నేటి తరం మాట.ఆ మాటల్ని అక్షరాలా నిజం చేసి చూపించిన కొందరు వ్యక్తుల్లో ఒకరు సుందర్‌ పిచాయ్‌. ఇంటర్నెట్లో ...

సుందర గూగుల్‌!   ఆంధ్రజ్యోతి
మోదీని త్వరలో కలుస్తా గూగుల్ చీఫ్ సుందర్..   సాక్షి
అమెరికా పర్యటనలో మోడీని కలుస్తా: సుందర్ పిచాయ్   Oneindia Telugu
వెబ్ దునియా   
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 32 వార్తల కథనాలు »   


సాక్షి
   
మబ్బులను వర్షాలుగా కురిపించాలి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వాతావరణంలో అనుకోని మార్పులు సంభవిస్తున్నాయని, ఈ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు అంతర్జాతీయంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులను దశలవారీగా ఉపసంహరించడం, పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థానంలో సౌర, పవన ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
పేరేదైనా: బాబు ఆగ్రహంపై జైట్లీ! అమిత్ హామీ: త్వరలో ఏపీకి మరిన్ని...   
Oneindia Telugu
న్యూఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలదీయడంతో... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసకుంటామని, తుది నిర్ణయానికి వస్తే మీతో మాట్లాడుతామని చెప్పారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమం వేడెక్కుతున్న నేపథ్యంలో ...

ఏపీ హోదాపై నిలదీసిన చంద్రబాబు   తెలుగువన్
రాజకీయ స్వార్థంతోనే ప్రత్యేకహోదా డిమాండ్ : జైట్లీ   వెబ్ దునియా
రాజకీయ స్వార్థంతోనే ప్రత్యేక హోదాపై ధర్నా: జైట్లీ   ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)   
అన్ని 7 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ములాయంకు మోడి ప్రశంస   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను హెచ్చరించిన ఎస్‌పి అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ని ప్రధాని మోడి ప్రశంసించారు. మంగళవారం ముగిసిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ములాయం అంశం చర్చకు వచ్చిందని, ఆయన కాంగ్రెస్‌ను హెచ్చరించి మంచిపని చేసారని మోడి అభిప్రాయప డినట్లు కేంద్ర మంత్రి రాజీవ్‌ ...

కాంగ్రెస్‌కు ములాయం హెచ్చరిక, మెచ్చుకున్న మోడీ   Oneindia Telugu
ములాయంపై మోదీ ప్రశంసలు   సాక్షి
ములాయంకు మోడీ బిస్కెట్‌   NTVPOST
ఆంధ్రజ్యోతి   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言