2015年8月12日 星期三

2015-08-13 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


ఆంధ్రజ్యోతి
   
ఎపి బోర్డు ఖాతాల స్తంభన: తెలంగాణను నిలదీసిన హైకోర్టు   
Oneindia Telugu
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఖాతాలను స్తంభింపచేయాలంటూ ఎస్‌బీఐకి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి లేఖ రాయడాన్ని హైకోర్టు నిలదీసింది. అలా లేఖ రాయడానికి మీకున్న అధికారాలేమిటిని ప్రశ్నించింది. ఆ లేఖను ఉపసంహరించుకుంటారా, లేదా? తేల్చుకోవాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి భోసాలే, జస్టిస్‌ ...

ఆ అధికారం మీకెక్కడిది?   సాక్షి
ఏపీ ఇంటర్‌ బోర్డు ఖాతాల స్తంభనపై టి-ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని నిలదీసిన హైకోర్టు   ఆంధ్రజ్యోతి
బ్యాంక్ ఖాతాలు- టి.బోర్డుపై హైకోర్టు ఆగ్రహం   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బాబు ఇంటికి ఎసిబి: వివరాలకు రహస్యంగానా? లోకేష్ డ్రైవర్‌కు ఎసిబి నోటీసు   
Oneindia Telugu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి తెలంగాణ ఎసిబి కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి వచ్చిన విషయం తెలిసిందే. నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి కోసం వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో, ఆ కానిస్టేబుళ్లు చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది నుంచి రహస్యంగా వివరాలు ...

ఓటుకు నోటు కేసు : డ్రైవర్ వరకేనా...! లోకేష్ కూడానా...?   వెబ్ దునియా
ఓటుకు నోటు కేసులో... లోకేష్ డ్రైవర్‌కు ఏసీబీ నోటీసులు   ఆంధ్రజ్యోతి
చంద్రబాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లు   సాక్షి
ప్రజాశక్తి   
తెలుగువన్   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విమానంలో సాంకేతిక లోపం: క్షేమంగా బయటపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రికి ...   
Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి గన్నవరంకు వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో కలకలం రేగింది. గాల్లోనే 20 నిమిషాల పాటు చక్కెర్లు కొట్టింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ తిరిగి విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా దింపాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ...

విమాన ఘటనపై అశోకగజపతి రాజుకు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు   ఆంధ్రజ్యోతి
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం   ప్రజాశక్తి
ఎయిర్ ఇండియా విమానంలో లోపం-అంతా క్షేమం   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
నోటీసుకు.. నోటీసు ఏపీ, తెలంగాణ మధ్య రాజుకున్న కేసుల వేడి   
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): స్వల్ప విరామం అనంతరం మళ్లీ 'నోటీసుల పర్వం' మొదలైంది. ఈసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారుల వద్ద పని చేసే డ్రైవర్లు, గన్‌మన్లపై గురి! బుధవారం ఉదయం తెలంగాణ ఏసీబీ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న కొండల్‌ రెడ్డికి నోటీసు జారీ చేశారు. 'కేసుకు కేసు, నోటీసుకు ...

పోటాపోటీ నోటీసులు   సాక్షి
లోకేశ్‌కి టీ ఏసీబీ: కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు..!   Oneindia Telugu
ఓటుకు నోటు వ్యవహారంలో కేటీఆర్‌ గన్‌మెన్‌కు ఎపి సిఐడి నోటీసులు   ప్రజాశక్తి
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
త్వరలో పోలీసు శాఖలో 7 వేల పోస్టుల భర్తీ   
ప్రజాశక్తి
పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టుల్లో తొలి విడత ఏడు వేల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని హోం మంత్రి నిమ్మకా యల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ మంత్రిత్వ శాఖ క్యాంపు కార్యాలయాన్ని కూడా త్వరలో విజయవాడలో ఏర్పాటుచేస్తామన్నారు.
ఏపీలో త్వరలో 7 వేల పోలీస్ ఉద్యోగాలు   ఆంధ్రజ్యోతి
త్వరలో 7 వేల ఖాళీల భర్తీ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఈ ఏడాది డీఎస్సీ లేదు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించబోమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు చాలా జిల్లాల్లో అవసరానికి మించి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో మాత్రం స్వల్పంగా అవసరం ఉందని చెప్పారు. మరికొన్ని జిల్లాల్లో ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం ...

తెలంగాణలో... ఈ ఏడాది డీఎస్సీ లేదు : డిప్యూటీ కడియం   ఆంధ్రజ్యోతి
ఈ ఏడాది డీఎస్సీ లేదు : కడియం   ప్రజాశక్తి

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
ఓనమ్ పండుగకు నాలుగు ప్రత్యేక రైళ్లు   
Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 12: ఓనమ్ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ - కొచువెల్లి (తిరువనంతపురం), నాందేడ్ - కొచువెల్లి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ - కొచువెల్లి (07115) ప్రత్యేక రైలు ఈనెల 26న సాయంత్రం 4.25 గంటలకు బయలుదేరి, మర్నాడు రాత్రి 11 గంటలకు కొచువెల్లి ...

ఓనం ఉత్సవాలకు 4 ప్రత్యేక రైళ్లు   ఆంధ్రజ్యోతి
'ఓనం' సందర్భంగా ప్రత్యేక రైళ్లు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
అధికారికంగా 'తెలంగాణ విమోచన'   
సాక్షి
సిద్దిపేట జోన్: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అందుకోసం పట్టుబడుతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ...

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి : కిషన్‌రెడ్డి   ఆంధ్రజ్యోతి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తుగ్లక్ పాలనను మరిపిస్తున్న కేసీఆర్   
సాక్షి
కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను మరిపిస్తుందని, అనాలోచిత నిర్ణయాలతో వివాదస్పద మాటలతో కేసీఆర్ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాడని టీపీసీసీ చీఫ్ కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలం ...

తోటపల్లి రిజర్వాయర్ వివాదం.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్..   వెబ్ దునియా
తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు నిరసనగా... గాగిల్లాపూర్ హైవేపై కాంగ్రెస్ ధర్నా   ఆంధ్రజ్యోతి
హైవే పై భైటాయించిన టిపిపిసి అద్యక్షుడు   News Articles by KSR

అన్ని 7 వార్తల కథనాలు »   


విభజనతో మిగిలింది సమస్యల వారసత్వమే..! ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటేమయ్యింది ...   
వెబ్ దునియా
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సమస్యల వారసత్వం తప్ప వచ్చిందేంటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదాలకు విభజనలతో లోటుపాట్లే కారణమని అభిప్రాయపడ్డారు. విజయవాడలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ఏం జరుగుతుందో మాట్లాడాల్సిన బాధ్యత ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言